-
హంపీలో మిన్నంటిన హోలీ
హొసపేటె: దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. రంగు రంగుల ఈ పండుగలో ప్రజలంతా పాల్గొని రంగులు చల్లుకుని సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. బుధవారం హంపీలో ఎక్కడ చూసినా ప్రజలంతా హోలీ ఆడి రంగులు పూసుకుని సంబరాల్లో మునిగి తేలారు.
-
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
రాయచూరు రూరల్: విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం తగదని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం హట్టి జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు.
Thu, Mar 05 2026 07:40 AM -
వైభవంగా అమరేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా గురుగుంట అమరేశ్వర జాతర ఉత్సవాలు ప్రశాంతంగా జరిగింది. మంగళవారం సాయంత్రం దేవాలయం వద్ద దేవస్థాన సమితి అధ్యక్షుడు రాజా సోమనాథ్ నాయక్ రథోత్సవానికి పూజలు చేశారు. వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు.
Thu, Mar 05 2026 07:40 AM -
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
హొసపేటె: ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసులు దాడి చేసి తాలూకాలోని కాకుబాళు గ్రామంలోని కరియమ్మన గుడి సమీపంలో ఒక ఇంటి ముందు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
Thu, Mar 05 2026 07:40 AM -
హంపీలో తెరుచుకున్న ఆలయం
హొసపేటె: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే. గ్రహణం విడిచిన అనంతరం ఆలయం తలుపులు తెరిచి యథావిధిగా స్వామి వారికి విశేష పూజలు, ధార్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
Thu, Mar 05 2026 07:40 AM -
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
హొసపేటె: రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి స్థలంలోనే మృతి చెందిన ఘటన బుధవారం నగరంలో జరిగింది. నగరంలోని పటేల్ నగర్ వార్డు గోపీనాథ్ పాఠశాల రోడ్డులో అతి వేగంగా వస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది.
Thu, Mar 05 2026 07:40 AM -
బాలింతలు, శిశు మరణాల నివారణకు కృషి
రాయచూరు రూరల్: బాలింతలు, శిశు మరణాల నివారణకు నవోదయ వైద్య కళాశాల, రాయచూరు తల్లీబిడ్డల ఆస్పత్రితో ఒప్పందం కుదుర్చుకొని సంస్థ నుంచి వైద్యులను, సిబ్బందిని పంపుతున్నట్లు నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్ర రెడ్డి వెల్లడించారు.
Thu, Mar 05 2026 07:40 AM -
గ్రహణం రోజే ఒక్కటైన 19 జంటలు
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో నడిచే దేవుడుగా ప్రసిద్ధి చెందిన దివంగత పండిత పుట్టరాజ గవాయి 112వ జయంతి వేడుకలు మంగళవారం గదగ్ నగరంలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సర్వ ధర్మ సామూహిక వివాహ కార్యక్రమంలో చంద్రగ్రహణం రోజే 19 జంటలు కొత్త జీవితంలోకి అడుగు మోపాయి.
Thu, Mar 05 2026 07:40 AM -
పరిమళించిన మానవత్వం
రాయచూరు రూరల్: మానసిక అస్వస్థతకు గురై పిచ్చివాడిలా రోడ్ల వెంట తిరుగుతూ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా వ్యవహరించిన మానసిక అస్వస్థుడిని పట్టుకొని అతనికి క్షౌ రం చేయించి కొత్త దుస్తులు ధరింప చేసి కారుణ్యాశ్రమంలో చేర్పించి మహిళా సబ్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు.
Thu, Mar 05 2026 07:40 AM -
ఇన్స్టాలో స్టేటస్పై రగడ
సాక్షి బళ్లారి: పశ్చిమ ఆసియాలోని ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడిలో ఇరాన్ దేశాధినేత ఖమేనీని హత్య చేసిన నేపథ్యంలో ఓ హిందూ యువకుడు సోషల్ మీడియాలో ఇన్స్టాలో స్టేటస్ పెట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
Thu, Mar 05 2026 07:40 AM -
కార్మికులకు కనీస వేతనాలివ్వాలని నిరసన
హొసపేటె: షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కనీస వేతనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) నేతృత్వంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బళ్లారి రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
Thu, Mar 05 2026 07:40 AM -
నిర్మల్
చేతిలోనే.. ‘మీ టికెట్’
ఇకపై బస్సు టికెట్ కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్ ద్వారానే ‘మీ టికెట్’ యాప్లో బుక్ చేసుకునే విధానాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది.
Thu, Mar 05 2026 07:40 AM -
మరింత పకడ్బందీగా ఎఫ్ఆర్ఎస్
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు మరింత పారదర్శకంగా ఉండేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ ఉపాధ్యాయుడు రోజూ ఉదయం 9గంటల లోపు పాఠశాలకు చేరుకుని ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Thu, Mar 05 2026 07:40 AM -
ఏడాదైనా బోనస్ ఏది?
భైంసా: సన్నవడ్ల బోనస్ కోసం జిల్లా రైతులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో సన్నవడ్లు విక్రయించిన రైతులకు బోనస్ చెల్లించిన ప్రభుత్వం గత యాసంగిలో విక్రయించినవారికి మాత్రం నేటికీ చెల్లించలేదు.
Thu, Mar 05 2026 07:40 AM -
పొదుపు చేస్తేనే ‘గృహజ్యోతి’
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం 200 యూని ట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికే గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేస్తోంది. జిల్లాలో చా లామంది వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
Thu, Mar 05 2026 07:40 AM -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం అందేలా ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ జీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు.
Thu, Mar 05 2026 07:40 AM -
పునరావాస భూముల లొల్లి
కడెం: మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గిరిజనులకు పరిహారం కింద మండలంలోని పెత్తర్పు సమీపంలో సాగు భూములు కేటాయించారు. సదరు సాగు భూముల వద్ద ఈ నెల 3న పునరావాస గిరిజనులు, స్థానిక గొండుగూడ వాసుల మధ్య గొడవలు జరిగాయి.
Thu, Mar 05 2026 07:40 AM -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
లోకేశ్వరం: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాంనాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షాకేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Thu, Mar 05 2026 07:40 AM -
" />
టెర్రరిస్ట్ దాడులను ఖండించాలి
ఖానాపూర్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ టె ర్రరిస్ట్ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఐ (ఎం–ఎల్) న్యూడెమోక్రసీ నిర్మల్–ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి జే రాజు కోరారు.
Thu, Mar 05 2026 07:40 AM -
" />
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
ఖానాపూర్: ఎప్స్టీన్ ఫైల్స్లో పేరున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని డిమాండ్ చేశారు.
Thu, Mar 05 2026 07:40 AM -
మచ్చలేని రాజకీయాలతో ముందుకెళ్తూ..
● నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి
● హామీలను అమలు చేయని చంద్రబాబు
● మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి
Thu, Mar 05 2026 07:40 AM -
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం
నెల్లూరు(దర్గామిట్ట): బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.
Thu, Mar 05 2026 07:40 AM -
ప్రజారోగ్యంతో టీడీపీ నేతల చెలగాటం
సంగం: ‘చేపలకు మేతగా చికెన్ వ్యర్థాలను తరలిస్తూ ప్రజల ఆరోగ్యంతో టీడీపీ నేతలు చెలగాటమాడుతున్నారు.. చికెన్ వ్యర్థాల దందాకు పూర్తి సహకారం అందిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మా సొంత నగదుతో ప్రతిరోజూ చేపలను పంపిస్తాం.
Thu, Mar 05 2026 07:40 AM -
పిన్నెల్లి వెంటే మాచర్ల ప్రజలు
● మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
● జిల్లా కేంద్ర కారాగారంలో ములాఖత్
Thu, Mar 05 2026 07:40 AM -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
7 కేంద్రాల్లో నిర్వహణ..
Thu, Mar 05 2026 07:39 AM
-
హంపీలో మిన్నంటిన హోలీ
హొసపేటె: దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. రంగు రంగుల ఈ పండుగలో ప్రజలంతా పాల్గొని రంగులు చల్లుకుని సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. బుధవారం హంపీలో ఎక్కడ చూసినా ప్రజలంతా హోలీ ఆడి రంగులు పూసుకుని సంబరాల్లో మునిగి తేలారు.
Thu, Mar 05 2026 07:40 AM -
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
రాయచూరు రూరల్: విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం తగదని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం హట్టి జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు.
Thu, Mar 05 2026 07:40 AM -
వైభవంగా అమరేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా గురుగుంట అమరేశ్వర జాతర ఉత్సవాలు ప్రశాంతంగా జరిగింది. మంగళవారం సాయంత్రం దేవాలయం వద్ద దేవస్థాన సమితి అధ్యక్షుడు రాజా సోమనాథ్ నాయక్ రథోత్సవానికి పూజలు చేశారు. వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు.
Thu, Mar 05 2026 07:40 AM -
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
హొసపేటె: ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసులు దాడి చేసి తాలూకాలోని కాకుబాళు గ్రామంలోని కరియమ్మన గుడి సమీపంలో ఒక ఇంటి ముందు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
Thu, Mar 05 2026 07:40 AM -
హంపీలో తెరుచుకున్న ఆలయం
హొసపేటె: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే. గ్రహణం విడిచిన అనంతరం ఆలయం తలుపులు తెరిచి యథావిధిగా స్వామి వారికి విశేష పూజలు, ధార్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
Thu, Mar 05 2026 07:40 AM -
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
హొసపేటె: రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి స్థలంలోనే మృతి చెందిన ఘటన బుధవారం నగరంలో జరిగింది. నగరంలోని పటేల్ నగర్ వార్డు గోపీనాథ్ పాఠశాల రోడ్డులో అతి వేగంగా వస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది.
Thu, Mar 05 2026 07:40 AM -
బాలింతలు, శిశు మరణాల నివారణకు కృషి
రాయచూరు రూరల్: బాలింతలు, శిశు మరణాల నివారణకు నవోదయ వైద్య కళాశాల, రాయచూరు తల్లీబిడ్డల ఆస్పత్రితో ఒప్పందం కుదుర్చుకొని సంస్థ నుంచి వైద్యులను, సిబ్బందిని పంపుతున్నట్లు నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్ర రెడ్డి వెల్లడించారు.
Thu, Mar 05 2026 07:40 AM -
గ్రహణం రోజే ఒక్కటైన 19 జంటలు
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో నడిచే దేవుడుగా ప్రసిద్ధి చెందిన దివంగత పండిత పుట్టరాజ గవాయి 112వ జయంతి వేడుకలు మంగళవారం గదగ్ నగరంలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సర్వ ధర్మ సామూహిక వివాహ కార్యక్రమంలో చంద్రగ్రహణం రోజే 19 జంటలు కొత్త జీవితంలోకి అడుగు మోపాయి.
Thu, Mar 05 2026 07:40 AM -
పరిమళించిన మానవత్వం
రాయచూరు రూరల్: మానసిక అస్వస్థతకు గురై పిచ్చివాడిలా రోడ్ల వెంట తిరుగుతూ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా వ్యవహరించిన మానసిక అస్వస్థుడిని పట్టుకొని అతనికి క్షౌ రం చేయించి కొత్త దుస్తులు ధరింప చేసి కారుణ్యాశ్రమంలో చేర్పించి మహిళా సబ్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు.
Thu, Mar 05 2026 07:40 AM -
ఇన్స్టాలో స్టేటస్పై రగడ
సాక్షి బళ్లారి: పశ్చిమ ఆసియాలోని ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడిలో ఇరాన్ దేశాధినేత ఖమేనీని హత్య చేసిన నేపథ్యంలో ఓ హిందూ యువకుడు సోషల్ మీడియాలో ఇన్స్టాలో స్టేటస్ పెట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
Thu, Mar 05 2026 07:40 AM -
కార్మికులకు కనీస వేతనాలివ్వాలని నిరసన
హొసపేటె: షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కనీస వేతనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) నేతృత్వంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బళ్లారి రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
Thu, Mar 05 2026 07:40 AM -
నిర్మల్
చేతిలోనే.. ‘మీ టికెట్’
ఇకపై బస్సు టికెట్ కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్ ద్వారానే ‘మీ టికెట్’ యాప్లో బుక్ చేసుకునే విధానాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది.
Thu, Mar 05 2026 07:40 AM -
మరింత పకడ్బందీగా ఎఫ్ఆర్ఎస్
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు మరింత పారదర్శకంగా ఉండేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ ఉపాధ్యాయుడు రోజూ ఉదయం 9గంటల లోపు పాఠశాలకు చేరుకుని ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Thu, Mar 05 2026 07:40 AM -
ఏడాదైనా బోనస్ ఏది?
భైంసా: సన్నవడ్ల బోనస్ కోసం జిల్లా రైతులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో సన్నవడ్లు విక్రయించిన రైతులకు బోనస్ చెల్లించిన ప్రభుత్వం గత యాసంగిలో విక్రయించినవారికి మాత్రం నేటికీ చెల్లించలేదు.
Thu, Mar 05 2026 07:40 AM -
పొదుపు చేస్తేనే ‘గృహజ్యోతి’
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం 200 యూని ట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికే గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేస్తోంది. జిల్లాలో చా లామంది వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
Thu, Mar 05 2026 07:40 AM -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం అందేలా ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ జీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు.
Thu, Mar 05 2026 07:40 AM -
పునరావాస భూముల లొల్లి
కడెం: మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గిరిజనులకు పరిహారం కింద మండలంలోని పెత్తర్పు సమీపంలో సాగు భూములు కేటాయించారు. సదరు సాగు భూముల వద్ద ఈ నెల 3న పునరావాస గిరిజనులు, స్థానిక గొండుగూడ వాసుల మధ్య గొడవలు జరిగాయి.
Thu, Mar 05 2026 07:40 AM -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
లోకేశ్వరం: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాంనాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షాకేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Thu, Mar 05 2026 07:40 AM -
" />
టెర్రరిస్ట్ దాడులను ఖండించాలి
ఖానాపూర్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ టె ర్రరిస్ట్ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఐ (ఎం–ఎల్) న్యూడెమోక్రసీ నిర్మల్–ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి జే రాజు కోరారు.
Thu, Mar 05 2026 07:40 AM -
" />
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
ఖానాపూర్: ఎప్స్టీన్ ఫైల్స్లో పేరున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని డిమాండ్ చేశారు.
Thu, Mar 05 2026 07:40 AM -
మచ్చలేని రాజకీయాలతో ముందుకెళ్తూ..
● నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి
● హామీలను అమలు చేయని చంద్రబాబు
● మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి
Thu, Mar 05 2026 07:40 AM -
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం
నెల్లూరు(దర్గామిట్ట): బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.
Thu, Mar 05 2026 07:40 AM -
ప్రజారోగ్యంతో టీడీపీ నేతల చెలగాటం
సంగం: ‘చేపలకు మేతగా చికెన్ వ్యర్థాలను తరలిస్తూ ప్రజల ఆరోగ్యంతో టీడీపీ నేతలు చెలగాటమాడుతున్నారు.. చికెన్ వ్యర్థాల దందాకు పూర్తి సహకారం అందిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మా సొంత నగదుతో ప్రతిరోజూ చేపలను పంపిస్తాం.
Thu, Mar 05 2026 07:40 AM -
పిన్నెల్లి వెంటే మాచర్ల ప్రజలు
● మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
● జిల్లా కేంద్ర కారాగారంలో ములాఖత్
Thu, Mar 05 2026 07:40 AM -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
7 కేంద్రాల్లో నిర్వహణ..
Thu, Mar 05 2026 07:39 AM
