-
మేం లాభాల్లోనే ఉన్నాం: సాయి రాజేష్
‘‘నా దర్శకత్వంలో వచ్చిన ‘బేబి’ మూవీ తెలుగులో బ్లాక్బస్టర్ అయింది. ఈ మూవీ నా దర్శకత్వంలో హిందీలో రీమేక్ అవుతోంది. ఈ షూటింగ్లో బిజీగా ఉండటంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు నేను దర్శకత్వం వహించాలనుకోలేదు’’ అని సాయి రాజేష్ చెప్పారు.
-
రేర్ ఎర్త్ ఖనిజాల్లో ఇండియా ఎక్కడ?
రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ మరింత వేగం పుంజుకుంటు న్నట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు సూచిస్తున్నాయి.
Fri, Aug 07 2026 12:20 AM -
చెరువుల్లోకి చేరుతున్న నీరు
పాల్వంచరూరల్: ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. కొన్ని నిండి జలకళ సంతరించుకున్నాయి.
Fri, Aug 07 2026 12:20 AM -
సహకారంలో కాక!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నామినేటెడ్ ప్రాతిపదికన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) పాలకవర్గాలు త్వరలో కొలువుదీరబోతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులన్నీ నామినేటెడ్ విధానంలో కాంగ్రెస్ విధేయులకు అప్పగించనున్నారు.
Fri, Aug 07 2026 12:20 AM -
ఆర్టీసీలో ‘గుర్తింపు’ సమరం!
● రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ● దశాబ్ద కాలం తర్వాత ఎన్నికల నిర్వహణకు కసరత్తు ● జిల్లాలో 879 మంది ఆర్టీసీ కార్మికులుFri, Aug 07 2026 12:20 AM -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Fri, Aug 07 2026 12:20 AM -
పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి
పినపాక/మణుగూరు రూరల్: పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా చైతన్య యాత్రను గురువారం ఆయన మండల పరిధిలోని బయ్యారం క్రాస్ రోడ్లో జెండా ఊపి ప్రారంభించారు.
Fri, Aug 07 2026 12:20 AM -
జయశంకర్ సేవలు చిరస్మరణీయం
సూపర్బజార్(కొత్తగూడెం)/భద్రాచలం: తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎస్పీ బి.రోహిత్రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు.
Fri, Aug 07 2026 12:20 AM -
ఫ్యాన్స్ ఫుల్ జోష్
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. అధినేత నింపిన స్ఫూర్తితో నేతలు, కార్యకర్తలు, అభిమానులు ముందుకు సాగుతున్నారు.
Fri, Aug 07 2026 12:20 AM -
పోరాట యోధుడు జక్కంపూడి
● మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
● ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి జయంతి వేడుకలు
Fri, Aug 07 2026 12:20 AM -
30 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్) ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
Fri, Aug 07 2026 12:20 AM -
బీసీ నేతలపై కక్షగట్టారు
మాజీ ఎంపీ మార్గాని
భరత్రామ్ విమర్శ
Fri, Aug 07 2026 12:20 AM -
రూ.300.42 కోట్ల పొగాకు విక్రయాలు
దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ రూ.300.42 కోట్ల విలువైన 12.41 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. వేలానికి తీసుకవచ్చిన బేళ్లలో 40 శాతం బేళ్లను ట్రేడర్లు తిరస్కరిస్తున్నారు.
Fri, Aug 07 2026 12:20 AM -
" />
స్పోర్ట్స్ కోటా పేరిట అమ్మేశారు
టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ గొప్పగా ప్రారంభించిన మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీగా మారిపోయింది. స్పోర్ట్స్ కోటా జీఓలను ఇష్టారాజ్యంగా మార్చేసి, సొంత వారికి ఉద్యోగాలిచ్చేశారు. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ జీఓలు మార్చేశారు.
Fri, Aug 07 2026 12:20 AM -
" />
సీబీఐ విచారణ జరపాలి
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ. స్పోర్ట్స్ కోటా పేరిట జీఓలు మార్చేసి, టీచర్ పోస్టులు అమ్మేసుకున్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు నచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ వసూలు చేశారు.
Fri, Aug 07 2026 12:20 AM -
బొమ్మ సత్యప్రసాద్కు పలువురి నివాళి
ఖమ్మంఅర్బన్: అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన బొమ్మ విద్యాసంస్థల వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్కు పలువురు నివాళులర్పించారు. ఆయన నివాసంలో మృతదేహం వద్ద నివాళులర్పించి బొమ్మ విద్యాసంస్థల అధినేత బొమ్మ నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Fri, Aug 07 2026 12:20 AM -
" />
ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
ముదిగొండ: ముదిగొండలోని పలు హోటళ్లు, స్వీట్షాప్లలో జిల్లా ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శరత్ ఆధ్వర్యాన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్లో శాంపిళ్లు సేకరించడమే కాక లైసె న్స్ లేని దుకాణాదారులకు హెచ్చరిక జారీ చేశారు.
Fri, Aug 07 2026 12:20 AM -
అమృత భాండాగారం
● జనరల్ ఆస్పత్రిలో మిల్క్ బ్యాంక్కు నాలుగేళ్లు ● స్వచ్ఛందంగా పాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న తల్లులు ● వేలాది మంది నవజాత శిశువులకు మేలుFri, Aug 07 2026 12:20 AM -
" />
సీపీ గెట్లో డిగ్రీ కళాశాల విద్యార్థినుల ప్రతిభ
రఘునాథపాలెం: రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన నిర్వహించిన సీపీ గెట్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి.
Fri, Aug 07 2026 12:20 AM -
కేఎంసీలో ‘అవినీతి’ కలకలం
● ఇటీవలే బయటపడిన డీజిల్ దోపిడీ ● ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వసూళ్లు ● వరుస ఘటనలతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం?Fri, Aug 07 2026 12:20 AM -
రవాణా శాఖపై ఏసీబీ కన్ను
● తొమ్మిది మంది ఉద్యోగులకు నోటీసులు ● త్వరలోనే పూర్తిస్థాయిలో విచారణFri, Aug 07 2026 12:20 AM -
" />
గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: బంగారు గొలుసు చోరీకి పాల్పడిన నిందితుడిని ఖమ్మం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలు..
Fri, Aug 07 2026 12:20 AM -
" />
రైలు కిందపడి వృద్ధుడు ఆత్మహత్య
చింతకాని: చింతకాని రైల్వేస్టేషన్ సమీపాన గుర్తుతెలియని వృద్ధుడు(70) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు...
Fri, Aug 07 2026 12:20 AM -
గోపాలపురం పాఠశాల నిర్మాణానికి రూ.30లక్షలు
తిరుమలాయపాలెం: మండలంలోని గోపాలపురం పాఠశాల శిథిల దశకు చేరడంతో ఉపాధ్యాయురాలు సొంత ఖర్చులతో షెడ్డు ఏర్పాటు చేయించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. ఈ విషయం తెలియడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ దివాకర టీ.ఎస్. గురువారం పాఠశాలను సందర్శించారు.
Fri, Aug 07 2026 12:20 AM -
" />
మూడు టన్నుల చికెన్ వ్యర్థాల స్వాధీనం
మనుబోలు: చేపల గుంతలకు అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల చికెన్ వ్యర్థాలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. ముందస్తుగా అందిన సమాచారంతో కొండూరుసత్రం పవర్గ్రిడ్ వెనుక ఉన్న చేపల గుంతల వద్ద గురువారం పోలీసులు తనిఖీలు చేశారు.
Fri, Aug 07 2026 12:20 AM
-
మేం లాభాల్లోనే ఉన్నాం: సాయి రాజేష్
‘‘నా దర్శకత్వంలో వచ్చిన ‘బేబి’ మూవీ తెలుగులో బ్లాక్బస్టర్ అయింది. ఈ మూవీ నా దర్శకత్వంలో హిందీలో రీమేక్ అవుతోంది. ఈ షూటింగ్లో బిజీగా ఉండటంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు నేను దర్శకత్వం వహించాలనుకోలేదు’’ అని సాయి రాజేష్ చెప్పారు.
Fri, Aug 07 2026 12:26 AM -
రేర్ ఎర్త్ ఖనిజాల్లో ఇండియా ఎక్కడ?
రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ మరింత వేగం పుంజుకుంటు న్నట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు సూచిస్తున్నాయి.
Fri, Aug 07 2026 12:20 AM -
చెరువుల్లోకి చేరుతున్న నీరు
పాల్వంచరూరల్: ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. కొన్ని నిండి జలకళ సంతరించుకున్నాయి.
Fri, Aug 07 2026 12:20 AM -
సహకారంలో కాక!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నామినేటెడ్ ప్రాతిపదికన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) పాలకవర్గాలు త్వరలో కొలువుదీరబోతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులన్నీ నామినేటెడ్ విధానంలో కాంగ్రెస్ విధేయులకు అప్పగించనున్నారు.
Fri, Aug 07 2026 12:20 AM -
ఆర్టీసీలో ‘గుర్తింపు’ సమరం!
● రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ● దశాబ్ద కాలం తర్వాత ఎన్నికల నిర్వహణకు కసరత్తు ● జిల్లాలో 879 మంది ఆర్టీసీ కార్మికులుFri, Aug 07 2026 12:20 AM -
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Fri, Aug 07 2026 12:20 AM -
పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి
పినపాక/మణుగూరు రూరల్: పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా చైతన్య యాత్రను గురువారం ఆయన మండల పరిధిలోని బయ్యారం క్రాస్ రోడ్లో జెండా ఊపి ప్రారంభించారు.
Fri, Aug 07 2026 12:20 AM -
జయశంకర్ సేవలు చిరస్మరణీయం
సూపర్బజార్(కొత్తగూడెం)/భద్రాచలం: తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎస్పీ బి.రోహిత్రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు.
Fri, Aug 07 2026 12:20 AM -
ఫ్యాన్స్ ఫుల్ జోష్
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. అధినేత నింపిన స్ఫూర్తితో నేతలు, కార్యకర్తలు, అభిమానులు ముందుకు సాగుతున్నారు.
Fri, Aug 07 2026 12:20 AM -
పోరాట యోధుడు జక్కంపూడి
● మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
● ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి జయంతి వేడుకలు
Fri, Aug 07 2026 12:20 AM -
30 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్) ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
Fri, Aug 07 2026 12:20 AM -
బీసీ నేతలపై కక్షగట్టారు
మాజీ ఎంపీ మార్గాని
భరత్రామ్ విమర్శ
Fri, Aug 07 2026 12:20 AM -
రూ.300.42 కోట్ల పొగాకు విక్రయాలు
దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ రూ.300.42 కోట్ల విలువైన 12.41 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. వేలానికి తీసుకవచ్చిన బేళ్లలో 40 శాతం బేళ్లను ట్రేడర్లు తిరస్కరిస్తున్నారు.
Fri, Aug 07 2026 12:20 AM -
" />
స్పోర్ట్స్ కోటా పేరిట అమ్మేశారు
టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ గొప్పగా ప్రారంభించిన మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీగా మారిపోయింది. స్పోర్ట్స్ కోటా జీఓలను ఇష్టారాజ్యంగా మార్చేసి, సొంత వారికి ఉద్యోగాలిచ్చేశారు. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ జీఓలు మార్చేశారు.
Fri, Aug 07 2026 12:20 AM -
" />
సీబీఐ విచారణ జరపాలి
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ. స్పోర్ట్స్ కోటా పేరిట జీఓలు మార్చేసి, టీచర్ పోస్టులు అమ్మేసుకున్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు నచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ వసూలు చేశారు.
Fri, Aug 07 2026 12:20 AM -
బొమ్మ సత్యప్రసాద్కు పలువురి నివాళి
ఖమ్మంఅర్బన్: అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన బొమ్మ విద్యాసంస్థల వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్కు పలువురు నివాళులర్పించారు. ఆయన నివాసంలో మృతదేహం వద్ద నివాళులర్పించి బొమ్మ విద్యాసంస్థల అధినేత బొమ్మ నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Fri, Aug 07 2026 12:20 AM -
" />
ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
ముదిగొండ: ముదిగొండలోని పలు హోటళ్లు, స్వీట్షాప్లలో జిల్లా ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శరత్ ఆధ్వర్యాన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్లో శాంపిళ్లు సేకరించడమే కాక లైసె న్స్ లేని దుకాణాదారులకు హెచ్చరిక జారీ చేశారు.
Fri, Aug 07 2026 12:20 AM -
అమృత భాండాగారం
● జనరల్ ఆస్పత్రిలో మిల్క్ బ్యాంక్కు నాలుగేళ్లు ● స్వచ్ఛందంగా పాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న తల్లులు ● వేలాది మంది నవజాత శిశువులకు మేలుFri, Aug 07 2026 12:20 AM -
" />
సీపీ గెట్లో డిగ్రీ కళాశాల విద్యార్థినుల ప్రతిభ
రఘునాథపాలెం: రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన నిర్వహించిన సీపీ గెట్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి.
Fri, Aug 07 2026 12:20 AM -
కేఎంసీలో ‘అవినీతి’ కలకలం
● ఇటీవలే బయటపడిన డీజిల్ దోపిడీ ● ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వసూళ్లు ● వరుస ఘటనలతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం?Fri, Aug 07 2026 12:20 AM -
రవాణా శాఖపై ఏసీబీ కన్ను
● తొమ్మిది మంది ఉద్యోగులకు నోటీసులు ● త్వరలోనే పూర్తిస్థాయిలో విచారణFri, Aug 07 2026 12:20 AM -
" />
గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: బంగారు గొలుసు చోరీకి పాల్పడిన నిందితుడిని ఖమ్మం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలు..
Fri, Aug 07 2026 12:20 AM -
" />
రైలు కిందపడి వృద్ధుడు ఆత్మహత్య
చింతకాని: చింతకాని రైల్వేస్టేషన్ సమీపాన గుర్తుతెలియని వృద్ధుడు(70) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు...
Fri, Aug 07 2026 12:20 AM -
గోపాలపురం పాఠశాల నిర్మాణానికి రూ.30లక్షలు
తిరుమలాయపాలెం: మండలంలోని గోపాలపురం పాఠశాల శిథిల దశకు చేరడంతో ఉపాధ్యాయురాలు సొంత ఖర్చులతో షెడ్డు ఏర్పాటు చేయించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. ఈ విషయం తెలియడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ దివాకర టీ.ఎస్. గురువారం పాఠశాలను సందర్శించారు.
Fri, Aug 07 2026 12:20 AM -
" />
మూడు టన్నుల చికెన్ వ్యర్థాల స్వాధీనం
మనుబోలు: చేపల గుంతలకు అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల చికెన్ వ్యర్థాలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. ముందస్తుగా అందిన సమాచారంతో కొండూరుసత్రం పవర్గ్రిడ్ వెనుక ఉన్న చేపల గుంతల వద్ద గురువారం పోలీసులు తనిఖీలు చేశారు.
Fri, Aug 07 2026 12:20 AM
