-
పగలు తరగతులు... రాత్రి ఆ్రల్ఫాజోలం తయారీ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మ త్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు.
-
మళ్లీ కృష్ణా, గోదావరికి వరద
కాళేశ్వరం/నాగార్జునసాగర్/దోమలపెంట: ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతమైంది.
Sun, Sep 14 2025 04:32 AM -
సంచలన కేసుల్లో సాగదీతే!
2016 సెప్టెంబర్ 23న జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చెర్లకొండాపూర్ గ్రామానికి చెందిన దువ్వాక రాజు (45) అనే మహిళను వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇప్పటివరకు నిందితులు దొరకలేదు.
Sun, Sep 14 2025 04:29 AM -
రెండు వాగులు.. ఆరు ప్రాణాలు!
ఆసిఫాబాద్/అశ్వారావుపేటరూరల్: వాగు నీరు ఆరుగురిని మింగేసింది.
Sun, Sep 14 2025 04:22 AM -
సింగిల్ డిజిట్ శిక్షలేనా ?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రతిరోజూ అక్కడో ఇక్కడో దాడి చేసి అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ దాడులు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
Sun, Sep 14 2025 04:18 AM -
చంద్రుడిపైకి మీ పేరు!
చందమామ రావే.. జాబిల్లి రావే అని పాడుతుంటాం. జాబిల్లి ఎలాగూ మన దగ్గరకు రాదు. పోనీ చంద్రమండలం మీద అడుగుపెడదామన్నా అందరికీ సాధ్యం కాదు. భూమిని వదిలి వెళ్ళకుండానే చంద్రుని చుట్టూ ప్రయాణించాలనుకుంటున్నారా?
Sun, Sep 14 2025 04:15 AM -
తెలుగు టైటాన్స్ పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్కు పరాజయం ఎదురైంది.
Sun, Sep 14 2025 04:07 AM -
అసలు సమరానికి సమయం
సరిహద్దు ఉద్రిక్తతలు, విభేదాలు, వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా క్రికెట్ మైదానానికి వచ్చే సరికి ఈ మ్యాచ్ ఫలితంపై అందరి దృష్టీ పడుతుంది... బలాబలాల మధ్య ఆకాశమంత అంతరం ఉన్నా ఆసక్తి విషయంలో ఎక్కడా లోటుండదు.
Sun, Sep 14 2025 04:04 AM -
ఆసియాకప్ మహిళల హాకీ ఫైనల్లో భారత్
హాంగ్జౌ (చైనా): భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్కు దూసుకెళ్లింది. ‘సూపర్–4’ దశ చివరి మ్యాచ్లో శనివారం డిఫెండింగ్ చాంపియన్ జపాన్తో పోరును భారత జట్టు 1–1 గోల్స్తో ‘డ్రా’ చేసుకుంది.
Sun, Sep 14 2025 04:01 AM -
క్వాలిఫయర్స్కు భారత్
బీల్ (స్విట్జర్లాండ్): మూడు దశాబ్దాల తర్వాత డేవిస్ కప్లో భారత జట్టు ఓ ఘనమైన విజయంతో ముందంజ వేసింది.
Sun, Sep 14 2025 03:59 AM -
ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ అగ్ర శ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
Sun, Sep 14 2025 03:57 AM -
భయంకరి
పలమనేరులో ఓ మదపుటేనుగు హల్చల్ చేసింది. అడవిలోంచి ఒంటరిగా జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించింది. దాన్ని చూసి జనం కేకలు వేయడంతో మరింత చిర్రెత్తిపోయింది. దాదాపు ఆరు గంటలపాటు రోడ్లపై స్వైరవిహారం చేసింది. అడ్డొచ్చిన వారిపై ఎదురుదాడికి దిగింది.Sun, Sep 14 2025 03:31 AM -
పోలీస్ బాస్ తుషార్ డూడీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నూతన ఎస్పీగా తుషార్ డూడీ నియమితులయ్యారు. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ మణికంఠను బదిలీ చేశారు. ఈయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
Sun, Sep 14 2025 03:31 AM -
" />
కుంకీలతో బిల్డప్
పలమనేరు: పలమనేరు పట్టణంలో శనివారం హల్చల్ చేసిన మదపుటేనుగు విషయం సామాజిక మాధ్యమాల్లో భారీగా ప్రచారమైంది. ఈ నేపథ్యంలో కుంకీలతో మదపుటేనుగును ఎందుకు అదుపు చేయలేదనే మాటలు వినిపించాయి.
Sun, Sep 14 2025 03:31 AM -
పత్రికా విలేకరులపై కేసులా?
ఎవరిపైనన్నా కావాలనే తప్పుడు న్యూస్ రాస్తే కూడా దానికి రీజాయిండర్ ఇస్తారు. కానీ ప్రెస్మీట్లో మాట్లాడిన న్యూస్ను రాస్తే దానిపై విలేకరులు, ఆ పత్రిక ఎడిటర్పై కేసులు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా..?
Sun, Sep 14 2025 03:31 AM -
కలానికి సంకెళ్లా?
సమాజంలో జరిగే అన్యాయాలను వెలుగుచూపడంలో పత్రిక కీలకంగా పనిచేస్తోంది. నిర్భయంగా అన్యాయాలను పత్రికల ద్వారా వెలుగులోకి తేవడం పాత్రికేయుల విధి. నిజాన్ని నిర్భయంగా పత్రికలు ప్రచురించడంలో తప్పులేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికలపై దాడులు ఎక్కువయ్యాయి.
Sun, Sep 14 2025 03:31 AM -
" />
రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ మృతి
పుత్తూరు: మండల పరిధిలోని పరమేశ్వరమంగళం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీర్ మృతి చెందాడు. సీఐ శేఖర్రెడ్డి కథ నం మేరకు..
Sun, Sep 14 2025 03:31 AM -
విద్యారంగాన్ని కాపాడుకుందాం
చిత్తూరు కలెక్టరేట్ : సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందామని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటామోహన్ అన్నారు.
Sun, Sep 14 2025 03:31 AM -
నేడు, రేపు మహిళా సాధికారత సదస్సు
తిరుపతి అర్బన్ : మహిళల సాధికారత అంశాన్ని అజెండాగా చేసుకుని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని వేదికగా తీసుకుని దేశస్థాయి కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
Sun, Sep 14 2025 03:31 AM -
రాజీ మార్గమే రాచమార్గం!
చిత్తూరు లీగల్/అర్బన్: కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జాతీయ లోక్అదాలత్ను ఆమె ప్రారంభించారు.
Sun, Sep 14 2025 03:31 AM -
ఆఫీసు సబార్డినేటర్ల సంఘం ఏకగ్రీవం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా వాణిజ్య పన్నులశాఖ ఆఫీసు సబార్డినేటర్ ఉద్యోగుల సంఘాన్ని ఏకగ్రీవంగా ఏన్నుకున్నారు. శనివారం జిల్లా వాణిజ్య పన్నులశాఖ జేసీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు.
Sun, Sep 14 2025 03:31 AM -
ఉద్యోగులు ఐక్యంగా ఉండాలి
చిత్తూరు కార్పొరేషన్: ఉద్యోగులు ఐక్యంగా ఉండాలని విద్యుత్శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం డిస్కం కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. శనివారం సంఘం 5వ వార్షికోత్సం సందర్భంగా చిత్తూరులోని ఆశాఖ అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు.
Sun, Sep 14 2025 03:29 AM -
" />
డ్రంక్ అండ్ డ్రైవ్లో 29 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి రూ.2.9 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి శనివారం తీర్పునిచ్చారు.
Sun, Sep 14 2025 03:29 AM -
పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర అవార్డు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వేలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసినందుకు అధ్యాపకులు శరత్చంద్రశేఖర్కు రాష్ట్ర ఉత్తమ అవార్డు దక్కిందని రిటైర్డ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి తెలిపారు.
Sun, Sep 14 2025 03:29 AM -
కళాశాలలు ఎలా నిర్వహించాలి?
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆర్టీఎఫ్ (రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ) నిధులు విడుదల చేయకపోతే కళాశాలలు ఎలా నిర్వహించాలని ఎస్వీయూ అసోసియేషన్ ఈసీ మెంబర్ హేమచంద్రనాయుడు ప్రశ్నించారు.
Sun, Sep 14 2025 03:29 AM
-
పగలు తరగతులు... రాత్రి ఆ్రల్ఫాజోలం తయారీ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మ త్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు.
Sun, Sep 14 2025 04:35 AM -
మళ్లీ కృష్ణా, గోదావరికి వరద
కాళేశ్వరం/నాగార్జునసాగర్/దోమలపెంట: ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతమైంది.
Sun, Sep 14 2025 04:32 AM -
సంచలన కేసుల్లో సాగదీతే!
2016 సెప్టెంబర్ 23న జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చెర్లకొండాపూర్ గ్రామానికి చెందిన దువ్వాక రాజు (45) అనే మహిళను వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇప్పటివరకు నిందితులు దొరకలేదు.
Sun, Sep 14 2025 04:29 AM -
రెండు వాగులు.. ఆరు ప్రాణాలు!
ఆసిఫాబాద్/అశ్వారావుపేటరూరల్: వాగు నీరు ఆరుగురిని మింగేసింది.
Sun, Sep 14 2025 04:22 AM -
సింగిల్ డిజిట్ శిక్షలేనా ?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రతిరోజూ అక్కడో ఇక్కడో దాడి చేసి అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ దాడులు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
Sun, Sep 14 2025 04:18 AM -
చంద్రుడిపైకి మీ పేరు!
చందమామ రావే.. జాబిల్లి రావే అని పాడుతుంటాం. జాబిల్లి ఎలాగూ మన దగ్గరకు రాదు. పోనీ చంద్రమండలం మీద అడుగుపెడదామన్నా అందరికీ సాధ్యం కాదు. భూమిని వదిలి వెళ్ళకుండానే చంద్రుని చుట్టూ ప్రయాణించాలనుకుంటున్నారా?
Sun, Sep 14 2025 04:15 AM -
తెలుగు టైటాన్స్ పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్కు పరాజయం ఎదురైంది.
Sun, Sep 14 2025 04:07 AM -
అసలు సమరానికి సమయం
సరిహద్దు ఉద్రిక్తతలు, విభేదాలు, వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా క్రికెట్ మైదానానికి వచ్చే సరికి ఈ మ్యాచ్ ఫలితంపై అందరి దృష్టీ పడుతుంది... బలాబలాల మధ్య ఆకాశమంత అంతరం ఉన్నా ఆసక్తి విషయంలో ఎక్కడా లోటుండదు.
Sun, Sep 14 2025 04:04 AM -
ఆసియాకప్ మహిళల హాకీ ఫైనల్లో భారత్
హాంగ్జౌ (చైనా): భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్కు దూసుకెళ్లింది. ‘సూపర్–4’ దశ చివరి మ్యాచ్లో శనివారం డిఫెండింగ్ చాంపియన్ జపాన్తో పోరును భారత జట్టు 1–1 గోల్స్తో ‘డ్రా’ చేసుకుంది.
Sun, Sep 14 2025 04:01 AM -
క్వాలిఫయర్స్కు భారత్
బీల్ (స్విట్జర్లాండ్): మూడు దశాబ్దాల తర్వాత డేవిస్ కప్లో భారత జట్టు ఓ ఘనమైన విజయంతో ముందంజ వేసింది.
Sun, Sep 14 2025 03:59 AM -
ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ అగ్ర శ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
Sun, Sep 14 2025 03:57 AM -
భయంకరి
పలమనేరులో ఓ మదపుటేనుగు హల్చల్ చేసింది. అడవిలోంచి ఒంటరిగా జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించింది. దాన్ని చూసి జనం కేకలు వేయడంతో మరింత చిర్రెత్తిపోయింది. దాదాపు ఆరు గంటలపాటు రోడ్లపై స్వైరవిహారం చేసింది. అడ్డొచ్చిన వారిపై ఎదురుదాడికి దిగింది.Sun, Sep 14 2025 03:31 AM -
పోలీస్ బాస్ తుషార్ డూడీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నూతన ఎస్పీగా తుషార్ డూడీ నియమితులయ్యారు. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ మణికంఠను బదిలీ చేశారు. ఈయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
Sun, Sep 14 2025 03:31 AM -
" />
కుంకీలతో బిల్డప్
పలమనేరు: పలమనేరు పట్టణంలో శనివారం హల్చల్ చేసిన మదపుటేనుగు విషయం సామాజిక మాధ్యమాల్లో భారీగా ప్రచారమైంది. ఈ నేపథ్యంలో కుంకీలతో మదపుటేనుగును ఎందుకు అదుపు చేయలేదనే మాటలు వినిపించాయి.
Sun, Sep 14 2025 03:31 AM -
పత్రికా విలేకరులపై కేసులా?
ఎవరిపైనన్నా కావాలనే తప్పుడు న్యూస్ రాస్తే కూడా దానికి రీజాయిండర్ ఇస్తారు. కానీ ప్రెస్మీట్లో మాట్లాడిన న్యూస్ను రాస్తే దానిపై విలేకరులు, ఆ పత్రిక ఎడిటర్పై కేసులు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా..?
Sun, Sep 14 2025 03:31 AM -
కలానికి సంకెళ్లా?
సమాజంలో జరిగే అన్యాయాలను వెలుగుచూపడంలో పత్రిక కీలకంగా పనిచేస్తోంది. నిర్భయంగా అన్యాయాలను పత్రికల ద్వారా వెలుగులోకి తేవడం పాత్రికేయుల విధి. నిజాన్ని నిర్భయంగా పత్రికలు ప్రచురించడంలో తప్పులేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికలపై దాడులు ఎక్కువయ్యాయి.
Sun, Sep 14 2025 03:31 AM -
" />
రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ మృతి
పుత్తూరు: మండల పరిధిలోని పరమేశ్వరమంగళం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీర్ మృతి చెందాడు. సీఐ శేఖర్రెడ్డి కథ నం మేరకు..
Sun, Sep 14 2025 03:31 AM -
విద్యారంగాన్ని కాపాడుకుందాం
చిత్తూరు కలెక్టరేట్ : సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందామని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటామోహన్ అన్నారు.
Sun, Sep 14 2025 03:31 AM -
నేడు, రేపు మహిళా సాధికారత సదస్సు
తిరుపతి అర్బన్ : మహిళల సాధికారత అంశాన్ని అజెండాగా చేసుకుని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని వేదికగా తీసుకుని దేశస్థాయి కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
Sun, Sep 14 2025 03:31 AM -
రాజీ మార్గమే రాచమార్గం!
చిత్తూరు లీగల్/అర్బన్: కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జాతీయ లోక్అదాలత్ను ఆమె ప్రారంభించారు.
Sun, Sep 14 2025 03:31 AM -
ఆఫీసు సబార్డినేటర్ల సంఘం ఏకగ్రీవం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా వాణిజ్య పన్నులశాఖ ఆఫీసు సబార్డినేటర్ ఉద్యోగుల సంఘాన్ని ఏకగ్రీవంగా ఏన్నుకున్నారు. శనివారం జిల్లా వాణిజ్య పన్నులశాఖ జేసీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు.
Sun, Sep 14 2025 03:31 AM -
ఉద్యోగులు ఐక్యంగా ఉండాలి
చిత్తూరు కార్పొరేషన్: ఉద్యోగులు ఐక్యంగా ఉండాలని విద్యుత్శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం డిస్కం కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. శనివారం సంఘం 5వ వార్షికోత్సం సందర్భంగా చిత్తూరులోని ఆశాఖ అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు.
Sun, Sep 14 2025 03:29 AM -
" />
డ్రంక్ అండ్ డ్రైవ్లో 29 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి రూ.2.9 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి శనివారం తీర్పునిచ్చారు.
Sun, Sep 14 2025 03:29 AM -
పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర అవార్డు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వేలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసినందుకు అధ్యాపకులు శరత్చంద్రశేఖర్కు రాష్ట్ర ఉత్తమ అవార్డు దక్కిందని రిటైర్డ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి తెలిపారు.
Sun, Sep 14 2025 03:29 AM -
కళాశాలలు ఎలా నిర్వహించాలి?
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆర్టీఎఫ్ (రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ) నిధులు విడుదల చేయకపోతే కళాశాలలు ఎలా నిర్వహించాలని ఎస్వీయూ అసోసియేషన్ ఈసీ మెంబర్ హేమచంద్రనాయుడు ప్రశ్నించారు.
Sun, Sep 14 2025 03:29 AM