-
దుబాయ్లో సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
దుబాయ్: ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు 1447 హిజ్రీ సంవత్సరానికి సంబంధించిన ఈద్ అల్ అధా సెలవులను దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. సెలవులు మే 25న ప్రారంభమై మే 29 వరకు కొనసాగనున్నాయి.
-
యూఏఈలో ఇజ్రాయెల్ ప్రధాని రహస్య పర్యటన
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అత్యంత రహస్యంగా పర్యటించారు.
Thu, May 14 2026 02:35 AM -
ఖమ్మం, వరంగల్, కరీంనగర్కు 'ఔటర్ రింగ్ రోడ్డు'
సాక్షి, హైదరాబాద్: ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాలను వృద్ధి కేంద్రాలుగా మార్చడంలో భాగంగా మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు.
Thu, May 14 2026 02:23 AM -
సీలింగ్పై 'టెన్'షన్ సర్కారు అటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య చదివే బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల సడలింపుపై రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కసరత్తు చేపట్టింది.
Thu, May 14 2026 01:53 AM -
యూఏఈ లాటరీ: ఇద్దరికే అదృష్టం
దుబాయ్: యూఏఈలో బుధవారం నిర్వహించిన 'లక్కీ డే' లాటరీ (డ్రా నెం. 260513) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ డ్రాలో పలువురు అదృష్టవంతులు నగదు బహుమతులు గెలుచుకోగా, అత్యంత భారీ బహుమతి అయిన 30 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ను మాత్రం ఎవరూ దక్కించుకోలేకపోయారు.
Thu, May 14 2026 01:50 AM -
కాంటా వేయరు 'లోడ్ ఎత్తరు'!
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెలరోజులు దాటింది. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 14 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
Thu, May 14 2026 01:20 AM -
అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి
గౌహతి: రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలు చేయాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత బిల్లును ఆమోదించింది.
Thu, May 14 2026 01:17 AM -
పైసలిస్తేనే పని..
ప్రభుత్వ కార్యాలయాల్లో పలుచోట్ల లంచావతారులు● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర
అన్ని శాఖల్లోనూ
డబ్బులిస్తేనే పనులు
Thu, May 14 2026 01:07 AM -
మాడు మండుతోంది..!
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. నాలుగు రోజులుగా 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల ప్రభావంగా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Thu, May 14 2026 01:07 AM -
" />
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం 1, 5 తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, May 14 2026 01:07 AM -
మక్కల కొనుగోళ్లలో ఇబ్బందులు రానివ్వం
● రెండు, మూడు రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తాం
● కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటివ్
Thu, May 14 2026 01:07 AM -
" />
లింక్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలి
వీపనగండ్ల: సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని బొల్లారం గ్రామంలో భూ సేకరణపై రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Thu, May 14 2026 01:07 AM -
ప్రతి అంశంలో పారదర్శకత ఉండాలి : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: బాధితులకు సకాలంలో న్యాయం జరిగే విధంగా చూడటమే పోలీసుల ప్రధాన బాధ్యత అని.. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు.
Thu, May 14 2026 01:07 AM -
పైసలిస్తేనే పని..
● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర అన్ని శాఖల్లోనూ
డబ్బులిస్తేనే పనులు
● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీ
అధికారులకు పట్టుబడుతున్న వైనం
Thu, May 14 2026 01:07 AM -
పది తప్పిన వారికి తర్ఫీదు
–8లో u
Thu, May 14 2026 01:07 AM -
బడిబయట పిల్లలు ఉండొద్దు
● గ్రామస్థాయిలో సర్పంచుల పాత్ర కీలకం
● వందశాతం సాధిస్తే సన్మానం
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
Thu, May 14 2026 01:07 AM -
" />
ఎర్ర కంది క్వింటా రూ.7,290
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో ఎర్ర కంది క్వింటా సరాసరిగా రూ.7,290 ధర పలికింది. వరి హంసరకం గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,500, వరి సోనారకం గరిష్టంగా రూ.2,496, కనిష్టంగా రూ.1,639 ధరలు లభించాయి.
ప్రారంభమైన ఇంటర్
Thu, May 14 2026 01:07 AM -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నర్వ:జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లను వేగ వంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖమంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Thu, May 14 2026 01:07 AM -
పాలిసెట్కు 92.08 శాతం హాజరు
నారాయణపేటఎడ్యుకేషన్/కోస్గి రూరల్:జిల్లాలో బు ధవారం జరిగిన పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంత వాతావరణంలో ముగిసిందని కో–ఆర్డినేటర్ ఎం.శ్రీనివాసులు తెలిపారు.
Thu, May 14 2026 01:07 AM -
" />
ఇసుక అక్రమంగా తవ్వితే చర్యలు
మాగనూర్: ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అధనపు కలెక్టర్ శ్రీను హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలోని వర్కూర్, మాగనూర్, దాసర్పల్లి ఇసుక రీచ్లను తనిఖీ చేసి మాట్లాడారు.
Thu, May 14 2026 01:07 AM -
" />
ఇదే వివాదానికి కారణం..
జిల్లాలో కూటమి పార్టీల మధ్య రాజకీయ వైరం కుంపటి రగులుతోంది. టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. భాగస్వామ్య పార్టీలను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్న వైఖరితో ఆ పార్టీల మధ్య కురుక్షేత్ర యుద్ధం తలపించే రీతిలో పరిస్థితులు మారాయి.
Thu, May 14 2026 01:07 AM -
ప్రభుత్వ భూముల్లో అక్రమార్కుల పాగా
ఉదయగిరి: ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్రమార్కులు వాలిపోతున్నారు. దర్జాగా ఆక్రమించి చదువును చేసి సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఆ తర్వాత నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారుల సహకారంతో ఆన్లైన్ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
Thu, May 14 2026 01:07 AM -
మర్యాదపూర్వకంగా..
తాడేపల్లిలోని నివాసంలో బుధవారం మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి
మలిదేవికి సాగునీరు విడుదల
Thu, May 14 2026 01:07 AM -
సాగునీటి పంపిణీలోనూ రాజకీయం దుర్మార్గం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
Thu, May 14 2026 01:07 AM
-
దుబాయ్లో సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
దుబాయ్: ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు 1447 హిజ్రీ సంవత్సరానికి సంబంధించిన ఈద్ అల్ అధా సెలవులను దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. సెలవులు మే 25న ప్రారంభమై మే 29 వరకు కొనసాగనున్నాయి.
Thu, May 14 2026 03:26 AM -
యూఏఈలో ఇజ్రాయెల్ ప్రధాని రహస్య పర్యటన
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అత్యంత రహస్యంగా పర్యటించారు.
Thu, May 14 2026 02:35 AM -
ఖమ్మం, వరంగల్, కరీంనగర్కు 'ఔటర్ రింగ్ రోడ్డు'
సాక్షి, హైదరాబాద్: ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాలను వృద్ధి కేంద్రాలుగా మార్చడంలో భాగంగా మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు.
Thu, May 14 2026 02:23 AM -
సీలింగ్పై 'టెన్'షన్ సర్కారు అటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య చదివే బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల సడలింపుపై రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కసరత్తు చేపట్టింది.
Thu, May 14 2026 01:53 AM -
యూఏఈ లాటరీ: ఇద్దరికే అదృష్టం
దుబాయ్: యూఏఈలో బుధవారం నిర్వహించిన 'లక్కీ డే' లాటరీ (డ్రా నెం. 260513) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ డ్రాలో పలువురు అదృష్టవంతులు నగదు బహుమతులు గెలుచుకోగా, అత్యంత భారీ బహుమతి అయిన 30 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ను మాత్రం ఎవరూ దక్కించుకోలేకపోయారు.
Thu, May 14 2026 01:50 AM -
కాంటా వేయరు 'లోడ్ ఎత్తరు'!
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెలరోజులు దాటింది. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 14 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
Thu, May 14 2026 01:20 AM -
అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి
గౌహతి: రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలు చేయాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత బిల్లును ఆమోదించింది.
Thu, May 14 2026 01:17 AM -
పైసలిస్తేనే పని..
ప్రభుత్వ కార్యాలయాల్లో పలుచోట్ల లంచావతారులు● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర
అన్ని శాఖల్లోనూ
డబ్బులిస్తేనే పనులు
Thu, May 14 2026 01:07 AM -
మాడు మండుతోంది..!
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. నాలుగు రోజులుగా 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల ప్రభావంగా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Thu, May 14 2026 01:07 AM -
" />
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం 1, 5 తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, May 14 2026 01:07 AM -
మక్కల కొనుగోళ్లలో ఇబ్బందులు రానివ్వం
● రెండు, మూడు రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తాం
● కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటివ్
Thu, May 14 2026 01:07 AM -
" />
లింక్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలి
వీపనగండ్ల: సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని బొల్లారం గ్రామంలో భూ సేకరణపై రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Thu, May 14 2026 01:07 AM -
ప్రతి అంశంలో పారదర్శకత ఉండాలి : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: బాధితులకు సకాలంలో న్యాయం జరిగే విధంగా చూడటమే పోలీసుల ప్రధాన బాధ్యత అని.. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు.
Thu, May 14 2026 01:07 AM -
పైసలిస్తేనే పని..
● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర అన్ని శాఖల్లోనూ
డబ్బులిస్తేనే పనులు
● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీ
అధికారులకు పట్టుబడుతున్న వైనం
Thu, May 14 2026 01:07 AM -
పది తప్పిన వారికి తర్ఫీదు
–8లో u
Thu, May 14 2026 01:07 AM -
బడిబయట పిల్లలు ఉండొద్దు
● గ్రామస్థాయిలో సర్పంచుల పాత్ర కీలకం
● వందశాతం సాధిస్తే సన్మానం
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
Thu, May 14 2026 01:07 AM -
" />
ఎర్ర కంది క్వింటా రూ.7,290
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో ఎర్ర కంది క్వింటా సరాసరిగా రూ.7,290 ధర పలికింది. వరి హంసరకం గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,500, వరి సోనారకం గరిష్టంగా రూ.2,496, కనిష్టంగా రూ.1,639 ధరలు లభించాయి.
ప్రారంభమైన ఇంటర్
Thu, May 14 2026 01:07 AM -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నర్వ:జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లను వేగ వంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖమంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Thu, May 14 2026 01:07 AM -
పాలిసెట్కు 92.08 శాతం హాజరు
నారాయణపేటఎడ్యుకేషన్/కోస్గి రూరల్:జిల్లాలో బు ధవారం జరిగిన పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంత వాతావరణంలో ముగిసిందని కో–ఆర్డినేటర్ ఎం.శ్రీనివాసులు తెలిపారు.
Thu, May 14 2026 01:07 AM -
" />
ఇసుక అక్రమంగా తవ్వితే చర్యలు
మాగనూర్: ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అధనపు కలెక్టర్ శ్రీను హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలోని వర్కూర్, మాగనూర్, దాసర్పల్లి ఇసుక రీచ్లను తనిఖీ చేసి మాట్లాడారు.
Thu, May 14 2026 01:07 AM -
" />
ఇదే వివాదానికి కారణం..
జిల్లాలో కూటమి పార్టీల మధ్య రాజకీయ వైరం కుంపటి రగులుతోంది. టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. భాగస్వామ్య పార్టీలను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్న వైఖరితో ఆ పార్టీల మధ్య కురుక్షేత్ర యుద్ధం తలపించే రీతిలో పరిస్థితులు మారాయి.
Thu, May 14 2026 01:07 AM -
ప్రభుత్వ భూముల్లో అక్రమార్కుల పాగా
ఉదయగిరి: ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్రమార్కులు వాలిపోతున్నారు. దర్జాగా ఆక్రమించి చదువును చేసి సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఆ తర్వాత నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారుల సహకారంతో ఆన్లైన్ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
Thu, May 14 2026 01:07 AM -
మర్యాదపూర్వకంగా..
తాడేపల్లిలోని నివాసంలో బుధవారం మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి
మలిదేవికి సాగునీరు విడుదల
Thu, May 14 2026 01:07 AM -
సాగునీటి పంపిణీలోనూ రాజకీయం దుర్మార్గం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
Thu, May 14 2026 01:07 AM -
.
Thu, May 14 2026 03:06 AM
