-
ఈమె స్టార్ హీరోయిన్కి అక్క.. ఆర్మీలో 12 ఏళ్లుగా దేశసేవ.. గుర్తుపట్టారా?
అందంగా ఉన్నోళ్లు సినిమాల్లోనే ఉంటారనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం డాక్టర్, టీచర్, హౌస్ వైఫ్, ఆర్మీ ఆఫీసర్.. ఇలా ఎక్కడో చోట సింపుల్గా బతికేస్తుంటారు. సోషల్ మీడియా వల్ల అనుకోకుండా అలా వైరల్ అయిపోతుంటారు. ఈమె కూడా సేమ్ అలానే. కాకపోతే ఈమెకి సినీ ఇండస్ట్రీతో సంబంధముంది. ఎందుకంటే ఈమె చెల్లెలు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ మరి. ప్రభాస్ సినిమాలోనే నటిస్తోంది. మరి ఈ అక్కచెల్లెళ్లు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ఖుష్బూ పటానీ. హా.. అవును మీరు అనుకున్నది నిజమే. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి ఓ అక్క ఉంది. ఆమె ఈమెనే. ఉత్తరప్రదేశ్లో పుట్టి పెరిగిన ఖుష్బూ.. బరేలీలో స్కూలింగ్ పూర్తిచేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశారు. అయితే అందరిలా ఐటీ సైడ్ కాకుండా ఆర్మీలో చేరింది. సాధారణ సోల్జర్ స్థాయి నుంచి లెఫ్ట్నెంట్ వరకు చేరుకున్నారు.దాదాపు 12 ఏళ్ల పాటు ఆర్మీలో దేశ సేవ చేసిన ఖుష్బూ పటానీ.. ఊహించని విధంగా గతేడాది వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే చెల్లి దిశా లానే ఈమె కూడా హెల్త్, ఫిట్నెస్ విషయంలో పక్కాగా ఉంటారు. ఎందుకంటే ఈమె సర్టిఫైడ్ న్యూట్రిషియన్ ట్రైనర్ కాబట్టి. ఇన్ స్టాలోనూ ఖుష్బూకి దాదాపు 3,80,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా తన ఆర్మీ జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈమె గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే చూడటానికి అక్కాచెల్లెళ్లు ఒకేలా కనిపిస్తున్నారు. కానీ ఒకరేమో నటి కాగా, మరొకరు మాత్రం ఆర్మీలో సేవ చేశారు.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) -
టైట్ డ్రెస్సులో కల్కి హీరోయిన్.. ధర తెలిస్తే గుండె గుబేలు!
మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చినవారు చాలామందే! హీరోయిన్ దిశాపటానీ కూడా ఆ జాబితాలోకే వస్తుంది. లోఫర్ అనే తెలుగు సినిమా ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకోవడం తనకు తెలుగులో అవకాశాలే కరువయ్యాయి. కానీ ఈ బ్యూటీ బాలీవుడ్లో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఇటీవల యోధ సినిమాలో కనిపించిన దిశా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్తో కల్కి 2898 ఏడీ, తమిళంలో సూర్యతో కంగువా, హిందీలో వెల్కమ్ టు ద జంగిల్ చిత్రాలు చేస్తోంది. ఏంటీ.. అంత రేటా? ఈ మధ్య తరచూ కల్కి సెట్స్లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ టైట్ డ్రెస్లో దిగిన ఫోటోలు షేర్ చేసింది. పేస్టల్ పింక్ కలర్లో ఉన్న ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్ ఎంతనుకున్నారు? అక్షరాలా లక్ష యాభైవేల రూపాయలు. ఇది తెలిసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్లేన్గా ఓ పొడవాటి టీషర్ట్లా ఉన్న దానికి లక్షన్నరా? అని ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) చదవండి: మాజీ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నటుడి దాగుడుమూతలు.. చీకట్లో ఎవరో తెలీలేదు.. -
Kalki Shooting Photos: కల్కి సెట్స్లో ప్రభాస్.. హీరోయిన్తో సెల్ఫీ వైరల్ (ఫోటోలు)
-
సూర్య 'కంగువ' టీజర్ విడుదలపై అధికారిక ప్రకటన
సూర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా కొత్త సినిమా 'కంగువ' టీజర్ విడుదలకు రెడీ అవుతుంది . పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. భారీ అంచనాలతో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రం కంగువ.. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ను మేకర్స్ తాజాగా పంచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ను మార్చి 19న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు స్టూడియోస్ గ్రీన్ నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సూర్య నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సూర్య గెటప్ డిఫరెంట్గా ఉంది. త్రీడీ ఫార్మాట్లో తీస్తున్నారు. ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న 'కంగువ' షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో సూర్య కనిపిస్తారు. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే ఓ పాయింట్తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న‘కంగువా’ పార్ట్-1 ఇదే 2024లోనే విడుదల కానుంది. -
జోర్డాన్లో అందాల భామ మానుషి చిల్లర్.. శారీలో సంయుక్త మీనన్ పోజులు!
జోర్డాన్లో ఆపరేషన్ వాలైంటైన్ భామ మానుషి చిల్లర్.. శారీలో సంయుక్త మీనన్ హోయలు.. వైట్ డ్రెస్లో దిశా పటానీ స్టన్నింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్లో మంచు లక్ష్మి లుక్స్ View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement