-
Bangladesh: హిందూ వ్యాపారి దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో మరో దారుణం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
-
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్ బాంబు!
క్లౌడ్ సర్వీసులందించే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్ ఫోర్స్ తమ సంస్థలో భారీ మార్పులు చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని పెంచుతూ, పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ఫిబ్రవరి ప్రారంభంలో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది.
Wed, Feb 11 2026 09:55 AM -
’మా కుమారుడి వివాహానికి రండి.. మీ సలహాలకు థాంక్యూ’
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్- అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండుల్కర్ మార్చి 5న వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. స్నేహితురాలు సానియా చందోక్తో కలిసి ఏడడుగులు వేయనున్నాడు.
Wed, Feb 11 2026 09:44 AM -
'అల్లు అర్జున్'పై యాంకర్ స్రవంతి కామెంట్స్
యాంకర్ స్రవంతి సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడు స్టార్ యాంకర్గా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. పలు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూ అందరికీ దగ్గరైంది.
Wed, Feb 11 2026 09:34 AM -
ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి.. యువతి అదృశ్యం
హైదరాబాద్: ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
Wed, Feb 11 2026 09:32 AM -
‘మెత్తబడిన అప్పడం.. కాదు ఫైన్ తందూరీ’
లండన్: భారత్ - బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఆసక్తికర చర్చ జరిగింది.
Wed, Feb 11 2026 09:28 AM -
ఏపీ అసెంబ్లీ.. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..
వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన..
Wed, Feb 11 2026 09:27 AM -
26,000 మార్కు చేరువలో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,985 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 110 పుంజుకొని 84,386 వద్ద ట్రేడవుతోంది.
Wed, Feb 11 2026 09:26 AM -
అమెరికాపై పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుందని ఆరోపించారు.
Wed, Feb 11 2026 09:18 AM -
హైదరాబాద్ నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది.
Wed, Feb 11 2026 09:17 AM -
ఏసీబీ వలలో మాదాపూర్ ఎస్ఐ
హైదరాబాద్: మాదాపూర్ ఎస్సై వినయ్కుమార్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం..
Wed, Feb 11 2026 09:14 AM -
T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..
టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఓ ఆటగాడు జట్టులోకి వస్తే మరో ప్లేయర్ దూరమవుతున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా వరల్డ్కప్ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు.
Wed, Feb 11 2026 09:14 AM -
చిన్నారి ఊపిరి తీసిన బాటిల్ మూత
భూదాన్పోచంపల్లి: థమ్సప్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన భూదాన్పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Feb 11 2026 08:59 AM -
చిల్లేపల్లి రేషన్ డీలర్పై కేసు నమోదు
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంపై మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బియ్యం నిల్వల్లో తేడాలు రావడంతో రేషన్ డీలర్ రవిగుప్తాపై కేసు నమోదు చేశారు.
Wed, Feb 11 2026 08:59 AM -
ఎంజీయూ ప్రాజెక్ట్కు రాష్ట్రస్థాయి బహుమతి
నల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్(సీఎస్ఈ) విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్కు రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా గుర్తింపు లభించించిందని సీఎస్ఈ విభాగం అధిపతి ఎం.జయంతి తెలిపారు.
Wed, Feb 11 2026 08:59 AM -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.4.03కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చినట్లు అధికారులు తెలి పారు.
Wed, Feb 11 2026 08:59 AM -
పెద్దదేవులపల్లి వద్ద పుల్లయ్య మృతదేహం లభ్యం
త్రిపురారం : నిడమనూరు మండలంలోని ముకుందాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గల్లంతైన త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య మృతదేహం మంగళవారం పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో లభ్యమైంది.
Wed, Feb 11 2026 08:59 AM -
" />
ఓటు వేసేందుకు వస్తూ వ్యక్తి మృతి
హుజూర్నగర్ : ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒంగోలు నుంచి వస్తూ వ్యక్తి మృతి చెందినదిన ఘటన ఏపీలోని ఒంగోలు జిల్లా చీరాల వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Feb 11 2026 08:59 AM -
ఎన్జీ కళాశాల అధ్యాపకుడికి అరుదైన గౌరవం
రామగిరి(నల్లగొండ), నకిరేకల్: అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ, తెలుగు పద సంపద సంయుక్తంగా అంతర్జాతీయ తెలుగు భాష సభ నిర్వహించారు.
Wed, Feb 11 2026 08:59 AM -
తెలంగాణలోకి చేరుకున్న దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : కర్ణాటక రాష్ట్రంలోని కలబురగలో ఈ నెల 1న ప్రారంభమైన దమ్మ పాదయాత్ర సోమవారం తెలంగాణలోని మడిగి ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి మంగళవారం బుచ్చినెల్లికి చేరుకుంది.
Wed, Feb 11 2026 08:59 AM -
నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
గుర్రంపోడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినవె దంపతులను ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది.. క్షతగాత్రుల వద్ద లభించిన రూ.లక్షన్నర నగదును వారి బంధువులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. వివరాలు..
Wed, Feb 11 2026 08:59 AM
-
అంబటి కుటుంబానికి విజయవాడ YSRCP నేతలు పరామర్శ
అంబటి కుటుంబానికి విజయవాడ YSRCP నేతలు పరామర్శ
Wed, Feb 11 2026 09:21 AM -
కల్తీపై ఢిల్లీ రిపోర్టర్ ప్రశ్న.. తప్పించుకున్న చంద్రబాబు
కల్తీపై ఢిల్లీ రిపోర్టర్ ప్రశ్న.. తప్పించుకున్న చంద్రబాబు
Wed, Feb 11 2026 09:10 AM -
అసెంబ్లీకి జగన్.. టెన్షన్ లో టీడీపీ
అసెంబ్లీకి జగన్.. టెన్షన్ లో టీడీపీ
Wed, Feb 11 2026 09:02 AM
-
Bangladesh: హిందూ వ్యాపారి దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో మరో దారుణం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Wed, Feb 11 2026 10:00 AM -
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్ బాంబు!
క్లౌడ్ సర్వీసులందించే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్ ఫోర్స్ తమ సంస్థలో భారీ మార్పులు చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని పెంచుతూ, పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ఫిబ్రవరి ప్రారంభంలో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది.
Wed, Feb 11 2026 09:55 AM -
’మా కుమారుడి వివాహానికి రండి.. మీ సలహాలకు థాంక్యూ’
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్- అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండుల్కర్ మార్చి 5న వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. స్నేహితురాలు సానియా చందోక్తో కలిసి ఏడడుగులు వేయనున్నాడు.
Wed, Feb 11 2026 09:44 AM -
'అల్లు అర్జున్'పై యాంకర్ స్రవంతి కామెంట్స్
యాంకర్ స్రవంతి సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడు స్టార్ యాంకర్గా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. పలు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూ అందరికీ దగ్గరైంది.
Wed, Feb 11 2026 09:34 AM -
ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి.. యువతి అదృశ్యం
హైదరాబాద్: ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
Wed, Feb 11 2026 09:32 AM -
‘మెత్తబడిన అప్పడం.. కాదు ఫైన్ తందూరీ’
లండన్: భారత్ - బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఆసక్తికర చర్చ జరిగింది.
Wed, Feb 11 2026 09:28 AM -
ఏపీ అసెంబ్లీ.. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..
వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన..
Wed, Feb 11 2026 09:27 AM -
26,000 మార్కు చేరువలో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,985 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 110 పుంజుకొని 84,386 వద్ద ట్రేడవుతోంది.
Wed, Feb 11 2026 09:26 AM -
అమెరికాపై పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుందని ఆరోపించారు.
Wed, Feb 11 2026 09:18 AM -
హైదరాబాద్ నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది.
Wed, Feb 11 2026 09:17 AM -
ఏసీబీ వలలో మాదాపూర్ ఎస్ఐ
హైదరాబాద్: మాదాపూర్ ఎస్సై వినయ్కుమార్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం..
Wed, Feb 11 2026 09:14 AM -
T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..
టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఓ ఆటగాడు జట్టులోకి వస్తే మరో ప్లేయర్ దూరమవుతున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా వరల్డ్కప్ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు.
Wed, Feb 11 2026 09:14 AM -
చిన్నారి ఊపిరి తీసిన బాటిల్ మూత
భూదాన్పోచంపల్లి: థమ్సప్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన భూదాన్పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Feb 11 2026 08:59 AM -
చిల్లేపల్లి రేషన్ డీలర్పై కేసు నమోదు
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంపై మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బియ్యం నిల్వల్లో తేడాలు రావడంతో రేషన్ డీలర్ రవిగుప్తాపై కేసు నమోదు చేశారు.
Wed, Feb 11 2026 08:59 AM -
ఎంజీయూ ప్రాజెక్ట్కు రాష్ట్రస్థాయి బహుమతి
నల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్(సీఎస్ఈ) విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్కు రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా గుర్తింపు లభించించిందని సీఎస్ఈ విభాగం అధిపతి ఎం.జయంతి తెలిపారు.
Wed, Feb 11 2026 08:59 AM -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.4.03కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చినట్లు అధికారులు తెలి పారు.
Wed, Feb 11 2026 08:59 AM -
పెద్దదేవులపల్లి వద్ద పుల్లయ్య మృతదేహం లభ్యం
త్రిపురారం : నిడమనూరు మండలంలోని ముకుందాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గల్లంతైన త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య మృతదేహం మంగళవారం పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో లభ్యమైంది.
Wed, Feb 11 2026 08:59 AM -
" />
ఓటు వేసేందుకు వస్తూ వ్యక్తి మృతి
హుజూర్నగర్ : ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒంగోలు నుంచి వస్తూ వ్యక్తి మృతి చెందినదిన ఘటన ఏపీలోని ఒంగోలు జిల్లా చీరాల వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Feb 11 2026 08:59 AM -
ఎన్జీ కళాశాల అధ్యాపకుడికి అరుదైన గౌరవం
రామగిరి(నల్లగొండ), నకిరేకల్: అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ, తెలుగు పద సంపద సంయుక్తంగా అంతర్జాతీయ తెలుగు భాష సభ నిర్వహించారు.
Wed, Feb 11 2026 08:59 AM -
తెలంగాణలోకి చేరుకున్న దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : కర్ణాటక రాష్ట్రంలోని కలబురగలో ఈ నెల 1న ప్రారంభమైన దమ్మ పాదయాత్ర సోమవారం తెలంగాణలోని మడిగి ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి మంగళవారం బుచ్చినెల్లికి చేరుకుంది.
Wed, Feb 11 2026 08:59 AM -
నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
గుర్రంపోడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినవె దంపతులను ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది.. క్షతగాత్రుల వద్ద లభించిన రూ.లక్షన్నర నగదును వారి బంధువులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. వివరాలు..
Wed, Feb 11 2026 08:59 AM -
‘సన్ ఆఫ్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
Wed, Feb 11 2026 09:34 AM -
అంబటి కుటుంబానికి విజయవాడ YSRCP నేతలు పరామర్శ
అంబటి కుటుంబానికి విజయవాడ YSRCP నేతలు పరామర్శ
Wed, Feb 11 2026 09:21 AM -
కల్తీపై ఢిల్లీ రిపోర్టర్ ప్రశ్న.. తప్పించుకున్న చంద్రబాబు
కల్తీపై ఢిల్లీ రిపోర్టర్ ప్రశ్న.. తప్పించుకున్న చంద్రబాబు
Wed, Feb 11 2026 09:10 AM -
అసెంబ్లీకి జగన్.. టెన్షన్ లో టీడీపీ
అసెంబ్లీకి జగన్.. టెన్షన్ లో టీడీపీ
Wed, Feb 11 2026 09:02 AM
