-
1993లో పిటిషన్.. 1988లోనే మరణం! హైకోర్టులో వింత కేసు
కర్ణాటక హైకోర్టులో 33 ఏళ్ల క్రితం నమోదైన భూ వివాద కేసులో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి అప్పటికే ఐదేళ్ల క్రితమే మృతి చెందినట్లు కోర్టు గుర్తించింది. 1993లో సి.మరియప్ప పేరుతో రిట్ పిటిషన్ దాఖలు కాగా..
-
ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్
ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి, 74 ఏళ్ల రాకేష్ మెహతా (Rakesh Mehta) నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 1975 బ్యాచ్ IAS అధికారి అయిన మెహతా దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో పనిచేశారు.
Wed, Sep 09 2026 12:14 PM -
చైనా కండకావరం.. లైవ్లోనే ఏకిపారేశాడు
దక్షిణ చైనా సముద్ర వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరుగుతున్న డిఫెన్స్ డైలాగ్కు ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో హాజరయ్యారు.
Wed, Sep 09 2026 12:09 PM -
బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, పలు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టనున్నారు.
Wed, Sep 09 2026 12:03 PM -
బుద్వేల్ టు నాచారం
రేడియల్– 2 రోడ్డు నిర్మాణానికి కార్యాచరణWed, Sep 09 2026 12:03 PM -
స్పీకర్ను అవమానించడం అప్రజాస్వామికం
షాద్నగర్: గౌరవమైన పదవిలో ఉన్న స్పీకర్పై అవమానకరంగా మాట్లాడడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, Sep 09 2026 12:03 PM -
మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి
కొత్తూరు: వినాయక మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని షాద్నగర్ డీసీపీ శిరీష అన్నారు. పట్టణంలోని ఓ హోటల్లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..
Wed, Sep 09 2026 12:03 PM -
హష్ ఆయిల్ విక్రేత అరెస్టు
రూ.1.42 కోట్ల సరుకు స్వాధీనం
Wed, Sep 09 2026 12:03 PM -
" />
11, 12 తేదీల్లో కబడ్డీ ఎంపిక పోటీలు
తుక్కుగూడ: అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం నుంచి జాతీయ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జాతీయ పోషణ మాసం–2026కు సంబంధించిన పోస్టర్ను మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన అంగన్వాడీ..
Wed, Sep 09 2026 12:03 PM -
హామీల పేరుతో కాంగ్రెస్ మోసం
పక్కాగా సాగు లెక్క పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది.Wed, Sep 09 2026 12:03 PM -
రైతుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి రెవెన్యూ శివారులో ఉన్న సుందర్ ఇస్పాత్ ఐరన్ కంపెనీపై రైతులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
Wed, Sep 09 2026 12:03 PM -
ఎస్హెచ్ఓ మహేందర్రెడ్డికి అభినందనలు
ఇబ్రహీంపట్నం: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ సివిల్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికై న ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓ మద్ది మహేందర్రెడ్డికి ఏసీపీ కేపీవీ రాజు, ఎస్ఐలు, సిబ్బంది మంగళవారం బొకే అందజేసి అభినందనలు తెలిపారు.
Wed, Sep 09 2026 12:03 PM -
నేడు కిసాన్ మేళా
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ పథకం కింద రైతుల కోసం బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కిసాన్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి సుజాత మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Wed, Sep 09 2026 12:03 PM -
బంజారాల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి
కడ్తాల్: మైదాన ప్రాంత గిరిజనులతో పాటు, బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బంజారా సేవాదళ్ నాయకులు కోరారు.
Wed, Sep 09 2026 12:03 PM -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
యాచారం: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Sep 09 2026 12:03 PM -
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలం
యాచారం: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం డీవైఎఫ్ఐ జిల్లా మహాసభలు నిర్వహించారు.
Wed, Sep 09 2026 12:03 PM -
● రోడ్డు దాటుతూ లారీ ఢీకొని..
కేశంపేట: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొన్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Sep 09 2026 12:03 PM -
నీరు నిల్.. కష్టాలు ఫుల్
వికారాబాద్: భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రతతో చెరువులు, కుంటలు, బోరుబావులు వట్టిపోతున్నాయి. దీంతో పంటలు ఎండుముఖం పట్టాయి. దిక్కు తోచని రైతులు ఆందోళనతో ఆకాశం వంక చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
Wed, Sep 09 2026 12:03 PM -
" />
మహిళతో అసభ్య ప్రవర్తన
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కు దేహశుద్ధి
Wed, Sep 09 2026 12:03 PM -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగురు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఆయా కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆమనగల్లు: టెంపో ట్రావెలర్ను మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానానికి సోమవారం టెంపో ట్రావెలర్లో 17 మంది వెళ్తున్నారు.
Wed, Sep 09 2026 12:03 PM -
పక్కాగా సాగు లెక్క
దౌల్తాబాద్: పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మండల పరిధిలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియమించింది. సర్వే కోసం కేంద్రం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది.
Wed, Sep 09 2026 12:03 PM -
తల్లీకొడుకుల ఆత్మహత్య
తాండూరు రూరల్: కుటుంబ కలహాలతో తల్లీ కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులోని ఇంద్రారెడ్డి కాలనీలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ ప్రవీణ్కుమార్ రెడ్డి కథనం ప్రకారం..
Wed, Sep 09 2026 12:03 PM -
● కారును బైక్ ఢీకొట్టగా..
శంకర్పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ బైక్ ముందు యూ టర్న్ తీసుకునేందు కోసం ఆగిన కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ రుధ్వీర్ కుమార్ వివరాల ప్రకారం..
Wed, Sep 09 2026 12:03 PM -
9 బడులు.. రూ.79 కోట్లు
ఉమ్మడి జిల్లాలో పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు
Wed, Sep 09 2026 12:03 PM -
మహిళలపై పోలీసుల తీరు సరికాదు
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్Wed, Sep 09 2026 12:03 PM
-
1993లో పిటిషన్.. 1988లోనే మరణం! హైకోర్టులో వింత కేసు
కర్ణాటక హైకోర్టులో 33 ఏళ్ల క్రితం నమోదైన భూ వివాద కేసులో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి అప్పటికే ఐదేళ్ల క్రితమే మృతి చెందినట్లు కోర్టు గుర్తించింది. 1993లో సి.మరియప్ప పేరుతో రిట్ పిటిషన్ దాఖలు కాగా..
Wed, Sep 09 2026 12:15 PM -
ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్
ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి, 74 ఏళ్ల రాకేష్ మెహతా (Rakesh Mehta) నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 1975 బ్యాచ్ IAS అధికారి అయిన మెహతా దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో పనిచేశారు.
Wed, Sep 09 2026 12:14 PM -
చైనా కండకావరం.. లైవ్లోనే ఏకిపారేశాడు
దక్షిణ చైనా సముద్ర వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరుగుతున్న డిఫెన్స్ డైలాగ్కు ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో హాజరయ్యారు.
Wed, Sep 09 2026 12:09 PM -
బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, పలు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టనున్నారు.
Wed, Sep 09 2026 12:03 PM -
బుద్వేల్ టు నాచారం
రేడియల్– 2 రోడ్డు నిర్మాణానికి కార్యాచరణWed, Sep 09 2026 12:03 PM -
స్పీకర్ను అవమానించడం అప్రజాస్వామికం
షాద్నగర్: గౌరవమైన పదవిలో ఉన్న స్పీకర్పై అవమానకరంగా మాట్లాడడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, Sep 09 2026 12:03 PM -
మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి
కొత్తూరు: వినాయక మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని షాద్నగర్ డీసీపీ శిరీష అన్నారు. పట్టణంలోని ఓ హోటల్లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..
Wed, Sep 09 2026 12:03 PM -
హష్ ఆయిల్ విక్రేత అరెస్టు
రూ.1.42 కోట్ల సరుకు స్వాధీనం
Wed, Sep 09 2026 12:03 PM -
" />
11, 12 తేదీల్లో కబడ్డీ ఎంపిక పోటీలు
తుక్కుగూడ: అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం నుంచి జాతీయ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జాతీయ పోషణ మాసం–2026కు సంబంధించిన పోస్టర్ను మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన అంగన్వాడీ..
Wed, Sep 09 2026 12:03 PM -
హామీల పేరుతో కాంగ్రెస్ మోసం
పక్కాగా సాగు లెక్క పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది.Wed, Sep 09 2026 12:03 PM -
రైతుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి రెవెన్యూ శివారులో ఉన్న సుందర్ ఇస్పాత్ ఐరన్ కంపెనీపై రైతులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
Wed, Sep 09 2026 12:03 PM -
ఎస్హెచ్ఓ మహేందర్రెడ్డికి అభినందనలు
ఇబ్రహీంపట్నం: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ సివిల్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికై న ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓ మద్ది మహేందర్రెడ్డికి ఏసీపీ కేపీవీ రాజు, ఎస్ఐలు, సిబ్బంది మంగళవారం బొకే అందజేసి అభినందనలు తెలిపారు.
Wed, Sep 09 2026 12:03 PM -
నేడు కిసాన్ మేళా
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ పథకం కింద రైతుల కోసం బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కిసాన్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి సుజాత మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Wed, Sep 09 2026 12:03 PM -
బంజారాల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి
కడ్తాల్: మైదాన ప్రాంత గిరిజనులతో పాటు, బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బంజారా సేవాదళ్ నాయకులు కోరారు.
Wed, Sep 09 2026 12:03 PM -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
యాచారం: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Sep 09 2026 12:03 PM -
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలం
యాచారం: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం డీవైఎఫ్ఐ జిల్లా మహాసభలు నిర్వహించారు.
Wed, Sep 09 2026 12:03 PM -
● రోడ్డు దాటుతూ లారీ ఢీకొని..
కేశంపేట: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొన్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Sep 09 2026 12:03 PM -
నీరు నిల్.. కష్టాలు ఫుల్
వికారాబాద్: భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రతతో చెరువులు, కుంటలు, బోరుబావులు వట్టిపోతున్నాయి. దీంతో పంటలు ఎండుముఖం పట్టాయి. దిక్కు తోచని రైతులు ఆందోళనతో ఆకాశం వంక చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
Wed, Sep 09 2026 12:03 PM -
" />
మహిళతో అసభ్య ప్రవర్తన
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కు దేహశుద్ధి
Wed, Sep 09 2026 12:03 PM -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగురు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఆయా కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆమనగల్లు: టెంపో ట్రావెలర్ను మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానానికి సోమవారం టెంపో ట్రావెలర్లో 17 మంది వెళ్తున్నారు.
Wed, Sep 09 2026 12:03 PM -
పక్కాగా సాగు లెక్క
దౌల్తాబాద్: పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మండల పరిధిలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియమించింది. సర్వే కోసం కేంద్రం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది.
Wed, Sep 09 2026 12:03 PM -
తల్లీకొడుకుల ఆత్మహత్య
తాండూరు రూరల్: కుటుంబ కలహాలతో తల్లీ కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులోని ఇంద్రారెడ్డి కాలనీలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ ప్రవీణ్కుమార్ రెడ్డి కథనం ప్రకారం..
Wed, Sep 09 2026 12:03 PM -
● కారును బైక్ ఢీకొట్టగా..
శంకర్పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ బైక్ ముందు యూ టర్న్ తీసుకునేందు కోసం ఆగిన కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ రుధ్వీర్ కుమార్ వివరాల ప్రకారం..
Wed, Sep 09 2026 12:03 PM -
9 బడులు.. రూ.79 కోట్లు
ఉమ్మడి జిల్లాలో పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు
Wed, Sep 09 2026 12:03 PM -
మహిళలపై పోలీసుల తీరు సరికాదు
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్Wed, Sep 09 2026 12:03 PM
