-
94వ ‘గ్రాండ్మాస్టర్’ మయాంక్ చక్రవర్తి
భారత చెస్ ఆటగాడు మయాంక్ చక్రవర్తి కొత్త రికార్డు సృష్టించాడు. అస్సాంలోని గువాహటికి చెందిన 17 ఏళ్ల మయాంక్... తాజాగా గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి గ్రాండ్మాస్టర్గా నిలిచిన తొలి ప్లేయర్గా మయాంక్ కొత్త చరిత్ర లిఖించాడు.
-
‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’
న్యూఢిల్లీ: దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Sun, Mar 15 2026 09:14 AM -
మోజ్తాబా ప్రాణాలతో లేడు.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో లేడన్నారు.
Sun, Mar 15 2026 09:06 AM -
ఓ ఇంటివాడైన టీమిండియా స్టార్ క్రికెటర్.. ఫోటోలు, వీడియోలు వైరల్
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం ముస్సోరీ వేదికగా తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను అతడు వివాహమాడాడు. స్ధానిక సవోయ్ హోటల్లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది.
Sun, Mar 15 2026 09:01 AM -
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ ఫ్లయిట్ టికెట్ చార్జీలు
ఇతర విమానయాన సంస్థల బాటలోనే ఆకాశ ఎయిర్ కూడా తమ ఫ్లయిట్ టికెట్లపై ఇంధన సర్చార్జీ విధించనున్నట్లు ప్రకటించింది. దేశ, విదేశ రూట్లను బట్టి చార్జీలు రూ. 199 నుంచి రూ. 1,300 వరకు ఉంటాయి. ఇది మార్చి 15 (నేడు) నుంచి అమల్లోకి వస్తుంది.
Sun, Mar 15 2026 08:51 AM -
ప్రయాణికులకు విజ్ఞప్తి: ‘వందేభారత్’ ఎక్కుతున్నారా?
బెంగళూరు: వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ముఖ్య గమనిక. భారతీయ రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మీదుగా నడిచే నాలుగు కీలక వందే భారత్ రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది.
Sun, Mar 15 2026 08:45 AM -
మాటే మెసేజ్, జూ.ఎన్టీయార్కు సాటిలేని ఇమేజ్..
జనం మనసుల్ని గెలుచుకున్న సెలబ్రిటీల మాటలకు చాలా విలువ ఏర్పడుతుంది. అయితే ఆ విలువను పెంచుకునేలా మాట్లాడడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. విలువ పెంచుకోవడం మాట దేవుడెరుగు కనీసం తమ వయసుకు, సామాజిక హోదాకు తగ్గట్టుగా కూడా మాట్లాడలేకపోతున్న రోజులవి..
Sun, Mar 15 2026 08:43 AM -
యాద్రాద్రి భువనగిరి జిల్లాలో దారుణం
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం తొక్కాపురం దారుణం జరిగింది. మానసికంగా బాగాలేక కూతురు, కుమారుడిపై తల్లి కత్తితో దాడి చేసింది. అనంతరం తల్లి నీలిమ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Sun, Mar 15 2026 08:22 AM -
సిక్ లీవ్ అడిగితే జీతం కోత!
ఇటీవల నోయిడాలోని ఒక SaaS స్టార్టప్ కంపెనీకి చెందిన ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్..చాలా వైరల్ అయింది. ఈ పోస్ట్ ద్వారా ఇండియన్ స్టార్టప్ కంపెనీలలో ఉన్న పనిసంస్కృతి గురించి పెద్ద చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Sun, Mar 15 2026 08:16 AM -
సన్రైజర్స్కు పాక్ ప్లేయర్ ఆడడం కష్టమే?
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ.. ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం వివాదస్పదంగా మారింది.
Sun, Mar 15 2026 08:12 AM -
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
మధుమేహం అనేది కేవలం తీపి పదార్థాలు, పిండి పదార్థాలు తింటేనే పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కోసారి మనం ఏమీ తినకపోయినా, కడుపు ఖాళీగా ఉన్నా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి.
Sun, Mar 15 2026 07:58 AM -
మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా?
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఇరాన్ ప్రభుత్వం తెరదించింది.
Sun, Mar 15 2026 07:31 AM -
సిగరెట్ ఫ్యాక్టరీపై మిసైల్ దాడి.. 15 మంది మృతి
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్పై మరోసారి ఇజ్రాయెల్ భారీ అటాక్ చేసింది. ఈ దాడిలో 15 మంది కార్మికులు మృతి చెందినట్లు టెహ్రాన్ ప్రకటించింది.
Sun, Mar 15 2026 07:30 AM -
సియామ్ నివేదికలో కీలక అంశాలు: వాహన విక్రయాలు ఇలా..
దేశీయంగా ఫిబ్రవరిలో సానుకూల పరిస్థితులతో ప్యాసింజర్ వాహన టోకు అమ్మకాలు (కంపెనీల నుంచి డీలర్లకు) 4,17,705 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 3,77,689 యూనిట్లతో పోలిస్తే 10.6 శాతం పెరిగినట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ వెల్లడించింది.
Sun, Mar 15 2026 07:26 AM -
చేపలు విలవిల!
వేసవిలో ఆక్సిజన్ అందక మృతిచెందే ప్రమాదం● జాగ్రత్తలు పాటిస్తే నియంత్రణ సాధ్యం
● అవగాహన కల్పిస్తామంటున్న మత్స్యశాఖ అధికారులు
మృతిచెందిన చేపలు
తొలగించాలి..
Sun, Mar 15 2026 06:55 AM -
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం సరికాదు
● ప్యాకేజీ–16 కాల్వ పనుల్లో జాప్యంపై ఆగ్రహం
● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
Sun, Mar 15 2026 06:55 AM -
" />
ఫిర్యాదులు పెరుగుతున్నాయి..
వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన బిల్లు లేకపోతే చట్టపరంగా ఎదుర్కొవడానికి రాదు.
Sun, Mar 15 2026 06:55 AM -
సోదరభావానికి ప్రతీక రంజాన్
వనపర్తి: పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని.. ముస్లింలు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి కోరారు.
Sun, Mar 15 2026 06:55 AM -
ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
వనపర్తి టౌన్: జిల్లాలో శనివారం పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. మొదటిరోజు జరిగిన తెలుగు, ఉర్దూ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 99.8 శాతం మంది విద్యార్థు లు హాజరయ్యారు. మొత్తం 37 కేంద్రాల్లో 7,219 మంది విద్యార్థులకుగాను 7,206 మంది పరీక్షల కు హాజరుకాగా..
Sun, Mar 15 2026 06:55 AM -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కొడంగల్ రూరల్: పట్టణంలోని కొత్త 11కేవీ లైన్ పనుల కారణంగా ఆదివారం పట్టణంలోని పలు కాలనీల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని ఏఈ ప్రవీణ్కుమార్ శనివారం తెలిపారు.
Sun, Mar 15 2026 06:48 AM -
" />
రంజాన్కు ప్రత్యేక సెలవులు ప్రకటించాలి
బొంరాస్పేట/యాలాల: ముస్లింల పవిత్రమైన రంజాన్ పండుగకు ప్రభుత్వం అధికారికంగా ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ వసీం డిమాండ్ చేశారు. శనివారం ఆయన బొంరాస్పేట, యాలాలలో విలేకరులతో మాట్లాడారు.
Sun, Mar 15 2026 06:48 AM -
గ్రామాలకు న్యాయ అవగాహన వ్యాన్లు
అనంతగిరి: గ్రామాలకు న్యాయసేవలు విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ న్యాయసేవ అధికార సంస్థ రెండు మొబైల్ వ్యాన్లను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్,తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోసి ప్రారంభించారని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా
Sun, Mar 15 2026 06:48 AM -
గ్రామాభివృద్ధే ధ్యేయం
మర్పల్లి: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు యాదవ్ అన్నారు.
Sun, Mar 15 2026 06:48 AM -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
కుల్కచర్ల: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన చీమ పూజ శ్రీనివాస్ ఆరోగ్య సమస్యలతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా.. రూ.1.20 లక్షల చెక్కు మంజూరు అయింది.
Sun, Mar 15 2026 06:48 AM
-
94వ ‘గ్రాండ్మాస్టర్’ మయాంక్ చక్రవర్తి
భారత చెస్ ఆటగాడు మయాంక్ చక్రవర్తి కొత్త రికార్డు సృష్టించాడు. అస్సాంలోని గువాహటికి చెందిన 17 ఏళ్ల మయాంక్... తాజాగా గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి గ్రాండ్మాస్టర్గా నిలిచిన తొలి ప్లేయర్గా మయాంక్ కొత్త చరిత్ర లిఖించాడు.
Sun, Mar 15 2026 09:19 AM -
‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’
న్యూఢిల్లీ: దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Sun, Mar 15 2026 09:14 AM -
మోజ్తాబా ప్రాణాలతో లేడు.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో లేడన్నారు.
Sun, Mar 15 2026 09:06 AM -
ఓ ఇంటివాడైన టీమిండియా స్టార్ క్రికెటర్.. ఫోటోలు, వీడియోలు వైరల్
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం ముస్సోరీ వేదికగా తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను అతడు వివాహమాడాడు. స్ధానిక సవోయ్ హోటల్లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది.
Sun, Mar 15 2026 09:01 AM -
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ ఫ్లయిట్ టికెట్ చార్జీలు
ఇతర విమానయాన సంస్థల బాటలోనే ఆకాశ ఎయిర్ కూడా తమ ఫ్లయిట్ టికెట్లపై ఇంధన సర్చార్జీ విధించనున్నట్లు ప్రకటించింది. దేశ, విదేశ రూట్లను బట్టి చార్జీలు రూ. 199 నుంచి రూ. 1,300 వరకు ఉంటాయి. ఇది మార్చి 15 (నేడు) నుంచి అమల్లోకి వస్తుంది.
Sun, Mar 15 2026 08:51 AM -
ప్రయాణికులకు విజ్ఞప్తి: ‘వందేభారత్’ ఎక్కుతున్నారా?
బెంగళూరు: వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ముఖ్య గమనిక. భారతీయ రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మీదుగా నడిచే నాలుగు కీలక వందే భారత్ రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది.
Sun, Mar 15 2026 08:45 AM -
మాటే మెసేజ్, జూ.ఎన్టీయార్కు సాటిలేని ఇమేజ్..
జనం మనసుల్ని గెలుచుకున్న సెలబ్రిటీల మాటలకు చాలా విలువ ఏర్పడుతుంది. అయితే ఆ విలువను పెంచుకునేలా మాట్లాడడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. విలువ పెంచుకోవడం మాట దేవుడెరుగు కనీసం తమ వయసుకు, సామాజిక హోదాకు తగ్గట్టుగా కూడా మాట్లాడలేకపోతున్న రోజులవి..
Sun, Mar 15 2026 08:43 AM -
యాద్రాద్రి భువనగిరి జిల్లాలో దారుణం
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం తొక్కాపురం దారుణం జరిగింది. మానసికంగా బాగాలేక కూతురు, కుమారుడిపై తల్లి కత్తితో దాడి చేసింది. అనంతరం తల్లి నీలిమ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Sun, Mar 15 2026 08:22 AM -
సిక్ లీవ్ అడిగితే జీతం కోత!
ఇటీవల నోయిడాలోని ఒక SaaS స్టార్టప్ కంపెనీకి చెందిన ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్..చాలా వైరల్ అయింది. ఈ పోస్ట్ ద్వారా ఇండియన్ స్టార్టప్ కంపెనీలలో ఉన్న పనిసంస్కృతి గురించి పెద్ద చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Sun, Mar 15 2026 08:16 AM -
సన్రైజర్స్కు పాక్ ప్లేయర్ ఆడడం కష్టమే?
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ.. ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం వివాదస్పదంగా మారింది.
Sun, Mar 15 2026 08:12 AM -
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
మధుమేహం అనేది కేవలం తీపి పదార్థాలు, పిండి పదార్థాలు తింటేనే పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కోసారి మనం ఏమీ తినకపోయినా, కడుపు ఖాళీగా ఉన్నా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి.
Sun, Mar 15 2026 07:58 AM -
మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా?
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఇరాన్ ప్రభుత్వం తెరదించింది.
Sun, Mar 15 2026 07:31 AM -
సిగరెట్ ఫ్యాక్టరీపై మిసైల్ దాడి.. 15 మంది మృతి
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్పై మరోసారి ఇజ్రాయెల్ భారీ అటాక్ చేసింది. ఈ దాడిలో 15 మంది కార్మికులు మృతి చెందినట్లు టెహ్రాన్ ప్రకటించింది.
Sun, Mar 15 2026 07:30 AM -
సియామ్ నివేదికలో కీలక అంశాలు: వాహన విక్రయాలు ఇలా..
దేశీయంగా ఫిబ్రవరిలో సానుకూల పరిస్థితులతో ప్యాసింజర్ వాహన టోకు అమ్మకాలు (కంపెనీల నుంచి డీలర్లకు) 4,17,705 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 3,77,689 యూనిట్లతో పోలిస్తే 10.6 శాతం పెరిగినట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ వెల్లడించింది.
Sun, Mar 15 2026 07:26 AM -
చేపలు విలవిల!
వేసవిలో ఆక్సిజన్ అందక మృతిచెందే ప్రమాదం● జాగ్రత్తలు పాటిస్తే నియంత్రణ సాధ్యం
● అవగాహన కల్పిస్తామంటున్న మత్స్యశాఖ అధికారులు
మృతిచెందిన చేపలు
తొలగించాలి..
Sun, Mar 15 2026 06:55 AM -
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం సరికాదు
● ప్యాకేజీ–16 కాల్వ పనుల్లో జాప్యంపై ఆగ్రహం
● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
Sun, Mar 15 2026 06:55 AM -
" />
ఫిర్యాదులు పెరుగుతున్నాయి..
వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన బిల్లు లేకపోతే చట్టపరంగా ఎదుర్కొవడానికి రాదు.
Sun, Mar 15 2026 06:55 AM -
సోదరభావానికి ప్రతీక రంజాన్
వనపర్తి: పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని.. ముస్లింలు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి కోరారు.
Sun, Mar 15 2026 06:55 AM -
ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
వనపర్తి టౌన్: జిల్లాలో శనివారం పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. మొదటిరోజు జరిగిన తెలుగు, ఉర్దూ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 99.8 శాతం మంది విద్యార్థు లు హాజరయ్యారు. మొత్తం 37 కేంద్రాల్లో 7,219 మంది విద్యార్థులకుగాను 7,206 మంది పరీక్షల కు హాజరుకాగా..
Sun, Mar 15 2026 06:55 AM -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కొడంగల్ రూరల్: పట్టణంలోని కొత్త 11కేవీ లైన్ పనుల కారణంగా ఆదివారం పట్టణంలోని పలు కాలనీల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని ఏఈ ప్రవీణ్కుమార్ శనివారం తెలిపారు.
Sun, Mar 15 2026 06:48 AM -
" />
రంజాన్కు ప్రత్యేక సెలవులు ప్రకటించాలి
బొంరాస్పేట/యాలాల: ముస్లింల పవిత్రమైన రంజాన్ పండుగకు ప్రభుత్వం అధికారికంగా ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ వసీం డిమాండ్ చేశారు. శనివారం ఆయన బొంరాస్పేట, యాలాలలో విలేకరులతో మాట్లాడారు.
Sun, Mar 15 2026 06:48 AM -
గ్రామాలకు న్యాయ అవగాహన వ్యాన్లు
అనంతగిరి: గ్రామాలకు న్యాయసేవలు విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ న్యాయసేవ అధికార సంస్థ రెండు మొబైల్ వ్యాన్లను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్,తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోసి ప్రారంభించారని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా
Sun, Mar 15 2026 06:48 AM -
గ్రామాభివృద్ధే ధ్యేయం
మర్పల్లి: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు యాదవ్ అన్నారు.
Sun, Mar 15 2026 06:48 AM -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
కుల్కచర్ల: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన చీమ పూజ శ్రీనివాస్ ఆరోగ్య సమస్యలతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా.. రూ.1.20 లక్షల చెక్కు మంజూరు అయింది.
Sun, Mar 15 2026 06:48 AM -
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం... ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా భీకర దాడులు
Sun, Mar 15 2026 07:09 AM
