-
జేఈఈ అడ్వాన్స్డ్.. టాప్టెన్లో నలుగురు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు దూకుడు ప్రదర్శించారు. మొదటి పది ర్యాంకుల్లో మద్రాస్ జోన్ పరిధిలో రాసిన ముగ్గురు, బాంబే జోన్ నుంచి రాసిన మరొకరు...
-
12 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి..!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెల రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది.
Tue, Jun 02 2026 01:19 AM -
ఇరాన్ కీలక నిర్ణయం.. కథ మళ్లీ మెుదటికే?
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Tue, Jun 02 2026 01:10 AM -
జూన్ 15 డెడ్లైన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జూన్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోతే కేంద్రంతో యుద్ధం చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
Tue, Jun 02 2026 01:06 AM -
రాజీ కుదిరాక కేసులెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదిరిన తర్వాత కూడా కక్షిదారులు క్రిమినల్ కేసులను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగ పర్చడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Tue, Jun 02 2026 01:06 AM -
.. నేను చెప్పినట్లు అసలు వినడం లేదు!!
.. నేను చెప్పినట్లు అసలు వినడం లేదు!!
Tue, Jun 02 2026 12:51 AM -
జీడీడీపీ(2024–25) స్థిర ప్రస్తుత ధరల్లో
జీడీడీపీలో మార్పులు
ఒక జిల్లాలో ఒక ఏడాది కాలంలో జరిగిన అంతిమ వస్తుసేవల ఉత్పతిని జీడీడీపీ(స్థూల జిల్లా జాతీయోత్పత్తి)గా పరిగణిస్తారు. గత పన్నెండేళ్లలో జీడీడీపీ క్రమంగా పెరుగుతోంది.
స్థిర
Tue, Jun 02 2026 12:44 AM -
నిర్మల్
7
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
Tue, Jun 02 2026 12:44 AM -
జై తెలంగాణ.. 12 ఏండ్ల పాలన
నిర్మల్: ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ...’ పన్నేండేళ్ల క్రితం మార్మోగిన జననినాదం. ఎటు చూసినా.. ఎక్కడ విన్నా.. ఇదే మంత్రం. ఉవ్వెత్తున సాగి న స్వరాష్ట్ర సాధనోద్యమంలో నిర్మల్గడ్డ సైతం భా గమైంది. చిన్న నుంచి పెద్దదాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా..
Tue, Jun 02 2026 12:44 AM -
‘పుష్కరం’లో వృద్ధి పథం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీ లు ఏర్పాటయ్యాయి. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల్లో వృద్ధి మొదలైంది.
Tue, Jun 02 2026 12:44 AM -
" />
ఆవిర్భావ వేడుకలకు వేళాయె
నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గౌరవ అతిథులు, ప్రజాపతినిధులు, అధికారులు ఉదయం 7.55 గంటలకు నిర్మల్ సమీకృత జిల్లా కార్యాలయంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.
Tue, Jun 02 2026 12:44 AM -
" />
విద్యారంగంలో పురోగతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ జిల్లా విద్యారంగంలో మంచిస్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నత విద్య, వృత్తివిద్య, వైద్య విద్యలో అవకాశాలు పరిమితంగా ఉండేవి. ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలే ఆధారంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ, జూనియర్ కాలేజీల కొరత స్పష్టంగా ఉండేది.
Tue, Jun 02 2026 12:44 AM -
ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
పెద్దపల్లి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం జరిగే వేడుకలకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ముఖ్యఅతిథిగా హాజవువుతారన్నారు.
Tue, Jun 02 2026 12:44 AM -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సుల్తానాబాద్రూరల్: అర్హులందరికీ త్వరలోనే రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామ ని ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపా రు. భూపతిపూర్లో సోమవారం ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయించారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతోపాటు గృహప్రవేశాలు చేయిస్తోందని అన్నారు.
Tue, Jun 02 2026 12:44 AM -
● స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ఉమ్మడి జిల్లా ● మెరుగైన వైద్యం, విద్య మౌలిక వసతులు ● నీటిపారుదల ప్రాజెక్టులతో పెరిగిన సాగువిస్తీర్ణం ● పుష్కరకాలంలో ఉమ్మడి జిల్లాలో అనేక మార్పులు
ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూ.90,859 తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉండేది.
Tue, Jun 02 2026 12:44 AM -
రైతుల గోస పట్టదా?
ధర్మారం: ‘వ్యవసాయ మార్కెట్కు రైతులు తీసుకొవచ్చిన మక్కలను ఎందుకు ఖాళీ చేయడంలేదు.. రోజుల తరబడి మక్కల వద్దే పడిగాపులు పడుతుంటే వారి గోస పట్టదా.. ఈరోజు మక్కలు మొత్తం ఖాళీ చేయాలి.. అందుకు సరిపడా లారీలు సమకూర్చాలి.. హమాలీల కొరత ఉంటే కూలీలు, హమాలీలను నియమిస్తాం..
Tue, Jun 02 2026 12:44 AM -
జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి
పెద్దపల్లి: అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే–ఐజే యూ నాయకులు కోరారు. కలెక్టరేట్లో సోమవా రం కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం అందజేశా రు.
Tue, Jun 02 2026 12:44 AM -
డీఎస్సీలో అవకతవకలపై నిరుద్యోగుల ఆగ్రహజ్వాల
విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో అవకతవకలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పోర్ట్స్ కోటాతో సహా పలు విభాగాల్లో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడంపై ఆందోళన వ్యక్తంచేశారు.
Tue, Jun 02 2026 12:44 AM -
సేఫ్జోన్లోకి వచ్చేనా?
సాక్షి, పార్వతీపురం మన్యం:
Tue, Jun 02 2026 12:44 AM -
" />
మన డబ్బులు–మన లెక్కలు ర్యాలీ
బలిజిపేట: మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ నారీ యాప్తో అందరికీ మేలు జరుగుతుందని కలెక్టర్ ప్రభాక రరెడ్డి తెలిపారు. ఈ మేరకు బలిజిపేట మండలంలోని వెంగాపురంలో మన డబ్బులు–మన లెక్కలు అవగాహన ర్యాలీని ఆయన పచ్చజెండా ఊపి సోమవారం ప్రారంభించారు.
Tue, Jun 02 2026 12:44 AM -
జేఈఈ అడ్వాన్స్డ్లో మన్యం విద్యార్థుల ప్రతిభ
సీతంపేట/వీరఘట్టం: జేఈఈ అడ్వాన్స్డ్–2026 ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు.
Tue, Jun 02 2026 12:44 AM -
ఈపీడీసీఎల్ ఎస్ఈగా త్రినాథరావు
సాక్షి, పార్వతీపురం మన్యం: ఈపీడీసీఎల్ పార్వతీపురం మన్యం సర్కిల్(ఆపరేషన్) ఎస్ఈగా పి.త్రినాథరావు నియమితులయ్యారు. విజయనగరం సర్కిల్లో టౌన్ డీఈగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై జిల్లాకు వస్తున్నారు.
Tue, Jun 02 2026 12:44 AM -
ఖమ్మం.. ఉద్యమ గుమ్మమై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉమ్మడి ఖమ్మం జిల్లా.. మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించింది. తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 2009 నవంబర్ 29న నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు.
Tue, Jun 02 2026 12:38 AM -
జెండా ఎగురవేయనున్న డిప్యూటీ సీఎం భట్టి
నేడు పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Tue, Jun 02 2026 12:38 AM -
ఖమ్మం.. ఉద్యమ గుమ్మమై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉమ్మడి ఖమ్మం జిల్లా.. మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించింది. తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 2009 నవంబర్ 29న నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు.
Tue, Jun 02 2026 12:38 AM
-
జేఈఈ అడ్వాన్స్డ్.. టాప్టెన్లో నలుగురు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు దూకుడు ప్రదర్శించారు. మొదటి పది ర్యాంకుల్లో మద్రాస్ జోన్ పరిధిలో రాసిన ముగ్గురు, బాంబే జోన్ నుంచి రాసిన మరొకరు...
Tue, Jun 02 2026 01:37 AM -
12 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి..!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెల రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది.
Tue, Jun 02 2026 01:19 AM -
ఇరాన్ కీలక నిర్ణయం.. కథ మళ్లీ మెుదటికే?
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Tue, Jun 02 2026 01:10 AM -
జూన్ 15 డెడ్లైన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జూన్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోతే కేంద్రంతో యుద్ధం చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
Tue, Jun 02 2026 01:06 AM -
రాజీ కుదిరాక కేసులెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదిరిన తర్వాత కూడా కక్షిదారులు క్రిమినల్ కేసులను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగ పర్చడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Tue, Jun 02 2026 01:06 AM -
.. నేను చెప్పినట్లు అసలు వినడం లేదు!!
.. నేను చెప్పినట్లు అసలు వినడం లేదు!!
Tue, Jun 02 2026 12:51 AM -
జీడీడీపీ(2024–25) స్థిర ప్రస్తుత ధరల్లో
జీడీడీపీలో మార్పులు
ఒక జిల్లాలో ఒక ఏడాది కాలంలో జరిగిన అంతిమ వస్తుసేవల ఉత్పతిని జీడీడీపీ(స్థూల జిల్లా జాతీయోత్పత్తి)గా పరిగణిస్తారు. గత పన్నెండేళ్లలో జీడీడీపీ క్రమంగా పెరుగుతోంది.
స్థిర
Tue, Jun 02 2026 12:44 AM -
నిర్మల్
7
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
Tue, Jun 02 2026 12:44 AM -
జై తెలంగాణ.. 12 ఏండ్ల పాలన
నిర్మల్: ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ...’ పన్నేండేళ్ల క్రితం మార్మోగిన జననినాదం. ఎటు చూసినా.. ఎక్కడ విన్నా.. ఇదే మంత్రం. ఉవ్వెత్తున సాగి న స్వరాష్ట్ర సాధనోద్యమంలో నిర్మల్గడ్డ సైతం భా గమైంది. చిన్న నుంచి పెద్దదాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా..
Tue, Jun 02 2026 12:44 AM -
‘పుష్కరం’లో వృద్ధి పథం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీ లు ఏర్పాటయ్యాయి. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల్లో వృద్ధి మొదలైంది.
Tue, Jun 02 2026 12:44 AM -
" />
ఆవిర్భావ వేడుకలకు వేళాయె
నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గౌరవ అతిథులు, ప్రజాపతినిధులు, అధికారులు ఉదయం 7.55 గంటలకు నిర్మల్ సమీకృత జిల్లా కార్యాలయంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.
Tue, Jun 02 2026 12:44 AM -
" />
విద్యారంగంలో పురోగతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ జిల్లా విద్యారంగంలో మంచిస్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నత విద్య, వృత్తివిద్య, వైద్య విద్యలో అవకాశాలు పరిమితంగా ఉండేవి. ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలే ఆధారంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ, జూనియర్ కాలేజీల కొరత స్పష్టంగా ఉండేది.
Tue, Jun 02 2026 12:44 AM -
ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
పెద్దపల్లి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం జరిగే వేడుకలకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ముఖ్యఅతిథిగా హాజవువుతారన్నారు.
Tue, Jun 02 2026 12:44 AM -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సుల్తానాబాద్రూరల్: అర్హులందరికీ త్వరలోనే రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామ ని ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపా రు. భూపతిపూర్లో సోమవారం ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయించారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతోపాటు గృహప్రవేశాలు చేయిస్తోందని అన్నారు.
Tue, Jun 02 2026 12:44 AM -
● స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ఉమ్మడి జిల్లా ● మెరుగైన వైద్యం, విద్య మౌలిక వసతులు ● నీటిపారుదల ప్రాజెక్టులతో పెరిగిన సాగువిస్తీర్ణం ● పుష్కరకాలంలో ఉమ్మడి జిల్లాలో అనేక మార్పులు
ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూ.90,859 తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉండేది.
Tue, Jun 02 2026 12:44 AM -
రైతుల గోస పట్టదా?
ధర్మారం: ‘వ్యవసాయ మార్కెట్కు రైతులు తీసుకొవచ్చిన మక్కలను ఎందుకు ఖాళీ చేయడంలేదు.. రోజుల తరబడి మక్కల వద్దే పడిగాపులు పడుతుంటే వారి గోస పట్టదా.. ఈరోజు మక్కలు మొత్తం ఖాళీ చేయాలి.. అందుకు సరిపడా లారీలు సమకూర్చాలి.. హమాలీల కొరత ఉంటే కూలీలు, హమాలీలను నియమిస్తాం..
Tue, Jun 02 2026 12:44 AM -
జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి
పెద్దపల్లి: అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే–ఐజే యూ నాయకులు కోరారు. కలెక్టరేట్లో సోమవా రం కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం అందజేశా రు.
Tue, Jun 02 2026 12:44 AM -
డీఎస్సీలో అవకతవకలపై నిరుద్యోగుల ఆగ్రహజ్వాల
విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో అవకతవకలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పోర్ట్స్ కోటాతో సహా పలు విభాగాల్లో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడంపై ఆందోళన వ్యక్తంచేశారు.
Tue, Jun 02 2026 12:44 AM -
సేఫ్జోన్లోకి వచ్చేనా?
సాక్షి, పార్వతీపురం మన్యం:
Tue, Jun 02 2026 12:44 AM -
" />
మన డబ్బులు–మన లెక్కలు ర్యాలీ
బలిజిపేట: మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ నారీ యాప్తో అందరికీ మేలు జరుగుతుందని కలెక్టర్ ప్రభాక రరెడ్డి తెలిపారు. ఈ మేరకు బలిజిపేట మండలంలోని వెంగాపురంలో మన డబ్బులు–మన లెక్కలు అవగాహన ర్యాలీని ఆయన పచ్చజెండా ఊపి సోమవారం ప్రారంభించారు.
Tue, Jun 02 2026 12:44 AM -
జేఈఈ అడ్వాన్స్డ్లో మన్యం విద్యార్థుల ప్రతిభ
సీతంపేట/వీరఘట్టం: జేఈఈ అడ్వాన్స్డ్–2026 ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు.
Tue, Jun 02 2026 12:44 AM -
ఈపీడీసీఎల్ ఎస్ఈగా త్రినాథరావు
సాక్షి, పార్వతీపురం మన్యం: ఈపీడీసీఎల్ పార్వతీపురం మన్యం సర్కిల్(ఆపరేషన్) ఎస్ఈగా పి.త్రినాథరావు నియమితులయ్యారు. విజయనగరం సర్కిల్లో టౌన్ డీఈగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై జిల్లాకు వస్తున్నారు.
Tue, Jun 02 2026 12:44 AM -
ఖమ్మం.. ఉద్యమ గుమ్మమై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉమ్మడి ఖమ్మం జిల్లా.. మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించింది. తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 2009 నవంబర్ 29న నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు.
Tue, Jun 02 2026 12:38 AM -
జెండా ఎగురవేయనున్న డిప్యూటీ సీఎం భట్టి
నేడు పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Tue, Jun 02 2026 12:38 AM -
ఖమ్మం.. ఉద్యమ గుమ్మమై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉమ్మడి ఖమ్మం జిల్లా.. మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించింది. తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 2009 నవంబర్ 29న నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు.
Tue, Jun 02 2026 12:38 AM
