-
కంపు.. కంపు!
‘ఈ ఫొటోలో మురికి కూపంగా కనిపిస్తున్న ప్రాంతం మహబూబాబాద్ పట్టణంలోని గోగుల మల్లయ్య బజార్. నాసిరకంగా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టడంతో కొద్దిరోజులకు కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో నివాస గృహాల నుంచి వచ్చే మురుగు నీరు ఒకేచోట చేరుతోంది.
-
రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలి
మహబూబాబాద్ రూరల్: రైల్వే మూడో లైన్ నిర్మాణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే డీఆర్ఎం భరతేష్ కుమార్ జైన్ను ఎమ్మె ల్యే భూక్య మురళీనాయక్ కోరారు.
Tue, Jul 01 2025 04:26 AM -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు.
Tue, Jul 01 2025 04:26 AM -
ఊరి బడి.. గుండెల్లో అలజడి!
● తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ● గ్రామంలోని పాఠశాలను మరోచోటకు విలీనం చేయవద్దని విజ్ఞప్తిసాక్షి, పార్వతీపురం మన్యం:
Tue, Jul 01 2025 04:25 AM -
చేయి ఎత్తొద్దు!
గొంతు
విప్పొద్దు..
●బ్యానర్లు తెస్తే.. అటు నుంచి అటే... ● పీజీఆర్ఎస్లో కొత్త ఆంక్షలు
Tue, Jul 01 2025 04:25 AM -
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు మన్యం బిడ్డలు
గుమ్మలక్ష్మీపురం: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలం జొల్లగూడ గ్రామానికి చెందిన నిమ్మల దేశిక్, కన్నయ్యగూడకు చెందిన తోయక నరేంద్రనరసింహ ఎంపికై నట్టు కోచ్, కొత్తగూడ జీటీడబ్ల్యూహెచ్ఎస్ పీడీ ఎన్.మాధవరావు తెలిపారు.
Tue, Jul 01 2025 04:25 AM -
అడవిబాట పట్టి.. బడిని తీర్చిదిద్ది..
● వసతిని విస్మరించిన కూటమి ప్రభుత్వం ● గిరిజనులే సొంతంగా గతంలో రేకుల షెడ్, ఇప్పుడు పూరిపాక నిర్మాణంమక్కువ:
Tue, Jul 01 2025 04:25 AM -
535 ఎంఎస్పీలకు స్థానచలనం
విజయనగరం క్రైమ్: ఉమ్మడి విజయనగరం జిల్లా లో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 535 మంది మహిళా సంరక్షణ పోలీసుల(ఎంఎస్పీ)కు స్థానచలనం కలి గినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
Tue, Jul 01 2025 04:25 AM -
వైఎస్సార్సీపీ నాయకుల అరెస్ట్..స్టేషన్ బెయిల్పై విడుదల
అల్లిపురం(విశాఖ జిల్లా): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గత నెల 23న జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న 13 మంది నాయకులపై విశాఖ మహారాణిపేట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.
Tue, Jul 01 2025 04:24 AM -
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
● ఎస్సై సహా కుటుంబీకుల వేధింపులే కారణమని ఆరోపణ ● ఆస్పత్రి మార్చురీ వద్ద భర్త తండ్రికి దేహశుద్ధిTue, Jul 01 2025 04:24 AM -
ఉద్యమకారులను ఆదుకోవాలి..
ఖమ్మం మామిళ్లగూడెం: ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కే.వీ.కృష్ణారావు డిమాండ్ చేశారు.
Tue, Jul 01 2025 04:24 AM -
" />
ఉద్యోగులను బలి తీసుకున్న ప్రమాదం
ఏన్కూరు: రోజు మాదిరిగానే విధులకు వెళ్తున్న ఇద్దరు ఉద్యోగులను రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఉద్యోగాలకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి బయలుదేరగా.. కాసేపటికే ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం అందడంతో విషాదం అలుముకుంది.
Tue, Jul 01 2025 04:24 AM -
‘బెస్ట్ అవైలబుల్’ బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వెంకటేష్, బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యుడు గురుస్వామి డిమాండ్ ఈమేరకు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో నాయకు
Tue, Jul 01 2025 04:24 AM -
కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడిన కోటిరెడ్డి..
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా సింగరేణి ఉద్యోగి, ఐఎన్టీయూసీ నాయకుడు కళ్లం కోటిరెడ్డి నిరంతరం సంస్థ అఽభివృద్ధితో పాటు కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడ్డారని సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణ య్య పేర్కొన్నారు.
Tue, Jul 01 2025 04:24 AM -
మహాద్భుతం.. పనస సంరక్షణ క్షేత్రం
కోలారు: కోలారు సమీపంలోని ఉద్యాన(హార్టికల్చర్) విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే విరగ కాసిన కాయలతో అలరారుతున్న పనస చెట్లు స్వాగతం పలుకుతాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న దాదాపు 46 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ చూసినా పనస చెట్లు దర్శనమిస్తాయి.
Tue, Jul 01 2025 04:24 AM -
హుబ్లీ ధార్వాడ పాలికెకు కొత్త రథసారథులు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ నగర పాలికె సంస్థ కొత్త మేయర్గా బీజేపీ తరపున జ్యోతిపాటిల్, డిప్యూటీ మేయర్గా సంతోష్ చవాన్ ఎన్నికయ్యారు. పాలికె కార్యాలయంలో 24వ అవధికి సంబంధించి 19వ వార్డు కార్పొరేటర్ జ్యోతి పాటిల్ అత్యధిక 47 ఓట్లతో మేయర్గా ఎన్నికయ్యారు.
Tue, Jul 01 2025 04:24 AM -
సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉంది
రాయచూరు రూరల్: సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉందని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో గాన సుధ సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన సంగీతోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
Tue, Jul 01 2025 04:24 AM -
సిద్దూ సర్కారులో అవినీతి తాండవం
బళ్లారిఅర్బన్: రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి ప్రజలకు ఉత్తమ పాలన అదించడంలో పూర్తిగా విఫలం అయిందని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ ఆరోపించారు. ఆయన డీసీ కార్యాలయ ఆవరణలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు.
Tue, Jul 01 2025 04:24 AM -
కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
హొసపేటె: కళాకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు మరిన్ని గ్రాంట్లను అందించాలి. కళాకారుల జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం వారికి సహాయం చేయాలి. అప్పుడే కళాకారుల జీవితాలు మెరుగుపడతాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత మాతా మంజమ్మ జోగతి తెలిపారు.
Tue, Jul 01 2025 04:24 AM -
నల్లబజారుకు తరలిస్తున్న బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దారి తప్పుతున్నాయి.
Tue, Jul 01 2025 04:24 AM -
" />
కడప–నెల్లూరు ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సోమ వారం కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప, నెల్లూ రు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
Tue, Jul 01 2025 04:23 AM -
కవ్వింపు చర్యలు!
సాక్షి ప్రతినిధి, కడప : అధికార బెత్తం పట్టుకొని ఓ సామాజిక వర్గాన్ని అక్కడ అణగదొక్కారు. వారందర్నీ ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ ఆలయం ప్రాంగణం మొత్తానికి ప్రహరీ నిర్మించాలని వారు పట్టు బట్టారు.
Tue, Jul 01 2025 04:23 AM -
సగిలేరు పాఠశాలను తరలిస్తే ఆందోళన చేపడతాం
కడప సెవెన్రోడ్స్ : బి.కోడూరు మండలం సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారిమఠంలోని మహా గురుకుల పాఠశాలకు తరలిస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు.
Tue, Jul 01 2025 04:23 AM -
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజలు సమర్పించే ఫిర్యాదులను పరిశీలించి వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు.
Tue, Jul 01 2025 04:23 AM -
శివారెడ్డి ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటు
కడప వైఎస్ఆర్ సర్కిల్/ కడప అర్బన్ : నిరంతరం శ్రమజీవుల పక్షాన, అంతరాలు లేని సమాజం కోసం పరితపించిన, కపటం లేని ప్రముఖ సామాజిక కార్యకర్త, సీహెచ్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పుత్తా శివారెడ్డి(65) ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటని పలువురు రాజకీయ, సామాజిక, అభ్యు
Tue, Jul 01 2025 04:23 AM
-
కంపు.. కంపు!
‘ఈ ఫొటోలో మురికి కూపంగా కనిపిస్తున్న ప్రాంతం మహబూబాబాద్ పట్టణంలోని గోగుల మల్లయ్య బజార్. నాసిరకంగా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టడంతో కొద్దిరోజులకు కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో నివాస గృహాల నుంచి వచ్చే మురుగు నీరు ఒకేచోట చేరుతోంది.
Tue, Jul 01 2025 04:26 AM -
రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలి
మహబూబాబాద్ రూరల్: రైల్వే మూడో లైన్ నిర్మాణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే డీఆర్ఎం భరతేష్ కుమార్ జైన్ను ఎమ్మె ల్యే భూక్య మురళీనాయక్ కోరారు.
Tue, Jul 01 2025 04:26 AM -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు.
Tue, Jul 01 2025 04:26 AM -
ఊరి బడి.. గుండెల్లో అలజడి!
● తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ● గ్రామంలోని పాఠశాలను మరోచోటకు విలీనం చేయవద్దని విజ్ఞప్తిసాక్షి, పార్వతీపురం మన్యం:
Tue, Jul 01 2025 04:25 AM -
చేయి ఎత్తొద్దు!
గొంతు
విప్పొద్దు..
●బ్యానర్లు తెస్తే.. అటు నుంచి అటే... ● పీజీఆర్ఎస్లో కొత్త ఆంక్షలు
Tue, Jul 01 2025 04:25 AM -
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు మన్యం బిడ్డలు
గుమ్మలక్ష్మీపురం: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలం జొల్లగూడ గ్రామానికి చెందిన నిమ్మల దేశిక్, కన్నయ్యగూడకు చెందిన తోయక నరేంద్రనరసింహ ఎంపికై నట్టు కోచ్, కొత్తగూడ జీటీడబ్ల్యూహెచ్ఎస్ పీడీ ఎన్.మాధవరావు తెలిపారు.
Tue, Jul 01 2025 04:25 AM -
అడవిబాట పట్టి.. బడిని తీర్చిదిద్ది..
● వసతిని విస్మరించిన కూటమి ప్రభుత్వం ● గిరిజనులే సొంతంగా గతంలో రేకుల షెడ్, ఇప్పుడు పూరిపాక నిర్మాణంమక్కువ:
Tue, Jul 01 2025 04:25 AM -
535 ఎంఎస్పీలకు స్థానచలనం
విజయనగరం క్రైమ్: ఉమ్మడి విజయనగరం జిల్లా లో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 535 మంది మహిళా సంరక్షణ పోలీసుల(ఎంఎస్పీ)కు స్థానచలనం కలి గినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
Tue, Jul 01 2025 04:25 AM -
వైఎస్సార్సీపీ నాయకుల అరెస్ట్..స్టేషన్ బెయిల్పై విడుదల
అల్లిపురం(విశాఖ జిల్లా): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గత నెల 23న జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న 13 మంది నాయకులపై విశాఖ మహారాణిపేట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.
Tue, Jul 01 2025 04:24 AM -
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
● ఎస్సై సహా కుటుంబీకుల వేధింపులే కారణమని ఆరోపణ ● ఆస్పత్రి మార్చురీ వద్ద భర్త తండ్రికి దేహశుద్ధిTue, Jul 01 2025 04:24 AM -
ఉద్యమకారులను ఆదుకోవాలి..
ఖమ్మం మామిళ్లగూడెం: ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కే.వీ.కృష్ణారావు డిమాండ్ చేశారు.
Tue, Jul 01 2025 04:24 AM -
" />
ఉద్యోగులను బలి తీసుకున్న ప్రమాదం
ఏన్కూరు: రోజు మాదిరిగానే విధులకు వెళ్తున్న ఇద్దరు ఉద్యోగులను రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఉద్యోగాలకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి బయలుదేరగా.. కాసేపటికే ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం అందడంతో విషాదం అలుముకుంది.
Tue, Jul 01 2025 04:24 AM -
‘బెస్ట్ అవైలబుల్’ బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వెంకటేష్, బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యుడు గురుస్వామి డిమాండ్ ఈమేరకు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో నాయకు
Tue, Jul 01 2025 04:24 AM -
కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడిన కోటిరెడ్డి..
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా సింగరేణి ఉద్యోగి, ఐఎన్టీయూసీ నాయకుడు కళ్లం కోటిరెడ్డి నిరంతరం సంస్థ అఽభివృద్ధితో పాటు కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడ్డారని సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణ య్య పేర్కొన్నారు.
Tue, Jul 01 2025 04:24 AM -
మహాద్భుతం.. పనస సంరక్షణ క్షేత్రం
కోలారు: కోలారు సమీపంలోని ఉద్యాన(హార్టికల్చర్) విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే విరగ కాసిన కాయలతో అలరారుతున్న పనస చెట్లు స్వాగతం పలుకుతాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న దాదాపు 46 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ చూసినా పనస చెట్లు దర్శనమిస్తాయి.
Tue, Jul 01 2025 04:24 AM -
హుబ్లీ ధార్వాడ పాలికెకు కొత్త రథసారథులు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ నగర పాలికె సంస్థ కొత్త మేయర్గా బీజేపీ తరపున జ్యోతిపాటిల్, డిప్యూటీ మేయర్గా సంతోష్ చవాన్ ఎన్నికయ్యారు. పాలికె కార్యాలయంలో 24వ అవధికి సంబంధించి 19వ వార్డు కార్పొరేటర్ జ్యోతి పాటిల్ అత్యధిక 47 ఓట్లతో మేయర్గా ఎన్నికయ్యారు.
Tue, Jul 01 2025 04:24 AM -
సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉంది
రాయచూరు రూరల్: సంగీతానికి రోగ నిరోధక శక్తి ఉందని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో గాన సుధ సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన సంగీతోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
Tue, Jul 01 2025 04:24 AM -
సిద్దూ సర్కారులో అవినీతి తాండవం
బళ్లారిఅర్బన్: రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి ప్రజలకు ఉత్తమ పాలన అదించడంలో పూర్తిగా విఫలం అయిందని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ ఆరోపించారు. ఆయన డీసీ కార్యాలయ ఆవరణలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు.
Tue, Jul 01 2025 04:24 AM -
కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
హొసపేటె: కళాకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు మరిన్ని గ్రాంట్లను అందించాలి. కళాకారుల జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం వారికి సహాయం చేయాలి. అప్పుడే కళాకారుల జీవితాలు మెరుగుపడతాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత మాతా మంజమ్మ జోగతి తెలిపారు.
Tue, Jul 01 2025 04:24 AM -
నల్లబజారుకు తరలిస్తున్న బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దారి తప్పుతున్నాయి.
Tue, Jul 01 2025 04:24 AM -
" />
కడప–నెల్లూరు ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సోమ వారం కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప, నెల్లూ రు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
Tue, Jul 01 2025 04:23 AM -
కవ్వింపు చర్యలు!
సాక్షి ప్రతినిధి, కడప : అధికార బెత్తం పట్టుకొని ఓ సామాజిక వర్గాన్ని అక్కడ అణగదొక్కారు. వారందర్నీ ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ ఆలయం ప్రాంగణం మొత్తానికి ప్రహరీ నిర్మించాలని వారు పట్టు బట్టారు.
Tue, Jul 01 2025 04:23 AM -
సగిలేరు పాఠశాలను తరలిస్తే ఆందోళన చేపడతాం
కడప సెవెన్రోడ్స్ : బి.కోడూరు మండలం సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారిమఠంలోని మహా గురుకుల పాఠశాలకు తరలిస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు.
Tue, Jul 01 2025 04:23 AM -
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజలు సమర్పించే ఫిర్యాదులను పరిశీలించి వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు.
Tue, Jul 01 2025 04:23 AM -
శివారెడ్డి ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటు
కడప వైఎస్ఆర్ సర్కిల్/ కడప అర్బన్ : నిరంతరం శ్రమజీవుల పక్షాన, అంతరాలు లేని సమాజం కోసం పరితపించిన, కపటం లేని ప్రముఖ సామాజిక కార్యకర్త, సీహెచ్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పుత్తా శివారెడ్డి(65) ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటని పలువురు రాజకీయ, సామాజిక, అభ్యు
Tue, Jul 01 2025 04:23 AM