January 22, 2021, 04:15 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై/బెంగళూరు: జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. దీంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి ఐసీయూకి...
January 13, 2021, 01:30 IST
గత సీజన్ను కరోనా ముంచేసింది. ఈ సీజన్నూ వెంటాడుతోంది. పది నెలల తర్వాత పోటీల బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ సింధు మ్యాచ్ ప్రాక్టీస్ లేక తొలి...
January 06, 2021, 15:15 IST
భారత ఐటీ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (క్యూ3) ఫలితాలు అంచనాలను మించుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ క్యూ3...
January 01, 2021, 17:17 IST
సాక్షి, సూర్యాపేట: ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లి ఏకంగా 28 మంది కరోనా బారిన పడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన ఈ ఘటన శుక్రవారం కలకలం...
December 30, 2020, 04:30 IST
న్యూఢిల్లీ: యూకేలో బయటపడి యూరప్ను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్లో కనిపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. యూకే నుంచి వచ్చిన ఆరుగురు...
December 29, 2020, 17:20 IST
మెగా ఫ్యామిలీలో మరొకరికి కరోనా సోకింది. ఈ రోజు ఉదయమే తాను కరోనా బారినపడినట్లు రామ్చరణ్ వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనా పరీక్షలో పాజిటివ్గా...
December 18, 2020, 05:44 IST
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. మాక్రాన్కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయిస్తే పాజిటివ్గా...
December 10, 2020, 06:27 IST
‘‘కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే నేను బాగానే ఉన్నాను. గృహనిర్భందంలో ఉంటున్నాను’’...
December 06, 2020, 04:04 IST
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ కరోనా వైరస్ బారిన...
December 06, 2020, 03:43 IST
చండీగఢ్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న...
November 17, 2020, 05:15 IST
సిడ్నీ: భారత్తో ప్రతిష్టాత్మక సిరీస్ను విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు కొత్త సమస్య వచ్చి పడింది. తొలి...
November 17, 2020, 04:25 IST
లండన్: బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటు సభ్యుడు ఒకరు కోవిడ్ పాజిటివ్గా తేలిన నేపథ్యంలో కొంత కాలంగా స్వీయ...
November 10, 2020, 06:26 IST
కరోనా మహమ్మారి ఇంకా తన పంజా విసురుతోంది. ఇప్పటికే సినిమా రంగానికి చెందిన పలువురు కరోనా బారిన పడి కోలుకోగా, మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా...
November 07, 2020, 11:37 IST
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందన్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. మరోవైపు కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదు కావడం...
October 30, 2020, 05:53 IST
సార్బ్రుకెన్ (జర్మనీ): కోవిడ్–19 కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించిన భారత...
October 27, 2020, 15:06 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది.
October 27, 2020, 09:30 IST
లండన్: మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. వారి కృషికి గుర్తింపు ఇవ్వడంతో, గౌరవించడంలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది....
October 26, 2020, 07:51 IST
ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా బారినపడ్డారు.
October 24, 2020, 14:58 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నాయకులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత...
October 23, 2020, 00:22 IST
దర్శక–నిర్మాత రాకేష్ రోషన్, హీరో హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ విషయం గురించి పింకీ...
October 22, 2020, 13:46 IST
సాక్షి,ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్సీపీ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోవిడ్-19 బారినపడ్డారు....
October 16, 2020, 15:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు...
October 16, 2020, 06:21 IST
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్కు కరోనా సోకినట్లు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వెల్లడించారు. తమ దంపతులకు...
October 07, 2020, 11:12 IST
వాషింగ్టన్ : అమెరికాను వణికిస్తోన్న కరోనా మహమ్మారి వైట్ హౌస్ లో ప్రకంపనలు రేపుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ ప్రధాన సలహాదారు స్టీఫెన్...
October 05, 2020, 00:58 IST
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఆర్నెళ్లు దాటినా ఇంకా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పేద, ధనిక, సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు... ఇలా...
October 03, 2020, 11:31 IST
వాషింగ్టన్ : మరో నెల రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా...
October 03, 2020, 05:05 IST
విధిరాతకు చిన్నా పెద్దా, పేదా గొప్పా తారతమ్యం లేదని కరోనా మరోమారు రుజువు చేసింది. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెబుతూ వచ్చిన అగ్రరాజ్యాధిపతి...
October 02, 2020, 15:15 IST
సాక్షి, కోలకతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు...
October 02, 2020, 10:44 IST
ప్రపంచాన్ని వణిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పించుకోలేకపోయారు.
October 02, 2020, 08:00 IST
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితురాలు కరోనా బారిన పడ్డారు. దీంతో ట్రంప్ కూడా కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు.
September 26, 2020, 09:44 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై లాన్సెట్ సంచలన హెచ్చరికలు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వసానుకూల ధోరణిపై ఆందోళన...
September 23, 2020, 04:22 IST
దక్షిణ, ఉత్తరాది సినిమా పరిశ్రమల్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటి జరీనా వహాబ్ కూడా కరోనా కారణంగా క్వారెంటైన్...
September 18, 2020, 10:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కాలంలో వందేభారత్ మిషన్ కింద విదేశీ ప్రయాణికులను చేరవేస్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సేవలకు మరోసారి కరోనా సెగ ...
September 17, 2020, 07:56 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత దేశంలో రోజురోజుకి పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు.
September 17, 2020, 01:01 IST
‘‘ఈ నెల 21న నా పుట్టినరోజు. చాలామంది నాకు ఫోన్ చేసి నా జన్మదినానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మీడియా నుండి...
September 16, 2020, 13:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు విచారణకు కరోనా సెగ తాకింది.
September 14, 2020, 20:01 IST
న్యూఢిల్లీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే ఒత్తిడిని ఎదుర్కొవడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్లు...
September 14, 2020, 11:14 IST
సాక్షి, హైదరాబాద్ : దేశీయ రవాణా వ్యవస్థలను కరోనా మహమ్మారి సంక్షోభంలోకి నెట్టేసింది. లాక్డౌన్ ఆంక్షల సడలింపు తరువాత పాక్షికంగా సేవలందిస్తున్నరైల్వే...
September 09, 2020, 04:21 IST
న్యూఢిల్లీ: దేశంలో గత 5 రోజులుగా రోజుకు 80 వేలకు పైగా, గత రెండు రోజులుగా రోజుకు 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సోమవారం కేసులు...
September 04, 2020, 03:55 IST
న్యూఢిల్లీ: క్రికెట్, హాకీ తర్వాత ఇప్పుడు కరోనా సెగ భారత రెజ్లింగ్నూ తాకింది. స్టార్ రెజ్లర్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ రజత పతక విజేత దీపక్...
September 04, 2020, 03:51 IST
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణా బాధ్యతలు చూసుకుంటోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికా రి ఒకరు తాజాగా కరోనా బారిన...
September 01, 2020, 15:42 IST
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబంలోని 32 మంది కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపింది. బండాలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన...