June 20, 2020, 21:59 IST
న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్...
June 20, 2020, 10:19 IST
అభ్యర్థుల ఘన విజయం
June 20, 2020, 08:10 IST
చంద్రబాబు తీరుపై పార్టీ వర్గాల్లోనే తీవ్ర ఆగ్రహం
June 20, 2020, 08:10 IST
పెద్దల సభలో మరింత పెరిగిన పార్టీ బలం
June 20, 2020, 04:45 IST
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఏమాత్రం గెలిచే అవకాశం లేదని తెలిసీ దళిత నేత వర్ల రామయ్యను పోటీకి దింపి అవమానాల పాలు చేశారనే ఆగ్రహం...
June 20, 2020, 03:59 IST
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ జీవితం, చరిత్ర ముగిసిన అధ్యాయమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక ఆయన కుట్రలు సాగవన్నారు. రాజ్యసభ...
June 20, 2020, 03:09 IST
సాక్షి, అమరావతి: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నలుగురూ విజయ భేరీ మోగించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆళ్ల అయోధ్య...
June 19, 2020, 20:48 IST
సాక్షి, తాడేపల్లి : నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు...
June 19, 2020, 19:59 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన...
June 19, 2020, 19:55 IST
రాజస్తాన్లో అధికార కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ఇక మధ్యప్రదేశ్లో కూడా ఇదే రిపీట్ అయింది.
June 19, 2020, 19:26 IST
సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు
June 19, 2020, 18:54 IST
రాజ్యసభ ఎన్నికలు: వైఎస్సార్సీపీ ఘనవిజయం
June 19, 2020, 18:17 IST
ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను...
June 19, 2020, 18:17 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నాలుగు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 173...
June 19, 2020, 17:35 IST
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓ బీజేపీ ఎమ్మెల్యే అంబులెన్స్లో వచ్చారు. ఈ ఘటన శుక్రవారం గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.....
June 19, 2020, 15:55 IST
చంద్రబాబును దళితులు ఎప్పటికీ క్షమించరు
June 19, 2020, 15:55 IST
దళితులపై చంద్రబాబుది దొంగ ప్రేమ
June 19, 2020, 14:44 IST
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రజా ప్రతినిధులు సైతం భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా, వారి...
June 19, 2020, 11:46 IST
ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్ధులు
June 19, 2020, 09:34 IST
ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
June 19, 2020, 04:26 IST
సాక్షి, హైదరాబాద్: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నందున నేడు పోలింగ్ అనివార్యంగా మారింది....
June 18, 2020, 14:13 IST
భోపాల్: రాజ్యసభ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో కమల్నాథ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన...
June 12, 2020, 09:18 IST
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు....
June 11, 2020, 13:55 IST
జైపూర్ : రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గరపుడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రంలోని బీజేపీ...
June 10, 2020, 22:04 IST
రాజస్థాన్: రాజస్థాన్లో తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని బుధవారం కాంగ్రెస్ ఆరోపించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ తరహాలో...
June 08, 2020, 14:30 IST
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో జరిగే రాజ్యసభ ఎన్నికల బరిలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (87) నిలుస్తున్నారని జేడీఎస్ ప్రకటించింది. పార్టీ...
June 08, 2020, 07:45 IST
జైపూర్ : గుజరాత్లోని తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాజస్తాన్లోని ఒక రిసార్ట్కు తరలించింది. జూన్ 19న జరగనున్న...
June 05, 2020, 15:54 IST
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఈనెల 19న పోలింగ్ జరుగనుంది. మొత్తం 224 అసెంబ్లీ...
June 05, 2020, 14:13 IST
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల్లో కనీసం సిట్టింగ్ స్థానాల్లో గెలిచి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ దూకుడుకు కళ్లెం వేయాలనుకుంటున్న గ్రాండ్ ఓల్డ్...
June 05, 2020, 05:08 IST
అహ్మదాబాద్: రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్లో పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేశారు. గుజరాత్ నుంచి నాలుగు...
June 04, 2020, 18:28 IST
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్లో మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పదవులకు రాజీనామా...
June 02, 2020, 06:43 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా నిలిచిపోయిన రాజ్యసభలోని 18 స్థానాలతోపాటు మరో 6 సీట్లకు ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. 17...
May 02, 2020, 04:07 IST
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా వాయిదా పడ్డ రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల నిర్వహణపై వచ్చేవారంలో నిర్ణయం తీసుకోనున్నట్టు ఎన్నికల కమిషన్(ఈసీ)...
April 04, 2020, 06:23 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 9తో పదవీ కాలం పూర్తయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు నిర్వహించాల్సిన ద్వైవార్షిక ఎన్నికలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర...
March 24, 2020, 12:22 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర...
March 15, 2020, 17:11 IST
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్లో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ...
March 13, 2020, 02:49 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కోటాలో ఈ నెల 26న జరిగే రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధినేత, సీఎం చంద్రశేఖర్రావు...
March 12, 2020, 17:33 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సీనియర్ నాయకులు కే కేశవరావు,...
March 11, 2020, 04:44 IST
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినా దళిత నేత వర్ల రామయ్యను టీడీపీ తరఫున పోటీకి దింపుతుండటం చర్చనీయాంశమైంది....
March 10, 2020, 20:18 IST
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దళితులను మరోసారి అవమానించారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు మోత్కుపల్లి నర్సింహులుకు...
March 10, 2020, 16:11 IST
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
March 09, 2020, 19:31 IST
సాక్షి, గుంటూరు : తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్...