-
విశ్వసనీయ వార్తలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ యుగంలో వేగం కంటే వార్తలో వాస్తవికత, నిష్పక్షపాతం, విశ్వసనీయతే అత్యంత ముఖ్య మని గవర్నర్ శివ ప్రతాప్శుక్లా అన్నారు. ‘ముందు నిజనిర్ధారణ చేయాలి.. ఆ తర్వాతే వార్తను ప్రసారం చేయాలి’అని ఆయన జర్నలిస్టులకు సూచించారు.
-
బీజేపీ ప్రభుత్వంలోనే కంచె నిర్మాణానికి భూమి
సిలిగురి: సరిహద్దులు సురక్షితం కానంత వరకు రాష్ట్రం గానీ, దేశం గానీ సురక్షితంగా ఉండవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు.
Sat, Aug 22 2026 12:58 AM -
‘ప్రాణాలు’ దక్కేనా?
‘చిరుతలు’ చిక్కేనా..● గండేడ్ మండలంలో చిరుతల కలకలం
● తరుచూ మూగజీవాలపై దాడి
● బోను ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం
Sat, Aug 22 2026 12:53 AM -
చీడపీడల నివారణతో అధిక దిగుబడి
అలంపూర్ : పంట సాగులో చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. వరి సాగులో నారుమడి నుంచే సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే చీడపీడల నివారణకు అవకాశం ఉంటుందని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు సూచించారు.
Sat, Aug 22 2026 12:53 AM -
పెద్దవాగులో ఇసుకాసురులు
● వర్నె వద్ద ఇసుక అక్రమ రవాణా
● రాత్రిళ్లు ట్రాక్టర్లతో డంప్..
టిప్పర్లతో తరలింపు
● పొన్నకల్ వద్ద కూడా ఇదే దందా..
Sat, Aug 22 2026 12:53 AM -
" />
మెట్ల పైనుంచి జారిపడి మహిళ మృతి
బల్మూర్: ప్రమాదవశా త్తు మెట్ల పై నుంచి జారి కిందపడి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని కొండనాగుల లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.కుటుంబసభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మూడవత్ పార్వతి (55) చిన్నపాటి హోట ల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేది.
Sat, Aug 22 2026 12:53 AM -
" />
ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలి
అలంపూర్: వంద పడకల ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రిని ఆమె సందర్శించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ..
Sat, Aug 22 2026 12:53 AM -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● 25 తులాల బంగారం,
186 తులాల వెండి స్వాధీనం
● నిందితుడి అరెస్టు..
రిమాండ్కు తరలింపు
Sat, Aug 22 2026 12:53 AM -
ఎస్సార్నగర్లో కర్ణాటక మద్యం పట్టివేత
అమీర్పేట: ఎస్ఆర్నగర్లో రూ.1.50 లక్షలు విలువ చేసే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రీమియం మద్యంను ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు.
Sat, Aug 22 2026 12:53 AM -
హామీలు.!
ఓట్ల కోసం చంద్రబాబు ఎంతకై నా దిగజారుతారని ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలే చెబుతుంటాయి. అమలు కానీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక తూట్లు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.Sat, Aug 22 2026 12:53 AM -
ఆధునికీకరణ కాదు.. గోవాడ సుగర్స్ మూత
జిల్లాలో మాడుగుల, చోడవరం నియోజకవర్గాల పరిధిలోని రైతులకు జీవనాధారమైన గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని ఆధునికీకరించి, చెరకు రైతులకు పూర్వ వైభవం తెస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆధునికీకరణ మాట దేవుడెరుగు..
Sat, Aug 22 2026 12:53 AM -
వరలక్ష్మీ నమోస్తుతే.!
రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో నూకాంబిక అమ్మవారి అలంకరణ
మహాలక్ష్మీగా గవరపాలెం సంతోషిమాత
Sat, Aug 22 2026 12:53 AM -
రాంగ్ రూట్లో కారు బీభత్సం
మాకవరపాలెం: రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందగా.. జ్యూస్ షాపు ధ్వంసమైంది. ఈ ఘటన మాకవరపాలెం – విశాఖపట్నం ప్రధాన రహదారిలో శుక్రవారం చోటు చేసుకుంది.
Sat, Aug 22 2026 12:53 AM -
ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల్లో 30 శాతం ఆక్యుపెన్సీ
డాబాగార్డెన్స్: ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ ప్రస్తుతం 30 శాతంగా ఉందని రవాణా, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి తెలిపారు.
Sat, Aug 22 2026 12:53 AM -
పరిశ్రమల భద్రతకు నెలవారీ శిక్షణ
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు ఉద్యోగుల్లో భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రతి నెలా మూడో శుక్రవారం జేఎన్పీసీ భవనంలో భద్రతా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జెట్టి సుబ్బారావు తెలిపారు.
Sat, Aug 22 2026 12:53 AM -
నేడు ఎ.కోడూరుకు సీఎం చంద్రబాబు
మాడుగుల జోన్ : కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎ.కోడూరుకు చేరుకోనున్న సీఎం.. అనంతరం ఎస్సీ కాలనీలో నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Sat, Aug 22 2026 12:53 AM -
" />
సాగునీరు కల్ల.. రోడ్లు గుంతలమయం
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను వేగవంతం చేసి, కె.కోటపాడు పరిసర ప్రాంతాలకు సాగునీరు అందిస్తామన్న హామీ ఊసు లేకుండా పోయింది. రైవాడ రిజర్వాయర్ను గోదావరి జలాలతో అనుసంధానిస్తామన్న ప్రకటన కేవలం ఓట్ల కోసమే అని తేలిపోయింది.
Sat, Aug 22 2026 12:53 AM -
షిప్.. షిప్.. హుర్రే!
షిప్యార్డులో డ్రైడాక్ చేసిన ఐఎన్ఎస్ జలాశ్వ
Sat, Aug 22 2026 12:53 AM -
ఎస్.నర్సాపురంలో పొక్లెయిన్ స్వాధీనం
పాయకరావుపేట: మండలంలో ఎస్.నర్సాపురం గ్రామ శివారులో చెరువు వద్ద మట్టి తవ్వుతున్న పొక్లెయిన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జై.పురుషోత్తం తెలిపారు.
Sat, Aug 22 2026 12:53 AM -
మోదకొండమ్మకు కుంకుమ పూజలు
మాడుగుల మోదకొండమ్మ పాదాలకు కుంకుమ పూజలు చేస్తున్న భక్తులు
Sat, Aug 22 2026 12:53 AM -
పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలు పట్టవా?
అనకాపల్లి: పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆరోపించారు.
Sat, Aug 22 2026 12:53 AM -
వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి
అక్కిరెడ్డిపాలెం : ఆటోనగర్ డీ బ్లాక్ మ్యాంగ్ పార్క్ ఎదురుగా ఉన్న ప్రైజం ఆర్ఎంసీ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Sat, Aug 22 2026 12:53 AM -
బ్రిక్స్ సదస్సు ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, విశాఖపట్నం: బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
Sat, Aug 22 2026 12:53 AM -
జూడాల సమ్మె.. రోగులపై తీవ్ర ప్రభావం
మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం కేజీహెచ్ రోగులపై పడుతోంది. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డుల్లో వైద్యుల కొరతతో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సలో జాప్యం జరుగుతోంది. జూనియర్ వైద్యుల విధులను నర్సింగ్ సిబ్బంది, ఎంఎన్వోలు నిర్వహించాల్సి వస్తోంది.
Sat, Aug 22 2026 12:53 AM -
పని.. ప్రాథమిక హక్కు అవుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ కార్మికులకు చట్టబద్ధంగా కల్పించిన ఉపాధి హామీని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద పేర్కొన్న జీవించే హక్కుతో సమానంగా చూడగలమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Sat, Aug 22 2026 12:51 AM
-
విశ్వసనీయ వార్తలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ యుగంలో వేగం కంటే వార్తలో వాస్తవికత, నిష్పక్షపాతం, విశ్వసనీయతే అత్యంత ముఖ్య మని గవర్నర్ శివ ప్రతాప్శుక్లా అన్నారు. ‘ముందు నిజనిర్ధారణ చేయాలి.. ఆ తర్వాతే వార్తను ప్రసారం చేయాలి’అని ఆయన జర్నలిస్టులకు సూచించారు.
Sat, Aug 22 2026 01:04 AM -
బీజేపీ ప్రభుత్వంలోనే కంచె నిర్మాణానికి భూమి
సిలిగురి: సరిహద్దులు సురక్షితం కానంత వరకు రాష్ట్రం గానీ, దేశం గానీ సురక్షితంగా ఉండవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు.
Sat, Aug 22 2026 12:58 AM -
‘ప్రాణాలు’ దక్కేనా?
‘చిరుతలు’ చిక్కేనా..● గండేడ్ మండలంలో చిరుతల కలకలం
● తరుచూ మూగజీవాలపై దాడి
● బోను ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం
Sat, Aug 22 2026 12:53 AM -
చీడపీడల నివారణతో అధిక దిగుబడి
అలంపూర్ : పంట సాగులో చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. వరి సాగులో నారుమడి నుంచే సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే చీడపీడల నివారణకు అవకాశం ఉంటుందని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు సూచించారు.
Sat, Aug 22 2026 12:53 AM -
పెద్దవాగులో ఇసుకాసురులు
● వర్నె వద్ద ఇసుక అక్రమ రవాణా
● రాత్రిళ్లు ట్రాక్టర్లతో డంప్..
టిప్పర్లతో తరలింపు
● పొన్నకల్ వద్ద కూడా ఇదే దందా..
Sat, Aug 22 2026 12:53 AM -
" />
మెట్ల పైనుంచి జారిపడి మహిళ మృతి
బల్మూర్: ప్రమాదవశా త్తు మెట్ల పై నుంచి జారి కిందపడి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని కొండనాగుల లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.కుటుంబసభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మూడవత్ పార్వతి (55) చిన్నపాటి హోట ల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేది.
Sat, Aug 22 2026 12:53 AM -
" />
ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలి
అలంపూర్: వంద పడకల ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రిని ఆమె సందర్శించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ..
Sat, Aug 22 2026 12:53 AM -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● 25 తులాల బంగారం,
186 తులాల వెండి స్వాధీనం
● నిందితుడి అరెస్టు..
రిమాండ్కు తరలింపు
Sat, Aug 22 2026 12:53 AM -
ఎస్సార్నగర్లో కర్ణాటక మద్యం పట్టివేత
అమీర్పేట: ఎస్ఆర్నగర్లో రూ.1.50 లక్షలు విలువ చేసే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రీమియం మద్యంను ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు.
Sat, Aug 22 2026 12:53 AM -
హామీలు.!
ఓట్ల కోసం చంద్రబాబు ఎంతకై నా దిగజారుతారని ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలే చెబుతుంటాయి. అమలు కానీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక తూట్లు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.Sat, Aug 22 2026 12:53 AM -
ఆధునికీకరణ కాదు.. గోవాడ సుగర్స్ మూత
జిల్లాలో మాడుగుల, చోడవరం నియోజకవర్గాల పరిధిలోని రైతులకు జీవనాధారమైన గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని ఆధునికీకరించి, చెరకు రైతులకు పూర్వ వైభవం తెస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆధునికీకరణ మాట దేవుడెరుగు..
Sat, Aug 22 2026 12:53 AM -
వరలక్ష్మీ నమోస్తుతే.!
రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో నూకాంబిక అమ్మవారి అలంకరణ
మహాలక్ష్మీగా గవరపాలెం సంతోషిమాత
Sat, Aug 22 2026 12:53 AM -
రాంగ్ రూట్లో కారు బీభత్సం
మాకవరపాలెం: రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందగా.. జ్యూస్ షాపు ధ్వంసమైంది. ఈ ఘటన మాకవరపాలెం – విశాఖపట్నం ప్రధాన రహదారిలో శుక్రవారం చోటు చేసుకుంది.
Sat, Aug 22 2026 12:53 AM -
ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల్లో 30 శాతం ఆక్యుపెన్సీ
డాబాగార్డెన్స్: ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ ప్రస్తుతం 30 శాతంగా ఉందని రవాణా, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి తెలిపారు.
Sat, Aug 22 2026 12:53 AM -
పరిశ్రమల భద్రతకు నెలవారీ శిక్షణ
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు ఉద్యోగుల్లో భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రతి నెలా మూడో శుక్రవారం జేఎన్పీసీ భవనంలో భద్రతా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జెట్టి సుబ్బారావు తెలిపారు.
Sat, Aug 22 2026 12:53 AM -
నేడు ఎ.కోడూరుకు సీఎం చంద్రబాబు
మాడుగుల జోన్ : కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎ.కోడూరుకు చేరుకోనున్న సీఎం.. అనంతరం ఎస్సీ కాలనీలో నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Sat, Aug 22 2026 12:53 AM -
" />
సాగునీరు కల్ల.. రోడ్లు గుంతలమయం
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను వేగవంతం చేసి, కె.కోటపాడు పరిసర ప్రాంతాలకు సాగునీరు అందిస్తామన్న హామీ ఊసు లేకుండా పోయింది. రైవాడ రిజర్వాయర్ను గోదావరి జలాలతో అనుసంధానిస్తామన్న ప్రకటన కేవలం ఓట్ల కోసమే అని తేలిపోయింది.
Sat, Aug 22 2026 12:53 AM -
షిప్.. షిప్.. హుర్రే!
షిప్యార్డులో డ్రైడాక్ చేసిన ఐఎన్ఎస్ జలాశ్వ
Sat, Aug 22 2026 12:53 AM -
ఎస్.నర్సాపురంలో పొక్లెయిన్ స్వాధీనం
పాయకరావుపేట: మండలంలో ఎస్.నర్సాపురం గ్రామ శివారులో చెరువు వద్ద మట్టి తవ్వుతున్న పొక్లెయిన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జై.పురుషోత్తం తెలిపారు.
Sat, Aug 22 2026 12:53 AM -
మోదకొండమ్మకు కుంకుమ పూజలు
మాడుగుల మోదకొండమ్మ పాదాలకు కుంకుమ పూజలు చేస్తున్న భక్తులు
Sat, Aug 22 2026 12:53 AM -
పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలు పట్టవా?
అనకాపల్లి: పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆరోపించారు.
Sat, Aug 22 2026 12:53 AM -
వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి
అక్కిరెడ్డిపాలెం : ఆటోనగర్ డీ బ్లాక్ మ్యాంగ్ పార్క్ ఎదురుగా ఉన్న ప్రైజం ఆర్ఎంసీ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Sat, Aug 22 2026 12:53 AM -
బ్రిక్స్ సదస్సు ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, విశాఖపట్నం: బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
Sat, Aug 22 2026 12:53 AM -
జూడాల సమ్మె.. రోగులపై తీవ్ర ప్రభావం
మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం కేజీహెచ్ రోగులపై పడుతోంది. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డుల్లో వైద్యుల కొరతతో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సలో జాప్యం జరుగుతోంది. జూనియర్ వైద్యుల విధులను నర్సింగ్ సిబ్బంది, ఎంఎన్వోలు నిర్వహించాల్సి వస్తోంది.
Sat, Aug 22 2026 12:53 AM -
పని.. ప్రాథమిక హక్కు అవుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ కార్మికులకు చట్టబద్ధంగా కల్పించిన ఉపాధి హామీని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద పేర్కొన్న జీవించే హక్కుతో సమానంగా చూడగలమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Sat, Aug 22 2026 12:51 AM
