-
‘ఉపాధి’లో రూ.1.50 కోట్ల అక్రమాలు
● సామాజిక తనిఖీలో బహిర్గతమైన అవినీతి
-
" />
వృథాను అరికట్టడానికే..
అనంతపురం టౌన్: కరెంటు కావాలంటే ఇకమీదట రీచార్జ్ చేసుకోవాల్సిందే. అవును ఇది నిజం. మొబైల్ – డీటీహెచ్కు ఎలా అయితే చేస్తారో కరెంటు కోసం కూడా అలానే రీచార్జ్ చేయాలి. విద్యుత్ వృథా ఖర్చును ఆరికట్టడం కోసమే చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
Fri, Mar 13 2026 07:54 AM -
ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్గా శ్రీనివాసులు
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) జిల్లా మేనేజర్గా పి.శ్రీనివాసులు గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కె.సుబ్బయ్య బదిలీపై కాకినాడకు వెళ్లారు.
Fri, Mar 13 2026 07:54 AM -
రాయల్ మధుపై చర్యలు తీసుకోవాల్సిందే
● టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును డిమాండ్ చేసిన మైనార్టీలు
Fri, Mar 13 2026 07:54 AM -
అత్తారింటి ఎదుట వివాహిత నిరసన
ఉరవకొండ: తనకు తెలియకుండా తన భర్త రెండో వివాహం చేసుకుని అన్యాయం చేశాడంటూ ఓ వివాహిత తన అత్తారింటి ఎదుట గురువారం నిరసన చేపట్టింది. ఈ బాధితురాలు మలిగిలి రిజ్వానా విలేకరులతో మాట్లాడారు.
Fri, Mar 13 2026 07:54 AM -
నా చావు వెనుక ఎవరి ప్రమేయమూ లేదు!
బత్తలపల్లి: ‘నా చావు వెనుక ఎవరి ప్రమేయం లేదు. కేసులు పెట్టుకోవద్దు’ అంటూ ఓ గర్భిణి ఉత్తరం రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు...
Fri, Mar 13 2026 07:54 AM -
ఎస్ఐఆర్కు సహకరించండి
అనంతపురం అర్బన్: ‘ఓటరు జాబితాకు సంబంధించి త్వరలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి’ అని డీఆర్ఓ ఎ.మలోల అన్నారు.
Fri, Mar 13 2026 07:54 AM -
రామయ్య పెళ్లికి.. పోచంపల్లి కానుక
భద్రాచలం: భద్రగిరి క్షేత్రంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి సికింద్రాబాద్కు చెందిన పోచంపల్లి చేనేత కార్మికులు పట్టు వస్త్రాలను ప్రతి ఏడాది సమర్పిస్తారు.
Fri, Mar 13 2026 07:54 AM -
అందరి బంధువుకు ఆదరణేది?
పదేళ్ల వెనుకబాటు తనం
Fri, Mar 13 2026 07:54 AM -
‘పది’కి సన్నద్ధం
● రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ● 73 కేంద్రాలు.. 13,141 మంది విద్యార్థులు ● ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ● సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్Fri, Mar 13 2026 07:54 AM -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు.
Fri, Mar 13 2026 07:54 AM -
‘సంక్షేమం’ అందరికీ అందాలి
ప్రజాప్రతినిధులకు కలెక్టర్ సూచన
Fri, Mar 13 2026 07:54 AM -
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి
భద్రాచలంఅర్బన్ : శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కరీంనగర్ ఈడీ సోలోమన్ అన్నారు.
Fri, Mar 13 2026 07:54 AM -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు
కరకగూడెం: పాఠశాలల్లో విధి నిర్వహణలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని మైనింగ్ డీఈ, మండల ప్రత్యేకాధికారి దినేష్కుమార్ అన్నారు. మండలంలోని భట్టుపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు.
Fri, Mar 13 2026 07:54 AM -
కల్యాణం చూతము రారండి..!
● శ్రీరామనవమికి ప్రత్యేక బస్సులు ● ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీ నుంచి సర్వీసులు ● హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు రిజర్వేషన్Fri, Mar 13 2026 07:54 AM -
మత్తుకు బానిస కావొద్దు
ఎస్పీ రోహిత్ రాజు
Fri, Mar 13 2026 07:54 AM -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందిన సంఘటనపై గురువారం పోలీసులు కేసు మోదు చేశారు. ఏఎస్సై డి.వెంకట సుబ్బారావు కథనం ప్రకారం.. ఈ నెల 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ కొండి కశ్యపు(51) తీవ్రంగా గాయపడింది.
Fri, Mar 13 2026 07:54 AM -
పదో తరగతి విద్యార్థులకు తప్పనిపాట్లు
పాల్వంచరూరల్: పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండటంతో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్సైడ్ గిరిజన గురుకుల బాలుర కళాశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు.
Fri, Mar 13 2026 07:54 AM -
గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
భద్రాచలం: గిరిజన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలను సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి రాహుల్ అన్నారు.
Fri, Mar 13 2026 07:54 AM -
ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ద్రవిడ పాలిటిక్స్లో ఇప్పుడు ‘దళపతి’ విజయ్ రూపంలో ఒక పెను తుపాను ముంచుకొస్తోంది.
Fri, Mar 13 2026 07:53 AM -
వంటింట్లో గ్యాస్ మంట!
కడప సెవెన్రోడ్స్/బద్వేలు : అంతర్జాతీయ పరిణామాల సాకుతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం సామాన్యుడి పాలిట గుదిబండగా మారింది.
Fri, Mar 13 2026 07:53 AM -
అందాల నెలవు.. ప్రమాదాల కొలువు
చల్లనికొండపై మంటలు!
● హార్సిలీహిల్స్లో వరుస కారు ప్రమాదాలు
● మంటలతో కాలి బూడిదైన ఒక టెంపో,
రెండు కార్లు
Fri, Mar 13 2026 07:53 AM -
కారు,బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
మదనపల్లెటౌన్ : రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ఎసై మధురామచంద్రడు తెలిపిన వివరాలు..
Fri, Mar 13 2026 07:53 AM -
" />
అదుపుతప్పి ఆలయాన్ని ఢీకొన్న కారు
చౌడేపల్లె : చౌడేపల్లె– బోయకొండ మార్గంలోని పెద్దకొండామర్రి సమీపంలో గువ్వకుంట మలుపువద్ద గల ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ కారు అదుపు తప్పి ఢీకొన్న ఘటన గురువారం జరిగింది.ఈ కారు చారాలనుంచి మదనపల్లె వైపు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
Fri, Mar 13 2026 07:53 AM -
నిరుద్యోగి ఆత్మహత్యా యత్నం
మదనపల్లెటౌన్ : నిరుద్యోగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం చౌడేపల్లె మండలంలో వెలుగుచూసింది. ఎస్ఐ చిన్నరెడ్డెప్ప కథనం మేరకు.. మండలంలోని బోయకొండ సమీపంలో ఉన్న అప్పినేపల్లికి చెందిన రెడ్డెప్పనాయుడు కొడుకు సాయికుమార్(24) డిగ్రీ వరకు చదివాడు.
Fri, Mar 13 2026 07:53 AM
-
‘ఉపాధి’లో రూ.1.50 కోట్ల అక్రమాలు
● సామాజిక తనిఖీలో బహిర్గతమైన అవినీతి
Fri, Mar 13 2026 07:54 AM -
" />
వృథాను అరికట్టడానికే..
అనంతపురం టౌన్: కరెంటు కావాలంటే ఇకమీదట రీచార్జ్ చేసుకోవాల్సిందే. అవును ఇది నిజం. మొబైల్ – డీటీహెచ్కు ఎలా అయితే చేస్తారో కరెంటు కోసం కూడా అలానే రీచార్జ్ చేయాలి. విద్యుత్ వృథా ఖర్చును ఆరికట్టడం కోసమే చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
Fri, Mar 13 2026 07:54 AM -
ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్గా శ్రీనివాసులు
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) జిల్లా మేనేజర్గా పి.శ్రీనివాసులు గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కె.సుబ్బయ్య బదిలీపై కాకినాడకు వెళ్లారు.
Fri, Mar 13 2026 07:54 AM -
రాయల్ మధుపై చర్యలు తీసుకోవాల్సిందే
● టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును డిమాండ్ చేసిన మైనార్టీలు
Fri, Mar 13 2026 07:54 AM -
అత్తారింటి ఎదుట వివాహిత నిరసన
ఉరవకొండ: తనకు తెలియకుండా తన భర్త రెండో వివాహం చేసుకుని అన్యాయం చేశాడంటూ ఓ వివాహిత తన అత్తారింటి ఎదుట గురువారం నిరసన చేపట్టింది. ఈ బాధితురాలు మలిగిలి రిజ్వానా విలేకరులతో మాట్లాడారు.
Fri, Mar 13 2026 07:54 AM -
నా చావు వెనుక ఎవరి ప్రమేయమూ లేదు!
బత్తలపల్లి: ‘నా చావు వెనుక ఎవరి ప్రమేయం లేదు. కేసులు పెట్టుకోవద్దు’ అంటూ ఓ గర్భిణి ఉత్తరం రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు...
Fri, Mar 13 2026 07:54 AM -
ఎస్ఐఆర్కు సహకరించండి
అనంతపురం అర్బన్: ‘ఓటరు జాబితాకు సంబంధించి త్వరలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి’ అని డీఆర్ఓ ఎ.మలోల అన్నారు.
Fri, Mar 13 2026 07:54 AM -
రామయ్య పెళ్లికి.. పోచంపల్లి కానుక
భద్రాచలం: భద్రగిరి క్షేత్రంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి సికింద్రాబాద్కు చెందిన పోచంపల్లి చేనేత కార్మికులు పట్టు వస్త్రాలను ప్రతి ఏడాది సమర్పిస్తారు.
Fri, Mar 13 2026 07:54 AM -
అందరి బంధువుకు ఆదరణేది?
పదేళ్ల వెనుకబాటు తనం
Fri, Mar 13 2026 07:54 AM -
‘పది’కి సన్నద్ధం
● రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ● 73 కేంద్రాలు.. 13,141 మంది విద్యార్థులు ● ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ● సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్Fri, Mar 13 2026 07:54 AM -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు.
Fri, Mar 13 2026 07:54 AM -
‘సంక్షేమం’ అందరికీ అందాలి
ప్రజాప్రతినిధులకు కలెక్టర్ సూచన
Fri, Mar 13 2026 07:54 AM -
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి
భద్రాచలంఅర్బన్ : శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కరీంనగర్ ఈడీ సోలోమన్ అన్నారు.
Fri, Mar 13 2026 07:54 AM -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు
కరకగూడెం: పాఠశాలల్లో విధి నిర్వహణలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని మైనింగ్ డీఈ, మండల ప్రత్యేకాధికారి దినేష్కుమార్ అన్నారు. మండలంలోని భట్టుపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు.
Fri, Mar 13 2026 07:54 AM -
కల్యాణం చూతము రారండి..!
● శ్రీరామనవమికి ప్రత్యేక బస్సులు ● ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీ నుంచి సర్వీసులు ● హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు రిజర్వేషన్Fri, Mar 13 2026 07:54 AM -
మత్తుకు బానిస కావొద్దు
ఎస్పీ రోహిత్ రాజు
Fri, Mar 13 2026 07:54 AM -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందిన సంఘటనపై గురువారం పోలీసులు కేసు మోదు చేశారు. ఏఎస్సై డి.వెంకట సుబ్బారావు కథనం ప్రకారం.. ఈ నెల 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ కొండి కశ్యపు(51) తీవ్రంగా గాయపడింది.
Fri, Mar 13 2026 07:54 AM -
పదో తరగతి విద్యార్థులకు తప్పనిపాట్లు
పాల్వంచరూరల్: పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండటంతో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్సైడ్ గిరిజన గురుకుల బాలుర కళాశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు.
Fri, Mar 13 2026 07:54 AM -
గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
భద్రాచలం: గిరిజన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలను సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి రాహుల్ అన్నారు.
Fri, Mar 13 2026 07:54 AM -
ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ద్రవిడ పాలిటిక్స్లో ఇప్పుడు ‘దళపతి’ విజయ్ రూపంలో ఒక పెను తుపాను ముంచుకొస్తోంది.
Fri, Mar 13 2026 07:53 AM -
వంటింట్లో గ్యాస్ మంట!
కడప సెవెన్రోడ్స్/బద్వేలు : అంతర్జాతీయ పరిణామాల సాకుతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం సామాన్యుడి పాలిట గుదిబండగా మారింది.
Fri, Mar 13 2026 07:53 AM -
అందాల నెలవు.. ప్రమాదాల కొలువు
చల్లనికొండపై మంటలు!
● హార్సిలీహిల్స్లో వరుస కారు ప్రమాదాలు
● మంటలతో కాలి బూడిదైన ఒక టెంపో,
రెండు కార్లు
Fri, Mar 13 2026 07:53 AM -
కారు,బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
మదనపల్లెటౌన్ : రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ఎసై మధురామచంద్రడు తెలిపిన వివరాలు..
Fri, Mar 13 2026 07:53 AM -
" />
అదుపుతప్పి ఆలయాన్ని ఢీకొన్న కారు
చౌడేపల్లె : చౌడేపల్లె– బోయకొండ మార్గంలోని పెద్దకొండామర్రి సమీపంలో గువ్వకుంట మలుపువద్ద గల ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ కారు అదుపు తప్పి ఢీకొన్న ఘటన గురువారం జరిగింది.ఈ కారు చారాలనుంచి మదనపల్లె వైపు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
Fri, Mar 13 2026 07:53 AM -
నిరుద్యోగి ఆత్మహత్యా యత్నం
మదనపల్లెటౌన్ : నిరుద్యోగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం చౌడేపల్లె మండలంలో వెలుగుచూసింది. ఎస్ఐ చిన్నరెడ్డెప్ప కథనం మేరకు.. మండలంలోని బోయకొండ సమీపంలో ఉన్న అప్పినేపల్లికి చెందిన రెడ్డెప్పనాయుడు కొడుకు సాయికుమార్(24) డిగ్రీ వరకు చదివాడు.
Fri, Mar 13 2026 07:53 AM
