May 24, 2022, 02:20 IST
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సాయం చేయలేనివారు, ఇరవై ఏళ్ల పాటు పదవులు అనుభవించి స్వలాభం చూసుకున్నవారు.. ఇప్పుడు అభివృద్ధికి...
May 18, 2022, 08:12 IST
సాక్షి, ఖమ్మం లీగల్: ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై రవాణా శాఖమంత్రి పువ్వాడ...
May 15, 2022, 12:42 IST
ఖమ్మం (రఘునాథపాలెం) : ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని తట్టుకోలేక, కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు...
April 29, 2022, 03:24 IST
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్ చార్జీల పెంపుపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ను సంప్రదిం చనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు....
April 26, 2022, 21:07 IST
స్టేజ్పై డ్యాన్స్తో అదరగొట్టిన మంత్రి
April 26, 2022, 20:40 IST
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కళాకారులతో కలిసి పాటలు డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఉమ్మడి...
April 26, 2022, 17:41 IST
రేవంత్ రెడ్డి ఒక ఐటమ్ అని మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చిన నువ్వా.. నా గురించి మాట్లాడేదంటూ ఆగ్రహం వ్యక్తం...
April 23, 2022, 04:30 IST
వైరా: ఖమ్మంలో జరిగిన చిన్న ఘటనను ఆసరాగా చేసుకొని నిందలు మోపుతున్నారని, తనపై కుట్ర పన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు....
April 22, 2022, 19:43 IST
సాక్షి, ఖమ్మం: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హత్యారాజకీయాలు చేస్తున్నాడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రస్తుతం...
April 22, 2022, 17:05 IST
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సాయి గణేష్ సూసైడ్ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఆయన వైరాలో కమ్మ కళ్యాణం మండపం...
April 14, 2022, 18:18 IST
హైదరాబాద్: ఖమ్మం నగరాన్ని ఉత్తమ నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియ జరుగుతుందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మంంలో ప్రతీ...
April 14, 2022, 08:46 IST
ఈ సందర్భంగా రైతులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. అక్కడికి వచ్చిన ఓ రైతు మీసాలను తిప్పిన...
April 10, 2022, 22:30 IST
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో రాములవారి కల్యాణాన్ని చూసి...
April 09, 2022, 01:43 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ రైతాంగం ఆందోళన చెందుతున్నది. వారి నిర్ణయాలు పరిశీలిస్తే రైతులపై వారికున్న కక్ష, దుగ్ధలు...
April 08, 2022, 02:52 IST
సాక్షి నెట్వర్క్: కేంద్రంపై ‘వరి పోరు’లో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి కె....
March 28, 2022, 10:59 IST
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఎన్ని విధాలుగా మాట్లాడిన ఫలితం లేదు
December 26, 2021, 03:50 IST
ఖమ్మం మయూరిసెంటర్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. శనివారం ఖమ్మంలో...
December 07, 2021, 10:31 IST
హిమాయత్నగర్: ‘మీతో ఇంపార్టెంట్ మ్యా టర్ ఉంది. మీకు నేను చెప్పాలి, మీరు నాకు ఒక మ్యాటర్ పంపాలి’ అంటూ టీఎస్ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీవన్...
November 07, 2021, 17:26 IST
తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. కిలోమీటర్కు ఎంతంటే..?!
November 07, 2021, 13:05 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగునున్నాయి. ఖైరతాబాద్లోని రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై సమావేశం...
October 25, 2021, 09:02 IST
Khammam Additional Collector Snehalata Mogili: ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత , భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్పీ శబరీస్ దంపతులకు ప్రభుత్వ...
August 29, 2021, 08:58 IST
సాక్షి, దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా దుమ్ముగూడెం మండలం నర్సాపురానికి వచ్చిన రాష్ట్ర మంతి పువ్వాడ అజయ్కుమార్ అక్కడి...
August 16, 2021, 09:43 IST
మహిళాకూలీలను చూడగానే వారి మనసు వరిపొలం వైపు మళ్లింది... ఎంపీ, ఎమ్మెల్యేలమనే హోదాలను పక్కన పెట్టి సాదాసీదా మనుషులుగా మారిపోయి కూలీలతో కలిసిపోయారు.....
July 05, 2021, 16:45 IST
సాక్షి, హైదరాబాద్ : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుమారుడు నయన్తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, జూ. ఎన్టీఆర్లను కలిశారు. తొలుత ఎన్టీఆర్ను కలిసిన...
June 30, 2021, 16:43 IST
సాక్షి, ఖమ్మం: కరోనా చికిత్స పేరిట పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నాయి. కొవిడ్ రోగుల భయాలను ఆసరా చేసుకుని ఇష్టానుసారంగా లక్షల్లో...
June 29, 2021, 08:31 IST
చింతకాని/సాక్షి, హైదరాబాద్: మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు...