-
7,8లలో ప్రధాని మోదీ మలేషియా పర్యటన
న్యూఢిల్లీ: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల(ఫిబ్రవరి) 7, 8 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించనున్నారు.
-
ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రికకు విశాఖలో రూ.కోట్ల విలువైన భూమిని కట్టబెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది.
Thu, Feb 05 2026 08:28 AM -
వ్యవసాయ, పాడి పరిశ్రమలకు పూర్తి రక్షణ: కేంద్ర మంత్రి
భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో స్పష్టతనిచ్చారు. దేశంలోని అత్యంత సున్నితమైన రంగాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమల ప్రయోజనాలను ఈ ఒప్పందంలో పూర్తిగా కాపాడినట్లు ఆయన స్పష్టం చేశారు.
Thu, Feb 05 2026 08:12 AM -
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ కోలీవుడ్లో విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా ఇక్కడ రిలీజ్ కాలేదు. అయితే, డైరెక్ట్గా తెలుగు వర్షన్ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది.
Thu, Feb 05 2026 08:04 AM -
ఈ ఐదు గేమ్స్ వెంటనే డిలీట్ చేయండి!
ఈ తరం పిల్లలు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఆ ఫోనులో కనిపించే సమస్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆన్లైన్ గేమ్లకు బానిసలుగా మారడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది.
Thu, Feb 05 2026 08:02 AM -
శిఖర్ ధవన్ మెరుపులు
వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ తొలి ఎడిషన్ టైటిల్ను దుబాయ్ రాయల్స్ ఎగరేసుకుపోయింది. గోవా వేదికగా నిన్న (ఫ్రిబవరి 5) జరిగిన ఫైనల్లో పూణే పాంథర్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఛాంపియన్గా అవతరించింది.
Thu, Feb 05 2026 07:54 AM -
హోండా టూవీలర్ స్పెషల్ ఎడిషన్లు
హోండా మోటార్సైకిల్–స్కూటర్ ఇండియా తన పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా ‘షైన్ 125 లిమిటెడ్’, ‘డియో 125 ఎక్స్–ఎడిషన్’లను మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా పాపులర్ బ్రాండ్ ‘షైన్’ దేశ వ్యాప్తంగా మంచి ప్రజాదారణ పొందింది.
Thu, Feb 05 2026 07:53 AM -
భారత్కు ఆ స్వేచ్ఛ ఉంది..
మాస్కో: ముడి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఏ సంస్థ నుంచి చమురును దిగుమతి చేసుకోవాలనే పూర్తిస్వేచ్ఛ భారత్కు ఉందని రష్యా ప్రకటించింది. ‘‘మేము సైతం అంతర్జాతీయ ఇంధన నిపుణుల బాటలోనే నడుస్తున్నాం.
Thu, Feb 05 2026 07:51 AM -
యూరియా ఏదయా
● అవసరాన అన్నదాతకు ఇదేం అవస్థ
● యాప్లో జిల్లావ్యాప్తంగా యూరియా నిల్వ సున్నా ● ఏవోల నిర్లక్ష్యం.. పడకేసిన పర్యవేక్షణ
Thu, Feb 05 2026 07:48 AM -
మహాజాతరను విజయవంతం చేయాలి
● జాతర ఏర్పాట్లపై సమీక్షThu, Feb 05 2026 07:48 AM -
పోలీస్స్టేషన్ను ముట్టడించిన విద్యార్థినులు
తిరుత్తణి: బస్స్టేషన్లో వేచివున్న విద్యార్థినులను మద్యం మత్తులో వేధింపులకు నిరసనగా పాఠశాల విద్యార్థినులు రాస్తారోకో చేసి పోలీస్స్టేషన్ ముట్టడించిన ఘటనకు సంబంధించి మహిళ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Thu, Feb 05 2026 07:48 AM -
బాస్కెట్బాల్ విజేత శిగా జట్టు
తిరువళ్లూరు: ఆర్ఎంకే విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ఎంకే బాస్కెట్ బాల్ పోటీల్లో శిగా పాలిటెక్నిక్ కాలేజ్ విజేతగా నిలిచి కప్ను సొంతం చేసుకుంది.
Thu, Feb 05 2026 07:48 AM -
పోస్టల్ సిబ్బంది మోసం
– ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు
Thu, Feb 05 2026 07:48 AM -
దరఖాస్తుదారులందరికీ పథకాలు
వేలూరు: మీతో స్టాలిన్ పథకంలో దరకాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు.
Thu, Feb 05 2026 07:48 AM -
ఘనంగా అన్నావర్సిటీ స్నాతకోత్సవం
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థ అన్నా విశ్వవిద్యాలయం 46వ స్నాతకోత్సవాన్ని ఘనంగా బుధవారం నిర్వహించారు. ఇందులో వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొని విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు.
Thu, Feb 05 2026 07:48 AM -
ప్రమాదకర ప్రయాణం
తిరుత్తణి: ఏమాత్రం చిన్నపాటి నిర్లక్ష్యం చూపినా ప్రమాదం తప్పదని తెలిసి కూడా చిరు వ్యాపారులు, విద్యార్ధులు సహా ప్రయాణికులు రైలు ట్రాక్పై నడిచి వెళ్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. వివరాలు..
Thu, Feb 05 2026 07:48 AM -
మచ్చే కదా అని వదిలేస్తే ముప్పే..!
సత్తెనపల్లి: శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తెల్ల రాగి మచ్చలు ఉంటే జాగ్రత్త .. ఎందుకంటే ఆ మచ్చలతోనే ప్రమాదం పొంచి ఉంది. శరీరంపై ఎక్కడ మచ్చలు ఉన్నా మొహమాటం పడకుండా వైద్య సిబ్బందికి చూపించాలి. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Thu, Feb 05 2026 07:48 AM -
మెడికల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
●ప్రతి ఒక్కరూ సందర్శించి అవగాహన పెంచుకోవాలి
●ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
Thu, Feb 05 2026 07:48 AM -
హోరాహోరీగా ఎడ్ల బండలాగుడు పోటీలు
●న్యూకేటగిరీలో ప్రథమస్థానం కై వసం చేసుకున్న ఇర్లపాడు ఎడ్లు
●ఆరు పళ్ల విభాగంలో పెదకాకాని ఎడ్లకు
ప్రథమస్థానం
Thu, Feb 05 2026 07:48 AM -
పిన్నెల్లిలో హింసను రూపుమాపేందుకు చర్యలు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్
Thu, Feb 05 2026 07:48 AM -
అంబులెన్స్కు స్వచ్ఛందంగా దారిచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
గుంటూరు రూరల్: సంస్కృతీ సంప్రదాయాలు, మానవత్వం కలిగిన వారు వైఎస్సార్ సీపీ శ్రేణులని బుధవారం మరో సారి నిరూపించారు. విషయమేమిటంటే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు నగరంలోకి రానుండగా..
Thu, Feb 05 2026 07:48 AM -
నేతలను అడ్డుకున్న పోలీసులు
గుంటూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు
Thu, Feb 05 2026 07:48 AM -
" />
మహాదత్తునికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలో శ్రీ దత్తపీఠంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న విశేష పూజలు బుధవారంతో ముగిశాయి. ఉదయాన్నే అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.
Thu, Feb 05 2026 07:48 AM -
గాయపడిన కార్యకర్తకు జగన్ భరోసా
గుంటూరు రూరల్: శనివారం రాత్రి విద్యానగర్లోని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ గూండాలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్ను వైఎస్సార్సీపీ
Thu, Feb 05 2026 07:48 AM
-
7,8లలో ప్రధాని మోదీ మలేషియా పర్యటన
న్యూఢిల్లీ: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల(ఫిబ్రవరి) 7, 8 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించనున్నారు.
Thu, Feb 05 2026 08:31 AM -
ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రికకు విశాఖలో రూ.కోట్ల విలువైన భూమిని కట్టబెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది.
Thu, Feb 05 2026 08:28 AM -
వ్యవసాయ, పాడి పరిశ్రమలకు పూర్తి రక్షణ: కేంద్ర మంత్రి
భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో స్పష్టతనిచ్చారు. దేశంలోని అత్యంత సున్నితమైన రంగాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమల ప్రయోజనాలను ఈ ఒప్పందంలో పూర్తిగా కాపాడినట్లు ఆయన స్పష్టం చేశారు.
Thu, Feb 05 2026 08:12 AM -
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ కోలీవుడ్లో విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా ఇక్కడ రిలీజ్ కాలేదు. అయితే, డైరెక్ట్గా తెలుగు వర్షన్ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది.
Thu, Feb 05 2026 08:04 AM -
ఈ ఐదు గేమ్స్ వెంటనే డిలీట్ చేయండి!
ఈ తరం పిల్లలు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఆ ఫోనులో కనిపించే సమస్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆన్లైన్ గేమ్లకు బానిసలుగా మారడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది.
Thu, Feb 05 2026 08:02 AM -
శిఖర్ ధవన్ మెరుపులు
వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ తొలి ఎడిషన్ టైటిల్ను దుబాయ్ రాయల్స్ ఎగరేసుకుపోయింది. గోవా వేదికగా నిన్న (ఫ్రిబవరి 5) జరిగిన ఫైనల్లో పూణే పాంథర్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఛాంపియన్గా అవతరించింది.
Thu, Feb 05 2026 07:54 AM -
హోండా టూవీలర్ స్పెషల్ ఎడిషన్లు
హోండా మోటార్సైకిల్–స్కూటర్ ఇండియా తన పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా ‘షైన్ 125 లిమిటెడ్’, ‘డియో 125 ఎక్స్–ఎడిషన్’లను మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా పాపులర్ బ్రాండ్ ‘షైన్’ దేశ వ్యాప్తంగా మంచి ప్రజాదారణ పొందింది.
Thu, Feb 05 2026 07:53 AM -
భారత్కు ఆ స్వేచ్ఛ ఉంది..
మాస్కో: ముడి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఏ సంస్థ నుంచి చమురును దిగుమతి చేసుకోవాలనే పూర్తిస్వేచ్ఛ భారత్కు ఉందని రష్యా ప్రకటించింది. ‘‘మేము సైతం అంతర్జాతీయ ఇంధన నిపుణుల బాటలోనే నడుస్తున్నాం.
Thu, Feb 05 2026 07:51 AM -
యూరియా ఏదయా
● అవసరాన అన్నదాతకు ఇదేం అవస్థ
● యాప్లో జిల్లావ్యాప్తంగా యూరియా నిల్వ సున్నా ● ఏవోల నిర్లక్ష్యం.. పడకేసిన పర్యవేక్షణ
Thu, Feb 05 2026 07:48 AM -
మహాజాతరను విజయవంతం చేయాలి
● జాతర ఏర్పాట్లపై సమీక్షThu, Feb 05 2026 07:48 AM -
పోలీస్స్టేషన్ను ముట్టడించిన విద్యార్థినులు
తిరుత్తణి: బస్స్టేషన్లో వేచివున్న విద్యార్థినులను మద్యం మత్తులో వేధింపులకు నిరసనగా పాఠశాల విద్యార్థినులు రాస్తారోకో చేసి పోలీస్స్టేషన్ ముట్టడించిన ఘటనకు సంబంధించి మహిళ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Thu, Feb 05 2026 07:48 AM -
బాస్కెట్బాల్ విజేత శిగా జట్టు
తిరువళ్లూరు: ఆర్ఎంకే విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ఎంకే బాస్కెట్ బాల్ పోటీల్లో శిగా పాలిటెక్నిక్ కాలేజ్ విజేతగా నిలిచి కప్ను సొంతం చేసుకుంది.
Thu, Feb 05 2026 07:48 AM -
పోస్టల్ సిబ్బంది మోసం
– ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు
Thu, Feb 05 2026 07:48 AM -
దరఖాస్తుదారులందరికీ పథకాలు
వేలూరు: మీతో స్టాలిన్ పథకంలో దరకాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు.
Thu, Feb 05 2026 07:48 AM -
ఘనంగా అన్నావర్సిటీ స్నాతకోత్సవం
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థ అన్నా విశ్వవిద్యాలయం 46వ స్నాతకోత్సవాన్ని ఘనంగా బుధవారం నిర్వహించారు. ఇందులో వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొని విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు.
Thu, Feb 05 2026 07:48 AM -
ప్రమాదకర ప్రయాణం
తిరుత్తణి: ఏమాత్రం చిన్నపాటి నిర్లక్ష్యం చూపినా ప్రమాదం తప్పదని తెలిసి కూడా చిరు వ్యాపారులు, విద్యార్ధులు సహా ప్రయాణికులు రైలు ట్రాక్పై నడిచి వెళ్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. వివరాలు..
Thu, Feb 05 2026 07:48 AM -
మచ్చే కదా అని వదిలేస్తే ముప్పే..!
సత్తెనపల్లి: శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తెల్ల రాగి మచ్చలు ఉంటే జాగ్రత్త .. ఎందుకంటే ఆ మచ్చలతోనే ప్రమాదం పొంచి ఉంది. శరీరంపై ఎక్కడ మచ్చలు ఉన్నా మొహమాటం పడకుండా వైద్య సిబ్బందికి చూపించాలి. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Thu, Feb 05 2026 07:48 AM -
మెడికల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
●ప్రతి ఒక్కరూ సందర్శించి అవగాహన పెంచుకోవాలి
●ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
Thu, Feb 05 2026 07:48 AM -
హోరాహోరీగా ఎడ్ల బండలాగుడు పోటీలు
●న్యూకేటగిరీలో ప్రథమస్థానం కై వసం చేసుకున్న ఇర్లపాడు ఎడ్లు
●ఆరు పళ్ల విభాగంలో పెదకాకాని ఎడ్లకు
ప్రథమస్థానం
Thu, Feb 05 2026 07:48 AM -
పిన్నెల్లిలో హింసను రూపుమాపేందుకు చర్యలు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్
Thu, Feb 05 2026 07:48 AM -
అంబులెన్స్కు స్వచ్ఛందంగా దారిచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
గుంటూరు రూరల్: సంస్కృతీ సంప్రదాయాలు, మానవత్వం కలిగిన వారు వైఎస్సార్ సీపీ శ్రేణులని బుధవారం మరో సారి నిరూపించారు. విషయమేమిటంటే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు నగరంలోకి రానుండగా..
Thu, Feb 05 2026 07:48 AM -
నేతలను అడ్డుకున్న పోలీసులు
గుంటూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు
Thu, Feb 05 2026 07:48 AM -
" />
మహాదత్తునికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలో శ్రీ దత్తపీఠంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న విశేష పూజలు బుధవారంతో ముగిశాయి. ఉదయాన్నే అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.
Thu, Feb 05 2026 07:48 AM -
గాయపడిన కార్యకర్తకు జగన్ భరోసా
గుంటూరు రూరల్: శనివారం రాత్రి విద్యానగర్లోని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ గూండాలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్ను వైఎస్సార్సీపీ
Thu, Feb 05 2026 07:48 AM -
మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)
Thu, Feb 05 2026 08:04 AM
