-
సాక్షి మార్నింగ్ రౌండప్ జులై 21: ఈరోజు బిగ్ హెడ్లైన్స్ ఇవే!
సాక్షి పాఠకులకు శుభోదయం!. ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తూ ఇరాన్పై అమెరికా దాడులు పదో రోజుకు చేరాయి. మరోవైపు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, నిరసనల వేడి కొనసాగనుంది.
-
చీకటిని జయించిన విజయగానం
కళ్లు లేకపోవడం శాపం కాదు, చూసే మనసు లేకపోవడమే అతి పెద్ద లోపం అని నిరూపించింది ఆ గొంతు. ప్రపంచాన్ని చూసే భాగ్యం ఆ కళ్లకు లేదు, కానీ తన అసాధారణ పాటతో ప్రపంచం తన వైపు చూసేలా చేసింది.
Tue, Jul 21 2026 06:35 AM -
ఎందుకీ సంతానలేమి?
మునపటితో పోలిస్తే ఇటీవల మనదేశంలో సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. అందుకే కృత్రిమ గర్భధారణ (ఫెర్టిలిటీ) సెంటర్లను సందర్శించే దంపతుల సంఖ్యా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం చూస్తే...
Tue, Jul 21 2026 06:26 AM -
మందుల్లేవు.. మాస్కుల్లేవు..
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతోపాటు మరణాలూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Tue, Jul 21 2026 06:18 AM -
బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, Jul 21 2026 06:14 AM -
‘త్రివేణి’కి పచ్చ తాంబూలం!
సాక్షి, అమరావతి: మంగంపేటలో బెరైటీస్ తవ్వకాలు, ఓవర్ బర్డెన్ తొలగింపు (ఖనిజంపై ఉండే మట్టి, రాయి) కోసం ఏపీఎండీసీ పిలిచిన టెండర్ కాంట్రాక్టును గాయత్రి సంస్థకు ముందే రాసిపెట్టినట్లు స్పష్టమవుతోంది.
Tue, Jul 21 2026 06:10 AM -
కిక్ ఎక్కించింది...
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫుట్బాల్ క్రీడ మెగా ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 23వ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీకి భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున తెరపడింది.
Tue, Jul 21 2026 06:04 AM -
రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలో.. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్నినో మూలంగా కరువు పరిస్థితులు ఎదురవుతాయని ఆరు నెలల ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Tue, Jul 21 2026 06:01 AM -
దళిత యువతిపై జిమ్ ట్రైనర్ అఘాయిత్యం
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): దళిత యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి..
Tue, Jul 21 2026 05:57 AM -
నీట్లో భారీగా టాప్ స్కోరర్లు
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2026 ఫలితాలు విడుదల కావడంతో ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.
Tue, Jul 21 2026 05:51 AM -
కోర్టు ధిక్కరణ అలవాటైంది
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోరాదని ఆదేశాలున్నా.. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tue, Jul 21 2026 05:47 AM -
ఏపీలో పడిపోతున్న జీఎస్టీ–జీఎస్డీపీ నిష్పత్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రాబడి నిష్పత్తి క్రమంగా క్షీణిస్తోంది. 2018–19లో 2.40 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2025–26 ఆర్థిక సంవత్సరానికి 1.90 శాతానికి పడిపోయింది.
Tue, Jul 21 2026 05:40 AM -
టీడీపీ వర్సెస్ టీడీపీ
మార్కాపురం: భూమి, రహదారి వివాదం అధికార తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
Tue, Jul 21 2026 05:38 AM -
సాహోరే స్పెయిన్
అంచనాలకు మించి మెరిపించిన స్పెయిన్ జట్టు రెండోసారి జగజ్జేతగా నిలిచింది. తుది సమరంలో ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడుతూ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆట కట్టించింది. సగర్వంగా ప్రపంచకప్ను ముద్దాడింది.
Tue, Jul 21 2026 05:36 AM -
డాక్యుమెంట్ రైటర్ల సమ్మె.. స్తంభించిన రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలోకి దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దాదాపు స్తంభించింది.
Tue, Jul 21 2026 05:35 AM -
యనమలకుదురు కొండపై గణపతి ఆలయాల్లో చోరీ
పెనమలూరు: విజయవాడ యనమలకుదురు కొండపై గల రెండు గణపతి ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Jul 21 2026 05:29 AM -
43,62,387 ఓట్లు గల్లంతు ‘సర్’
సాక్షి, అమరావతి: మరో 4 రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ఇంటింటి సర్వే ముగియనుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 100% ఓట్లను డిజిటలైజ్డ్ చేసినట్లు అధికారులు చెబుతుండగా రాష్ట్రవ్యాప్తంగా 43,62,387 మంది ఓటర్ల వివరాలు తెలియడంలేదు.
Tue, Jul 21 2026 05:27 AM -
బోధనాస్పత్రుల నిర్వహణకు నిధులు లేవు
సాక్షి, అమరావతి: ఒక్క రోజు యోగా ఈవెంట్ కోసం గతేడాది రూ. 130 కోట్లు.. ఈ ఏడాది రూ.10 కోట్లు.. మొత్తం రెండేళ్లలో రూ.140 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. ఎమ్మెల్యేల ఆటపాటలు.. సాంస్కృతిక కార్యక్రమాలు..
Tue, Jul 21 2026 05:24 AM -
మౌలిక రంగం... 5 నెలల గరిష్టానికి జంప్
న్యూఢిల్లీ: సిమెంటు, విద్యుత్, ముడి ఇనుము దన్నుతో జూన్లో తొమ్మిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి అయిదు నెలల గరిష్టమైన 5 శాతానికి ఎగిసింది. 2025 జూన్లో ఇది 1.1 శాతంగా, 2026 మే నెలలో 3.2 శాతంగా నమోదైంది.
Tue, Jul 21 2026 05:20 AM -
కరువొస్తోంది.. కొత్త సలహాలివ్వండి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 50 రోజులు దాటింది. అంటే సీజన్లో దాదాపు సగం కాలం గడిచిపోయింది. కానీ చినుకు జాడలేదు. ఓ మోస్తరు వర్షం కూడా పడడం లేదు. రాయలసీమలో పొలాలన్నీ బీటలు వారుతున్నాయి.
Tue, Jul 21 2026 05:16 AM -
సీఎన్జీ.. సూపర్ క్రేజ్!
దేశీ కార్ల మార్కెట్లో ఇంధన ప్రాధాన్యతల ట్రెండ్ మారుతోంది.
Tue, Jul 21 2026 05:10 AM -
ఎర్రబుక్కు దారిలో... దిగజారిన ఖాకీ
సాక్షి, అమరావతి: పనితీరు నాసిరకం... పరిపాలనా సంస్కరణలు చేతకాదు.. దర్యాప్తు ప్రమాణాలు దారుణం.. సాంకేతిక పరిజ్ఞానం సగమే తెలుసు.. ఇతర శాఖలతో సమన్వయం సున్నా.. ఇవన్నీ ఏమనుకుంటున్నారు.. ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి కిరీటంలోని మణులు, మాణిక్యాలు...
Tue, Jul 21 2026 05:10 AM -
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోక్సభలో తక్షణం సమగ్రచర్చ నిర్వహించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది.
Tue, Jul 21 2026 05:07 AM -
వృద్ధుడిపై ఎస్సై దాష్టీకం
త్రిపురాంతకం (యర్రగొండపాలెం): టీడీపీ సానుభూతిపరుడు ఫిర్యాదు చేయడమే తడవుగా ఎస్సై ఓ వృద్ధుడిని బెల్టుతో కొట్టడంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతమిది.
Tue, Jul 21 2026 05:02 AM -
కెనడాకు ట్రంప్ షాక్.. 50 శాతం టారిఫ్ల మోత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పన్నుల మోత మోగించారు. కెనడాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై 50 శాతం మేర దిగుమతి సుంకాలను విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ కొత్త పన్నులు 30 రోజుల్లో అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు.
Tue, Jul 21 2026 05:00 AM
-
సాక్షి మార్నింగ్ రౌండప్ జులై 21: ఈరోజు బిగ్ హెడ్లైన్స్ ఇవే!
సాక్షి పాఠకులకు శుభోదయం!. ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తూ ఇరాన్పై అమెరికా దాడులు పదో రోజుకు చేరాయి. మరోవైపు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, నిరసనల వేడి కొనసాగనుంది.
Tue, Jul 21 2026 06:52 AM -
చీకటిని జయించిన విజయగానం
కళ్లు లేకపోవడం శాపం కాదు, చూసే మనసు లేకపోవడమే అతి పెద్ద లోపం అని నిరూపించింది ఆ గొంతు. ప్రపంచాన్ని చూసే భాగ్యం ఆ కళ్లకు లేదు, కానీ తన అసాధారణ పాటతో ప్రపంచం తన వైపు చూసేలా చేసింది.
Tue, Jul 21 2026 06:35 AM -
ఎందుకీ సంతానలేమి?
మునపటితో పోలిస్తే ఇటీవల మనదేశంలో సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. అందుకే కృత్రిమ గర్భధారణ (ఫెర్టిలిటీ) సెంటర్లను సందర్శించే దంపతుల సంఖ్యా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం చూస్తే...
Tue, Jul 21 2026 06:26 AM -
మందుల్లేవు.. మాస్కుల్లేవు..
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతోపాటు మరణాలూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Tue, Jul 21 2026 06:18 AM -
బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, Jul 21 2026 06:14 AM -
‘త్రివేణి’కి పచ్చ తాంబూలం!
సాక్షి, అమరావతి: మంగంపేటలో బెరైటీస్ తవ్వకాలు, ఓవర్ బర్డెన్ తొలగింపు (ఖనిజంపై ఉండే మట్టి, రాయి) కోసం ఏపీఎండీసీ పిలిచిన టెండర్ కాంట్రాక్టును గాయత్రి సంస్థకు ముందే రాసిపెట్టినట్లు స్పష్టమవుతోంది.
Tue, Jul 21 2026 06:10 AM -
కిక్ ఎక్కించింది...
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫుట్బాల్ క్రీడ మెగా ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 23వ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీకి భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున తెరపడింది.
Tue, Jul 21 2026 06:04 AM -
రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలో.. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్నినో మూలంగా కరువు పరిస్థితులు ఎదురవుతాయని ఆరు నెలల ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Tue, Jul 21 2026 06:01 AM -
దళిత యువతిపై జిమ్ ట్రైనర్ అఘాయిత్యం
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): దళిత యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి..
Tue, Jul 21 2026 05:57 AM -
నీట్లో భారీగా టాప్ స్కోరర్లు
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2026 ఫలితాలు విడుదల కావడంతో ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.
Tue, Jul 21 2026 05:51 AM -
కోర్టు ధిక్కరణ అలవాటైంది
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోరాదని ఆదేశాలున్నా.. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tue, Jul 21 2026 05:47 AM -
ఏపీలో పడిపోతున్న జీఎస్టీ–జీఎస్డీపీ నిష్పత్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రాబడి నిష్పత్తి క్రమంగా క్షీణిస్తోంది. 2018–19లో 2.40 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2025–26 ఆర్థిక సంవత్సరానికి 1.90 శాతానికి పడిపోయింది.
Tue, Jul 21 2026 05:40 AM -
టీడీపీ వర్సెస్ టీడీపీ
మార్కాపురం: భూమి, రహదారి వివాదం అధికార తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
Tue, Jul 21 2026 05:38 AM -
సాహోరే స్పెయిన్
అంచనాలకు మించి మెరిపించిన స్పెయిన్ జట్టు రెండోసారి జగజ్జేతగా నిలిచింది. తుది సమరంలో ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడుతూ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆట కట్టించింది. సగర్వంగా ప్రపంచకప్ను ముద్దాడింది.
Tue, Jul 21 2026 05:36 AM -
డాక్యుమెంట్ రైటర్ల సమ్మె.. స్తంభించిన రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలోకి దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దాదాపు స్తంభించింది.
Tue, Jul 21 2026 05:35 AM -
యనమలకుదురు కొండపై గణపతి ఆలయాల్లో చోరీ
పెనమలూరు: విజయవాడ యనమలకుదురు కొండపై గల రెండు గణపతి ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Jul 21 2026 05:29 AM -
43,62,387 ఓట్లు గల్లంతు ‘సర్’
సాక్షి, అమరావతి: మరో 4 రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ఇంటింటి సర్వే ముగియనుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 100% ఓట్లను డిజిటలైజ్డ్ చేసినట్లు అధికారులు చెబుతుండగా రాష్ట్రవ్యాప్తంగా 43,62,387 మంది ఓటర్ల వివరాలు తెలియడంలేదు.
Tue, Jul 21 2026 05:27 AM -
బోధనాస్పత్రుల నిర్వహణకు నిధులు లేవు
సాక్షి, అమరావతి: ఒక్క రోజు యోగా ఈవెంట్ కోసం గతేడాది రూ. 130 కోట్లు.. ఈ ఏడాది రూ.10 కోట్లు.. మొత్తం రెండేళ్లలో రూ.140 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. ఎమ్మెల్యేల ఆటపాటలు.. సాంస్కృతిక కార్యక్రమాలు..
Tue, Jul 21 2026 05:24 AM -
మౌలిక రంగం... 5 నెలల గరిష్టానికి జంప్
న్యూఢిల్లీ: సిమెంటు, విద్యుత్, ముడి ఇనుము దన్నుతో జూన్లో తొమ్మిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి అయిదు నెలల గరిష్టమైన 5 శాతానికి ఎగిసింది. 2025 జూన్లో ఇది 1.1 శాతంగా, 2026 మే నెలలో 3.2 శాతంగా నమోదైంది.
Tue, Jul 21 2026 05:20 AM -
కరువొస్తోంది.. కొత్త సలహాలివ్వండి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 50 రోజులు దాటింది. అంటే సీజన్లో దాదాపు సగం కాలం గడిచిపోయింది. కానీ చినుకు జాడలేదు. ఓ మోస్తరు వర్షం కూడా పడడం లేదు. రాయలసీమలో పొలాలన్నీ బీటలు వారుతున్నాయి.
Tue, Jul 21 2026 05:16 AM -
సీఎన్జీ.. సూపర్ క్రేజ్!
దేశీ కార్ల మార్కెట్లో ఇంధన ప్రాధాన్యతల ట్రెండ్ మారుతోంది.
Tue, Jul 21 2026 05:10 AM -
ఎర్రబుక్కు దారిలో... దిగజారిన ఖాకీ
సాక్షి, అమరావతి: పనితీరు నాసిరకం... పరిపాలనా సంస్కరణలు చేతకాదు.. దర్యాప్తు ప్రమాణాలు దారుణం.. సాంకేతిక పరిజ్ఞానం సగమే తెలుసు.. ఇతర శాఖలతో సమన్వయం సున్నా.. ఇవన్నీ ఏమనుకుంటున్నారు.. ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి కిరీటంలోని మణులు, మాణిక్యాలు...
Tue, Jul 21 2026 05:10 AM -
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోక్సభలో తక్షణం సమగ్రచర్చ నిర్వహించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది.
Tue, Jul 21 2026 05:07 AM -
వృద్ధుడిపై ఎస్సై దాష్టీకం
త్రిపురాంతకం (యర్రగొండపాలెం): టీడీపీ సానుభూతిపరుడు ఫిర్యాదు చేయడమే తడవుగా ఎస్సై ఓ వృద్ధుడిని బెల్టుతో కొట్టడంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతమిది.
Tue, Jul 21 2026 05:02 AM -
కెనడాకు ట్రంప్ షాక్.. 50 శాతం టారిఫ్ల మోత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పన్నుల మోత మోగించారు. కెనడాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై 50 శాతం మేర దిగుమతి సుంకాలను విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ కొత్త పన్నులు 30 రోజుల్లో అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు.
Tue, Jul 21 2026 05:00 AM
