January 18, 2021, 03:38 IST
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగుకు అవసరమైన సమస్త సదుపాయాలను రైతుల సొంతూళ్లలోనే...
January 17, 2021, 05:30 IST
సాక్షి, అమరావతి: సాగు సేవలన్నీ రైతు ముంగిటకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) అందుతున్న సేవల్లో మరింత...
January 01, 2021, 04:24 IST
మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాల్లో గోడౌన్లు, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, కలెక్షన్ సెంటర్లు, కోల్డు రూంలు, కోల్డ్ స్టోరేజీలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు...
December 29, 2020, 13:44 IST
బాబుపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు
December 29, 2020, 13:43 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, రైతులకు పెట్టుబడి సాయం, నివర్ తుపాను నష్ట పరిహారం చెల్లింపు క్యార్యక్రమం...
December 29, 2020, 13:36 IST
మరో శుభకార్యానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్
December 29, 2020, 12:36 IST
వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్...
December 20, 2020, 03:14 IST
సాక్షి, అమరావతి : ధాన్యాన్ని ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే కొనుగోలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు తగ్గిపోవడంతో పాటు రైతులకు మద్దతు ధర దక్కుతోంది. ధాన్యం...
December 15, 2020, 03:41 IST
సాక్షి, అమరావతి: రైతన్నలకు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు. ఆరుగాలం కష్టపడి.. తీరా పంట చేతికొచ్చే...
December 07, 2020, 03:11 IST
సాక్షి, అమరావతి: అన్నదాతలు గ్రామ పొలిమేరలు దాటాల్సిన అవసరం లేకుండా విత్తన సేకరణ నుంచి పంట విక్రయం దాకా రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా తోడుగా...
December 06, 2020, 20:00 IST
సాక్షి, అమరావతి: టెండర్లు ఖరారయ్యాక మూడు నాలుగు నెలల్లో యుద్ధప్రాతిపదికన గోదాముల నిర్మాణాలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు...
December 01, 2020, 05:15 IST
సాక్షి, అమరావతి: ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్న అందరి ప్రభుత్వం కాబట్టే దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా అర కోటి మందికి పైగా రైతులకు.. రైతు...
November 28, 2020, 03:19 IST
సాక్షి, అమరావతి/ హిందూపురం సెంట్రల్: రాష్ట్రంలో ఏర్పాటైన గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శమని కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారుల బృందం...
November 21, 2020, 06:07 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఏర్పాటయ్యే 7,125 పాల సేకరణ కేంద్రాల (బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల)కు సంబంధించి...
November 19, 2020, 03:40 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి చెందిన లక్షలాది మహిళలకు వైఎస్సార్ చేయూత అండతో పాడి పశువుల...
November 19, 2020, 02:52 IST
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరించిన 15 రోజుల్లోగా రైతులకు నగదు చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో ధాన్యం...
November 18, 2020, 05:33 IST
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాల్లో వీఏఏ (...
November 16, 2020, 02:21 IST
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి పంట విక్రయం దాకా అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా నిలిచి అమిత ఆదరణ పొందుతున్న రైతు భరోసా కేంద్రాలు గ్రామ వికాసానికి...
November 05, 2020, 02:53 IST
సాక్షి, అమరావతి: ధాన్యం అమ్ముకునేందుకు రైతులెవరూ దిగాలు చెందకుండా ప్రతి గింజా కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యకుమారి...
October 28, 2020, 03:33 IST
సాక్షి, అమరావతి: పంటల సేకరణలో రైతులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం 155251 నంబరుతో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది....
October 24, 2020, 03:23 IST
వ్యవసాయ రంగానికి, మహిళల స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది. అన్ని పథకాలకు బ్యాంకర్లు...
October 21, 2020, 03:05 IST
పరిహారం పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి. నష్టపోయిన రైతుల పేర్లు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలి. ఎవరైనా రైతులు తమ పేర్లు లేవని...
October 19, 2020, 04:33 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్టు మార్కెటింగ్శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న...
October 12, 2020, 04:50 IST
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఇ–పంట నమోదు వివరాలను ఆదివారం నుంచి ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాలు...
October 12, 2020, 03:46 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న కౌలు రైతులకు వ్యవస్థాగత పరపతి సౌకర్యం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం...
October 07, 2020, 04:15 IST
సాక్షి, అమరావతి: అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్కు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళికను ఖరారు చేసింది. 24.03 లక్షల హెక్టార్లలో ఈసారి పలు రకాల పంటల్ని...
October 04, 2020, 04:39 IST
సాక్షి, అమరావతి: ప్రస్తుతం మొక్కజొన్న, సజ్జ, రాగుల పంటల ఉత్పత్తులు చేతికందివస్తున్న తరుణంలో రైతుల ఆర్థిక పరిస్థితిని అవకాశంగా తీసుకుని వ్యాపారులు మరీ...
October 04, 2020, 03:16 IST
సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది...
October 01, 2020, 03:17 IST
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, పశు గ్రాస విత్తనాలు, చేపల ఫీడ్ తదితర అవసరాలకు సంబంధించి ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 2.17...
September 30, 2020, 20:22 IST
ఇకపై రైతుల ఇంటికే ఎరువులు, ఎస్ఎంఎస్లు
September 30, 2020, 19:32 IST
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు.
September 30, 2020, 03:54 IST
ఫామ్ గేట్ వద్దే పంటల సేకరణ జరుగుతుంది. అందుకని రైతుల రిజిస్ట్రేషన్ పక్కాగా జరగాలి. కల్లాల వద్దే ధాన్యం సేకరించడం కోసం, ఏరోజు వస్తారన్నది చెబుతూ...
September 27, 2020, 05:27 IST
సాక్షి, అమరావతి: రబీలో అత్యధికంగా సాగు చేసే పంటల్లో ఒకటైన శనగ (బెంగాల్ గ్రామ్) విత్తనాల పంపిణీ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ...
September 26, 2020, 03:14 IST
ఈ ఖరీఫ్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత లేకపోవడంతో, వ్యవసాయ ఉత్పత్తులు...
September 11, 2020, 04:02 IST
రైతుల ఆదాయం రెట్టింపవ్వాలంటే ముందుగా వారు పంటపై చేస్తున్న వ్యయం తగ్గాలి. దాంతో పాటు వారికి లభిస్తున్న గిట్టుబాటు ధర పెరగాలి. అలా జరగాలంటే వీరికి...
September 10, 2020, 16:33 IST
సాక్షి, అమరావతి :ఈ–మార్కెటింగ్ ఫ్లాట్ఫామ్ వల్ల రైతులు తమ ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు....
August 16, 2020, 03:04 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్థానాల్లో 90 శాతం 14నెలల్లోనే అమలు చేయడమే కాక మేనిఫెస్టోలో లేని మరో 39 పథకాలను కూడా అమలు చేస్తున్నట్లు...
August 15, 2020, 04:37 IST
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద ప్రాథమిక స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార శుద్ధి) చేసే వ్యవస్థను ఏర్పాటు చేసేలా చర్యలు...
August 13, 2020, 05:10 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) మున్ముందు ఆహార ధాన్యాల సేకరణ కేంద్రాలుగా...
August 04, 2020, 04:54 IST
సాక్షి, అమరావతి: కౌలు రైతులు, వాస్తవ సాగుదార్లకు పంట సాగుహక్కుల కార్డు (సీసీఆర్సీ) అందచేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ చేపట్టిన ప్రత్యేక...
August 03, 2020, 04:35 IST
సాక్షి, అమరావతి: ఓ వైపు కరోనా వైరస్.. మరోవైపు వ్యవసాయ కూలీల కొరత నేపథ్యంలో రైతులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి...
August 03, 2020, 03:19 IST
రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులమీదుగా ప్రారంభమైన రైతు భరోసా కేంద్రాలను రైతాంగం అక్కున చేర్చుకుంటోంది.