-
పాక్కు సైనిక సామగ్రి తరలింపు అబద్ధం: చైనా
బీజింగ్: పాకిస్తాన్కు సరుకు రవాణా విమానంలో సైనిక సామగ్రిని తాము సరఫరా చేశామంటూ వస్తున్న వార్తలను చైనా ఖండించింది. ఇటువంటి వదంతులను వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
-
మోహరింపుల తగ్గింపు!
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: సరిహద్దుల వెంబడి బలగాల మోహరింపును కనీస స్థాయికి తగ్గించే అంశాన్ని పరిశీలించేందుకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి.
Tue, May 13 2025 05:04 AM -
వీరజవాన్ కుటుంబానికి నేడు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, పుట్టపర్తి: జమ్మూ కశ్మీర్లో ఆపరేషన్ సిందూర్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించనున్నారు.
Tue, May 13 2025 04:58 AM -
బాబే సూత్రధారి.. ‘ముఖ్య’నేత సమర్పించు.. మందు ‘పాత్రలు’!
సాక్షి, అమరావతి: మద్యం మాఫియా డాన్గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్బుక్ కుట్రను రక్తి కట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు.
Tue, May 13 2025 04:58 AM -
కిరానా హిల్స్ కథేంటి ?
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్లోని కిరానా హిల్స్ కొండప్రాంతంపై బాంబులు వేశారనే వార్తలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది.
Tue, May 13 2025 04:52 AM -
బాబూ.. ఉచిత బస్సు ప్రయాణం ఇంకెప్పుడు?
బస్టాండ్ (విజయవాడ పశ్చిమ): మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయకపోవడం శోచనీయమని ఏపీ మహిళా సమాఖ్య సభ్యులు విమర్శించారు.
Tue, May 13 2025 04:49 AM -
బ్రిటన్ వీసా నిబంధనలు మరింత కఠినం
లండన్: గత ప్రభుత్వాల ఉదారవాద విధానాల కారణంగా బ్రిటన్లోకి వలసలు పోటెత్తాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయని ఆరోపిస్తూ అధికార లేబర్ పార్టీ కఠిన నిబంధనలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది.
Tue, May 13 2025 04:47 AM -
మార్గదర్శులను గుర్తించకుంటే జీతాలు కట్!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలపై చేతులెత్తేసి పీ–4 పేరుతో వంచిస్తున్న కూటమి సర్కారు ఆ బాధ్యత నుంచి సైతం తప్పుకుంటోంది!
Tue, May 13 2025 04:42 AM -
ఇటు30 అటు10
జెనీవా: ఎడాపెడా టారిఫ్లు విధించుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని మొదలెట్టిన అమెరికా, చైనా ఎట్టకేలకు శాంతించాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా సమష్టిగా సంధికి ఆమోదముద్ర వేశాయి.
Tue, May 13 2025 04:38 AM -
ఆ డాక్టర్ల ఆవేదన.. అరణ్య రోదన
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఏలుబడిలో రాష్ట్రంలో చిరుద్యోగుల ఆవేదన అరణ్య రోదనగా మారింది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్లలో పనిచేస్తున్న డాక్టర్లు తాజాగా ఈ జాబితాలో చేరారు.
Tue, May 13 2025 04:30 AM -
మళ్లీ డ్రోన్ల కలకలం
జమ్మూ/చండీగఢ్: కాల్పుల విరమణ ఒప్పందం సమగ్రస్థాయిలో అమలుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ సోమవారం రాత్రి మళ్లీ జమ్మూకశ్మీర్లోని సాంబా సెక్టార్లో అనుమానాస్పద డ్రోన్లు కలకలం సృష్టించాయి.
Tue, May 13 2025 04:29 AM -
దళితులకు.. ‘దేశం’ వర్గం దండన
కందుకూరు: అధికార టీడీపీ పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడిచేయడమే కాక వారు గ్రామంలోకి రాకుండా.. వారికి తాగునీరు, వ్యవసాయ, ఉపాధి పనులు లేకుండా, చివరికి..
Tue, May 13 2025 04:21 AM -
నేడు అండమాన్లోకి నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది.
Tue, May 13 2025 04:04 AM -
‘విరాట్’ పరుగుల పర్వాలు
‘నేను టెస్టు క్రికెట్ను రోజంతా ఒకే తరహా తీవ్రతతో ఆడాలని భావిస్తా. 88వ ఓవర్లో కూడా బ్యాటర్ షాట్ ఆడితే నేను సింగిల్ ఆపేందుకు అవసరమైతే డైవ్ కూడా చేస్తా. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే అదే’...
Tue, May 13 2025 03:54 AM -
టెస్టులకు కోహ్లి వీడ్కోలు
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి తన మనసులో మాటకే కట్టుబడ్డాడు... టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన చేయలేదు...
Tue, May 13 2025 03:47 AM -
" />
తిరుపతిలో జోరుగా అక్రమ నిర్మాణాలు
● నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలు ● ఇదే అదునుగా రెచ్చిపోతున్న లంచావతారులు ● కాసులిస్తే ఇష్టారాజ్యంగా అనుమతులు ● చేయి తడపకుంటే తప్పని అడ్డగింతలు ● పర్యవేక్షణను గాలికి వదిలేసిన ఉన్నతాధికారులుTue, May 13 2025 02:50 AM -
● రథోత్సవం.. లక్ష్మీనారసింహం
● తిరుపతిలోని చింతల చేను సమీపంలో ఓ భారీ భవనం నిర్మిస్తున్నారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ నుంచి జీ ప్లస్ త్రీ అనుమతులు తీసుకుని ఏకంగా ఐదు అంతస్తుల భవంతికి శ్రీకారం చుట్టి.. శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇంతలో ప్లానింగ్ సెక్రటరీ పరిశీలనకు వచ్చారు.
Tue, May 13 2025 02:50 AM -
" />
కుట్టు మిషన్ల నిధుల స్వాహా
● బినామీ పేర్లతో అక్రమాలకు పాల్పడుతున్న కూటమి నేతలు ● మొత్తం 144 ట్రైనింగ్ సెంటర్లకు గాను 25 మాత్రమే ఏర్పాటు ● శిక్షణ ఇవ్వకుండానే మిషన్లు కొట్టేసే యత్నం ● ఒక్కో మహిళ పేరిట రూ.15,700 కాజేసేందుకు సన్నద్ధం ● మండిపడుతున్న బీసీ సంఘాలు●
Tue, May 13 2025 02:50 AM -
బాల సదనం నిర్వహణకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : సూళ్లూరుపేటలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చెందిన బాలసదనం నిర్వహించేందుకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ వసంత బాయి తెలిపారు.
Tue, May 13 2025 02:50 AM -
అతీగతీ లేక తగ్గిన వినతులు
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఉన్నతాధికారులకు అందించిన వినతులకే అతీగతీ లేకుండా పోతోందని అర్జీదారుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది.
Tue, May 13 2025 02:50 AM -
" />
అర్హులకు అవకాశం లేదు
నిజమైన పేదలకు అర్హులైన వారికి అవకాశం ఇవ్వలేదు. కుట్టుమిషన్ల ఇవ్వడం ద్వారా వారి కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని ఈ స్కీమ్ ఏర్పాటు చేశారు. అయితే కూటమి నేతలు ఎవరి పేరు సిఫార్సు చేస్తే వారి పేర్లు మాత్రమే నమోదు చేసుకున్నారు.
Tue, May 13 2025 02:50 AM -
జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి అర్బన్: వెంకటగిరిలో ఈ నెల 15న నిర్వహిస్తున్న జాబ్మేళా పోస్టర్ను కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్ఓ నరసింహులు సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. మేళాకు పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని అధికారులు వెల్లడించారు.
Tue, May 13 2025 02:50 AM -
రగులుతున్న తమ్ముళ్లు!
నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీడీపీ సీనియర్ నేతలు తీవ్రమైన అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తే కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తే అసలు గుర్తింపే లేకుండా పోయిందని వాపోతున్నారు.
Tue, May 13 2025 02:50 AM -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,423 మంది స్వామివారిని దర్శించుకోగా 29,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.4 కోట్లు సమర్పించారు.
Tue, May 13 2025 02:50 AM -
దివ్యాంగులకు ల్యాప్టాప్ల పంపిణీ
తిరుపతి అర్బన్: దివ్యాంగులకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు చేతుల మీదుగా నిర్వహించారు.
Tue, May 13 2025 02:50 AM
-
పాక్కు సైనిక సామగ్రి తరలింపు అబద్ధం: చైనా
బీజింగ్: పాకిస్తాన్కు సరుకు రవాణా విమానంలో సైనిక సామగ్రిని తాము సరఫరా చేశామంటూ వస్తున్న వార్తలను చైనా ఖండించింది. ఇటువంటి వదంతులను వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Tue, May 13 2025 05:07 AM -
మోహరింపుల తగ్గింపు!
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: సరిహద్దుల వెంబడి బలగాల మోహరింపును కనీస స్థాయికి తగ్గించే అంశాన్ని పరిశీలించేందుకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి.
Tue, May 13 2025 05:04 AM -
వీరజవాన్ కుటుంబానికి నేడు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, పుట్టపర్తి: జమ్మూ కశ్మీర్లో ఆపరేషన్ సిందూర్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించనున్నారు.
Tue, May 13 2025 04:58 AM -
బాబే సూత్రధారి.. ‘ముఖ్య’నేత సమర్పించు.. మందు ‘పాత్రలు’!
సాక్షి, అమరావతి: మద్యం మాఫియా డాన్గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్బుక్ కుట్రను రక్తి కట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు.
Tue, May 13 2025 04:58 AM -
కిరానా హిల్స్ కథేంటి ?
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్లోని కిరానా హిల్స్ కొండప్రాంతంపై బాంబులు వేశారనే వార్తలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది.
Tue, May 13 2025 04:52 AM -
బాబూ.. ఉచిత బస్సు ప్రయాణం ఇంకెప్పుడు?
బస్టాండ్ (విజయవాడ పశ్చిమ): మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయకపోవడం శోచనీయమని ఏపీ మహిళా సమాఖ్య సభ్యులు విమర్శించారు.
Tue, May 13 2025 04:49 AM -
బ్రిటన్ వీసా నిబంధనలు మరింత కఠినం
లండన్: గత ప్రభుత్వాల ఉదారవాద విధానాల కారణంగా బ్రిటన్లోకి వలసలు పోటెత్తాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయని ఆరోపిస్తూ అధికార లేబర్ పార్టీ కఠిన నిబంధనలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది.
Tue, May 13 2025 04:47 AM -
మార్గదర్శులను గుర్తించకుంటే జీతాలు కట్!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలపై చేతులెత్తేసి పీ–4 పేరుతో వంచిస్తున్న కూటమి సర్కారు ఆ బాధ్యత నుంచి సైతం తప్పుకుంటోంది!
Tue, May 13 2025 04:42 AM -
ఇటు30 అటు10
జెనీవా: ఎడాపెడా టారిఫ్లు విధించుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని మొదలెట్టిన అమెరికా, చైనా ఎట్టకేలకు శాంతించాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా సమష్టిగా సంధికి ఆమోదముద్ర వేశాయి.
Tue, May 13 2025 04:38 AM -
ఆ డాక్టర్ల ఆవేదన.. అరణ్య రోదన
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఏలుబడిలో రాష్ట్రంలో చిరుద్యోగుల ఆవేదన అరణ్య రోదనగా మారింది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్లలో పనిచేస్తున్న డాక్టర్లు తాజాగా ఈ జాబితాలో చేరారు.
Tue, May 13 2025 04:30 AM -
మళ్లీ డ్రోన్ల కలకలం
జమ్మూ/చండీగఢ్: కాల్పుల విరమణ ఒప్పందం సమగ్రస్థాయిలో అమలుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ సోమవారం రాత్రి మళ్లీ జమ్మూకశ్మీర్లోని సాంబా సెక్టార్లో అనుమానాస్పద డ్రోన్లు కలకలం సృష్టించాయి.
Tue, May 13 2025 04:29 AM -
దళితులకు.. ‘దేశం’ వర్గం దండన
కందుకూరు: అధికార టీడీపీ పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడిచేయడమే కాక వారు గ్రామంలోకి రాకుండా.. వారికి తాగునీరు, వ్యవసాయ, ఉపాధి పనులు లేకుండా, చివరికి..
Tue, May 13 2025 04:21 AM -
నేడు అండమాన్లోకి నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది.
Tue, May 13 2025 04:04 AM -
‘విరాట్’ పరుగుల పర్వాలు
‘నేను టెస్టు క్రికెట్ను రోజంతా ఒకే తరహా తీవ్రతతో ఆడాలని భావిస్తా. 88వ ఓవర్లో కూడా బ్యాటర్ షాట్ ఆడితే నేను సింగిల్ ఆపేందుకు అవసరమైతే డైవ్ కూడా చేస్తా. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే అదే’...
Tue, May 13 2025 03:54 AM -
టెస్టులకు కోహ్లి వీడ్కోలు
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి తన మనసులో మాటకే కట్టుబడ్డాడు... టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన చేయలేదు...
Tue, May 13 2025 03:47 AM -
" />
తిరుపతిలో జోరుగా అక్రమ నిర్మాణాలు
● నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలు ● ఇదే అదునుగా రెచ్చిపోతున్న లంచావతారులు ● కాసులిస్తే ఇష్టారాజ్యంగా అనుమతులు ● చేయి తడపకుంటే తప్పని అడ్డగింతలు ● పర్యవేక్షణను గాలికి వదిలేసిన ఉన్నతాధికారులుTue, May 13 2025 02:50 AM -
● రథోత్సవం.. లక్ష్మీనారసింహం
● తిరుపతిలోని చింతల చేను సమీపంలో ఓ భారీ భవనం నిర్మిస్తున్నారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ నుంచి జీ ప్లస్ త్రీ అనుమతులు తీసుకుని ఏకంగా ఐదు అంతస్తుల భవంతికి శ్రీకారం చుట్టి.. శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇంతలో ప్లానింగ్ సెక్రటరీ పరిశీలనకు వచ్చారు.
Tue, May 13 2025 02:50 AM -
" />
కుట్టు మిషన్ల నిధుల స్వాహా
● బినామీ పేర్లతో అక్రమాలకు పాల్పడుతున్న కూటమి నేతలు ● మొత్తం 144 ట్రైనింగ్ సెంటర్లకు గాను 25 మాత్రమే ఏర్పాటు ● శిక్షణ ఇవ్వకుండానే మిషన్లు కొట్టేసే యత్నం ● ఒక్కో మహిళ పేరిట రూ.15,700 కాజేసేందుకు సన్నద్ధం ● మండిపడుతున్న బీసీ సంఘాలు●
Tue, May 13 2025 02:50 AM -
బాల సదనం నిర్వహణకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : సూళ్లూరుపేటలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చెందిన బాలసదనం నిర్వహించేందుకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ వసంత బాయి తెలిపారు.
Tue, May 13 2025 02:50 AM -
అతీగతీ లేక తగ్గిన వినతులు
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఉన్నతాధికారులకు అందించిన వినతులకే అతీగతీ లేకుండా పోతోందని అర్జీదారుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది.
Tue, May 13 2025 02:50 AM -
" />
అర్హులకు అవకాశం లేదు
నిజమైన పేదలకు అర్హులైన వారికి అవకాశం ఇవ్వలేదు. కుట్టుమిషన్ల ఇవ్వడం ద్వారా వారి కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని ఈ స్కీమ్ ఏర్పాటు చేశారు. అయితే కూటమి నేతలు ఎవరి పేరు సిఫార్సు చేస్తే వారి పేర్లు మాత్రమే నమోదు చేసుకున్నారు.
Tue, May 13 2025 02:50 AM -
జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి అర్బన్: వెంకటగిరిలో ఈ నెల 15న నిర్వహిస్తున్న జాబ్మేళా పోస్టర్ను కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్ఓ నరసింహులు సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. మేళాకు పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని అధికారులు వెల్లడించారు.
Tue, May 13 2025 02:50 AM -
రగులుతున్న తమ్ముళ్లు!
నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీడీపీ సీనియర్ నేతలు తీవ్రమైన అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తే కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తే అసలు గుర్తింపే లేకుండా పోయిందని వాపోతున్నారు.
Tue, May 13 2025 02:50 AM -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,423 మంది స్వామివారిని దర్శించుకోగా 29,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.4 కోట్లు సమర్పించారు.
Tue, May 13 2025 02:50 AM -
దివ్యాంగులకు ల్యాప్టాప్ల పంపిణీ
తిరుపతి అర్బన్: దివ్యాంగులకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు చేతుల మీదుగా నిర్వహించారు.
Tue, May 13 2025 02:50 AM