December 29, 2022, 07:08 IST
ప్రతి ఎన్నికకూ గుడివాడ నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడం, ఓటమిపాలై వెనుతిరగడం షరా మామూలైన నేపథ్యంలో తాజాగానూ కొత్త పేర్లను తెరపైకి తెచ్చే పనిలో...
December 27, 2022, 13:23 IST
ప్యాకేజీ–3లో భాగంగా చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం చేపట్టిన మెగా ఇంజినీరింగ్ సంస్థ ఇప్పటికే 80 శాతం పనులను...
November 20, 2022, 19:13 IST
గుడివాడ రూరల్(కృష్ణా జిల్లా): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఫొటోలతో అసభ్య పోస్టులు...
November 10, 2022, 15:52 IST
2004-19 వరకు అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశాడని మండిపడ్డారు.
October 25, 2022, 12:19 IST
సాక్షి, కృష్ణా జిల్లా: పచ్చ పార్టీలో ఆయనో సీనియర్ నేత. లోక్ సభ సభ్యుడు కూడా. కాని ఆయన నియోజకవర్గంలో తిరగడంలేదట. కాని తనకు గౌరవం తగ్గినట్లు అనిపిస్తే...
October 25, 2022, 07:41 IST
దీపావళి పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. మచిలీపట్నం శివారు నవీన్ మిట్టల్ కాలనీలో సీతానగర్లో టపాసులు పేలి 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు.
October 24, 2022, 13:59 IST
చల్లపల్లి(కృష్ణా జిల్లా): పవిత్ర కృష్ణానదీ తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో చల్లపల్లి మండలం నడకుదురు గ్రామం ఒకటి. నరకాసుర సంహార క్షేత్రంగా,...
October 12, 2022, 17:19 IST
సాక్షి, కృష్ణా జిల్లా: జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితోపైకి వచ్చాడని.. ఎవరి మీద ఆధారపడ లేదని.. అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...
September 16, 2022, 19:29 IST
ఈ దొంగ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూర్ గ్రామానికి చెందిన వాడు. పేరు తిరువీధుల సురేంద్ర అలియాస్ సూర్య. వయస్సు 28. తన పదో ఏటే తండ్రి మరణించాడు.
August 05, 2022, 10:44 IST
పెడన పరిధిలోని కృష్ణాపురానికి చెందిన పడమట వీరబాబుతో కొండాలమ్మకు వివాహం జరిగి దాదాపు 12 ఏళ్లు అయ్యింది.
July 30, 2022, 16:32 IST
బాలికలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా ఈ...
July 29, 2022, 19:00 IST
బురద రాజకీయాలు చంద్రబాబుకే చెల్లిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
July 29, 2022, 15:45 IST
అవతలవారికి చెప్పే ముందు.. నీ దగ్గరున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
July 29, 2022, 15:22 IST
చంద్రబాబు, బీజేపీ, పవన్ కలిసి వచ్చి ప్రజలను మోసం చేశారని మంత్రి రోజా దుయ్యబట్టారు.
June 25, 2022, 20:41 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుసరిస్తున్న సామాజిక న్యాయం దేశానికే ఆదర్శమని మంత్రి జోగి రమేష్ అన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్నందుకు ఎంతో...
June 04, 2022, 16:28 IST
ఒక వ్యక్తి ఇంట్లో భార్యతో గొడవ పడి స్నేహితుని ఇంటికి వచ్చి పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఘటనపై పెడన పోలీస్ స్టేషన్లో...
June 01, 2022, 14:54 IST
విజయవాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సమయంలో పునాదిపాడుకు చెందిన బాలుడి(17)తో పరిచయం ప్రేమగా మారింది.
May 14, 2022, 12:35 IST
తుపాను ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం పరిశీలించారు.
May 10, 2022, 21:19 IST
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సహాయక చర్యల కోసం నేవీ సిద్ధమైంది. 19...
May 02, 2022, 14:30 IST
పసుమర్రు జెడ్పీ హైస్కూల్లో మాల్ ప్రాక్టీస్పై విద్యా శాఖ స్పందించింది.
April 05, 2022, 20:12 IST
మొవ్వ మండలం కొండవరంలో టీడీపీ నేతలు దాదాగిరికి దిగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ కారుపై టీడీపీ నేతలు దాడి చేశారు.
March 19, 2022, 10:02 IST
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నందిగామ నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు తమకే ఉండాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), మాజీ మంతి దేవినేని...
February 14, 2022, 09:06 IST
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్పై కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
January 02, 2022, 07:56 IST
అతడో యూట్యూబ్ వ్లాగర్. 8వ తరగతిలోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఫ్యాన్సీ షాపులో పని చేస్తూ రోజుకు రూ.20 సంపాదించేవాడు. నెలకు రూ.30 వేలు...