ల్యాబ్‌ అడ్డాగా డ్రగ్స్‌ దందా.. రూ. 54 కోట్లు సీజ్‌ | Police seize drugs in Bibinagar | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌ అడ్డాగా డ్రగ్స్‌ దందా.. రూ. 54 కోట్లు సీజ్‌

Aug 9 2026 7:33 PM | Updated on Aug 9 2026 7:40 PM

Police seize drugs in Bibinagar

సాక్షి, యాదాద్రి: బీబీనగర్‌, ఎస్‌వోటీ పోలీసులు స్థానికంగా తయారవుతున్న డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. కొంతమడుగు వేటూకూరి ల్యాబ్స్‌లో డ్రగ్స్‌ తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 54 కోట్ల విలువైన 27 కేజీల మెఫెడ్రోన్‌ , 40 కేజీల అసిటోన్ లిక్విడ్‌ స్వాధీనం చేసుకున్నారు. అయితే దాడి చేసే సమయంలో మరో నలుగురు నిందితులు పరారైనట్లు పేర్కొన్నారు. ఈ ముఠా ల్యాబ్‌లో డ్రగ్స్‌ తయారు చేసి నాగ్‌పూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement