-
ఇటీవల ఓ వ్యక్తి తన తండ్రి చనిపోతే పట్టా మార్పిడి విరాసత్ కోసం రూ.10వేలు రెవెన్యూ అధికారులకు సమర్పించుకున్నాడు. కార్యాలయంలోనే నేరుగా నగదు ఇవ్వబోతే..‘భలే ఉన్నారు మీరు.. ఆఫీసులో సీసీ కెమెరా ఉంది. ఇదంతా బయటనే..’ అంటూ డివిజన్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధిక
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో కొందరు అధికారుల తీరు డబ్బులిస్తేనే పని చేస్తామన్నట్లుగా మారింది. మరికొందరు నిజాయతీగా విధులు నిర్వర్తిస్తున్నారు. చాలామంది ప్రభుత్వ అధికారులు సర్కారు జీతంతోపాటు అవినీతికి మరిగి జేబులు నింపుకుంటున్నారు.
-
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
● నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్Sat, Jul 19 2025 03:56 AM -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఏసీపీ తండ్రి మృతి
● ప్రమాద స్థలాన్ని సందర్శించి కంటతడి ● అతివేగం, అజాగ్రత్తతో గతంలోనూ ఘటనలుSat, Jul 19 2025 03:56 AM -
" />
ఎన్నికల హామీలు అమలు చేయాలి
పాతమంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు.
Sat, Jul 19 2025 03:56 AM -
నానోనే నయం
● ద్రవరూప యూరియాతో పైరుకు మేలు ● సాగు ఖర్చు తగ్గి.. పెరగనున్న దిగుబడి ● విరివిగా ప్రచారం చేస్తున్న అధికారులు ● రైతులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వంSat, Jul 19 2025 03:56 AM -
చాతాలో వృద్ధుడి దారుణ హత్య
● గొంతుకోసి హతమార్చిన దుండగులు ● డాగ్స్క్వాడ్తో గాలిస్తున్న పోలీసులుSat, Jul 19 2025 03:56 AM -
ట్రిపుల్ఐటీలో ముగిసిన రెండోవిడత కౌన్సెలింగ్
బాసర: ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్నగర్ కేంద్రాల్లో రెండోవిడత కౌన్సెలింగ్ ముగిసింది. 218 సీట్ల గాను 178 మంది హాజరయ్యారు. పీహెచ్సీ, క్యాప్ కోటా విద్యార్థుల కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం గ్లోబల్ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.
Sat, Jul 19 2025 03:56 AM -
" />
ప్రపంచ మహాసభల్లో జన్నారం మండలవాసి
జన్నారం: అమెరికాలోని ఫ్లోరిడా అరెంజ్ కౌంటి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ప్రపంచ ల యన్స్క్లబ్ మహాసభల్లో మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన లయన్స్ జెడీసీ ఏను గు శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
Sat, Jul 19 2025 03:56 AM -
‘సీతాకోక’ల గుర్తింపుపై అవగాహన
చెన్నూర్రూరల్: చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో ని కిష్టంపేట సమీపాన అంబేడ్కర్ అర్బన్ పార్క్లో శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికారి శివ అశీ ష్సింగ్, శాస్త్రవేత్త డాక్టర్ రంజాన్ విరాణి సీతాకోక చిలుకల గుర్తింపుపై అవగాహన కల్పించారు.
Sat, Jul 19 2025 03:56 AM -
బాసరలో మాస్టర్ ప్లాన్ అమలు
● త్వరలోనే పరిశీలన, ఆలయ అభివృద్ధి ● వైఎస్సార్ హయాంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ● ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ● బాసరలో ప్రత్యేక పూజలుSat, Jul 19 2025 03:56 AM -
" />
కేకే–ఓసీలో విలువైన కేబుల్ చోరీ
మందమర్రిరూరల్: మందమర్రి ఏరి యాలోని కేకే–ఓసీ లో సుమారు రూ.60వేల విలు వైన 80 నుంచి 90 మీటర్ల ఫ్లెక్సెబుల్ వైర్ దొంగలు ఎత్తుకెళ్లారు. ఓసీలో పంపు వద్ద వినియోగించడానికి సిద్ధంగా ఉంచిన కేబుల్ను కట్ చేసి అక్కడే పైకవర్ తొలిచి తీసుకెళ్లారు.
Sat, Jul 19 2025 03:56 AM -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసారూరల్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ కష్టపడకుండా డబ్బు సంపాదించాల న్న ఆలోచనతో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sat, Jul 19 2025 03:56 AM -
జిమ్లో డ్రగ్స్, స్టైరెడ్
ఆదిలాబాద్టౌన్: చట్టవిరుద్ధంగా డ్రగ్స్, స్టైరెడ్ విని యోగిస్తున్న ఆదిలాబాద్లోని ఓ జిమ్పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఆ జిమ్కు వచ్చేవారికి స్టె రైడ్, డ్రగ్స్ అందజేస్తున్నట్లు తెలియడంతో వన్టౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
Sat, Jul 19 2025 03:56 AM -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్ వద్ద గల నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్రస్థాయి బ్యా డ్మింటన్ పోటీలకు వేదికగా నిలిచింది. మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న ప్రారంభమైన పోటీలు 20వరకు కొనసాగనున్నాయి.
Sat, Jul 19 2025 03:56 AM -
ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖ లు తమకు కావాల్సిన ఇసుక కోసం తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖకు చెందిన ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
Sat, Jul 19 2025 03:54 AM -
పశువుల వాహనం సీజ్
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని వెంకంపేట జంక్షన్ వద్ద అక్రమంగా పశువులు తరలిస్తున్న వాహనాన్ని పశు సంవర్థక శాఖ అధికారు లు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు.
Sat, Jul 19 2025 03:54 AM -
నేడు బేరం పెట్టారు?
మొన్న తీసేశారు.. ● కేజీబీవీలో పోస్టు రూ.లక్ష అంట!సాక్షి, పార్వతీపురం మన్యం:
Sat, Jul 19 2025 03:54 AM -
కక్షసాధింపు చర్యలు మంత్రికి తగవు
● సంధ్యారాణికి ఉద్యోగాలు తొలగించే మూడోశాఖ ఇవ్వండి ● మీడియా సాక్షిగా చంద్రబాబు, లోకేశ్కు సూచించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరSat, Jul 19 2025 03:54 AM -
కలెక్టరేట్నా.. సచివాలయమా!
ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళ్లడానికై నా ఇన్ని ఆంక్షలు ఉంటాయో, ఉండవో గానీ... పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్కు మాత్రం అడుగడుగునా ఆంక్షలే.
Sat, Jul 19 2025 03:54 AM -
● మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం ● మాజీ ఎమ్మెల్యే కళావతి
ఏపీలో మహిళలకు రక్షణ కరువు
Sat, Jul 19 2025 03:54 AM -
యాౖభై ఏళ్ల వ్యక్తి అదృశ్యం
విజయనగరం క్రైమ్: భార్య అన్నం సరిగా వండలేదని అలిగిన ఓ భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.ఇందుకు సంబంధించి ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Sat, Jul 19 2025 03:54 AM -
" />
రైతును మోసగిస్తే చట్టపరమైన చర్యలు
గ్రామాల్లో ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే వ్యవసాయ,విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. మందుల లాట్ నంబర్ను బట్టి తయారు చేసిన తేదీని గుర్తించి ఏ కంపెనీ, ఏ రకం వంటి విషయాలను కొనుగోలుదారులు పరిశీలించాలి.
Sat, Jul 19 2025 03:54 AM -
" />
లైసెన్స్ రద్దు చేస్తాం
దుకాణాల్లో నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తాం. మందులు కొనుగోలు చేసిన రైతులకు దుకాణం పేరుతో పాటు యజమాని సంతకంతో కూడిన బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. పురుగు మందులు తీసుకునేటప్పుడు డబ్బాపై ఉన్న వివరాలను పూర్తిగా పరిశీలించాలి.
Sat, Jul 19 2025 03:54 AM -
నకిలీ ఎరువుతో జాగ్రత్త!
● ప్రారంభమైన ఖరీఫ్ సీజన్
● మొదలైన పురుగు మందులు, ఎరువుల విక్రయాలు
● కొనుగోలు విషయంలో అవగాహన
తప్పనిసరి
Sat, Jul 19 2025 03:54 AM -
అక్షరాంధ్రతో శతశాతం అక్షరాస్యత
విజయనగరం అర్బన్: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శతశాతం అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.
Sat, Jul 19 2025 03:54 AM
-
ఇటీవల ఓ వ్యక్తి తన తండ్రి చనిపోతే పట్టా మార్పిడి విరాసత్ కోసం రూ.10వేలు రెవెన్యూ అధికారులకు సమర్పించుకున్నాడు. కార్యాలయంలోనే నేరుగా నగదు ఇవ్వబోతే..‘భలే ఉన్నారు మీరు.. ఆఫీసులో సీసీ కెమెరా ఉంది. ఇదంతా బయటనే..’ అంటూ డివిజన్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధిక
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో కొందరు అధికారుల తీరు డబ్బులిస్తేనే పని చేస్తామన్నట్లుగా మారింది. మరికొందరు నిజాయతీగా విధులు నిర్వర్తిస్తున్నారు. చాలామంది ప్రభుత్వ అధికారులు సర్కారు జీతంతోపాటు అవినీతికి మరిగి జేబులు నింపుకుంటున్నారు.
Sat, Jul 19 2025 03:56 AM -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
● నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్Sat, Jul 19 2025 03:56 AM -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఏసీపీ తండ్రి మృతి
● ప్రమాద స్థలాన్ని సందర్శించి కంటతడి ● అతివేగం, అజాగ్రత్తతో గతంలోనూ ఘటనలుSat, Jul 19 2025 03:56 AM -
" />
ఎన్నికల హామీలు అమలు చేయాలి
పాతమంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు.
Sat, Jul 19 2025 03:56 AM -
నానోనే నయం
● ద్రవరూప యూరియాతో పైరుకు మేలు ● సాగు ఖర్చు తగ్గి.. పెరగనున్న దిగుబడి ● విరివిగా ప్రచారం చేస్తున్న అధికారులు ● రైతులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వంSat, Jul 19 2025 03:56 AM -
చాతాలో వృద్ధుడి దారుణ హత్య
● గొంతుకోసి హతమార్చిన దుండగులు ● డాగ్స్క్వాడ్తో గాలిస్తున్న పోలీసులుSat, Jul 19 2025 03:56 AM -
ట్రిపుల్ఐటీలో ముగిసిన రెండోవిడత కౌన్సెలింగ్
బాసర: ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్నగర్ కేంద్రాల్లో రెండోవిడత కౌన్సెలింగ్ ముగిసింది. 218 సీట్ల గాను 178 మంది హాజరయ్యారు. పీహెచ్సీ, క్యాప్ కోటా విద్యార్థుల కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం గ్లోబల్ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.
Sat, Jul 19 2025 03:56 AM -
" />
ప్రపంచ మహాసభల్లో జన్నారం మండలవాసి
జన్నారం: అమెరికాలోని ఫ్లోరిడా అరెంజ్ కౌంటి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ప్రపంచ ల యన్స్క్లబ్ మహాసభల్లో మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన లయన్స్ జెడీసీ ఏను గు శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
Sat, Jul 19 2025 03:56 AM -
‘సీతాకోక’ల గుర్తింపుపై అవగాహన
చెన్నూర్రూరల్: చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో ని కిష్టంపేట సమీపాన అంబేడ్కర్ అర్బన్ పార్క్లో శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికారి శివ అశీ ష్సింగ్, శాస్త్రవేత్త డాక్టర్ రంజాన్ విరాణి సీతాకోక చిలుకల గుర్తింపుపై అవగాహన కల్పించారు.
Sat, Jul 19 2025 03:56 AM -
బాసరలో మాస్టర్ ప్లాన్ అమలు
● త్వరలోనే పరిశీలన, ఆలయ అభివృద్ధి ● వైఎస్సార్ హయాంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ● ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ● బాసరలో ప్రత్యేక పూజలుSat, Jul 19 2025 03:56 AM -
" />
కేకే–ఓసీలో విలువైన కేబుల్ చోరీ
మందమర్రిరూరల్: మందమర్రి ఏరి యాలోని కేకే–ఓసీ లో సుమారు రూ.60వేల విలు వైన 80 నుంచి 90 మీటర్ల ఫ్లెక్సెబుల్ వైర్ దొంగలు ఎత్తుకెళ్లారు. ఓసీలో పంపు వద్ద వినియోగించడానికి సిద్ధంగా ఉంచిన కేబుల్ను కట్ చేసి అక్కడే పైకవర్ తొలిచి తీసుకెళ్లారు.
Sat, Jul 19 2025 03:56 AM -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసారూరల్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ కష్టపడకుండా డబ్బు సంపాదించాల న్న ఆలోచనతో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sat, Jul 19 2025 03:56 AM -
జిమ్లో డ్రగ్స్, స్టైరెడ్
ఆదిలాబాద్టౌన్: చట్టవిరుద్ధంగా డ్రగ్స్, స్టైరెడ్ విని యోగిస్తున్న ఆదిలాబాద్లోని ఓ జిమ్పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఆ జిమ్కు వచ్చేవారికి స్టె రైడ్, డ్రగ్స్ అందజేస్తున్నట్లు తెలియడంతో వన్టౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
Sat, Jul 19 2025 03:56 AM -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్ వద్ద గల నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్రస్థాయి బ్యా డ్మింటన్ పోటీలకు వేదికగా నిలిచింది. మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న ప్రారంభమైన పోటీలు 20వరకు కొనసాగనున్నాయి.
Sat, Jul 19 2025 03:56 AM -
ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖ లు తమకు కావాల్సిన ఇసుక కోసం తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖకు చెందిన ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
Sat, Jul 19 2025 03:54 AM -
పశువుల వాహనం సీజ్
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని వెంకంపేట జంక్షన్ వద్ద అక్రమంగా పశువులు తరలిస్తున్న వాహనాన్ని పశు సంవర్థక శాఖ అధికారు లు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు.
Sat, Jul 19 2025 03:54 AM -
నేడు బేరం పెట్టారు?
మొన్న తీసేశారు.. ● కేజీబీవీలో పోస్టు రూ.లక్ష అంట!సాక్షి, పార్వతీపురం మన్యం:
Sat, Jul 19 2025 03:54 AM -
కక్షసాధింపు చర్యలు మంత్రికి తగవు
● సంధ్యారాణికి ఉద్యోగాలు తొలగించే మూడోశాఖ ఇవ్వండి ● మీడియా సాక్షిగా చంద్రబాబు, లోకేశ్కు సూచించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరSat, Jul 19 2025 03:54 AM -
కలెక్టరేట్నా.. సచివాలయమా!
ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళ్లడానికై నా ఇన్ని ఆంక్షలు ఉంటాయో, ఉండవో గానీ... పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్కు మాత్రం అడుగడుగునా ఆంక్షలే.
Sat, Jul 19 2025 03:54 AM -
● మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం ● మాజీ ఎమ్మెల్యే కళావతి
ఏపీలో మహిళలకు రక్షణ కరువు
Sat, Jul 19 2025 03:54 AM -
యాౖభై ఏళ్ల వ్యక్తి అదృశ్యం
విజయనగరం క్రైమ్: భార్య అన్నం సరిగా వండలేదని అలిగిన ఓ భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.ఇందుకు సంబంధించి ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Sat, Jul 19 2025 03:54 AM -
" />
రైతును మోసగిస్తే చట్టపరమైన చర్యలు
గ్రామాల్లో ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే వ్యవసాయ,విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. మందుల లాట్ నంబర్ను బట్టి తయారు చేసిన తేదీని గుర్తించి ఏ కంపెనీ, ఏ రకం వంటి విషయాలను కొనుగోలుదారులు పరిశీలించాలి.
Sat, Jul 19 2025 03:54 AM -
" />
లైసెన్స్ రద్దు చేస్తాం
దుకాణాల్లో నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తాం. మందులు కొనుగోలు చేసిన రైతులకు దుకాణం పేరుతో పాటు యజమాని సంతకంతో కూడిన బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. పురుగు మందులు తీసుకునేటప్పుడు డబ్బాపై ఉన్న వివరాలను పూర్తిగా పరిశీలించాలి.
Sat, Jul 19 2025 03:54 AM -
నకిలీ ఎరువుతో జాగ్రత్త!
● ప్రారంభమైన ఖరీఫ్ సీజన్
● మొదలైన పురుగు మందులు, ఎరువుల విక్రయాలు
● కొనుగోలు విషయంలో అవగాహన
తప్పనిసరి
Sat, Jul 19 2025 03:54 AM -
అక్షరాంధ్రతో శతశాతం అక్షరాస్యత
విజయనగరం అర్బన్: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శతశాతం అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.
Sat, Jul 19 2025 03:54 AM