-
బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన
ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్లో కేంద్ర ప్రభుత్వ వాటాల విక్రయానికి భారీ స్పందన లభించింది. తొలిరోజైన బుధవారం నాడు ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్)కి 2.3 రెట్లు సబ్ర్స్కయిబ్ అయ్యింది. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 5,650 కోట్ల విలువ చేసే బిడ్లను దాఖలు చేశారు.
Thu, Feb 12 2026 08:23 AM -
Turkey: పార్లమెంటులో ఎంపీల రణరంగం
అంకారా: టర్కీ పార్లమెంటు బుధవారం యుద్ధభూమిని తలపించింది. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సమక్షంలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Thu, Feb 12 2026 08:21 AM -
జనవరిలోనూ ఎగుమతులు సానుకూలమే
భారత వస్తు, సేవల ఎగుమతులు ఈ ఏడాది ఇప్పటి వరకు సానుకూల వృద్ధిని నమోదు చేసిట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ జనవరిలోనూ సానుకూలంగానే ఉన్నట్టు తెలిపారు.
Thu, Feb 12 2026 08:20 AM -
ఫిల్మ్ఫేర్- 2026.. నామినేషన్స్లో ఉన్న సినిమాలివే..
దక్షిణాది చిత్రసీమలకు సంబంధించిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ -2026 ప్రకటన వచ్చేసింది. అవార్డ్ రేసులో ఉన్న నటీనటుల లిస్ట్తో పాటు చిత్రాలను కూడా ప్రకటించారు. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఫిబ్రవరి 21న ఈ వేడుకు జరగనుంది.
Thu, Feb 12 2026 07:52 AM -
భారత్తో ఒప్పందం చారిత్రాత్మకం: ట్రంప్
వాషింగ్టన్: తాము భారతదేశంతో కుదుర్చుకున్న నూతన వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు.
Thu, Feb 12 2026 07:47 AM -
అంబటిపై కక్ష సాధింపు.. గుంటూరు కోర్టుకు తరలింపు
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Thu, Feb 12 2026 07:40 AM -
మధిర యువకుడి బ్రెయిన్డెడ్
మఽధిర: బీటెక్ చదువుతున్న ఓ యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రె యిన్ డెడ్ కాగా, కుటుంబీ కులు పుట్టెడు దుఃఖంలో నూ అయవదానానికి అంగీకరించి ఐదుగురి జీవితా ల్లో వెలుగులు నింపారు. మధిరకు చెందిన కందిమళ్ల విజయ్కుమార్(20) విజయవాడలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
Thu, Feb 12 2026 07:39 AM -
హమ్మయ్య.. అంతా ప్రశాంతం !
మధిర మడుపల్లి బూత్లో ఓటు వేయడానికి వచ్చిన మహిళ బిడ్డను లాలిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మి
Thu, Feb 12 2026 07:39 AM -
" />
‘ఎన్నికల వేళ అధికార దుర్వినియోగం’
ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతుందని ఆరోపించే కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఖమ్మం జిల్లాలో పరిణామాలను గుర్తించాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు సూచించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరు ఓట్ల చోరీకి పాల్పడ్డారో తెలిసిపోయిందని పేర్కొన్నారు.
Thu, Feb 12 2026 07:39 AM -
రోప్ వే ఏర్పాటెప్పుడో..?
● కిన్నెరసానిలో పరిశీలించిన పుణే బృందం ● నెల రోజులు గడిచినా కదలికలేని ప్రక్రియThu, Feb 12 2026 07:39 AM -
యూరియా.. రోజుకో తీరయా!
● యాప్తో ఇప్పటికే రైతులకు ఇక్కట్లు ● ఆపై బుకింగ్లో తరచూ మార్పులు చేస్తున్న యంత్రాంగంThu, Feb 12 2026 07:39 AM -
" />
సాగర్ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ఖమ్మంక్రైం: ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి సమీపాన సాగర్ కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి(55) మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. కాల్వలో మృతదేహం కొట్టుకువెళ్తుండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు టౌటౌన్ పోలీసులు చేరుకున్నారు.
Thu, Feb 12 2026 07:39 AM -
ఇంటర్నేషనల్ కరాటే టోర్నీకి ఇద్దరు విద్యార్థులు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం శ్రీనగర్కాలనీలోని స్టెమ్స్పార్క్ రెజొనెన్స్ విద్యార్థులు ఫునకోషి షాటోఖాన్ కరాటే ఆర్గనైజేషన్(డబ్ల్యూఎఫ్ఎస్కేఓ) ఆధ్వర్యాన నిర్వహించిన ఆసియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్లో ప్రతిభ కనబరిచారు.
Thu, Feb 12 2026 07:39 AM -
పోలింగ్ @ 69.48%
జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.. తర్వాత వేగం పుంజుకుంది. కలెక్టర్, ఎస్పీ తదితరులు పోలింగ్ స్టేషన్లను సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిThu, Feb 12 2026 07:39 AM -
పట్టణ ఓటర్లలో తగ్గుతున్న చైతన్యం
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లేసేందుకు ఊరూరా జనం పోటెత్తగా.. బుధవారం జరిగిన బల్దియా పోరులో పట్టణ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. గతంలో పోల్చినా ఈసారి తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యింది.
Thu, Feb 12 2026 07:39 AM -
కేసులు నమోదు
● ఎంపీ అర్వింద్పై ఒకటో టౌన్లో..
● రెండో టౌన్లో 15 మంది
బోగస్ ఓటర్లపై..
Thu, Feb 12 2026 07:39 AM -
రాయకూర్ గ్రామసభలో గందరగోళం
● పోలీస్స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు
Thu, Feb 12 2026 07:39 AM -
" />
ఘనంగా మల్లయ్య విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
ధర్పల్లి: మండల కేంద్రంలో కుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మల్లయ్య ఆలయంలో బుధవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారి కల్యాణం, అగ్నిగుండాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
Thu, Feb 12 2026 07:39 AM -
ఆయిల్పాం సాగు అంతంతే..!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలో ఈ ఏడాది ఆయిల్పాం సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఆయిల్పాం సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 2025–26లో ఆయిల్పాం పంట సాగు చేయాల్సిన లక్ష్యంలో ఇప్పటి వరకు సగం లక్ష్యం సైతం పంట సాగు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.
Thu, Feb 12 2026 07:39 AM -
సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం
పెద్దకొడప్గల్): గ్రామ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ఎంపీడీవో అభినవ్ చందర్ పేర్కొన్నారు. కాస్లాబాద్లో గ్రామ పంచాయతీ నిధులతో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంపీడీవో అభినవ్ చందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
Thu, Feb 12 2026 07:39 AM -
రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులకు సన్మానం
బీబీపేట: జనగామ నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులు డాకూరి రోహిత్, పాత జెన్నీక, చాకలి మనోజ్, డాకూరి వరుణ్, డాకూరి భానులను బుధవారం గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.
Thu, Feb 12 2026 07:39 AM
-
ఏపీఎస్ఆర్టీసీపై బాబు దొంగ దెబ్బ!
ఏపీఎస్ఆర్టీసీపై బాబు దొంగ దెబ్బ!
Thu, Feb 12 2026 08:27 AM -
జోగి రమేష్ కు కన్నబాబు పరామర్శ
జోగి రమేష్ కు కన్నబాబు పరామర్శ
Thu, Feb 12 2026 07:55 AM -
సర్కార్ శాడిజం.. కాపు నేతపై కన్నింగ్ ప్లాన్
సర్కార్ శాడిజం.. కాపు నేతపై కన్నింగ్ ప్లాన్
Thu, Feb 12 2026 07:42 AM -
బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన
ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్లో కేంద్ర ప్రభుత్వ వాటాల విక్రయానికి భారీ స్పందన లభించింది. తొలిరోజైన బుధవారం నాడు ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్)కి 2.3 రెట్లు సబ్ర్స్కయిబ్ అయ్యింది. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 5,650 కోట్ల విలువ చేసే బిడ్లను దాఖలు చేశారు.
Thu, Feb 12 2026 08:23 AM -
Turkey: పార్లమెంటులో ఎంపీల రణరంగం
అంకారా: టర్కీ పార్లమెంటు బుధవారం యుద్ధభూమిని తలపించింది. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సమక్షంలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Thu, Feb 12 2026 08:21 AM -
జనవరిలోనూ ఎగుమతులు సానుకూలమే
భారత వస్తు, సేవల ఎగుమతులు ఈ ఏడాది ఇప్పటి వరకు సానుకూల వృద్ధిని నమోదు చేసిట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ జనవరిలోనూ సానుకూలంగానే ఉన్నట్టు తెలిపారు.
Thu, Feb 12 2026 08:20 AM -
ఫిల్మ్ఫేర్- 2026.. నామినేషన్స్లో ఉన్న సినిమాలివే..
దక్షిణాది చిత్రసీమలకు సంబంధించిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ -2026 ప్రకటన వచ్చేసింది. అవార్డ్ రేసులో ఉన్న నటీనటుల లిస్ట్తో పాటు చిత్రాలను కూడా ప్రకటించారు. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఫిబ్రవరి 21న ఈ వేడుకు జరగనుంది.
Thu, Feb 12 2026 07:52 AM -
భారత్తో ఒప్పందం చారిత్రాత్మకం: ట్రంప్
వాషింగ్టన్: తాము భారతదేశంతో కుదుర్చుకున్న నూతన వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు.
Thu, Feb 12 2026 07:47 AM -
అంబటిపై కక్ష సాధింపు.. గుంటూరు కోర్టుకు తరలింపు
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Thu, Feb 12 2026 07:40 AM -
మధిర యువకుడి బ్రెయిన్డెడ్
మఽధిర: బీటెక్ చదువుతున్న ఓ యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రె యిన్ డెడ్ కాగా, కుటుంబీ కులు పుట్టెడు దుఃఖంలో నూ అయవదానానికి అంగీకరించి ఐదుగురి జీవితా ల్లో వెలుగులు నింపారు. మధిరకు చెందిన కందిమళ్ల విజయ్కుమార్(20) విజయవాడలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
Thu, Feb 12 2026 07:39 AM -
హమ్మయ్య.. అంతా ప్రశాంతం !
మధిర మడుపల్లి బూత్లో ఓటు వేయడానికి వచ్చిన మహిళ బిడ్డను లాలిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మి
Thu, Feb 12 2026 07:39 AM -
" />
‘ఎన్నికల వేళ అధికార దుర్వినియోగం’
ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతుందని ఆరోపించే కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఖమ్మం జిల్లాలో పరిణామాలను గుర్తించాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు సూచించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరు ఓట్ల చోరీకి పాల్పడ్డారో తెలిసిపోయిందని పేర్కొన్నారు.
Thu, Feb 12 2026 07:39 AM -
రోప్ వే ఏర్పాటెప్పుడో..?
● కిన్నెరసానిలో పరిశీలించిన పుణే బృందం ● నెల రోజులు గడిచినా కదలికలేని ప్రక్రియThu, Feb 12 2026 07:39 AM -
యూరియా.. రోజుకో తీరయా!
● యాప్తో ఇప్పటికే రైతులకు ఇక్కట్లు ● ఆపై బుకింగ్లో తరచూ మార్పులు చేస్తున్న యంత్రాంగంThu, Feb 12 2026 07:39 AM -
" />
సాగర్ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ఖమ్మంక్రైం: ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి సమీపాన సాగర్ కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి(55) మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. కాల్వలో మృతదేహం కొట్టుకువెళ్తుండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు టౌటౌన్ పోలీసులు చేరుకున్నారు.
Thu, Feb 12 2026 07:39 AM -
ఇంటర్నేషనల్ కరాటే టోర్నీకి ఇద్దరు విద్యార్థులు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం శ్రీనగర్కాలనీలోని స్టెమ్స్పార్క్ రెజొనెన్స్ విద్యార్థులు ఫునకోషి షాటోఖాన్ కరాటే ఆర్గనైజేషన్(డబ్ల్యూఎఫ్ఎస్కేఓ) ఆధ్వర్యాన నిర్వహించిన ఆసియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్లో ప్రతిభ కనబరిచారు.
Thu, Feb 12 2026 07:39 AM -
పోలింగ్ @ 69.48%
జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.. తర్వాత వేగం పుంజుకుంది. కలెక్టర్, ఎస్పీ తదితరులు పోలింగ్ స్టేషన్లను సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిThu, Feb 12 2026 07:39 AM -
పట్టణ ఓటర్లలో తగ్గుతున్న చైతన్యం
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లేసేందుకు ఊరూరా జనం పోటెత్తగా.. బుధవారం జరిగిన బల్దియా పోరులో పట్టణ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. గతంలో పోల్చినా ఈసారి తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యింది.
Thu, Feb 12 2026 07:39 AM -
కేసులు నమోదు
● ఎంపీ అర్వింద్పై ఒకటో టౌన్లో..
● రెండో టౌన్లో 15 మంది
బోగస్ ఓటర్లపై..
Thu, Feb 12 2026 07:39 AM -
రాయకూర్ గ్రామసభలో గందరగోళం
● పోలీస్స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు
Thu, Feb 12 2026 07:39 AM -
" />
ఘనంగా మల్లయ్య విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
ధర్పల్లి: మండల కేంద్రంలో కుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మల్లయ్య ఆలయంలో బుధవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారి కల్యాణం, అగ్నిగుండాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
Thu, Feb 12 2026 07:39 AM -
ఆయిల్పాం సాగు అంతంతే..!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలో ఈ ఏడాది ఆయిల్పాం సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఆయిల్పాం సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 2025–26లో ఆయిల్పాం పంట సాగు చేయాల్సిన లక్ష్యంలో ఇప్పటి వరకు సగం లక్ష్యం సైతం పంట సాగు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.
Thu, Feb 12 2026 07:39 AM -
సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం
పెద్దకొడప్గల్): గ్రామ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ఎంపీడీవో అభినవ్ చందర్ పేర్కొన్నారు. కాస్లాబాద్లో గ్రామ పంచాయతీ నిధులతో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంపీడీవో అభినవ్ చందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
Thu, Feb 12 2026 07:39 AM -
రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులకు సన్మానం
బీబీపేట: జనగామ నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులు డాకూరి రోహిత్, పాత జెన్నీక, చాకలి మనోజ్, డాకూరి వరుణ్, డాకూరి భానులను బుధవారం గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.
Thu, Feb 12 2026 07:39 AM -
శ్రీ కాళహస్తీలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
Thu, Feb 12 2026 07:44 AM
