-
ముంపు గ్రామాల్లో ముత్యాల సాగుతో కాసుల వర్షం
దేశంలో వ్యవసాయం అంటే కేవలం వరి, గోధుమలు, ఇతర ధాన్యాలు, కూరగాయలు పండించడమనే భావనలో ఇప్పుడు మార్పు చోటుచేసుకుంటోంది. సరికొత్త సాంకేతికత, వినూత్న ఆలోచనలతో రైతులు నూతన మార్గాలవైపు పయనిస్తూ, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.
-
అతడి కంటే భువీ ఎంతో బెటర్.. సెలక్టర్లు తప్పు చేశారు!?
ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ల కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో కీలక మార్పు చోటు చేసింది. ఈ టీ20 సిరీస్ల నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
Wed, Jun 10 2026 07:38 AM -
చదువులు సాగేదెలా?
జిల్లా వ్యాప్తంగా 901 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రాథమిక 567, ప్రాథమికోన్నత 113, ఉన్నత పాఠశాలలు 201 ఉన్నాయి. వీటిలో 67,921 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏ పాఠశాల చూసినా ఏదో ఒక సమస్యతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
Wed, Jun 10 2026 07:38 AM -
సాగు భారమే..
వానాకాలం సీజన్కు సన్నద్ధమవుతున్న రైతులకు సాగు భారంగా మారింది. విత్తన సబ్సిడీ గతంలో మాదిరిగానే జనుము, జీలుగలాంటి పచ్చిరొట్ట విత్తనాలకే పరిమితమైంది. యాంత్రీకరణ నామమాత్రంగా మిగిలిపోయింది. మరోవైపు కాంప్లెక్స్ ధరల పెరుగుదల కలవరాన్ని సృష్టిస్తోంది.
Wed, Jun 10 2026 07:38 AM -
ప్రభుత్వ కళాశాలల్లోనే చేరండి
చిన్నకోడూరు(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు మంగళవారం చిన్నకోడూరు, పెద్దకోడూరు తదితర గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని కోరారు.
Wed, Jun 10 2026 07:38 AM -
రుణ లక్ష్యాలు సాధించాలి
సిద్దిపేటరూరల్: జిల్లాలో నిర్దేశించిన రుణ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు.
Wed, Jun 10 2026 07:38 AM -
మొబైల్ సరెండర్ చేయలే..
సాక్షి, సిద్దిపేట: సస్పెండ్కు గురైన సిద్దిపేట మున్సిపల్ కమిషనర్.. ప్రభుత్వ మొబైల్ను తన దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పటివరకు సరెండర్ చేయలేదు.
Wed, Jun 10 2026 07:38 AM -
అధికారుల బాధ్యత కీలకం అధికారుల బాధ్యత చాలా కీలకమైందని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్గౌడ్ అన్నారు. వివరాలు 9లో u
అధిక కేసులు
పరిష్కరిద్దాం
● లోక్ అదాలత్లో
కక్షిదారులు రాజీపడేటట్లు చూడాలి
Wed, Jun 10 2026 07:38 AM -
పర్యావరణహితం.. గురుకులం
వర్గల్(గజ్వేల్): పర్యావరణ పరిరక్షణ, సుస్థిర విధానాలు పాటించడం ద్వారా వర్గల్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
Wed, Jun 10 2026 07:38 AM -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
చేగుంట(తూప్రాన్): రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర రైతు సంఘం కోషాధికారి మూడ్ శోభన్ అన్నారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం మూడో మహాసభను వడియారంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Wed, Jun 10 2026 07:38 AM -
అడ్డంగా నరికేస్తున్నారు!
జిల్లాలో జోరుగా కలప అక్రమ దందా● యథేచ్ఛగా రవాణా
● ‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు
Wed, Jun 10 2026 07:38 AM -
చెల్లించాల్సిన రాయల్టీ ఎంత?
ఏళ్ల తరబడి క్వారీల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ సర్వే) విధానంతో తవ్విన ఖనిజం, చెల్లించాల్సిన రాయల్టీని ఇట్టే బహిర్గతం చేస్తోంది. ఫలితంగా సర్కారుకు పైసా తగ్గకుండా ఆదాయం వసూలవుతోంది.
Wed, Jun 10 2026 07:32 AM -
" />
ధాన్యం సేకరణ వేగవంతం చేయండి
మెదక్జోన్: ఽదాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం పార్టీ నేతలతో కలిసి కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నశంకరంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగడం లేదని తెలిపారు.
Wed, Jun 10 2026 07:32 AM -
వాగ్వాదాలు.. నిలదీతలు..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష వాగ్వాదాలు..నిలదీతల మధ్య సాగింది.
Wed, Jun 10 2026 07:32 AM -
ప్రభుత్వ బడుల్లోనే ఉజ్వల భవిష్యత్
కలెక్టర్ ప్రతిమాసింగ్Wed, Jun 10 2026 07:32 AM -
సత్వర న్యాయం అందించాలి
ఎస్పీ శ్రీనివాసరావుWed, Jun 10 2026 07:32 AM -
నాణ్యమైన సరుకులు అందించండి
మెదక్ కలెక్టరేట్: పాఠశాలలు, కళాశాలలకు నాణ్యమైన కూరగాయలు, ఇతర సరుకులు అందించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి నిర్వహణ టెండర్లు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Jun 10 2026 07:32 AM -
తనిఖీలతో ప్రమాదాలకు చెక్
విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థ, భద్రతా ప్రమాణాలు మెరుగుపడ్డాయిWed, Jun 10 2026 07:32 AM -
" />
ఊరుముందు కుంటను అభివృద్ధి చేస్తాం
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
Wed, Jun 10 2026 07:32 AM -
మట్టిపోసి.. మూసేసి!
చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలుWed, Jun 10 2026 07:32 AM -
మచ్చుకు కొన్ని..
● సురంగల్ రెవెన్యూలోని దర్గ చెరువు సుమారు 15 ఏళ్ల క్రితమే పూర్తిగా కబ్జాకు గురైంది. చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం చెరువు ఆనవాళ్లే లేకుండా పోయాయి.
Wed, Jun 10 2026 07:32 AM -
రూ.2 వేల కోట్ల భూమి సర్కార్దే..
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 41/12, 41/13, 41/14లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 15 ఎకరాలు సర్కార్వేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
Wed, Jun 10 2026 07:32 AM -
ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్సిటీ
కందుకూరు: ఫ్యూచర్సిటీని అత్యంత ప్రమాణాలతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. ఫ్యూచర్సిటీలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఎఫ్సీడీఏ భవనంతో పాటు సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు.
Wed, Jun 10 2026 07:32 AM -
తాగునీటి కోసం ట్యాంకు ఎక్కి నిరసన
మీర్పేట: తాగునీటి సదుపాయం కల్పించాలని లెనిన్నగర్ డబుల్ బెడ్రూం వాసులు మంగళవారం ఖాళీ బిందెలతో ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
Wed, Jun 10 2026 07:32 AM -
సీఎం సభకు భారీగా ఏర్పాట్లు
కందుకూరు: ఫ్యూచర్సిటీలో నిర్మించిన ఎఫ్సీడీఏ భవనం ప్రారంభోత్సవంతో పాటు ఆ సమీపంలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్న సీఎం బహిరంగ సభకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. ఎఫ్సీడీఏ భవనంలో పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటడం, గడ్డిపరిచే పనులు చేపట్టారు.
Wed, Jun 10 2026 07:32 AM
-
ముంపు గ్రామాల్లో ముత్యాల సాగుతో కాసుల వర్షం
దేశంలో వ్యవసాయం అంటే కేవలం వరి, గోధుమలు, ఇతర ధాన్యాలు, కూరగాయలు పండించడమనే భావనలో ఇప్పుడు మార్పు చోటుచేసుకుంటోంది. సరికొత్త సాంకేతికత, వినూత్న ఆలోచనలతో రైతులు నూతన మార్గాలవైపు పయనిస్తూ, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.
Wed, Jun 10 2026 07:38 AM -
అతడి కంటే భువీ ఎంతో బెటర్.. సెలక్టర్లు తప్పు చేశారు!?
ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ల కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో కీలక మార్పు చోటు చేసింది. ఈ టీ20 సిరీస్ల నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
Wed, Jun 10 2026 07:38 AM -
చదువులు సాగేదెలా?
జిల్లా వ్యాప్తంగా 901 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రాథమిక 567, ప్రాథమికోన్నత 113, ఉన్నత పాఠశాలలు 201 ఉన్నాయి. వీటిలో 67,921 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏ పాఠశాల చూసినా ఏదో ఒక సమస్యతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
Wed, Jun 10 2026 07:38 AM -
సాగు భారమే..
వానాకాలం సీజన్కు సన్నద్ధమవుతున్న రైతులకు సాగు భారంగా మారింది. విత్తన సబ్సిడీ గతంలో మాదిరిగానే జనుము, జీలుగలాంటి పచ్చిరొట్ట విత్తనాలకే పరిమితమైంది. యాంత్రీకరణ నామమాత్రంగా మిగిలిపోయింది. మరోవైపు కాంప్లెక్స్ ధరల పెరుగుదల కలవరాన్ని సృష్టిస్తోంది.
Wed, Jun 10 2026 07:38 AM -
ప్రభుత్వ కళాశాలల్లోనే చేరండి
చిన్నకోడూరు(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు మంగళవారం చిన్నకోడూరు, పెద్దకోడూరు తదితర గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని కోరారు.
Wed, Jun 10 2026 07:38 AM -
రుణ లక్ష్యాలు సాధించాలి
సిద్దిపేటరూరల్: జిల్లాలో నిర్దేశించిన రుణ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు.
Wed, Jun 10 2026 07:38 AM -
మొబైల్ సరెండర్ చేయలే..
సాక్షి, సిద్దిపేట: సస్పెండ్కు గురైన సిద్దిపేట మున్సిపల్ కమిషనర్.. ప్రభుత్వ మొబైల్ను తన దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పటివరకు సరెండర్ చేయలేదు.
Wed, Jun 10 2026 07:38 AM -
అధికారుల బాధ్యత కీలకం అధికారుల బాధ్యత చాలా కీలకమైందని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్గౌడ్ అన్నారు. వివరాలు 9లో u
అధిక కేసులు
పరిష్కరిద్దాం
● లోక్ అదాలత్లో
కక్షిదారులు రాజీపడేటట్లు చూడాలి
Wed, Jun 10 2026 07:38 AM -
పర్యావరణహితం.. గురుకులం
వర్గల్(గజ్వేల్): పర్యావరణ పరిరక్షణ, సుస్థిర విధానాలు పాటించడం ద్వారా వర్గల్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
Wed, Jun 10 2026 07:38 AM -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
చేగుంట(తూప్రాన్): రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర రైతు సంఘం కోషాధికారి మూడ్ శోభన్ అన్నారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం మూడో మహాసభను వడియారంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Wed, Jun 10 2026 07:38 AM -
అడ్డంగా నరికేస్తున్నారు!
జిల్లాలో జోరుగా కలప అక్రమ దందా● యథేచ్ఛగా రవాణా
● ‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు
Wed, Jun 10 2026 07:38 AM -
చెల్లించాల్సిన రాయల్టీ ఎంత?
ఏళ్ల తరబడి క్వారీల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ సర్వే) విధానంతో తవ్విన ఖనిజం, చెల్లించాల్సిన రాయల్టీని ఇట్టే బహిర్గతం చేస్తోంది. ఫలితంగా సర్కారుకు పైసా తగ్గకుండా ఆదాయం వసూలవుతోంది.
Wed, Jun 10 2026 07:32 AM -
" />
ధాన్యం సేకరణ వేగవంతం చేయండి
మెదక్జోన్: ఽదాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం పార్టీ నేతలతో కలిసి కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నశంకరంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగడం లేదని తెలిపారు.
Wed, Jun 10 2026 07:32 AM -
వాగ్వాదాలు.. నిలదీతలు..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష వాగ్వాదాలు..నిలదీతల మధ్య సాగింది.
Wed, Jun 10 2026 07:32 AM -
ప్రభుత్వ బడుల్లోనే ఉజ్వల భవిష్యత్
కలెక్టర్ ప్రతిమాసింగ్Wed, Jun 10 2026 07:32 AM -
సత్వర న్యాయం అందించాలి
ఎస్పీ శ్రీనివాసరావుWed, Jun 10 2026 07:32 AM -
నాణ్యమైన సరుకులు అందించండి
మెదక్ కలెక్టరేట్: పాఠశాలలు, కళాశాలలకు నాణ్యమైన కూరగాయలు, ఇతర సరుకులు అందించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి నిర్వహణ టెండర్లు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Jun 10 2026 07:32 AM -
తనిఖీలతో ప్రమాదాలకు చెక్
విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థ, భద్రతా ప్రమాణాలు మెరుగుపడ్డాయిWed, Jun 10 2026 07:32 AM -
" />
ఊరుముందు కుంటను అభివృద్ధి చేస్తాం
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
Wed, Jun 10 2026 07:32 AM -
మట్టిపోసి.. మూసేసి!
చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలుWed, Jun 10 2026 07:32 AM -
మచ్చుకు కొన్ని..
● సురంగల్ రెవెన్యూలోని దర్గ చెరువు సుమారు 15 ఏళ్ల క్రితమే పూర్తిగా కబ్జాకు గురైంది. చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం చెరువు ఆనవాళ్లే లేకుండా పోయాయి.
Wed, Jun 10 2026 07:32 AM -
రూ.2 వేల కోట్ల భూమి సర్కార్దే..
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 41/12, 41/13, 41/14లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 15 ఎకరాలు సర్కార్వేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
Wed, Jun 10 2026 07:32 AM -
ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్సిటీ
కందుకూరు: ఫ్యూచర్సిటీని అత్యంత ప్రమాణాలతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. ఫ్యూచర్సిటీలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఎఫ్సీడీఏ భవనంతో పాటు సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు.
Wed, Jun 10 2026 07:32 AM -
తాగునీటి కోసం ట్యాంకు ఎక్కి నిరసన
మీర్పేట: తాగునీటి సదుపాయం కల్పించాలని లెనిన్నగర్ డబుల్ బెడ్రూం వాసులు మంగళవారం ఖాళీ బిందెలతో ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
Wed, Jun 10 2026 07:32 AM -
సీఎం సభకు భారీగా ఏర్పాట్లు
కందుకూరు: ఫ్యూచర్సిటీలో నిర్మించిన ఎఫ్సీడీఏ భవనం ప్రారంభోత్సవంతో పాటు ఆ సమీపంలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్న సీఎం బహిరంగ సభకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. ఎఫ్సీడీఏ భవనంలో పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటడం, గడ్డిపరిచే పనులు చేపట్టారు.
Wed, Jun 10 2026 07:32 AM
