leaders
-
కూటమి నేతల ఆక్రమ దందా
-
గీత దాటితే ఊరుకునేది లేదు
-
ముద్రగడ ఇంటిపై దాడి.. పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
-
రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పరిణామాలు
-
ఇక కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో చూపిస్తా... వైఎస్సార్సీపీ నేతలతో సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
పార్టీ మారిన ఎమ్మెల్యేల కీలక భేటీ
-
విజయవాడ వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకుల భూకబ్జాలు
-
తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్ల కిడ్నాప్.. కాకాణి రియాక్షన్
-
70 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన పలువురు నేతలు
-
పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
Big Question: నియంతలా ఉంటేనే నేనంత తినగలను.. అని నేరాన్నే నమ్ముకున్న నారా బాబు
-
పోలీసులు చోద్యం చూస్తున్నారా?.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఈసీ దృష్టికి వైఎస్సార్సీపీ నేతలు తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ నేతలు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మల్లాది విష్ణు. కావటి మనోహర్ ఉన్నారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ప్రలోభాలకు గురి చేసి కూటమి నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు. డిప్యూటి మేయర్ ఎన్నిక కోసం ఇంతకు దిగజారాలా?.కిడ్నాప్ చేయడానికి దాడులు చేయడానికి వెనకడం లేదు. ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇలాంటి చర్యలు ఏంటని అడుగుతున్నా. హూకోర్టు ఆదేశాలు కూడా పోలిసులు అమలు చేయడం లేదు. ఏనీలో అక్రమాలకు వంత పాడుతున్న అధికారులు అందరూ చేసిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
YSRCP కార్పొరేటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన టీడీపీ
-
కూటమి గూండాల దాడులు చేసి ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు
-
తిరుపతిలో కూటమి గూండాగిరి
-
హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ కుట్ర రాజకీయాలు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతల భేటీ
-
మహిళా కార్పొరేటర్ల నిర్బంధంపై భూమన ఫైర్
-
YSRCP కార్పొరేటర్లను నిర్భందించిన కూటమి నేతలు
-
ఎన్నికల కమిషనర్ కు YSRCP ఫిర్యాదు
-
ముద్రగడ ఇంటిపై దాడి.. పరామర్శించిన YSRCP నేతలు
-
నేను ఎవరితోనూ భేటీ కాలేదు: నాయిని రాజేందర్ రెడ్డి
-
కర్నూలు జిల్లా ఆందోనిలో టీడీపీ, జనసేన బాహాబాహీ