Corona Infected Couple Commits Suicide At Home In Krishna District - Sakshi
Sakshi News home page

విషాదం: కరోనా సోకిన దంపతుల ఆత్మహత్య

May 21 2021 11:46 AM | Updated on May 21 2021 12:14 PM

Corona Infected Couple Commits Suicide In Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కృష్ణా జిల్లా: పెడనలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10 రోజుల క్రితం భార్యభర్తలు ప్రసాద్‌, భారతికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో మనస్తాపానికి గురైన దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

చదవండి: ఏపీ: అంటువ్యాధుల జాబితాలో ‘బ్లాక్‌ ఫంగస్‌’ 

Advertisement
 
Advertisement
Advertisement