-
పసుపు జెండా.. వెలిసిపోతోందా..!
అదేం ప్రశ్న!
-
పట్టణవాసికి.. పన్నుపోటు!
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్ల డిమాండ్ (రూ.కోట్లలో)
నగరం/పట్టణం పన్ను డిమాండ్
కాకినాడ 110.99
పిఠాపురం 10.17
సామర్లకోట 8.78
Fri, May 23 2025 12:15 AM -
జగన్పై కోపం.. ప్రజలపై కక్ష
● చంద్రబాబు పాలనలో కళ తప్పిన గ్రామాలు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
Fri, May 23 2025 12:15 AM -
సేవ చేద్దామని వస్తే దూషణలు
● తెలంగాణ మహిళా సేవకుల
బృందానికి అవమానం
● రత్నగిరిపై అధికారి దురుసు ప్రవర్తన
● ఏఈఓ తీరుపై కమిషనర్ ఆగ్రహం
Fri, May 23 2025 12:15 AM -
దయార్ద్ర హృదయాలకు ధన్యవాదాలు
● తల్లీబిడ్డల రక్షణలో సత్వర స్పందనకు అభినందనలు
● డీసీపీయూ బృందానికి కలెక్టర్ సత్కారం
● సమాచారం ఇచ్చిన పరమేశ్వర్కు భరోసా
Fri, May 23 2025 12:15 AM -
రత్నగిరిపై భక్తుల సందడి
అన్నవరం: రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు అధిక సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి వచ్చారు.
Fri, May 23 2025 12:15 AM -
" />
చిరుత దాడిలో లేగదూడ హతం
కోయిల్కొండ: లేగదూడపై చిరుత దాడిచేసి హతమార్చిన ఘటన కోయిల్కొండ మండలం ఇబ్రహీంనగర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..
Fri, May 23 2025 12:14 AM -
ఉత్సాహంగా పెద్ద కిస్తీలు
అలంపూర్: పట్టణంలో హజరత్ షాఅలీ పహిల్వాన్ ఉర్సులో భాగంగా గురువారం పెద్ద కిస్తీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. షాఅలీ పహిల్వాన్ ధడ్ ముబారక్ దర్గా వద్ద జరిగిన కిస్తీ పోటీల్లో వందలాది భక్తుల మధ్య తబురుక్ (ప్రసాదం) కోసం పహిల్వాన్లు తలపడ్డారు.
Fri, May 23 2025 12:14 AM -
కాపురానికి సహకరించడం లేదని.. కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త
మద్దూరు: కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో నవవధువు అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కాపురానికి సహకరించడం లేదని కట్టుకున్న భర్తే నవవధువును హతమార్చాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
Fri, May 23 2025 12:14 AM -
భాస్కర్ కుటుంబానికి కన్నీటి వీడ్కోలు
గద్వాల క్రైం: కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మనగులి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు భాస్కర్ (41), అతడి భార్య పవిత్ర (38), కుమారుడు అభిరాం (7), కుమార్తె జ్యోత్స్న (9) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విదితమే.
Fri, May 23 2025 12:14 AM -
పోలీస్స్టేషన్ వద్ద భూ నిర్వాసితుల ఆందోళన
బల్మూర్: మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన ఉమామహేశ్వర రిజర్వాయర్ భూ నిర్వాసితుడు గంట కృష్ణయ్యను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అతడి అక్రమ అరెస్టును నిరసిస్తూ భూ నిర్వాసితులు పెద్దఎత్తున స్థానిక పోలీస్స్టేషన్కు చేరుకొని ఆందోళనకు దిగారు.
Fri, May 23 2025 12:14 AM -
ఎస్వీఎస్లో రోబోటిక్ సర్జరీ సేవలు
పాలమూరు: జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సేవల్లో ఒకటైన రోబోటిక్ జాయింట్ నీ–రీప్లేస్మెంట్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్వీఎస్ ఎండీ డాక్టర్ కేజే రెడ్డి వెల్లడించారు.
Fri, May 23 2025 12:14 AM -
" />
రమాదేవికి జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డు
జడ్చర్ల టౌన్: బాదేపల్లి పట్టణానికి చెందిన పరిశోధక విద్యార్థి రమాదేవికి జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డు దక్కింది. జీవ వైవిధ్య మండలి చరిత్రలో అవార్డు పొందిన తొలి మహిళగా రికార్డును సొంతం చేసుకున్నారు ఆమె.
Fri, May 23 2025 12:14 AM -
గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం
మహబూబ్నగర్ క్రైం: గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ఓ మెస్తో పాటు కిరాణ దుకాణం దగ్దమైంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. అగ్నిమాపకశాఖ అధికారి మల్లికార్జున్ కథనం ప్రకారం..
Fri, May 23 2025 12:14 AM -
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్లలో మోటార్ల బిగింపు పూర్తయింది.
Fri, May 23 2025 12:14 AM -
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: వర్షాకాలంలో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
Fri, May 23 2025 12:14 AM -
" />
జీపీఓ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: ఈ నెల 25న జరిగే గ్రామ పాలన ఆఫీసర్ (జీపీఓ) పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జీపీఓ పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Fri, May 23 2025 12:14 AM -
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేద్దాం
మక్తల్/నర్వ: సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నర్వలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
Fri, May 23 2025 12:14 AM -
ఆహార నియమాలు తప్పనిసరి
నారాయణపేట రూరల్: అసంక్రమిక వ్యాధులకు గురికాకుండా ఆరోగ్య నియమాలను పాటించాలన్నారు. పౌష్టికాహారం, సరైన నిద్ర తప్పనిసరిగా అవసరమని డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్ అన్నారు.
Fri, May 23 2025 12:14 AM -
" />
గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ
నారాయణపేట: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో భాగ్యరెడ్డివర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Fri, May 23 2025 12:14 AM -
పట్టణవాసికి.. పన్నుపోటు!
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్ల డిమాండ్ (రూ.కోట్లలో)
నగరం/పట్టణం పన్ను డిమాండ్
కాకినాడ 110.99
పిఠాపురం 10.17
సామర్లకోట 8.78
Fri, May 23 2025 12:13 AM -
శిథిల భవనాలు.. పాముల పుట్టలు
సాక్షి, అమలాపురం: ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి భవనాలు.. నిర్మించి దాదాపుగా 140 ఏళ్లవుతోంది. గతంలో కనీస మరమ్మతులు చేసేవారు. కానీ మూడు నాలుగు దశాబ్దాలుగా చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయడం లేదు.
Fri, May 23 2025 12:13 AM -
టీచర్లపై పనిభారం తగ్గించేందుకే 9 రకాల పాఠశాలలు
అమలాపురం రూరల్: అభ్యసన సామర్థ్యాలు పెంచి, బడి మానివేస్తున్న వారి సంఖ్యను, ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు.
Fri, May 23 2025 12:13 AM -
పెట్టుబడి ఘనం.. గిట్టుబాటు గగనం
సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం కాగా తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. అందులోనూ మోరి జీడిపప్పు కేరళ పప్పు కంటే మంచి రుచిగా ఉండడం వల్ల డిమాండ్ ఉంది. కేవలం ఇక్కడ తయారీ విధానం ద్వారా మాత్రమే ప్రసిద్ధి.
Fri, May 23 2025 12:13 AM -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
రౌతులపూడి: స్థానిక మరిడమ్మ తల్లి గుడి వద్ద ఆర్అండ్బీ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు.
Fri, May 23 2025 12:13 AM
-
పసుపు జెండా.. వెలిసిపోతోందా..!
అదేం ప్రశ్న!
Fri, May 23 2025 12:15 AM -
పట్టణవాసికి.. పన్నుపోటు!
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్ల డిమాండ్ (రూ.కోట్లలో)
నగరం/పట్టణం పన్ను డిమాండ్
కాకినాడ 110.99
పిఠాపురం 10.17
సామర్లకోట 8.78
Fri, May 23 2025 12:15 AM -
జగన్పై కోపం.. ప్రజలపై కక్ష
● చంద్రబాబు పాలనలో కళ తప్పిన గ్రామాలు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
Fri, May 23 2025 12:15 AM -
సేవ చేద్దామని వస్తే దూషణలు
● తెలంగాణ మహిళా సేవకుల
బృందానికి అవమానం
● రత్నగిరిపై అధికారి దురుసు ప్రవర్తన
● ఏఈఓ తీరుపై కమిషనర్ ఆగ్రహం
Fri, May 23 2025 12:15 AM -
దయార్ద్ర హృదయాలకు ధన్యవాదాలు
● తల్లీబిడ్డల రక్షణలో సత్వర స్పందనకు అభినందనలు
● డీసీపీయూ బృందానికి కలెక్టర్ సత్కారం
● సమాచారం ఇచ్చిన పరమేశ్వర్కు భరోసా
Fri, May 23 2025 12:15 AM -
రత్నగిరిపై భక్తుల సందడి
అన్నవరం: రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు అధిక సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి వచ్చారు.
Fri, May 23 2025 12:15 AM -
" />
చిరుత దాడిలో లేగదూడ హతం
కోయిల్కొండ: లేగదూడపై చిరుత దాడిచేసి హతమార్చిన ఘటన కోయిల్కొండ మండలం ఇబ్రహీంనగర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..
Fri, May 23 2025 12:14 AM -
ఉత్సాహంగా పెద్ద కిస్తీలు
అలంపూర్: పట్టణంలో హజరత్ షాఅలీ పహిల్వాన్ ఉర్సులో భాగంగా గురువారం పెద్ద కిస్తీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. షాఅలీ పహిల్వాన్ ధడ్ ముబారక్ దర్గా వద్ద జరిగిన కిస్తీ పోటీల్లో వందలాది భక్తుల మధ్య తబురుక్ (ప్రసాదం) కోసం పహిల్వాన్లు తలపడ్డారు.
Fri, May 23 2025 12:14 AM -
కాపురానికి సహకరించడం లేదని.. కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త
మద్దూరు: కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో నవవధువు అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కాపురానికి సహకరించడం లేదని కట్టుకున్న భర్తే నవవధువును హతమార్చాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
Fri, May 23 2025 12:14 AM -
భాస్కర్ కుటుంబానికి కన్నీటి వీడ్కోలు
గద్వాల క్రైం: కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మనగులి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు భాస్కర్ (41), అతడి భార్య పవిత్ర (38), కుమారుడు అభిరాం (7), కుమార్తె జ్యోత్స్న (9) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విదితమే.
Fri, May 23 2025 12:14 AM -
పోలీస్స్టేషన్ వద్ద భూ నిర్వాసితుల ఆందోళన
బల్మూర్: మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన ఉమామహేశ్వర రిజర్వాయర్ భూ నిర్వాసితుడు గంట కృష్ణయ్యను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అతడి అక్రమ అరెస్టును నిరసిస్తూ భూ నిర్వాసితులు పెద్దఎత్తున స్థానిక పోలీస్స్టేషన్కు చేరుకొని ఆందోళనకు దిగారు.
Fri, May 23 2025 12:14 AM -
ఎస్వీఎస్లో రోబోటిక్ సర్జరీ సేవలు
పాలమూరు: జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సేవల్లో ఒకటైన రోబోటిక్ జాయింట్ నీ–రీప్లేస్మెంట్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్వీఎస్ ఎండీ డాక్టర్ కేజే రెడ్డి వెల్లడించారు.
Fri, May 23 2025 12:14 AM -
" />
రమాదేవికి జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డు
జడ్చర్ల టౌన్: బాదేపల్లి పట్టణానికి చెందిన పరిశోధక విద్యార్థి రమాదేవికి జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డు దక్కింది. జీవ వైవిధ్య మండలి చరిత్రలో అవార్డు పొందిన తొలి మహిళగా రికార్డును సొంతం చేసుకున్నారు ఆమె.
Fri, May 23 2025 12:14 AM -
గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం
మహబూబ్నగర్ క్రైం: గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ఓ మెస్తో పాటు కిరాణ దుకాణం దగ్దమైంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. అగ్నిమాపకశాఖ అధికారి మల్లికార్జున్ కథనం ప్రకారం..
Fri, May 23 2025 12:14 AM -
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్లలో మోటార్ల బిగింపు పూర్తయింది.
Fri, May 23 2025 12:14 AM -
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: వర్షాకాలంలో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
Fri, May 23 2025 12:14 AM -
" />
జీపీఓ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: ఈ నెల 25న జరిగే గ్రామ పాలన ఆఫీసర్ (జీపీఓ) పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జీపీఓ పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Fri, May 23 2025 12:14 AM -
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేద్దాం
మక్తల్/నర్వ: సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నర్వలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
Fri, May 23 2025 12:14 AM -
ఆహార నియమాలు తప్పనిసరి
నారాయణపేట రూరల్: అసంక్రమిక వ్యాధులకు గురికాకుండా ఆరోగ్య నియమాలను పాటించాలన్నారు. పౌష్టికాహారం, సరైన నిద్ర తప్పనిసరిగా అవసరమని డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్ అన్నారు.
Fri, May 23 2025 12:14 AM -
" />
గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ
నారాయణపేట: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో భాగ్యరెడ్డివర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Fri, May 23 2025 12:14 AM -
పట్టణవాసికి.. పన్నుపోటు!
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్ల డిమాండ్ (రూ.కోట్లలో)
నగరం/పట్టణం పన్ను డిమాండ్
కాకినాడ 110.99
పిఠాపురం 10.17
సామర్లకోట 8.78
Fri, May 23 2025 12:13 AM -
శిథిల భవనాలు.. పాముల పుట్టలు
సాక్షి, అమలాపురం: ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి భవనాలు.. నిర్మించి దాదాపుగా 140 ఏళ్లవుతోంది. గతంలో కనీస మరమ్మతులు చేసేవారు. కానీ మూడు నాలుగు దశాబ్దాలుగా చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయడం లేదు.
Fri, May 23 2025 12:13 AM -
టీచర్లపై పనిభారం తగ్గించేందుకే 9 రకాల పాఠశాలలు
అమలాపురం రూరల్: అభ్యసన సామర్థ్యాలు పెంచి, బడి మానివేస్తున్న వారి సంఖ్యను, ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు.
Fri, May 23 2025 12:13 AM -
పెట్టుబడి ఘనం.. గిట్టుబాటు గగనం
సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం కాగా తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. అందులోనూ మోరి జీడిపప్పు కేరళ పప్పు కంటే మంచి రుచిగా ఉండడం వల్ల డిమాండ్ ఉంది. కేవలం ఇక్కడ తయారీ విధానం ద్వారా మాత్రమే ప్రసిద్ధి.
Fri, May 23 2025 12:13 AM -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
రౌతులపూడి: స్థానిక మరిడమ్మ తల్లి గుడి వద్ద ఆర్అండ్బీ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు.
Fri, May 23 2025 12:13 AM