-
ఆటోనగర్లోకి అనర్హులు
గత 30 ఏళ్లుగా అనేక అవాంతరాలను దాటుకుని నిలిచిన చీరాల ఆటోనగర్ స్థలాలను అనర్హులకు కేటాయిస్తున్నారంటూ నిజమైన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. -
హోసన్నా.. జయము!
అమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రాలతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభువైన ఏసుక్రీస్తును కీర్తిస్తూ.. స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో 49వ గుడారాల పండుగలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
Fri, Mar 06 2026 08:24 AM -
మూగబోయిన నాదస్వరం
చిలకలూరిపేట: దేశ విదేశాల్లో తన నాదస్వరంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన సుస్వరాలు మూగబోయాయి. చిలకలూరిపేటతో విడదీయరాని అనుబంధం ఉన్న పద్మశ్రీ షేక్ మహబూబ్ సుభాని (71) అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.
Fri, Mar 06 2026 08:24 AM -
మహిళా రక్షణ చట్టాల పోస్టర్ల ఆవిష్కరణ
మంగళగిరి టౌన్ : మహిళా రక్షణ చట్టంపై మరింత అవగాహన పెంచాలని, వాటి దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.
Fri, Mar 06 2026 08:24 AM -
వసతులున్నా చేదు... ఇరుకు గదులపై మోజు!
పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటుపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహంFri, Mar 06 2026 08:24 AM -
ముగిసిన చెన్నకేశవ బ్రహ్మోత్సవాలు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న చెన్నకేశస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగి గురువారం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి.
Fri, Mar 06 2026 08:24 AM -
ట్రాఫిక్తో ఇబ్బందులు
పట్టణంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఏదైనా రిపేర్లు, టింకరింగ్ చేయించుకోవాలంటే వాహనాలను రోడ్లపైనే నిలుపుకోవాల్సి వస్తోంది. ట్రాఫిక్ సమస్యతో పోలీసులు వచ్చి షాపులవారిపై కేసులు రాస్తున్నారు. పట్టణంలోని మెకానిక్లు, పంచర్ షాపులు, టింకరింగ్ షాపులను ఆటోనగర్కు తరలించాలి.
Fri, Mar 06 2026 08:24 AM -
ఆక్రమణదారుల చెర నుంచి పేదల స్థలాలను కాపాడండి
బాపట్లటౌన్: మండలంలోని కేబీపాలెం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 866/2బి, 791/1ఎలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో గత ప్రభుత్వం 295 మంది నిరుపేదలకు జగనన్న కాలనీ కింద ఇళ్ల స్థలాలు అందజేశారు.
Fri, Mar 06 2026 08:24 AM -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
నరసరావుపేట టౌన్: రైల్లో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మృతి చెందాడు.
Fri, Mar 06 2026 08:24 AM -
ఎయిమ్స్ అభివృద్ధిపై పెమ్మసాని సమీక్ష
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో సదుపాయాలు, సౌకర్యాలు, అభివృద్ధి అంశాలపై గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎయిమ్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Fri, Mar 06 2026 08:24 AM -
ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని బాలిక దుర్మరణం
చీరాల రూరల్: ౖరెలు ఢీకొనడంతో బాలిక దుర్మరణం చెందిన సంఘటన చినగంజాం రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు..
Fri, Mar 06 2026 08:24 AM -
టీడీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు
చీరాల రూరల్: ఎస్పీ ఉమామహేశ్వర్పై అవినీతి, అసత్య ఆరోపణలు చేస్తున్న చుండూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకోటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, దళిత మహాసభ మాచవరపు జూలియన్లు డిమాండ్ చేశారు.
Fri, Mar 06 2026 08:24 AM -
మహిళల హక్కుల రక్షణకు ఐక్యంగా పోరాడాలి
మంగళగిరి టౌన్: మహిళల హక్కులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వారి రక్షణకు సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని ఐద్వా గుంటూరు జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ పిలుపునిచ్చారు.
Fri, Mar 06 2026 08:24 AM -
కిల్కారీ సేవలు అమలు తీరు పరిశీలన
పెదకాకాని: బాలింతలు, గర్భిణులు ప్రభుత్వం అమలు చేస్తున్న కిల్కారీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు అన్నారు.
Fri, Mar 06 2026 08:24 AM -
ఆయిల్ మిల్లులపై దాడులు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా గురువారం దాడులు నిర్వహించారు.
Fri, Mar 06 2026 08:24 AM -
" />
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
పుత్తూరు మండలం వేపగుంట వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్ను ప్రమాదవశాత్తు తమిళనాడు బస్సు ఢీకొందివిద్యార్థుల భవిష్యత్తో అధికారుల చెలగాటం
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026
Fri, Mar 06 2026 08:24 AM -
అభివృద్ధిలో బ్యాంకులు కీలకం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రాభిద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, బ్యాంకర్లు పేదల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశాలు నిర్వహించారు.
Fri, Mar 06 2026 08:24 AM -
పాపాల గుబులు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం ): ఆరోగ్యానికి పాలు అమూల్యమైన పోషకాహారం. పసిబిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అవసరం. అయితే ఇటీవల జిల్లాలో పాల కల్తీ ఘటనలు పెరుగుతున్నాయనే ఆరో పణలు వినిపిస్తున్నాయి.
Fri, Mar 06 2026 08:24 AM -
అవసరాల మేరకు ట్రాన్స్ఫార్మర్లు
చిత్తూరు కార్పొరేషన్ : వేసవి నేపథ్యంలో అవసరాల మేరకు ట్రాన్స్ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ ఆదేశించారు. గురువారం ఎస్ఈ కార్యాలయంలో ఎంఆర్టీ, నిర్మాణ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు.
Fri, Mar 06 2026 08:24 AM -
సకాలంలో బిల్లుల సమర్పణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కేంద్రప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ను పక్కాగా ఖర్చు చేసి సకాలంలో బిల్లులు సమర్పించాలని డీఎంహెచ్ఓ సుధారాణి ఆదేశించారు. గురువారంచిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
Fri, Mar 06 2026 08:24 AM -
సైన్స్ సెంటర్ యాప్, వెబ్సైట్ ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా సైన్స్ సెంటర్కు ఉపయుక్తంగా ఉండేలా ‘సైన్స్ సెంటర్ విజిట్ మానటరింగ్ యాప్’, ‘ప్రత్యేక వెబ్సైట్’ను అగస్త్య ఫౌండేషన్ సీఈఓ పుష్ప, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప మాట్లాడారు.
Fri, Mar 06 2026 08:23 AM -
సరికొత్త కళ !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కళ తప్పిన కొత్తగూడెం ఏరియాకు మళ్లీ జీవం రానుంది. మూడేళ్లుగా ఊరిస్తున్న వెంకటేశ్ఖని మెగా ఓపెన్ కాస్ట్ కమ్ అండర్ గ్రౌండ్ మైన్ నుంచి బొగ్గు ఉత్పత్తి అధికారికంగా మొదలవబోతోంది.
Fri, Mar 06 2026 08:23 AM -
మేము సైతం.. భాగమవుతాం..
భద్రాచలం: దేవుడిపై తమకు గల భక్తిని పలువురు పలు రకాలుగా చూపిస్తుంటారు. కొందరు భజనలు, కీర్తనల ద్వారా నీరాజనం పలుకుతారు. మరి కొందరు ఉపవాసాలు, నిరంతర పూజలతో కొలుస్తుంటారు. తెలుగు వారి ఇలవేల్పుగా, అందరి బంధువుగా కీర్తిస్తున్న భద్రాద్రి రామయ్య ఎందరికో ఆరాధ్య దైవం.
Fri, Mar 06 2026 08:23 AM -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు.
Fri, Mar 06 2026 08:23 AM -
మహిళా దినోత్సవం సందర్భంగా పోటీలు
జిల్లా న్యాయ సేవాధికార
సంస్థ కార్యదర్శి రాజేందర్ వెల్లడి
Fri, Mar 06 2026 08:23 AM
-
ఆటోనగర్లోకి అనర్హులు
గత 30 ఏళ్లుగా అనేక అవాంతరాలను దాటుకుని నిలిచిన చీరాల ఆటోనగర్ స్థలాలను అనర్హులకు కేటాయిస్తున్నారంటూ నిజమైన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు.Fri, Mar 06 2026 08:24 AM -
హోసన్నా.. జయము!
అమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రాలతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభువైన ఏసుక్రీస్తును కీర్తిస్తూ.. స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో 49వ గుడారాల పండుగలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
Fri, Mar 06 2026 08:24 AM -
మూగబోయిన నాదస్వరం
చిలకలూరిపేట: దేశ విదేశాల్లో తన నాదస్వరంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన సుస్వరాలు మూగబోయాయి. చిలకలూరిపేటతో విడదీయరాని అనుబంధం ఉన్న పద్మశ్రీ షేక్ మహబూబ్ సుభాని (71) అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.
Fri, Mar 06 2026 08:24 AM -
మహిళా రక్షణ చట్టాల పోస్టర్ల ఆవిష్కరణ
మంగళగిరి టౌన్ : మహిళా రక్షణ చట్టంపై మరింత అవగాహన పెంచాలని, వాటి దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.
Fri, Mar 06 2026 08:24 AM -
వసతులున్నా చేదు... ఇరుకు గదులపై మోజు!
పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటుపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహంFri, Mar 06 2026 08:24 AM -
ముగిసిన చెన్నకేశవ బ్రహ్మోత్సవాలు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న చెన్నకేశస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగి గురువారం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి.
Fri, Mar 06 2026 08:24 AM -
ట్రాఫిక్తో ఇబ్బందులు
పట్టణంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఏదైనా రిపేర్లు, టింకరింగ్ చేయించుకోవాలంటే వాహనాలను రోడ్లపైనే నిలుపుకోవాల్సి వస్తోంది. ట్రాఫిక్ సమస్యతో పోలీసులు వచ్చి షాపులవారిపై కేసులు రాస్తున్నారు. పట్టణంలోని మెకానిక్లు, పంచర్ షాపులు, టింకరింగ్ షాపులను ఆటోనగర్కు తరలించాలి.
Fri, Mar 06 2026 08:24 AM -
ఆక్రమణదారుల చెర నుంచి పేదల స్థలాలను కాపాడండి
బాపట్లటౌన్: మండలంలోని కేబీపాలెం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 866/2బి, 791/1ఎలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో గత ప్రభుత్వం 295 మంది నిరుపేదలకు జగనన్న కాలనీ కింద ఇళ్ల స్థలాలు అందజేశారు.
Fri, Mar 06 2026 08:24 AM -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
నరసరావుపేట టౌన్: రైల్లో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మృతి చెందాడు.
Fri, Mar 06 2026 08:24 AM -
ఎయిమ్స్ అభివృద్ధిపై పెమ్మసాని సమీక్ష
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో సదుపాయాలు, సౌకర్యాలు, అభివృద్ధి అంశాలపై గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎయిమ్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Fri, Mar 06 2026 08:24 AM -
ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని బాలిక దుర్మరణం
చీరాల రూరల్: ౖరెలు ఢీకొనడంతో బాలిక దుర్మరణం చెందిన సంఘటన చినగంజాం రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు..
Fri, Mar 06 2026 08:24 AM -
టీడీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు
చీరాల రూరల్: ఎస్పీ ఉమామహేశ్వర్పై అవినీతి, అసత్య ఆరోపణలు చేస్తున్న చుండూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకోటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, దళిత మహాసభ మాచవరపు జూలియన్లు డిమాండ్ చేశారు.
Fri, Mar 06 2026 08:24 AM -
మహిళల హక్కుల రక్షణకు ఐక్యంగా పోరాడాలి
మంగళగిరి టౌన్: మహిళల హక్కులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వారి రక్షణకు సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని ఐద్వా గుంటూరు జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ పిలుపునిచ్చారు.
Fri, Mar 06 2026 08:24 AM -
కిల్కారీ సేవలు అమలు తీరు పరిశీలన
పెదకాకాని: బాలింతలు, గర్భిణులు ప్రభుత్వం అమలు చేస్తున్న కిల్కారీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు అన్నారు.
Fri, Mar 06 2026 08:24 AM -
ఆయిల్ మిల్లులపై దాడులు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా గురువారం దాడులు నిర్వహించారు.
Fri, Mar 06 2026 08:24 AM -
" />
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
పుత్తూరు మండలం వేపగుంట వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్ను ప్రమాదవశాత్తు తమిళనాడు బస్సు ఢీకొందివిద్యార్థుల భవిష్యత్తో అధికారుల చెలగాటం
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026
Fri, Mar 06 2026 08:24 AM -
అభివృద్ధిలో బ్యాంకులు కీలకం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రాభిద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, బ్యాంకర్లు పేదల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశాలు నిర్వహించారు.
Fri, Mar 06 2026 08:24 AM -
పాపాల గుబులు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం ): ఆరోగ్యానికి పాలు అమూల్యమైన పోషకాహారం. పసిబిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అవసరం. అయితే ఇటీవల జిల్లాలో పాల కల్తీ ఘటనలు పెరుగుతున్నాయనే ఆరో పణలు వినిపిస్తున్నాయి.
Fri, Mar 06 2026 08:24 AM -
అవసరాల మేరకు ట్రాన్స్ఫార్మర్లు
చిత్తూరు కార్పొరేషన్ : వేసవి నేపథ్యంలో అవసరాల మేరకు ట్రాన్స్ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ ఆదేశించారు. గురువారం ఎస్ఈ కార్యాలయంలో ఎంఆర్టీ, నిర్మాణ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు.
Fri, Mar 06 2026 08:24 AM -
సకాలంలో బిల్లుల సమర్పణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కేంద్రప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ను పక్కాగా ఖర్చు చేసి సకాలంలో బిల్లులు సమర్పించాలని డీఎంహెచ్ఓ సుధారాణి ఆదేశించారు. గురువారంచిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
Fri, Mar 06 2026 08:24 AM -
సైన్స్ సెంటర్ యాప్, వెబ్సైట్ ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా సైన్స్ సెంటర్కు ఉపయుక్తంగా ఉండేలా ‘సైన్స్ సెంటర్ విజిట్ మానటరింగ్ యాప్’, ‘ప్రత్యేక వెబ్సైట్’ను అగస్త్య ఫౌండేషన్ సీఈఓ పుష్ప, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప మాట్లాడారు.
Fri, Mar 06 2026 08:23 AM -
సరికొత్త కళ !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కళ తప్పిన కొత్తగూడెం ఏరియాకు మళ్లీ జీవం రానుంది. మూడేళ్లుగా ఊరిస్తున్న వెంకటేశ్ఖని మెగా ఓపెన్ కాస్ట్ కమ్ అండర్ గ్రౌండ్ మైన్ నుంచి బొగ్గు ఉత్పత్తి అధికారికంగా మొదలవబోతోంది.
Fri, Mar 06 2026 08:23 AM -
మేము సైతం.. భాగమవుతాం..
భద్రాచలం: దేవుడిపై తమకు గల భక్తిని పలువురు పలు రకాలుగా చూపిస్తుంటారు. కొందరు భజనలు, కీర్తనల ద్వారా నీరాజనం పలుకుతారు. మరి కొందరు ఉపవాసాలు, నిరంతర పూజలతో కొలుస్తుంటారు. తెలుగు వారి ఇలవేల్పుగా, అందరి బంధువుగా కీర్తిస్తున్న భద్రాద్రి రామయ్య ఎందరికో ఆరాధ్య దైవం.
Fri, Mar 06 2026 08:23 AM -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు.
Fri, Mar 06 2026 08:23 AM -
మహిళా దినోత్సవం సందర్భంగా పోటీలు
జిల్లా న్యాయ సేవాధికార
సంస్థ కార్యదర్శి రాజేందర్ వెల్లడి
Fri, Mar 06 2026 08:23 AM
