-
పూజారి ముసుగులో గంజాయి విక్రయం
● ఇద్దరి అరెస్ట్..
4 కిలోల గంజాయి స్వాధీనం
-
గుత్తిలో పందుల దొంగల బీభత్సం
● రాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి
Tue, Oct 14 2025 07:07 AM -
ఎస్జీఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్, ఖోఖో పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించే బాలబాలికల జట్ల ఎంపిక సోమవారం అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చేపట్టారు.
Tue, Oct 14 2025 07:07 AM -
గుట్టను కరిగిస్తున్న ‘తమ్ముళ్లు’
రాప్తాడు: మండలంలోని గొందిరెడ్డిపల్లి గుట్టను టీడీపీ నాయకులు కరిగిస్తున్నారు. ఈ గుట్ట రాప్తాడు సమీపంలో 44వ జాతీయ రహదారికి దగ్గర్లోనే ఉంది. మొన్నటి వరకు గుట్టకు తూర్పు వైపున అక్రమంగా మట్టిని తవ్వేసిన ‘తమ్ముళ్లు’..
Tue, Oct 14 2025 07:07 AM -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఐదు పతకాలు
కొత్తగూడెంటౌన్: ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమకొండలో జరిగిన ఎస్జీఎఫ్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు.
Tue, Oct 14 2025 07:07 AM -
పంటలు హరీ !
బూర్గంపాడు: ఈ ఏడాది వర్షాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే చేతికందే సమయాన భారీ వర్షాలతో దెబ్బతింటున్నాయి. పత్తి తీసే దశకు వచ్చినా వానలతో వీలుపడడం లేదు. కంకి దశలో ఉన్న వరిపొలాలు వర్షాలకు ఒరిగిపోతున్నాయి.
Tue, Oct 14 2025 07:07 AM -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Tue, Oct 14 2025 07:07 AM -
బీటీపీఎస్ ఎదుట ఆదివాసీల ఆందోళన
మణుగూరు టౌన్ : బీటీపీఎస్లో స్థానిక వీటీడీఏ సొసైటీలకు, స్థానికులకు అవకాశాలు కల్పించాలని, కమీషన్లు తీసుకుని టెండర్లు అప్పగించే సంస్కృతికి స్వస్తి పలకాలని ఆదివాసీ అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో ప్లాంట్ ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.
Tue, Oct 14 2025 07:07 AM -
హోరెత్తిన తాలిపేరు..
చర్ల: తాలిపేరు ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుండగా 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది.
Tue, Oct 14 2025 07:07 AM -
కిన్నెరసానికి వరద పోటు
పాల్వంచరూరల్ : జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లోకి 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో నీటిమట్టం సోమవారం 406.70 అడుగులకు పెరిగింది.
Tue, Oct 14 2025 07:07 AM -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
● ఐటీడీఏ పీఓ రాహుల్ ● గిరిజన దర్బార్లో దరఖాస్తుల స్వీకరణTue, Oct 14 2025 07:07 AM -
రామాలయంలో మళ్లీ అంతర్గత బదిలీలు
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సోమవారం మళ్లీ అంతర్గత బదిలీలు చేశారు. ఈఓ కొల్లు దామోదర్రావు బాధ్యతలు స్వీకరించాక ఇది రెండోసారి.
Tue, Oct 14 2025 07:07 AM -
మాతా శిశు మరణాలు అరికట్టాలి
అచ్యుతాపురం: మాతా, శిశు మరణాలను నివారించేందుకు వైద్య సిబ్బంది మరింత కృషి చేయాలని మెడికల్ టాస్క్ ఫోర్స్ జిల్లా ప్రధాన అధికారి జె.ప్రశాంతి అన్నారు.
Tue, Oct 14 2025 07:05 AM -
పల్లె వెలుగు బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
దేవరాపల్లి: దేవరాపల్లి–అనకాపల్లి రోడ్డులో సంజీవమెట్ట సమీపంలో సోమవారం పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.
Tue, Oct 14 2025 07:05 AM -
రణభేరి
కల్తీ మద్యంపైTue, Oct 14 2025 07:05 AM -
ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం
రాజవొమ్మంగి: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రం ఊడిపడిన ఘటన బోర్నగూడెం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఏలేశ్వరం డిపోకు చెందని ఆర్టీసీ బస్సు రాజవొమ్మంగి నుంచి ఏలేశ్వరం వెళుతుండగా మార్గ మధ్యంలో బోర్నగూడెం వద్ద గోతిలో పడి చక్రం ఊడిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు.
Tue, Oct 14 2025 07:05 AM -
ప్రజల ప్రాణాలతో కూటమి నాయకుల చెలగాటం
అరకులోయటౌన్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో మహిళా ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం కదం తొక్కారు.
Tue, Oct 14 2025 07:05 AM -
‘బెర్రీ బోరర్’ నియంత్రణకు చర్యలు
సాక్షి, పాడేరు: కాఫీతోటలకు పెనుముప్పుగా మారిన బెర్రీబోరర్ పురుగు నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు.
Tue, Oct 14 2025 07:05 AM -
బడికెళ్లొచ్చే వరకూ బెంగే!
● గెడ్డదాటితేనే చదువులు
● నిత్యం విద్యార్థులకు తప్పని అవస్థలు
● వర్షం పడితే గండమే
● భయాందోళనలకు గురవుతున్న
తల్లిదండ్రులు
Tue, Oct 14 2025 07:05 AM -
నేడు మత్స్య మాడుగులమ్మ దసరా ఉత్సవం
జి.మాడుగుల: స్థానిక గంతకొండపై కొలువై ఉన్న, మత్స్యరాస వంశీయుల ఇలువేల్పు అయిన మత్స్య మాడుగులమ్మ తల్లి గిరిజన దసరా పండగను మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు గ్రామపెద్దలు ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రం జి.మాడుగులలో ఏటా రెండు సార్లు దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు.
Tue, Oct 14 2025 07:05 AM -
క్రమబద్ధీకరించకుంటే సమ్మె తప్పదు
జెన్ కో, ట్రాన్స్కో, డిస్కమ్ ఒప్పంద కార్మికులు
Tue, Oct 14 2025 07:05 AM -
విస్తారంగా వర్షాలు
పాడేరులో కురుస్తున్న వర్షం
Tue, Oct 14 2025 07:05 AM -
సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం
ఐటీడీఏ ముట్టడిలో ఆదివాసీ జేఏసీ నాయకుల హెచ్చరికTue, Oct 14 2025 07:05 AM -
కస్తూర్బాలో అపరిశుభ్రతపై మేజిస్ట్రేట్ ఆగ్రహం
రంపచోడవరం: స్థానిక కసూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పారిశుధ్యం లోపించడంపై మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.ఎం. మురళీగంధర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
Tue, Oct 14 2025 07:05 AM -
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్ట్
విశాఖ సిటీ: సైబర్ మోసాల ద్వారా బాధితుల నుంచి దోచుకున్న డబ్బును ’మ్యూల్ అకౌంట్ల’ ద్వారా ఉపసంహరించి వాటిని సైబర్ నేరగాళ్లకు క్రిప్టోకరెన్సీగా మార్చి అందించిన ముగ్గురు వ్యక్తులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు పంపించారు.
Tue, Oct 14 2025 07:05 AM
-
పూజారి ముసుగులో గంజాయి విక్రయం
● ఇద్దరి అరెస్ట్..
4 కిలోల గంజాయి స్వాధీనం
Tue, Oct 14 2025 07:07 AM -
గుత్తిలో పందుల దొంగల బీభత్సం
● రాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి
Tue, Oct 14 2025 07:07 AM -
ఎస్జీఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్, ఖోఖో పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించే బాలబాలికల జట్ల ఎంపిక సోమవారం అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చేపట్టారు.
Tue, Oct 14 2025 07:07 AM -
గుట్టను కరిగిస్తున్న ‘తమ్ముళ్లు’
రాప్తాడు: మండలంలోని గొందిరెడ్డిపల్లి గుట్టను టీడీపీ నాయకులు కరిగిస్తున్నారు. ఈ గుట్ట రాప్తాడు సమీపంలో 44వ జాతీయ రహదారికి దగ్గర్లోనే ఉంది. మొన్నటి వరకు గుట్టకు తూర్పు వైపున అక్రమంగా మట్టిని తవ్వేసిన ‘తమ్ముళ్లు’..
Tue, Oct 14 2025 07:07 AM -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఐదు పతకాలు
కొత్తగూడెంటౌన్: ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమకొండలో జరిగిన ఎస్జీఎఫ్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు.
Tue, Oct 14 2025 07:07 AM -
పంటలు హరీ !
బూర్గంపాడు: ఈ ఏడాది వర్షాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే చేతికందే సమయాన భారీ వర్షాలతో దెబ్బతింటున్నాయి. పత్తి తీసే దశకు వచ్చినా వానలతో వీలుపడడం లేదు. కంకి దశలో ఉన్న వరిపొలాలు వర్షాలకు ఒరిగిపోతున్నాయి.
Tue, Oct 14 2025 07:07 AM -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Tue, Oct 14 2025 07:07 AM -
బీటీపీఎస్ ఎదుట ఆదివాసీల ఆందోళన
మణుగూరు టౌన్ : బీటీపీఎస్లో స్థానిక వీటీడీఏ సొసైటీలకు, స్థానికులకు అవకాశాలు కల్పించాలని, కమీషన్లు తీసుకుని టెండర్లు అప్పగించే సంస్కృతికి స్వస్తి పలకాలని ఆదివాసీ అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో ప్లాంట్ ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.
Tue, Oct 14 2025 07:07 AM -
హోరెత్తిన తాలిపేరు..
చర్ల: తాలిపేరు ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుండగా 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది.
Tue, Oct 14 2025 07:07 AM -
కిన్నెరసానికి వరద పోటు
పాల్వంచరూరల్ : జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లోకి 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో నీటిమట్టం సోమవారం 406.70 అడుగులకు పెరిగింది.
Tue, Oct 14 2025 07:07 AM -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
● ఐటీడీఏ పీఓ రాహుల్ ● గిరిజన దర్బార్లో దరఖాస్తుల స్వీకరణTue, Oct 14 2025 07:07 AM -
రామాలయంలో మళ్లీ అంతర్గత బదిలీలు
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సోమవారం మళ్లీ అంతర్గత బదిలీలు చేశారు. ఈఓ కొల్లు దామోదర్రావు బాధ్యతలు స్వీకరించాక ఇది రెండోసారి.
Tue, Oct 14 2025 07:07 AM -
మాతా శిశు మరణాలు అరికట్టాలి
అచ్యుతాపురం: మాతా, శిశు మరణాలను నివారించేందుకు వైద్య సిబ్బంది మరింత కృషి చేయాలని మెడికల్ టాస్క్ ఫోర్స్ జిల్లా ప్రధాన అధికారి జె.ప్రశాంతి అన్నారు.
Tue, Oct 14 2025 07:05 AM -
పల్లె వెలుగు బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
దేవరాపల్లి: దేవరాపల్లి–అనకాపల్లి రోడ్డులో సంజీవమెట్ట సమీపంలో సోమవారం పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.
Tue, Oct 14 2025 07:05 AM -
రణభేరి
కల్తీ మద్యంపైTue, Oct 14 2025 07:05 AM -
ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం
రాజవొమ్మంగి: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రం ఊడిపడిన ఘటన బోర్నగూడెం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఏలేశ్వరం డిపోకు చెందని ఆర్టీసీ బస్సు రాజవొమ్మంగి నుంచి ఏలేశ్వరం వెళుతుండగా మార్గ మధ్యంలో బోర్నగూడెం వద్ద గోతిలో పడి చక్రం ఊడిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు.
Tue, Oct 14 2025 07:05 AM -
ప్రజల ప్రాణాలతో కూటమి నాయకుల చెలగాటం
అరకులోయటౌన్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో మహిళా ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం కదం తొక్కారు.
Tue, Oct 14 2025 07:05 AM -
‘బెర్రీ బోరర్’ నియంత్రణకు చర్యలు
సాక్షి, పాడేరు: కాఫీతోటలకు పెనుముప్పుగా మారిన బెర్రీబోరర్ పురుగు నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు.
Tue, Oct 14 2025 07:05 AM -
బడికెళ్లొచ్చే వరకూ బెంగే!
● గెడ్డదాటితేనే చదువులు
● నిత్యం విద్యార్థులకు తప్పని అవస్థలు
● వర్షం పడితే గండమే
● భయాందోళనలకు గురవుతున్న
తల్లిదండ్రులు
Tue, Oct 14 2025 07:05 AM -
నేడు మత్స్య మాడుగులమ్మ దసరా ఉత్సవం
జి.మాడుగుల: స్థానిక గంతకొండపై కొలువై ఉన్న, మత్స్యరాస వంశీయుల ఇలువేల్పు అయిన మత్స్య మాడుగులమ్మ తల్లి గిరిజన దసరా పండగను మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు గ్రామపెద్దలు ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రం జి.మాడుగులలో ఏటా రెండు సార్లు దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు.
Tue, Oct 14 2025 07:05 AM -
క్రమబద్ధీకరించకుంటే సమ్మె తప్పదు
జెన్ కో, ట్రాన్స్కో, డిస్కమ్ ఒప్పంద కార్మికులు
Tue, Oct 14 2025 07:05 AM -
విస్తారంగా వర్షాలు
పాడేరులో కురుస్తున్న వర్షం
Tue, Oct 14 2025 07:05 AM -
సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం
ఐటీడీఏ ముట్టడిలో ఆదివాసీ జేఏసీ నాయకుల హెచ్చరికTue, Oct 14 2025 07:05 AM -
కస్తూర్బాలో అపరిశుభ్రతపై మేజిస్ట్రేట్ ఆగ్రహం
రంపచోడవరం: స్థానిక కసూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పారిశుధ్యం లోపించడంపై మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.ఎం. మురళీగంధర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
Tue, Oct 14 2025 07:05 AM -
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్ట్
విశాఖ సిటీ: సైబర్ మోసాల ద్వారా బాధితుల నుంచి దోచుకున్న డబ్బును ’మ్యూల్ అకౌంట్ల’ ద్వారా ఉపసంహరించి వాటిని సైబర్ నేరగాళ్లకు క్రిప్టోకరెన్సీగా మార్చి అందించిన ముగ్గురు వ్యక్తులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు పంపించారు.
Tue, Oct 14 2025 07:05 AM