ప్రత్యామ్నాయ మార్గాల్లో  అదనపు ఆదాయం: పువ్వాడ | TSRTC Launches Ziva Packaged Drink Water | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ మార్గాల్లో  అదనపు ఆదాయం: పువ్వాడ

Jan 10 2023 5:16 AM | Updated on Jan 10 2023 9:56 AM

TSRTC Launches Ziva Packaged Drink Water - Sakshi

అఫ్జల్‌గంజ్‌: ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇప్పటికే కార్గో సర్వీసులు, పెట్రోల్‌ పంపులతో పాటు తాజా గా మంచినీటి బాటిళ్ల విక్రయానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు.

సోమవారం మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుద్ధి చేసిన మంచినీటి బాటిళ్ల (జీవా జలం) విక్రయాలను మంత్రి పువ్వాడ అజయ్‌­కుమార్‌... టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్, ఈడీలు వినోద్‌కుమార్, యాదగిరి, ఆర్‌ఎం శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement