-
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, మీకోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ గోదావరి భవన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.
-
గోదావరిలో కొట్టుకుపోయి యువకుడి మృతి
మరో ఇద్దరు సురక్షితం
Mon, Mar 16 2026 07:32 AM -
విజయమివ్వు.. విఘ్నేశ్వరా
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు.
Mon, Mar 16 2026 07:32 AM -
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి షటిల్ పోటీలు
అమలాపురం రూరల్: అమలాపురం బాలయోగి స్టేడియంలో రెండు రోజులుగా ఉత్సాహభరితంగా జరిగిన రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.
Mon, Mar 16 2026 07:32 AM -
గుప్పుమంటున్న గుడుంబా
● గ్రామాల్లో పెరుగుతున్న స్థావరాలు
● అధికారుల పర్యవేక్షణ కరువు
● ప్రజల పాలిట శాపంగా
మారుతున్న పరిస్థితి
Mon, Mar 16 2026 07:31 AM -
జోరందుకుంటున్న కూలర్ల విక్రయాలు
మద్నూర్(జుక్కల్): కాలాలు కూడా కొంతమందికి కడుపు నింపుతాయి. ఏడాదంతా చిన్నాచితకా పను లు చేసుకుంటున్న వారికి వేసవిలో చేతినిండా పను లు దొరుకుతాయి. వేసవి వచ్చిందంటే చాలు విద్యు త్ ఉపకరణాలు వాడని వారుండరు.
Mon, Mar 16 2026 07:31 AM -
బోధన్లో గ్యాస్ ఇబ్బందులు
బోధన్టౌన్: గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదివారం బోధన్ పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద సీపీఎం, సీపీఐఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు.
Mon, Mar 16 2026 07:31 AM -
ఆటో చోరీ కేసులో నిందితుడి అరెస్టు
నిజామాబాద్అర్బన్: జల్సాలకు అలవాటుపడి ఆటో చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు నార్త్రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 13న న్యాల్కల్ రోడ్డులో నివాసం ఉండే పండ్ల వ్యాపారి నర్సింలు తన ఆటో చోరీకి గురైనట్లు 5వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Mon, Mar 16 2026 07:31 AM -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా
● మాజీ ఎమ్మెల్యే హన్మంత్సింథే
Mon, Mar 16 2026 07:31 AM -
అనిరుధ్ కుటుంబసభ్యులకు పరామర్శ
కామారెడ్డి టౌన్ : ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన చెందిన జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన మంగలి దేవేందర్ కుమారుడు అనిరుధ్(13) కుటుంబాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.
Mon, Mar 16 2026 07:31 AM -
ఎర్రజొన్న నిలువకే మొగ్గు
మోర్తాడ్: ఇరాన్తో సాగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపుతున్న వ్యాపారులు ఎర్రజొన్నల ధరను అమాంతం తగ్గించారు. తమ లాభాలకు వ్యాపారులు గండికొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్లో జిల్లాలో 22,378 ఎకరాల్లో ఎర్రజొన్నలను సాగు చేశారు.
Mon, Mar 16 2026 07:31 AM -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Mon, Mar 16 2026 07:31 AM -
కృష్ణ జింకను కాపాడిన గ్రామస్తులు
వర్ని: మండలంలోని శంకోర గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు పడిన కృష్ణ జింకను గ్రామస్తులు ఆదివారం కాపాడారు. అడవిలో కుక్కలు వెంటపడగా వాటి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో సాగర్ కాలువలో పడిన కృష్ణ జింకను శంకోరా గ్రామానికి చెందిన యువకులు కాపాడారు.
Mon, Mar 16 2026 07:31 AM -
సంక్షిప్తం..
ఎల్లారెడ్డిలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు
Mon, Mar 16 2026 07:31 AM -
క్రైం కార్నర్
చికిత్స పొందుతూ ఒకరి మృతి
Mon, Mar 16 2026 07:31 AM -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక వాహనాలు
● విద్యుత్ శాఖ ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు
Mon, Mar 16 2026 07:31 AM -
శ్రీరామ నవమికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
● మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, నుడా చైర్మన్ కేశవేణు
● రఘునాథ ఆలయం సందర్శన
Mon, Mar 16 2026 07:31 AM -
ఆఫర్ల పేరుతో సైబర్ మోసాలు
కర్నూలు: ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Mon, Mar 16 2026 07:31 AM -
రెవెన్యూ శాఖలో ఇన్చార్జ్ల పాలన
మనోవేదనకు గురవుతున్న ఉద్యోగులుMon, Mar 16 2026 07:31 AM -
హామీలు అమలు చేయకుండా శ్రమదోపిడీ
కర్నూలు(సెంట్రల్): ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 5వ తేదీన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తోందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శివలక్ష్మి ఆరోపించారు.
Mon, Mar 16 2026 07:31 AM -
ఉగాది మహోత్సవాలకు వేళాయె!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలమహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు వైభవంగా జరుగనున్న ఉగాది మహోత్సవాలకు శ్రీగిరి ముస్తాబైంది. సోమవారం ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయ నున్నారు.
Mon, Mar 16 2026 07:31 AM -
నేడు లైలతుల్ ఖదర్
● ముస్లింలకు అత్యంత పవిత్రమైన రాత్రి ● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లుMon, Mar 16 2026 07:31 AM -
కన్న తల్లి కర్కశత్వం
భువనగిరి: కన్న తల్లి తన కుమార్తె, కుమారుడిపై కత్తితో దాడి చేయగా.. కుమార్తె మృతిచెందింది. కుమారుడు తప్పించుకున్నాడు. అనంతరం ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
Mon, Mar 16 2026 07:30 AM -
" />
ఎమ్మెల్సీ పరామర్శ
తిరుమలాయపాలెం: మండలంలోని గోల్తండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ బానోత్ పంతులు నాయక్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా.. ఆయన కుటుంబాన్ని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆదివారం పరామర్శించారు.
Mon, Mar 16 2026 07:30 AM -
మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు
బోనకల్: మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. బోనకల్లో ఆదివారం బత్తినేని చారిటబుల్ ట్రస్టు సహకారంతో నిర్మించిన సీపీఐ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
Mon, Mar 16 2026 07:30 AM
-
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, మీకోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ గోదావరి భవన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.
Mon, Mar 16 2026 07:32 AM -
గోదావరిలో కొట్టుకుపోయి యువకుడి మృతి
మరో ఇద్దరు సురక్షితం
Mon, Mar 16 2026 07:32 AM -
విజయమివ్వు.. విఘ్నేశ్వరా
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు.
Mon, Mar 16 2026 07:32 AM -
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి షటిల్ పోటీలు
అమలాపురం రూరల్: అమలాపురం బాలయోగి స్టేడియంలో రెండు రోజులుగా ఉత్సాహభరితంగా జరిగిన రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.
Mon, Mar 16 2026 07:32 AM -
గుప్పుమంటున్న గుడుంబా
● గ్రామాల్లో పెరుగుతున్న స్థావరాలు
● అధికారుల పర్యవేక్షణ కరువు
● ప్రజల పాలిట శాపంగా
మారుతున్న పరిస్థితి
Mon, Mar 16 2026 07:31 AM -
జోరందుకుంటున్న కూలర్ల విక్రయాలు
మద్నూర్(జుక్కల్): కాలాలు కూడా కొంతమందికి కడుపు నింపుతాయి. ఏడాదంతా చిన్నాచితకా పను లు చేసుకుంటున్న వారికి వేసవిలో చేతినిండా పను లు దొరుకుతాయి. వేసవి వచ్చిందంటే చాలు విద్యు త్ ఉపకరణాలు వాడని వారుండరు.
Mon, Mar 16 2026 07:31 AM -
బోధన్లో గ్యాస్ ఇబ్బందులు
బోధన్టౌన్: గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదివారం బోధన్ పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద సీపీఎం, సీపీఐఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు.
Mon, Mar 16 2026 07:31 AM -
ఆటో చోరీ కేసులో నిందితుడి అరెస్టు
నిజామాబాద్అర్బన్: జల్సాలకు అలవాటుపడి ఆటో చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు నార్త్రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 13న న్యాల్కల్ రోడ్డులో నివాసం ఉండే పండ్ల వ్యాపారి నర్సింలు తన ఆటో చోరీకి గురైనట్లు 5వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Mon, Mar 16 2026 07:31 AM -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా
● మాజీ ఎమ్మెల్యే హన్మంత్సింథే
Mon, Mar 16 2026 07:31 AM -
అనిరుధ్ కుటుంబసభ్యులకు పరామర్శ
కామారెడ్డి టౌన్ : ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన చెందిన జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన మంగలి దేవేందర్ కుమారుడు అనిరుధ్(13) కుటుంబాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.
Mon, Mar 16 2026 07:31 AM -
ఎర్రజొన్న నిలువకే మొగ్గు
మోర్తాడ్: ఇరాన్తో సాగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపుతున్న వ్యాపారులు ఎర్రజొన్నల ధరను అమాంతం తగ్గించారు. తమ లాభాలకు వ్యాపారులు గండికొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్లో జిల్లాలో 22,378 ఎకరాల్లో ఎర్రజొన్నలను సాగు చేశారు.
Mon, Mar 16 2026 07:31 AM -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Mon, Mar 16 2026 07:31 AM -
కృష్ణ జింకను కాపాడిన గ్రామస్తులు
వర్ని: మండలంలోని శంకోర గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు పడిన కృష్ణ జింకను గ్రామస్తులు ఆదివారం కాపాడారు. అడవిలో కుక్కలు వెంటపడగా వాటి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో సాగర్ కాలువలో పడిన కృష్ణ జింకను శంకోరా గ్రామానికి చెందిన యువకులు కాపాడారు.
Mon, Mar 16 2026 07:31 AM -
సంక్షిప్తం..
ఎల్లారెడ్డిలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు
Mon, Mar 16 2026 07:31 AM -
క్రైం కార్నర్
చికిత్స పొందుతూ ఒకరి మృతి
Mon, Mar 16 2026 07:31 AM -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక వాహనాలు
● విద్యుత్ శాఖ ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు
Mon, Mar 16 2026 07:31 AM -
శ్రీరామ నవమికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
● మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, నుడా చైర్మన్ కేశవేణు
● రఘునాథ ఆలయం సందర్శన
Mon, Mar 16 2026 07:31 AM -
ఆఫర్ల పేరుతో సైబర్ మోసాలు
కర్నూలు: ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Mon, Mar 16 2026 07:31 AM -
రెవెన్యూ శాఖలో ఇన్చార్జ్ల పాలన
మనోవేదనకు గురవుతున్న ఉద్యోగులుMon, Mar 16 2026 07:31 AM -
హామీలు అమలు చేయకుండా శ్రమదోపిడీ
కర్నూలు(సెంట్రల్): ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 5వ తేదీన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తోందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శివలక్ష్మి ఆరోపించారు.
Mon, Mar 16 2026 07:31 AM -
ఉగాది మహోత్సవాలకు వేళాయె!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలమహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు వైభవంగా జరుగనున్న ఉగాది మహోత్సవాలకు శ్రీగిరి ముస్తాబైంది. సోమవారం ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయ నున్నారు.
Mon, Mar 16 2026 07:31 AM -
నేడు లైలతుల్ ఖదర్
● ముస్లింలకు అత్యంత పవిత్రమైన రాత్రి ● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లుMon, Mar 16 2026 07:31 AM -
కన్న తల్లి కర్కశత్వం
భువనగిరి: కన్న తల్లి తన కుమార్తె, కుమారుడిపై కత్తితో దాడి చేయగా.. కుమార్తె మృతిచెందింది. కుమారుడు తప్పించుకున్నాడు. అనంతరం ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
Mon, Mar 16 2026 07:30 AM -
" />
ఎమ్మెల్సీ పరామర్శ
తిరుమలాయపాలెం: మండలంలోని గోల్తండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ బానోత్ పంతులు నాయక్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా.. ఆయన కుటుంబాన్ని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆదివారం పరామర్శించారు.
Mon, Mar 16 2026 07:30 AM -
మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు
బోనకల్: మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. బోనకల్లో ఆదివారం బత్తినేని చారిటబుల్ ట్రస్టు సహకారంతో నిర్మించిన సీపీఐ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
Mon, Mar 16 2026 07:30 AM
