కృష్ణా జిల్లాలో విషాదం.. నలుగురు చిన్నారులు మృతి | Four Children Fell Into Canal In Krishna District | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో విషాదం.. నలుగురు చిన్నారులు మృతి

Oct 14 2021 6:48 PM | Updated on Oct 14 2021 8:25 PM

Four Children Fell Into Canal In Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

 కైకలూరు మండలం వరాహపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి, నలుగురు చిన్నారులు కాల్వలో పడి మృతిచెందారు.

సాక్షి, కృష్ణా జిల్లా: కైకలూరు మండలం వరాహపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి, నలుగురు చిన్నారులు కాల్వలో పడి మృతి చెందారు. మృతులను కావ్యశ్రీ(10), నిఖిత(10), నవ్యశ్రీ(11), వీరాంజనేయులు(6)గా గుర్తించారు. బాలికలు, బాలుడు మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement