-
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
-
రీ సర్వేతో భూవివాదాలకు పరిష్కారం
భీమడోలు: రీసర్వే వల్ల భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. పూళ్లలో భూసర్వే పనులను బుధవారం ఆయన పరిశీలించారు.
Thu, May 21 2026 01:59 AM -
పల్లెల్లో బయోత్పాతం
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026
Thu, May 21 2026 01:59 AM -
" />
పారదర్శకంగా రిజిస్ట్రేషన్ సేవలు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు పారదర్శకంగా, వేగంగా అందిస్తున్నామని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
Thu, May 21 2026 01:59 AM -
ట్రిపుల్ఐటీ.. మెంటార్లు పిటీ
● 18 ఏళ్లుగా అవే కష్టాలు
● సర్వీసుల క్రమబద్ధీకరణకు ఎదురుచూపులు
● మొదట్లో 200 మంది.. ప్రస్తుతం 80 మంది విధులు
Thu, May 21 2026 01:59 AM -
ఆన్లైన్ ఫార్మసీలతో అనర్థాలు
మెడికల్ షాపుల బంద్.. వ్యాపారుల ర్యాలీThu, May 21 2026 01:59 AM -
శ్రీవారి క్షేత్రం.. సేవల్లో ప్రథమం
● మరోమారు మొదటి ర్యాంకు ● వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి
Thu, May 21 2026 01:59 AM -
అనుమతుల పేరుతో అక్రమ తవ్వకాలు
ఆగిరిపల్లి: పొలంలో మెరక నిమిత్తం అనుమతులు తీసుకొని అధికార పార్టీ నాయకులు మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మండలంలోని కొమ్మూరు రిజర్వాయర్ పరిధిలో కృష్ణవరం, సురవరం, కొమ్మూరుకి చెందిన వారు పొలాలు మెరక కోసమని అనుమతులు తీసుకున్నారు.
Thu, May 21 2026 01:59 AM -
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులను ఆర్టీసీ లేదా ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని, వాటిని పూర్తిగా ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
Thu, May 21 2026 01:59 AM -
పొగాకు వేలం కేంద్రాల పరిశీలన
జంగారెడ్డిగూడెం: రైతులు పొగాకును గ్రేడింగ్ చేసే సమయంలో ఎన్టీఆర్ఎం రాకుండా చర్యలు తీసుకోవాలని పొగాకు బోర్డు గుంటూరు మేనేజర్(ఎక్స్టెన్షన్) సురేఖ అన్నారు.
Thu, May 21 2026 01:59 AM -
కొబ్బరిచేడు ప్రక్షాళనకు మోక్షమెప్పుడో?
కాళ్ల: మండలంలోని ఎల్ఎన్ పురం నుంచి ఆనందపురం గ్రామం మీదుగా ఉప్పుటేరులో కలిసే కొబ్బరిచెడు మురుగు కాలువ కిక్కిస, గురప్రుడెక్క, తూడుతో పూర్తిగా పూడుకుపోయి నీరు ముందుకు సాగడం లేదు.
Thu, May 21 2026 01:59 AM -
వంతెన పనులతో నీటి సమస్య తీవ్రం
భీమవరం: భీమవరం పట్టణంలోని లోసరి ప్రధాన కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతుండడంతో పలు గ్రామాలకు మంచినీటి సమస్య తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Thu, May 21 2026 01:59 AM -
స్కూల్ బస్సుల తనిఖీ
జంగారెడ్డిగూడెం, పోలవరం రూరల్ : రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మే ఒకటి నుంచి స్కూలు బస్సులు తనిఖీ చేస్తున్నామని రవాణాశాఖ అధికారులు ఎస్ఎస్ రంగనాయకులు, కేడీవీ రవిగోపాల్, సీహెచ్ సత్యనారాయణ మూర్తి తెలిపారు. బుధవారం పోలవరం మండలంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు.
Thu, May 21 2026 01:59 AM -
" />
అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.11.90 లక్షలు
పెదపాడు: అప్పనవీడులో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీ సురేష్ పర్యవేక్షణలో లెక్కించినట్లు ఆలయ చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు తెలిపారు. 55 రోజులకుగాను రూ.11,90,806 ఆదాయం లభించిందన్నారు.
Thu, May 21 2026 01:59 AM -
జీలుగతో భూసారం పెంపు
కాళ్ల: పంటల సాగులో రోజురోజుకు పెరుగుతున్న రసాయనిక ఎరువుల వాడకం వలన భూసారం తగ్గిపోయి నేల ఆరోగ్యం క్షీణిస్తుందని, ఇటువంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట సాగు చేయడం అవసరమని మండల వ్యవసాయాధికారి పి.రమేష్ నాయుడు తెలిపారు.
Thu, May 21 2026 01:59 AM -
బాలింత మృతదేహానికి పోస్టుమార్టం
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న బాలింత మృతదేహానికి బుధవారం పోలీసుల పంచనామా అనంతరం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మునిసిపల్ కార్మికులచే ఖననం చేయించారు.
Thu, May 21 2026 01:59 AM -
ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
వెయిట్ లిఫ్టింగ్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొన్న లిఫ్టర్లు
Thu, May 21 2026 01:59 AM -
భానుడు భగభగ
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 524.00 అడుగు లకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం.
Thu, May 21 2026 01:59 AM -
మహిళలు, చిన్నారులభద్రతపై అవగాహన
వినుకొండ: మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సు పల్నాడు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు హాజరయ్యారు.
Thu, May 21 2026 01:59 AM -
పిడుగురాళ్లలో 47.6 డి గ్రీలు
పిడుగురాళ్ల: పల్నాడు అంటేనే వేసవిలో భానుడు భగభగ అంటాడు. ఈ క్రమంలోనే బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు తాపానికి అల్లాడిపోయారు. మంగళవారం 45.6 డిగ్రీలు నమోదైంది.
Thu, May 21 2026 01:59 AM -
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 32.2958 టీఎంసీలు.
Thu, May 21 2026 01:59 AM -
ఎలక్ట్రికల్ దుకాణంలో చోరీ
రూ.1.20 లక్షల నగదు అపహరణ
Thu, May 21 2026 01:59 AM -
" />
కేసీపీకి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ అవార్డు
మాచర్ల రూరల్: కార్మికుల సంక్షేమ, కర్మాగారంలో భద్రత, పరిశుభ్రతతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్న కేసీపీ సిమెంట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కర్మాగారం, శ్రమశక్తి అవార్డును అందజేసింది.
Thu, May 21 2026 01:59 AM -
సమస్యలు పరిష్కరించని చంద్రబాబు సర్కారు
నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని, అందువల్ల గురువారం కలెక్టర్కు సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహిస్తున్నామని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ పేర్కొన్నారు.
Thu, May 21 2026 01:59 AM -
తాగునీరు ఇవ్వరు గానీ ఊరూరా సారా ఏరులై పారిస్తారా?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యThu, May 21 2026 01:59 AM
-
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
Thu, May 21 2026 02:01 AM -
రీ సర్వేతో భూవివాదాలకు పరిష్కారం
భీమడోలు: రీసర్వే వల్ల భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. పూళ్లలో భూసర్వే పనులను బుధవారం ఆయన పరిశీలించారు.
Thu, May 21 2026 01:59 AM -
పల్లెల్లో బయోత్పాతం
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026
Thu, May 21 2026 01:59 AM -
" />
పారదర్శకంగా రిజిస్ట్రేషన్ సేవలు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు పారదర్శకంగా, వేగంగా అందిస్తున్నామని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
Thu, May 21 2026 01:59 AM -
ట్రిపుల్ఐటీ.. మెంటార్లు పిటీ
● 18 ఏళ్లుగా అవే కష్టాలు
● సర్వీసుల క్రమబద్ధీకరణకు ఎదురుచూపులు
● మొదట్లో 200 మంది.. ప్రస్తుతం 80 మంది విధులు
Thu, May 21 2026 01:59 AM -
ఆన్లైన్ ఫార్మసీలతో అనర్థాలు
మెడికల్ షాపుల బంద్.. వ్యాపారుల ర్యాలీThu, May 21 2026 01:59 AM -
శ్రీవారి క్షేత్రం.. సేవల్లో ప్రథమం
● మరోమారు మొదటి ర్యాంకు ● వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి
Thu, May 21 2026 01:59 AM -
అనుమతుల పేరుతో అక్రమ తవ్వకాలు
ఆగిరిపల్లి: పొలంలో మెరక నిమిత్తం అనుమతులు తీసుకొని అధికార పార్టీ నాయకులు మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మండలంలోని కొమ్మూరు రిజర్వాయర్ పరిధిలో కృష్ణవరం, సురవరం, కొమ్మూరుకి చెందిన వారు పొలాలు మెరక కోసమని అనుమతులు తీసుకున్నారు.
Thu, May 21 2026 01:59 AM -
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులను ఆర్టీసీ లేదా ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని, వాటిని పూర్తిగా ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
Thu, May 21 2026 01:59 AM -
పొగాకు వేలం కేంద్రాల పరిశీలన
జంగారెడ్డిగూడెం: రైతులు పొగాకును గ్రేడింగ్ చేసే సమయంలో ఎన్టీఆర్ఎం రాకుండా చర్యలు తీసుకోవాలని పొగాకు బోర్డు గుంటూరు మేనేజర్(ఎక్స్టెన్షన్) సురేఖ అన్నారు.
Thu, May 21 2026 01:59 AM -
కొబ్బరిచేడు ప్రక్షాళనకు మోక్షమెప్పుడో?
కాళ్ల: మండలంలోని ఎల్ఎన్ పురం నుంచి ఆనందపురం గ్రామం మీదుగా ఉప్పుటేరులో కలిసే కొబ్బరిచెడు మురుగు కాలువ కిక్కిస, గురప్రుడెక్క, తూడుతో పూర్తిగా పూడుకుపోయి నీరు ముందుకు సాగడం లేదు.
Thu, May 21 2026 01:59 AM -
వంతెన పనులతో నీటి సమస్య తీవ్రం
భీమవరం: భీమవరం పట్టణంలోని లోసరి ప్రధాన కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతుండడంతో పలు గ్రామాలకు మంచినీటి సమస్య తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Thu, May 21 2026 01:59 AM -
స్కూల్ బస్సుల తనిఖీ
జంగారెడ్డిగూడెం, పోలవరం రూరల్ : రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మే ఒకటి నుంచి స్కూలు బస్సులు తనిఖీ చేస్తున్నామని రవాణాశాఖ అధికారులు ఎస్ఎస్ రంగనాయకులు, కేడీవీ రవిగోపాల్, సీహెచ్ సత్యనారాయణ మూర్తి తెలిపారు. బుధవారం పోలవరం మండలంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు.
Thu, May 21 2026 01:59 AM -
" />
అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.11.90 లక్షలు
పెదపాడు: అప్పనవీడులో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీ సురేష్ పర్యవేక్షణలో లెక్కించినట్లు ఆలయ చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు తెలిపారు. 55 రోజులకుగాను రూ.11,90,806 ఆదాయం లభించిందన్నారు.
Thu, May 21 2026 01:59 AM -
జీలుగతో భూసారం పెంపు
కాళ్ల: పంటల సాగులో రోజురోజుకు పెరుగుతున్న రసాయనిక ఎరువుల వాడకం వలన భూసారం తగ్గిపోయి నేల ఆరోగ్యం క్షీణిస్తుందని, ఇటువంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట సాగు చేయడం అవసరమని మండల వ్యవసాయాధికారి పి.రమేష్ నాయుడు తెలిపారు.
Thu, May 21 2026 01:59 AM -
బాలింత మృతదేహానికి పోస్టుమార్టం
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న బాలింత మృతదేహానికి బుధవారం పోలీసుల పంచనామా అనంతరం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మునిసిపల్ కార్మికులచే ఖననం చేయించారు.
Thu, May 21 2026 01:59 AM -
ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
వెయిట్ లిఫ్టింగ్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొన్న లిఫ్టర్లు
Thu, May 21 2026 01:59 AM -
భానుడు భగభగ
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 524.00 అడుగు లకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం.
Thu, May 21 2026 01:59 AM -
మహిళలు, చిన్నారులభద్రతపై అవగాహన
వినుకొండ: మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సు పల్నాడు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు హాజరయ్యారు.
Thu, May 21 2026 01:59 AM -
పిడుగురాళ్లలో 47.6 డి గ్రీలు
పిడుగురాళ్ల: పల్నాడు అంటేనే వేసవిలో భానుడు భగభగ అంటాడు. ఈ క్రమంలోనే బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు తాపానికి అల్లాడిపోయారు. మంగళవారం 45.6 డిగ్రీలు నమోదైంది.
Thu, May 21 2026 01:59 AM -
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 32.2958 టీఎంసీలు.
Thu, May 21 2026 01:59 AM -
ఎలక్ట్రికల్ దుకాణంలో చోరీ
రూ.1.20 లక్షల నగదు అపహరణ
Thu, May 21 2026 01:59 AM -
" />
కేసీపీకి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ అవార్డు
మాచర్ల రూరల్: కార్మికుల సంక్షేమ, కర్మాగారంలో భద్రత, పరిశుభ్రతతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్న కేసీపీ సిమెంట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కర్మాగారం, శ్రమశక్తి అవార్డును అందజేసింది.
Thu, May 21 2026 01:59 AM -
సమస్యలు పరిష్కరించని చంద్రబాబు సర్కారు
నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని, అందువల్ల గురువారం కలెక్టర్కు సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహిస్తున్నామని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ పేర్కొన్నారు.
Thu, May 21 2026 01:59 AM -
తాగునీరు ఇవ్వరు గానీ ఊరూరా సారా ఏరులై పారిస్తారా?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యThu, May 21 2026 01:59 AM
