-
చర్చనీయాంశంగా మారిన జానారెడ్డి లేఖ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు నిరాశే మిగిలింది. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందులో జిల్లా నేతలు ఇద్దరికి చోటు దక్కుతుందని కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
-
మోక్షమెప్పుడో?
జలాల్పూర్–
తిర్మన్పల్లి రోడ్డుకు
Mon, Jun 09 2025 08:10 AM -
డ్వాక్రా సంఘంలో రూ.3 లక్షలు గోల్మాల్
సోంపేట: మండలంలోని గొల్లూరు పంచాయతీలోని గనగాలమ్మ ఎస్హెచ్జీ గ్రూప్ లో సుమారు రూ.3 లక్షలు గోల్మాల్ అయినట్లు సంఘ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రూపు సభ్యులు తెలిపిన వివరాల మేరకు..
Mon, Jun 09 2025 08:10 AM -
21 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్టు
Mon, Jun 09 2025 08:10 AM -
లోక బాంధవ శతకం పుస్తకావిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక ఉపనిషన్మందిరంలో పైడి హరనాథరావు రచించిన లోక బాంధవ శతకం పుస్తకావిష్కరణ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ ఈ శతక పద్యములను సమాజ శ్రేయస్సు కాంక్షించి రచించినట్లు పేర్కొన్నారు.
Mon, Jun 09 2025 08:10 AM -
వెలగని దీపం..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన దీపం పథకం ఫలితం నీరుగారుతోంది. సుమారు రెండు నెలలైనా దీపం–2 రెండో విడత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో అమలుపై అందోళన చెందుతున్నారు.
Mon, Jun 09 2025 08:10 AM -
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి జిల్లాలో జి.సిగడాం మండలం ఎస్పీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన తేజోమూర్తుల ఫణికుమార్ కుటుంబ సభ్యులు రూ.లక్ష విరాళంగా ఆదివారం అందజేశారు.
Mon, Jun 09 2025 08:10 AM -
ఆదిత్యుని సన్నిఽధిలో ప్రత్యేక పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఆదివారం విశేషంగా భక్తులు పూజలు జరిపించుకున్నారు. జ్యేష్ట మాస ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చి స్వామికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు.
Mon, Jun 09 2025 08:10 AM -
ట్రాన్స్జెండర్స్కు సంక్షేమ బోర్డు ఏర్పాటు
పర్లాకిమిడి: ఒడిశాలో ఆదివారం భువనేశ్వర్లో ట్రాన్స్జెండర్స్ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేసరి హోటల్లో సమావేశం జరిగింది. గజపతి జిల్లా నుంచి ట్రాన్స్ జెండర్స్ సంఘం కార్యదర్శి జాస్మిన్ షేక్, సభ్యురాలు లిన్ను సుబుద్ధి పాల్గొన్నారు.
Mon, Jun 09 2025 08:08 AM -
ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి
శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని పాత శ్రీకాకుళంలో ఈనెల 10వ తేదీన జరిగే పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి సిరిమాను ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.
Mon, Jun 09 2025 08:08 AM -
మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదే
నవాబుపేట: మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. చాలా మంది రైతులు ప్రస్తుతం ఈ పంట సాగులో బిజీగా ఉన్నారు. సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే మంచి లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయాధికారి జ్యోతి సూచిస్తున్నారు.
Mon, Jun 09 2025 08:08 AM -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Mon, Jun 09 2025 08:08 AM -
" />
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన యాదగిరి కుమార్తె రాధిక(24) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
Mon, Jun 09 2025 08:08 AM -
10న హిందీ ప్రచార సభ 90 వసంతాల వేడుక
హిమాయత్నగర్: తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో హిందీ భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న హిందీ ప్రచార సభ హైదరాబాద్ సంస్థ 90 వార్షికోత్సవ వేడుకలను ఈనెల 10న జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్లు హిందీ ప్రచార సభ హైదరాబాద్
Mon, Jun 09 2025 08:08 AM -
బాబురెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
సోమందేపల్లి: నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చల్లాపల్లి బాబురెడ్డి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం బాబు రెడ్డి సతీమణి ఉమాను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు.
Mon, Jun 09 2025 08:08 AM -
కష్టాల ‘యోగ’ం
బొమ్మనహాళ్: ప్రచార ఆర్భాటానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కూటమి సర్కార్ తీరుతో అధికారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రతి పనికీ సర్వేల పేరుతో ఇటు సచివాలయ సిబ్బందిని, అటు ప్రజలనూ ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి.
Mon, Jun 09 2025 08:08 AM -
రాష్ట్ర స్థాయి మహిళల హాకీ పోటీల్లో జిల్లాకు కాంస్య పతకం
ధర్మవరం రూరల్: హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భీమవరం వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న 15వ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు కాంస్య పతకం దక్కింది.
Mon, Jun 09 2025 08:08 AM -
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
పుట్టపర్తి టౌన్: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు.
Mon, Jun 09 2025 08:08 AM -
అప్పులు తీర్చే మార్గం కానరాక వ్యక్తి ఆత్మహత్య
బత్తలపల్లి: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన సిరప్పగారి శ్రీరాములు(41)కు భార్య రామాంజినమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు.
Mon, Jun 09 2025 08:08 AM -
పిట్ మెజర్మెంట్కు పాతర
సిబ్బంది లేమితోనే!
Mon, Jun 09 2025 08:08 AM -
" />
బడిబాట ర్యాలీలు
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలంలోని కొడకంచి, నల్తూర్ తదితర గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు.
Mon, Jun 09 2025 08:08 AM -
ముదిరాజ్ల సంక్షేమానికి సహకారం
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
● అమీన్పూర్లో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
Mon, Jun 09 2025 08:08 AM -
నిమ్జ్లో హ్యుందాయ్ విస్తరణ
సంగారెడ్డిజోన్: జహీరాబాద్ నియోజకవర్గంలోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్)లో ఏర్పాటు కానున్న హ్యుందాయ్ పరిశ్రమను మరింత విస్తరించనున్నారు. ఇప్పటికే హ్యుందాయ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే.
Mon, Jun 09 2025 08:08 AM -
కేంద్రంపై కార్మికలోకం ఉద్యమించాలి
జిన్నారం (పటాన్చెరు): కేంద్రంలోని మోదీ సర్కార్ కార్మిక లోకానికి వ్యతిరేకంగా నాలుగు లేబర్ చట్టాలను అమలు చేయాలని చూస్తోందని, వెంటనే వాటిని రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు.
Mon, Jun 09 2025 08:08 AM
-
చర్చనీయాంశంగా మారిన జానారెడ్డి లేఖ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు నిరాశే మిగిలింది. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందులో జిల్లా నేతలు ఇద్దరికి చోటు దక్కుతుందని కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
Mon, Jun 09 2025 08:12 AM -
మోక్షమెప్పుడో?
జలాల్పూర్–
తిర్మన్పల్లి రోడ్డుకు
Mon, Jun 09 2025 08:10 AM -
డ్వాక్రా సంఘంలో రూ.3 లక్షలు గోల్మాల్
సోంపేట: మండలంలోని గొల్లూరు పంచాయతీలోని గనగాలమ్మ ఎస్హెచ్జీ గ్రూప్ లో సుమారు రూ.3 లక్షలు గోల్మాల్ అయినట్లు సంఘ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రూపు సభ్యులు తెలిపిన వివరాల మేరకు..
Mon, Jun 09 2025 08:10 AM -
21 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్టు
Mon, Jun 09 2025 08:10 AM -
లోక బాంధవ శతకం పుస్తకావిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక ఉపనిషన్మందిరంలో పైడి హరనాథరావు రచించిన లోక బాంధవ శతకం పుస్తకావిష్కరణ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ ఈ శతక పద్యములను సమాజ శ్రేయస్సు కాంక్షించి రచించినట్లు పేర్కొన్నారు.
Mon, Jun 09 2025 08:10 AM -
వెలగని దీపం..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన దీపం పథకం ఫలితం నీరుగారుతోంది. సుమారు రెండు నెలలైనా దీపం–2 రెండో విడత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో అమలుపై అందోళన చెందుతున్నారు.
Mon, Jun 09 2025 08:10 AM -
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి జిల్లాలో జి.సిగడాం మండలం ఎస్పీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన తేజోమూర్తుల ఫణికుమార్ కుటుంబ సభ్యులు రూ.లక్ష విరాళంగా ఆదివారం అందజేశారు.
Mon, Jun 09 2025 08:10 AM -
ఆదిత్యుని సన్నిఽధిలో ప్రత్యేక పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఆదివారం విశేషంగా భక్తులు పూజలు జరిపించుకున్నారు. జ్యేష్ట మాస ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చి స్వామికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు.
Mon, Jun 09 2025 08:10 AM -
ట్రాన్స్జెండర్స్కు సంక్షేమ బోర్డు ఏర్పాటు
పర్లాకిమిడి: ఒడిశాలో ఆదివారం భువనేశ్వర్లో ట్రాన్స్జెండర్స్ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేసరి హోటల్లో సమావేశం జరిగింది. గజపతి జిల్లా నుంచి ట్రాన్స్ జెండర్స్ సంఘం కార్యదర్శి జాస్మిన్ షేక్, సభ్యురాలు లిన్ను సుబుద్ధి పాల్గొన్నారు.
Mon, Jun 09 2025 08:08 AM -
ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి
శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని పాత శ్రీకాకుళంలో ఈనెల 10వ తేదీన జరిగే పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి సిరిమాను ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.
Mon, Jun 09 2025 08:08 AM -
మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదే
నవాబుపేట: మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. చాలా మంది రైతులు ప్రస్తుతం ఈ పంట సాగులో బిజీగా ఉన్నారు. సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే మంచి లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయాధికారి జ్యోతి సూచిస్తున్నారు.
Mon, Jun 09 2025 08:08 AM -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Mon, Jun 09 2025 08:08 AM -
" />
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన యాదగిరి కుమార్తె రాధిక(24) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
Mon, Jun 09 2025 08:08 AM -
10న హిందీ ప్రచార సభ 90 వసంతాల వేడుక
హిమాయత్నగర్: తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో హిందీ భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న హిందీ ప్రచార సభ హైదరాబాద్ సంస్థ 90 వార్షికోత్సవ వేడుకలను ఈనెల 10న జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్లు హిందీ ప్రచార సభ హైదరాబాద్
Mon, Jun 09 2025 08:08 AM -
బాబురెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
సోమందేపల్లి: నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చల్లాపల్లి బాబురెడ్డి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం బాబు రెడ్డి సతీమణి ఉమాను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు.
Mon, Jun 09 2025 08:08 AM -
కష్టాల ‘యోగ’ం
బొమ్మనహాళ్: ప్రచార ఆర్భాటానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కూటమి సర్కార్ తీరుతో అధికారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రతి పనికీ సర్వేల పేరుతో ఇటు సచివాలయ సిబ్బందిని, అటు ప్రజలనూ ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి.
Mon, Jun 09 2025 08:08 AM -
రాష్ట్ర స్థాయి మహిళల హాకీ పోటీల్లో జిల్లాకు కాంస్య పతకం
ధర్మవరం రూరల్: హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భీమవరం వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న 15వ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు కాంస్య పతకం దక్కింది.
Mon, Jun 09 2025 08:08 AM -
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
పుట్టపర్తి టౌన్: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు.
Mon, Jun 09 2025 08:08 AM -
అప్పులు తీర్చే మార్గం కానరాక వ్యక్తి ఆత్మహత్య
బత్తలపల్లి: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన సిరప్పగారి శ్రీరాములు(41)కు భార్య రామాంజినమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు.
Mon, Jun 09 2025 08:08 AM -
పిట్ మెజర్మెంట్కు పాతర
సిబ్బంది లేమితోనే!
Mon, Jun 09 2025 08:08 AM -
" />
బడిబాట ర్యాలీలు
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలంలోని కొడకంచి, నల్తూర్ తదితర గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు.
Mon, Jun 09 2025 08:08 AM -
ముదిరాజ్ల సంక్షేమానికి సహకారం
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
● అమీన్పూర్లో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
Mon, Jun 09 2025 08:08 AM -
నిమ్జ్లో హ్యుందాయ్ విస్తరణ
సంగారెడ్డిజోన్: జహీరాబాద్ నియోజకవర్గంలోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్)లో ఏర్పాటు కానున్న హ్యుందాయ్ పరిశ్రమను మరింత విస్తరించనున్నారు. ఇప్పటికే హ్యుందాయ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే.
Mon, Jun 09 2025 08:08 AM -
కేంద్రంపై కార్మికలోకం ఉద్యమించాలి
జిన్నారం (పటాన్చెరు): కేంద్రంలోని మోదీ సర్కార్ కార్మిక లోకానికి వ్యతిరేకంగా నాలుగు లేబర్ చట్టాలను అమలు చేయాలని చూస్తోందని, వెంటనే వాటిని రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు.
Mon, Jun 09 2025 08:08 AM -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పురోగతి
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పురోగతి
Mon, Jun 09 2025 08:12 AM