-
అనారోగ్య సమస్యలతో వృద్ధురాలి ఆత్మహత్య
కొల్లూరు : అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఓ వృద్ధురాలు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం కొల్లూరులో చోటు చేసుకుంది. మండలంలోని సుగ్గునలంకకు చెందిన సుగ్గున వెంకటసుబ్బమ్మ (75) కొంత కాలంగా ఉబ్బసం, ఆయాసంతో బాధ పడుతోంది.
-
యోగా పోటీలకు వేటపాలెం విద్యార్థినుల ఎంపిక
వేటపాలెం: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఇద్దరు విద్యార్థినులు ఎంపికై నట్లు వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజిని శనివారం తెలిపారు.
Sun, Oct 19 2025 06:43 AM -
నకిలీ మద్యం కుంభకోణం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో టీడీపీ నేతల కనుసన్నల్లో జరిగిన నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఏడాదిన్నర పాలనలో రూ.కోట్లు దండుకున్నారని, తిరిగి వారే దొంగ.. దొంగ..
Sun, Oct 19 2025 06:43 AM -
విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
అద్దంకి రూరల్: అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గురకాయపాలెం పాఠశాలలో శనివారం 356 మంది విద్యార్థినులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు అందజేశారు.
Sun, Oct 19 2025 06:43 AM -
జీఎస్టీ తగ్గడంతో దిగొచ్చిన విద్యుత్ పరికరాలధరలు
నరసరావుపేట: సూపర్ సేవింగ్స్–సూపర్ జీఎస్టీ వల్ల విద్యుత్ పరికరాల ధరలు తగ్గాయని విద్యుత్ శాఖ జిల్లా అధికారి డాక్టర్ ప్రత్తిపాటి విజయకుమార్ పేర్కొన్నారు. సోలార్ విద్యుత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చే వారికి లాభం కలుగుతుందని తెలిపారు.
Sun, Oct 19 2025 06:43 AM -
ఎన్ఎంఎంఎస్ గడువు పొడిగింపు
నరసరావుపేట ఈస్ట్: దేశ వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన
Sun, Oct 19 2025 06:43 AM -
నవంబర్లో బాల కళాప్రభ ఉత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్: బాలానంద కేంద్ర ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు రుద్ర కళాక్షేత్రం సహకారంతో ‘బాల కళాప్రభ–2025 పేరుతో రాష్ట్రస్థాయి సాంస్కృతిక ఉత్సవ, పోటీలను నవంబర్ 8, 9వ తేదీల్లో నిర్వహించనున్నారు.
Sun, Oct 19 2025 06:43 AM -
కేఎల్యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం
తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం శనివారం శాటిలైట్లను నింగిలోకి పంపింది.
Sun, Oct 19 2025 06:43 AM -
దేశం బలోపేతానికి ఎల్ఐసీ కీలకం
కొరిటెపాడు(గుంటూరు): ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ – మచిలీపట్నం డివిజన్ 57వ మహాసభలు శనివారం స్థానిక ఎన్జీఓ కల్యాణ మండపంలో జరిగాయి. జోనల్ అధ్యక్షులు పి.సతీష్ ప్రారంభించారు.
Sun, Oct 19 2025 06:43 AM -
పోలీస్స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
రెంటచింతల: రెంటచింతల పోలీస్స్టేషన్లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్ఐకి సూచించారు.
Sun, Oct 19 2025 06:43 AM -
బాణసంచి నింపాల్సిందే..!
అందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు
నింపేదే దీపావళి పండగ. కష్టసుఖాలతో సాగిపోతున్న జీవితానికి ఈ పర్వదినం
Sun, Oct 19 2025 06:43 AM -
వైద్య విద్యను దూరం చేసే కుట్ర
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బహుజనులకు వైద్య విద్యను దూరంగా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందుకే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుందని జై భీమ్ రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మండిపడ్డారు.
Sun, Oct 19 2025 06:43 AM -
ఆనంద దీపావళి చేసుకోండి
– జిల్లా కలెక్టర్ కీర్తి
Sun, Oct 19 2025 06:43 AM -
రత్నగిరి భక్త జనసంద్రం
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
● స్వామివారి ఆదాయం రూ.25 లక్షలు
Sun, Oct 19 2025 06:43 AM -
ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
మూల్యం చెల్లించుకుంటారు
Sun, Oct 19 2025 06:43 AM -
స్వల్పంగా పెరిగిన పొగాకు ధర
● కిలో గరిష్టం రూ.430 ● లో గ్రేడ్ రూ.80
Sun, Oct 19 2025 06:43 AM -
" />
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
రాజంపేట : రాజంపేట–రాయచోటి రోడ్డులోని పాలకేంద్రం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి కొనిరెడ్డి మహేంద్రరెడ్డి మృతి చెందాడు. నగరవనం నుంచి బైకులో వస్తూ పాలకేంద్రానికి ఎడమవైపు ఉన్న ఎంజీఆర్ ఐరన్ హోర్డింగ్ను బలంగా ఢీ కొట్టాడు.
Sun, Oct 19 2025 06:41 AM -
పరిమి శ్రీరామనాథ్కు గడియారం సాహిత్య పురస్కారం
కడప సెవెన్రోడ్స్ : హెదరాబాదుకు చెందిన యువకవి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరిమి శ్రీరామనాథ్ ‘మహాకవి’ డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 44వ సాహిత్య పురస్కారానికి ఎంపికై నట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి తెలిపారు.
Sun, Oct 19 2025 06:41 AM -
" />
ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఓబులవారిపల్లె: చిన్నఓరంపాడు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మోటార్ బైక్పై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు.
Sun, Oct 19 2025 06:41 AM -
లక్ష మద్యం బాటిళ్ల స్కానింగ్
మదనపల్లె రూరల్ : జిల్లాలో ప్రతిరోజు మద్యం దుకాణాల్లో లక్షకు పైగా మద్యం బాటిళ్లను స్కానింగ్ చేసి విక్రయిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. శనివారం పట్టణంలోని పలు మద్యం దుకాణాలు, బార్లలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తనిఖీ చేశారు.
Sun, Oct 19 2025 06:41 AM -
ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
నందలూరు : మండలంలోని మదనమోహనపురం క్రాస్ సమీపంలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.
Sun, Oct 19 2025 06:41 AM -
విద్యార్థుల సమస్యలపై బస్సు జాతా
రాయచోటి టౌన్ : రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్సు జాతాను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు కోరారు.
Sun, Oct 19 2025 06:41 AM -
కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి
బి.కొత్తకోట : బి.కొత్తకోటకు సమీపంలోని బాలసానివారిపల్లెలో శనివారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేసి విచక్షణారహితంగా కొరకడంతో 50 గొర్రెలు మృతి చెందాయి. బాలసానివారిపల్లెకు చెందిన ఎం.బాబు గొర్రెల పెంపకంతో జీవిస్తున్నాడు.
Sun, Oct 19 2025 06:41 AM -
‘‘రండి బాబూ రండి! కడప, కర్నూలు, మహబూబ్నగర్, గద్వాల, కర్ణాటక, తెలంగాణ, ఊరు ఏదైనా పర్వాలేదు. మా ఊరికి రండి! హాయిగా పేకాట ఆడండి! మస్తుగా ఎంజాయ్ చేయండి! పేకాట ఆడేందుకు ఇక మీరు రాయచూరు, బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి
సాక్షిప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పేకాటకు మార్గం సుగమమైంది. సర్కారు ఏర్పడిన కొత్తలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏకంగా ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా పేకాట ఆడించేలా చూస్తా అని ‘ఆఫీసర్ క్లబ్’లో వ్యాఖ్యానించారు.
Sun, Oct 19 2025 06:41 AM -
ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
Sun, Oct 19 2025 06:41 AM
-
అనారోగ్య సమస్యలతో వృద్ధురాలి ఆత్మహత్య
కొల్లూరు : అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఓ వృద్ధురాలు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం కొల్లూరులో చోటు చేసుకుంది. మండలంలోని సుగ్గునలంకకు చెందిన సుగ్గున వెంకటసుబ్బమ్మ (75) కొంత కాలంగా ఉబ్బసం, ఆయాసంతో బాధ పడుతోంది.
Sun, Oct 19 2025 06:43 AM -
యోగా పోటీలకు వేటపాలెం విద్యార్థినుల ఎంపిక
వేటపాలెం: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఇద్దరు విద్యార్థినులు ఎంపికై నట్లు వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజిని శనివారం తెలిపారు.
Sun, Oct 19 2025 06:43 AM -
నకిలీ మద్యం కుంభకోణం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో టీడీపీ నేతల కనుసన్నల్లో జరిగిన నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఏడాదిన్నర పాలనలో రూ.కోట్లు దండుకున్నారని, తిరిగి వారే దొంగ.. దొంగ..
Sun, Oct 19 2025 06:43 AM -
విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
అద్దంకి రూరల్: అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గురకాయపాలెం పాఠశాలలో శనివారం 356 మంది విద్యార్థినులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు అందజేశారు.
Sun, Oct 19 2025 06:43 AM -
జీఎస్టీ తగ్గడంతో దిగొచ్చిన విద్యుత్ పరికరాలధరలు
నరసరావుపేట: సూపర్ సేవింగ్స్–సూపర్ జీఎస్టీ వల్ల విద్యుత్ పరికరాల ధరలు తగ్గాయని విద్యుత్ శాఖ జిల్లా అధికారి డాక్టర్ ప్రత్తిపాటి విజయకుమార్ పేర్కొన్నారు. సోలార్ విద్యుత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చే వారికి లాభం కలుగుతుందని తెలిపారు.
Sun, Oct 19 2025 06:43 AM -
ఎన్ఎంఎంఎస్ గడువు పొడిగింపు
నరసరావుపేట ఈస్ట్: దేశ వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన
Sun, Oct 19 2025 06:43 AM -
నవంబర్లో బాల కళాప్రభ ఉత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్: బాలానంద కేంద్ర ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు రుద్ర కళాక్షేత్రం సహకారంతో ‘బాల కళాప్రభ–2025 పేరుతో రాష్ట్రస్థాయి సాంస్కృతిక ఉత్సవ, పోటీలను నవంబర్ 8, 9వ తేదీల్లో నిర్వహించనున్నారు.
Sun, Oct 19 2025 06:43 AM -
కేఎల్యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం
తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం శనివారం శాటిలైట్లను నింగిలోకి పంపింది.
Sun, Oct 19 2025 06:43 AM -
దేశం బలోపేతానికి ఎల్ఐసీ కీలకం
కొరిటెపాడు(గుంటూరు): ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ – మచిలీపట్నం డివిజన్ 57వ మహాసభలు శనివారం స్థానిక ఎన్జీఓ కల్యాణ మండపంలో జరిగాయి. జోనల్ అధ్యక్షులు పి.సతీష్ ప్రారంభించారు.
Sun, Oct 19 2025 06:43 AM -
పోలీస్స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
రెంటచింతల: రెంటచింతల పోలీస్స్టేషన్లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్ఐకి సూచించారు.
Sun, Oct 19 2025 06:43 AM -
బాణసంచి నింపాల్సిందే..!
అందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు
నింపేదే దీపావళి పండగ. కష్టసుఖాలతో సాగిపోతున్న జీవితానికి ఈ పర్వదినం
Sun, Oct 19 2025 06:43 AM -
వైద్య విద్యను దూరం చేసే కుట్ర
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బహుజనులకు వైద్య విద్యను దూరంగా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందుకే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుందని జై భీమ్ రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మండిపడ్డారు.
Sun, Oct 19 2025 06:43 AM -
ఆనంద దీపావళి చేసుకోండి
– జిల్లా కలెక్టర్ కీర్తి
Sun, Oct 19 2025 06:43 AM -
రత్నగిరి భక్త జనసంద్రం
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
● స్వామివారి ఆదాయం రూ.25 లక్షలు
Sun, Oct 19 2025 06:43 AM -
ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
మూల్యం చెల్లించుకుంటారు
Sun, Oct 19 2025 06:43 AM -
స్వల్పంగా పెరిగిన పొగాకు ధర
● కిలో గరిష్టం రూ.430 ● లో గ్రేడ్ రూ.80
Sun, Oct 19 2025 06:43 AM -
" />
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
రాజంపేట : రాజంపేట–రాయచోటి రోడ్డులోని పాలకేంద్రం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి కొనిరెడ్డి మహేంద్రరెడ్డి మృతి చెందాడు. నగరవనం నుంచి బైకులో వస్తూ పాలకేంద్రానికి ఎడమవైపు ఉన్న ఎంజీఆర్ ఐరన్ హోర్డింగ్ను బలంగా ఢీ కొట్టాడు.
Sun, Oct 19 2025 06:41 AM -
పరిమి శ్రీరామనాథ్కు గడియారం సాహిత్య పురస్కారం
కడప సెవెన్రోడ్స్ : హెదరాబాదుకు చెందిన యువకవి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరిమి శ్రీరామనాథ్ ‘మహాకవి’ డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 44వ సాహిత్య పురస్కారానికి ఎంపికై నట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి తెలిపారు.
Sun, Oct 19 2025 06:41 AM -
" />
ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఓబులవారిపల్లె: చిన్నఓరంపాడు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మోటార్ బైక్పై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు.
Sun, Oct 19 2025 06:41 AM -
లక్ష మద్యం బాటిళ్ల స్కానింగ్
మదనపల్లె రూరల్ : జిల్లాలో ప్రతిరోజు మద్యం దుకాణాల్లో లక్షకు పైగా మద్యం బాటిళ్లను స్కానింగ్ చేసి విక్రయిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. శనివారం పట్టణంలోని పలు మద్యం దుకాణాలు, బార్లలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తనిఖీ చేశారు.
Sun, Oct 19 2025 06:41 AM -
ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
నందలూరు : మండలంలోని మదనమోహనపురం క్రాస్ సమీపంలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.
Sun, Oct 19 2025 06:41 AM -
విద్యార్థుల సమస్యలపై బస్సు జాతా
రాయచోటి టౌన్ : రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్సు జాతాను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు కోరారు.
Sun, Oct 19 2025 06:41 AM -
కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి
బి.కొత్తకోట : బి.కొత్తకోటకు సమీపంలోని బాలసానివారిపల్లెలో శనివారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేసి విచక్షణారహితంగా కొరకడంతో 50 గొర్రెలు మృతి చెందాయి. బాలసానివారిపల్లెకు చెందిన ఎం.బాబు గొర్రెల పెంపకంతో జీవిస్తున్నాడు.
Sun, Oct 19 2025 06:41 AM -
‘‘రండి బాబూ రండి! కడప, కర్నూలు, మహబూబ్నగర్, గద్వాల, కర్ణాటక, తెలంగాణ, ఊరు ఏదైనా పర్వాలేదు. మా ఊరికి రండి! హాయిగా పేకాట ఆడండి! మస్తుగా ఎంజాయ్ చేయండి! పేకాట ఆడేందుకు ఇక మీరు రాయచూరు, బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి
సాక్షిప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పేకాటకు మార్గం సుగమమైంది. సర్కారు ఏర్పడిన కొత్తలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏకంగా ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా పేకాట ఆడించేలా చూస్తా అని ‘ఆఫీసర్ క్లబ్’లో వ్యాఖ్యానించారు.
Sun, Oct 19 2025 06:41 AM -
ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
Sun, Oct 19 2025 06:41 AM