-
తెప్పబోల్తా పడి మత్స్యకారుడి మృతి
కడెం: భారీ ఈదురుగాలులు, అలలకు తెప్పబోల్తాపడి మ త్స్యకారుడు నీట మునిగి మృతిచెందాడు. కడెం ప్రాజెక్టు వ ద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
-
వేగంగా ఆర్టీసీ విలీన ప్రక్రియ
ఆదిలాబాద్: ఆర్టీసీలో ఉద్యోగుల విలీన ప్రక్రియ వే గంగా జరుగుతుందని ఆదిలాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాను అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు.
Sun, Jun 14 2026 10:01 AM -
ఏం చేద్దాం..?
భూముల రీ సర్వే రికార్డుల అమలుపై లోతైన పరిశీలన● పైలెట్ ప్రాజెక్టు కింద షాద్నగర్లో రీ సర్వే పూర్తి ● ఎల్పీఎంలు, కో రిలేషన్ స్టేట్మెంట్లు, గూగుల్ ఇమేజ్ నక్షాలు సిద్ధం ● రికార్డులు అప్పగించి మూడు నెలలైనా తేలని నిర్ణయం ● ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న అధికారులుSun, Jun 14 2026 10:01 AM -
త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు
రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్
Sun, Jun 14 2026 10:01 AM -
గాలివాన బీభత్సం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీల వర్షపాతం రికార్డు అయింది. దీంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Sun, Jun 14 2026 10:01 AM -
ధాన్యం.. దైన్యం
మొలకొచ్చిన వడ్లను ఆరబెడుతున్న రైతు
Sun, Jun 14 2026 10:01 AM -
సర్పంచ్లకు వేతనాలు
● జిల్లాకు రూ. 1.61 కోట్లు విడుదల
● నేరుగా వారి ఖాతాల్లో జమ
Sun, Jun 14 2026 10:01 AM -
ఈకేవైసీ తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు ఈనెల 30తో ముగియనుంది. ప్రతి లబ్ధిదారుడు ఈకేవైసీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల అధికారులు చేపడుతున్నారు. జిల్లాలోని 21 మండలాలు ఉండగా 520 రేషన్ షాపులు ఉన్నాయి.
Sun, Jun 14 2026 10:01 AM -
ప్రకృతిని కాపాడుకుందాం
నర్సాపూర్: ప్రకృతిని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని స్వాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మేఘన పిలుపునిచ్చారు. శనివారం సంస్థ ప్రతినిధులు, వాకింగ్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరివేత కార్యక్రమం చేపట్టారు.
Sun, Jun 14 2026 10:01 AM -
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Sun, Jun 14 2026 10:01 AM -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
Sun, Jun 14 2026 10:01 AM -
" />
‘మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి’
ములుగు రూరల్: ఈ నెల 17వ తేదీన ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Jun 14 2026 10:01 AM -
రాజీమార్గమే రాజమార్గం
గోవిందరావుపేట: కోర్టు గడప ఎక్కిన ప్రతీ కేసు వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని కుటుంబాల మధ్య విబేధాలు.. ఆస్తి తగాదాలు.. ఇంకొందరికి ట్రాఫిక్ ఉల్లంఘనలు. ఈ తప్పిదాలన్నీ కేసులుగా మారి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత సంవత్సరాల తరబడి కొనసాగుతుంటాయి.
Sun, Jun 14 2026 10:01 AM -
" />
తెరుచుకున్న మూత‘బడి’
● పదేళ్ల తర్వాత కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రారంభం
● పది మంది విద్యార్థుల చేరిక
Sun, Jun 14 2026 10:01 AM -
‘ప్రీ ప్రైమరీ విద్యను కొనసాగించాలి’
ఏటూరునాగారం: ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. పద్మశ్రీ డిమాండ్ చేశారు.
Sun, Jun 14 2026 10:01 AM -
బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
● మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్
Sun, Jun 14 2026 10:01 AM -
" />
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి
Sun, Jun 14 2026 10:01 AM -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు.
Sun, Jun 14 2026 10:01 AM -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది.
Sun, Jun 14 2026 10:01 AM -
" />
మాకు న్యాయం చేయాలి..
మావి ఇనాం భూములు. 73 ఏళ్లుగా మేము సాగు చేసుకుంటున్నాం. వీటిపైనే ఆధారపడి మా కుటుంబాలు బతుకుతున్నాయి. 2012లో దేవాదాయ భూమిగా మార్చారంటూ నష్టపరిహారం ఇవ్వట్లేదు. మా మాటలను లెక్కచేయకుండా మా పొలంలో ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారు.
Sun, Jun 14 2026 10:01 AM -
రక్తదాతలకు సలాం
మనుషుల మధ్య ఎన్నో బంధాలు ఉంటాయి.. కానీ ఎలాంటి పరిచయం లేకపోయినా కేవలం మానవత్వంతో రక్త బంధాన్ని ఏర్పరుచుకునేవారే రక్తదాతలు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఏ ఒక్క ప్రాణం పోకూడదనే సంకల్పంతో ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు.
Sun, Jun 14 2026 10:01 AM -
అనుకున్న జీపీ రాలేదనే..
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఇటీవల జరిగిన బదిలీల్లో తాము అనుకున్న జీపీలు రాలేదని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. దీంతో బదిలీలు జరిగి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Sun, Jun 14 2026 10:01 AM -
పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
● డ్రగ్స్, పొగాకు ఉత్పత్తులపై నిఘా పెట్టాలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ డి.జానకి
Sun, Jun 14 2026 10:01 AM -
" />
జిల్లాలో మోస్తరు వర్షం
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో శనివారం సగటున వర్షపాతం 17.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
Sun, Jun 14 2026 10:01 AM -
" />
విలీనానికి ఉన్నత స్థాయి కమిటీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు.
Sun, Jun 14 2026 10:01 AM
-
తెప్పబోల్తా పడి మత్స్యకారుడి మృతి
కడెం: భారీ ఈదురుగాలులు, అలలకు తెప్పబోల్తాపడి మ త్స్యకారుడు నీట మునిగి మృతిచెందాడు. కడెం ప్రాజెక్టు వ ద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Jun 14 2026 10:01 AM -
వేగంగా ఆర్టీసీ విలీన ప్రక్రియ
ఆదిలాబాద్: ఆర్టీసీలో ఉద్యోగుల విలీన ప్రక్రియ వే గంగా జరుగుతుందని ఆదిలాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాను అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు.
Sun, Jun 14 2026 10:01 AM -
ఏం చేద్దాం..?
భూముల రీ సర్వే రికార్డుల అమలుపై లోతైన పరిశీలన● పైలెట్ ప్రాజెక్టు కింద షాద్నగర్లో రీ సర్వే పూర్తి ● ఎల్పీఎంలు, కో రిలేషన్ స్టేట్మెంట్లు, గూగుల్ ఇమేజ్ నక్షాలు సిద్ధం ● రికార్డులు అప్పగించి మూడు నెలలైనా తేలని నిర్ణయం ● ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న అధికారులుSun, Jun 14 2026 10:01 AM -
త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు
రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్
Sun, Jun 14 2026 10:01 AM -
గాలివాన బీభత్సం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీల వర్షపాతం రికార్డు అయింది. దీంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Sun, Jun 14 2026 10:01 AM -
ధాన్యం.. దైన్యం
మొలకొచ్చిన వడ్లను ఆరబెడుతున్న రైతు
Sun, Jun 14 2026 10:01 AM -
సర్పంచ్లకు వేతనాలు
● జిల్లాకు రూ. 1.61 కోట్లు విడుదల
● నేరుగా వారి ఖాతాల్లో జమ
Sun, Jun 14 2026 10:01 AM -
ఈకేవైసీ తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు ఈనెల 30తో ముగియనుంది. ప్రతి లబ్ధిదారుడు ఈకేవైసీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల అధికారులు చేపడుతున్నారు. జిల్లాలోని 21 మండలాలు ఉండగా 520 రేషన్ షాపులు ఉన్నాయి.
Sun, Jun 14 2026 10:01 AM -
ప్రకృతిని కాపాడుకుందాం
నర్సాపూర్: ప్రకృతిని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని స్వాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మేఘన పిలుపునిచ్చారు. శనివారం సంస్థ ప్రతినిధులు, వాకింగ్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరివేత కార్యక్రమం చేపట్టారు.
Sun, Jun 14 2026 10:01 AM -
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Sun, Jun 14 2026 10:01 AM -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
Sun, Jun 14 2026 10:01 AM -
" />
‘మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి’
ములుగు రూరల్: ఈ నెల 17వ తేదీన ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Jun 14 2026 10:01 AM -
రాజీమార్గమే రాజమార్గం
గోవిందరావుపేట: కోర్టు గడప ఎక్కిన ప్రతీ కేసు వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని కుటుంబాల మధ్య విబేధాలు.. ఆస్తి తగాదాలు.. ఇంకొందరికి ట్రాఫిక్ ఉల్లంఘనలు. ఈ తప్పిదాలన్నీ కేసులుగా మారి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత సంవత్సరాల తరబడి కొనసాగుతుంటాయి.
Sun, Jun 14 2026 10:01 AM -
" />
తెరుచుకున్న మూత‘బడి’
● పదేళ్ల తర్వాత కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రారంభం
● పది మంది విద్యార్థుల చేరిక
Sun, Jun 14 2026 10:01 AM -
‘ప్రీ ప్రైమరీ విద్యను కొనసాగించాలి’
ఏటూరునాగారం: ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. పద్మశ్రీ డిమాండ్ చేశారు.
Sun, Jun 14 2026 10:01 AM -
బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
● మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్
Sun, Jun 14 2026 10:01 AM -
" />
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి
Sun, Jun 14 2026 10:01 AM -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు.
Sun, Jun 14 2026 10:01 AM -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది.
Sun, Jun 14 2026 10:01 AM -
" />
మాకు న్యాయం చేయాలి..
మావి ఇనాం భూములు. 73 ఏళ్లుగా మేము సాగు చేసుకుంటున్నాం. వీటిపైనే ఆధారపడి మా కుటుంబాలు బతుకుతున్నాయి. 2012లో దేవాదాయ భూమిగా మార్చారంటూ నష్టపరిహారం ఇవ్వట్లేదు. మా మాటలను లెక్కచేయకుండా మా పొలంలో ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారు.
Sun, Jun 14 2026 10:01 AM -
రక్తదాతలకు సలాం
మనుషుల మధ్య ఎన్నో బంధాలు ఉంటాయి.. కానీ ఎలాంటి పరిచయం లేకపోయినా కేవలం మానవత్వంతో రక్త బంధాన్ని ఏర్పరుచుకునేవారే రక్తదాతలు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఏ ఒక్క ప్రాణం పోకూడదనే సంకల్పంతో ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు.
Sun, Jun 14 2026 10:01 AM -
అనుకున్న జీపీ రాలేదనే..
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఇటీవల జరిగిన బదిలీల్లో తాము అనుకున్న జీపీలు రాలేదని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. దీంతో బదిలీలు జరిగి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Sun, Jun 14 2026 10:01 AM -
పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
● డ్రగ్స్, పొగాకు ఉత్పత్తులపై నిఘా పెట్టాలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ డి.జానకి
Sun, Jun 14 2026 10:01 AM -
" />
జిల్లాలో మోస్తరు వర్షం
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో శనివారం సగటున వర్షపాతం 17.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
Sun, Jun 14 2026 10:01 AM -
" />
విలీనానికి ఉన్నత స్థాయి కమిటీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు.
Sun, Jun 14 2026 10:01 AM
