December 04, 2019, 02:33 IST
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు అక్టోబర్, నవంబర్లలో రూ.4.91 లక్షల కోట్ల రికార్డు స్థాయి రుణ పంపిణీలు జరిపాయి. వినియోగం పెంపు, ఆర్థిక వృద్ధి...
November 06, 2019, 05:34 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లయినా, కార్యాలయమైనా అద్దంలా మెరవాలని అంతా అనుకుంటారు. అందుకే కొత్త కొత్త రంగులతో భవనానికి నూతన రూపు తెస్తుంటారు....
October 19, 2019, 05:07 IST
న్యూఢిల్లీ: బ్యాంకులు లేదా సిస్టమ్ ప్రొవైడర్లు.. రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలకు డిజిటల్ రూపంలో చేసే చెల్లింపులపై అటు కస్టమర్ల...
October 12, 2019, 08:59 IST
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా జియోకు షాకిచ్చింది. ఇంటర్కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి)ను వసూలు చేస్తున్నట్లు రిలయన్స్...
October 09, 2019, 08:22 IST
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కూడా ఆఫర్ల యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీపావళి సందర్భంగా వినియోగదారులను...
October 01, 2019, 00:32 IST
న్యూఢిల్లీ: పండుగల సీజన్ను పురస్కరించుకుని వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రుణ మేళాలు నిర్వహించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదేశించిన...
September 26, 2019, 14:31 IST
సాక్షి, ముబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీంఎంసీ) సంక్షోభంపై ఖాతాదారుల సొమ్ము భద్రంగా ఉందని బ్యాంకు ఎండీ జాయ్ థామస్ హామీ...
June 03, 2019, 14:42 IST
సాక్షి, ముంబై : ప్రముఖ మొబైల్ ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటీటీ ప్లాట్ఫా జీ5లో ఉచిత ఆఫర్ను...
May 09, 2019, 16:20 IST
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్. మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న వారికి...
May 08, 2019, 00:33 IST
ముంబై/న్యూఢిల్లీ: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. క్రితం ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 25 శాతం...
April 15, 2019, 07:41 IST
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లను అధిగమించింది. కార్యకలాపాలు ఆరంభించిన రెండున్నరేళ్లలో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. మార్చి 2న...
March 16, 2019, 16:55 IST
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి...
March 07, 2019, 01:22 IST
ముంబై: భారత్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య రెండంకెల వృద్ధితో 63 కోట్లకు పెరగగలదని కాంటర్...
February 25, 2019, 04:37 IST
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి ఆదివారం స్థిరాస్తి రంగ వ్యాపారులతోపాటు ఇల్లు కొనాలనుకునే వినియోగదారులకు శుభవార్త చెప్పింది. నిర్మాణంలో...
February 15, 2019, 01:15 IST
టౌలౌజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా గుర్తింపు పొందిన ఎయిర్బస్ ఏ380 తయారీ నిలిచిపోనుంది. కొనే కస్టమర్లు లేకపోవడంతో 2021 నుంచి తయారీని...
February 13, 2019, 08:49 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్లకు...
February 13, 2019, 01:49 IST
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యక్తుల ఫొటో లు, పేర్లను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ప్రచారానికి వాడుకుంటున్న ఒక రెడీమేడ్ షాపుపై ఉస్మానియా...
January 31, 2019, 16:06 IST
సోషల్ మీడియా అకౌంట్ల డేటా లీక్ వార్తలు వినియోగదారులకు షాకిస్తోంటే...తాజాగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ...
January 03, 2019, 11:00 IST
సాక్షి, ముంబై : టెలికాం యూజర్ల గణాంకాల్లో విచ్రిత పరిణామం చేసుకుంది. టెలికాం సంచలనం రిలయన్స్ జియో, ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మాత్రమే అక్టోబర్...
January 02, 2019, 01:20 IST
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటును (ఎంసీఎల్ఆర్) 0.15 శాతం పెంచింది. దీంతో...
December 24, 2018, 02:24 IST
వినియోగదారులకు అండగా పౌర సరఫరాల శాఖ రిడ్రెసల్ సెల్, వినియోగదారుల ఫోరంమోసాల బారి నుండిచట్టం ద్వారా రక్షణనిర్దేశిత గడువులోగా కేసుల పరిష్కారమే...
December 19, 2018, 01:42 IST
న్యూఢిల్లీ: క్యాబ్ సేవల సంస్థ ఓలా, స్కూటర్ల షేరింగ్ ప్లాట్ఫామ్ ‘వోగో’లో 100 మిలియన్ డాలర్లను (రూ.720 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు...