-
పెరిగిన అప్పులు.. బ్యాంకర్ల వేధింపులతో
కరీంనగర్ జిల్లా: వ్యాపారంలో నష్టం, పెరిగిన అప్పులు, బ్యాంకర్ల వేధింపులతో ఓ రైస్మిల్ యజమాని భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
-
ఘనంగా సామూహిక వివాహాలు
మణుగూరు టౌన్: మణుగూరులోని అన్నారం గ్రామంలో దానధర్మట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం 200 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు.
Sat, Mar 07 2026 08:20 AM -
ఉత్పత్తి వ్యయం తగ్గించాలి
వాతావరణ ం జిల్లాలో శనివారం ఎండ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది.Sat, Mar 07 2026 08:20 AM -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
సత్తుపల్లిటౌన్: ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రగాయాలతో మృతి చెందాడు. సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
Sat, Mar 07 2026 08:20 AM -
" />
కుటుంబానికి వృద్ధురాలి అప్పగింత
ఖమ్మంఅర్బన్: తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన కొత్తపల్లి లచ్చమ్మ(85) మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి తప్పిపోగా పోలీసులు, అన్నం ఫౌండేషన్ సభ్యులు తిరిగి ఆమెను కుటుంబానికి అప్పగించారు.
Sat, Mar 07 2026 08:20 AM -
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Sat, Mar 07 2026 08:20 AM -
అంతా మా ఇష్టం..
● పట్టపగలే ఇసుక అక్రమ లోడింగ్ ● చెక్పోస్ట్ ఏర్పాటుచేసినా ఆగని దందాగంధసిరి మున్నేటిలో మధ్యాహ్నమే ఇసుక ట్రాక్టర్లు
Sat, Mar 07 2026 08:20 AM -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు
నేలకొండపల్లి: ఇంటర్ పరీక్షలు రాసి రెండు బైక్లపై వస్తున్న విద్యార్థులు కారును ఢీకొట్టడమే కాక పరస్పరం ఢీకొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నేలకొండపల్లి మండలం అనంతనగర్– నేలకొండపల్లి మధ్య శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.
Sat, Mar 07 2026 08:20 AM -
సాగులో సాంకేతిక పరిజ్ఞానంతో లాభాలు
మధిర: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే సాగులో మంచి ఫలితాలు వస్తాయని మధిర ఏడీఏ విజయచంద్ర తెలిపారు. ఈ విషయంలో ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
Sat, Mar 07 2026 08:20 AM -
జెడ్పీ మాజీ చైర్పర్సన్కు పలువురి నివాళి
టేకులపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గోనెల విజయలక్ష్మి అంత్యక్రియలను ఆమె స్వగ్రా మం టేకులపల్లి మండలం తెలుగూరులో శుక్రవారం నిర్వహించారు. గుండెపోటు తో గురువారం ఆమె మృతి చెందగా మృతదేహాన్ని స్వ గ్రామానికి తీసుకొచ్చారు.
Sat, Mar 07 2026 08:20 AM -
‘ప్రగతి ప్రణాళిక’
అమలులో ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలుపుదాంSat, Mar 07 2026 08:20 AM -
మొదటి రోజే రసాభాస!
కామారెడ్డి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం మొదటిరోజే రసాభాసగా ముగిసింది. అధికారుల తీరుపై బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు.
Sat, Mar 07 2026 08:20 AM -
" />
మక్కల పైసలు విడుదల
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలలో మక్కలు విక్రయించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. మక్కలు అమ్మిన రైతులు డబ్బులు రాకపోవడంతో పడుతున్న ఇబ్బందులపై ఇటీవల ‘సాక్షి’లో ‘మక్కల పైసలు రాలే’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
Sat, Mar 07 2026 08:20 AM -
పన్ను వసూళ్ల లక్ష్యం చేరేనా?
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు సగం కూడా వసూలు చేయలేదు.
Sat, Mar 07 2026 08:20 AM -
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ఘనంగా మహిళా దినోత్సవం
Sat, Mar 07 2026 08:20 AM -
నిప్పుతో అడవులకు ముప్పు
నిజాంసాగర్: వేసవిలో అడవుల రక్షణ కోసం అటవీ శాఖ సన్నద్ధం కాకపోవడంతో నిప్పుతో ముప్పు ఎదురవుతోంది. ఎండాకాలం కావడంతో ఆకులు రాలిపోయాయి. వాటిని కాల్చడం కోసం కొందరు నిప్పు పెడుతుండడంతో ఆ ప్రాంతమంతా కాలిపోతోంది.
Sat, Mar 07 2026 08:20 AM -
డివైడర్ను ఢీకొన్న వ్యాన్
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
Sat, Mar 07 2026 08:19 AM -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పెదపూడి: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎస్.తులసిరామ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 2016లో రామేశ్వరంలో ఒక మూగ వ్యక్తి అనారోగ్యం, ఆకలితో ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందిన కె.రామలింగేశ్వరరావు చేరదీశారు.
Sat, Mar 07 2026 08:19 AM -
సేంద్రియం వైపు ‘సాగు’దాం..!
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు కెరమెరి మండలం దనోరా గ్రామానికి చెందిన కేంద్రె బాలాజీ. 2015 నుంచి పదెకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. కంది, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న, అనుములతోపాటు కూరగాయలైన టమాట, చిక్కుడు, అలసంద, వంకాయ పండిస్తున్నారు.
Sat, Mar 07 2026 08:19 AM -
" />
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం
ఆసిఫాబాద్: కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం అత్యంత అవసరమని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మలత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం నీటికాసుల(గ్లాకోమా) వ్యాధిపై అవగాహన కల్పించారు.
Sat, Mar 07 2026 08:19 AM -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
కై లాస్నగర్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అ మలులో వేగం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
Sat, Mar 07 2026 08:19 AM -
పరిశుభ్రత అందరి బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్: పరిశుభ్రత అందరి బాధ్యత అని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి చెత్తను సేకరించారు.
Sat, Mar 07 2026 08:19 AM -
తాగేందుకు ‘భగీరథ’ నీళ్లు మేలు
రెబ్బెన: చేతిపంపుల నీటి కంటే తాగేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు ఎంతో మేలని మిషన్ భగీరథ ఎస్ఈ రవీందర్ అన్నా రు. మండలంలోని రాంపూర్ పంచాయతీని శుక్రవారం సందర్శించారు. మిషన్ భగీరథ నీటితో పాటు బోర్వెల్స్ ద్వారా వచ్చే నీటిని పరీక్షించారు.
Sat, Mar 07 2026 08:19 AM -
" />
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా అన్నారు.
Sat, Mar 07 2026 08:19 AM -
ప్రజాపాలనతో భవిష్యత్
సాక్షి ప్రతినిఽధి, ఖమ్మం: ప్రజలకు మేలైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ పేరిట చేపడుతున్న 99రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Sat, Mar 07 2026 08:19 AM
-
పెరిగిన అప్పులు.. బ్యాంకర్ల వేధింపులతో
కరీంనగర్ జిల్లా: వ్యాపారంలో నష్టం, పెరిగిన అప్పులు, బ్యాంకర్ల వేధింపులతో ఓ రైస్మిల్ యజమాని భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
Sat, Mar 07 2026 08:30 AM -
ఘనంగా సామూహిక వివాహాలు
మణుగూరు టౌన్: మణుగూరులోని అన్నారం గ్రామంలో దానధర్మట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం 200 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు.
Sat, Mar 07 2026 08:20 AM -
ఉత్పత్తి వ్యయం తగ్గించాలి
వాతావరణ ం జిల్లాలో శనివారం ఎండ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది.Sat, Mar 07 2026 08:20 AM -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
సత్తుపల్లిటౌన్: ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రగాయాలతో మృతి చెందాడు. సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
Sat, Mar 07 2026 08:20 AM -
" />
కుటుంబానికి వృద్ధురాలి అప్పగింత
ఖమ్మంఅర్బన్: తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన కొత్తపల్లి లచ్చమ్మ(85) మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి తప్పిపోగా పోలీసులు, అన్నం ఫౌండేషన్ సభ్యులు తిరిగి ఆమెను కుటుంబానికి అప్పగించారు.
Sat, Mar 07 2026 08:20 AM -
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Sat, Mar 07 2026 08:20 AM -
అంతా మా ఇష్టం..
● పట్టపగలే ఇసుక అక్రమ లోడింగ్ ● చెక్పోస్ట్ ఏర్పాటుచేసినా ఆగని దందాగంధసిరి మున్నేటిలో మధ్యాహ్నమే ఇసుక ట్రాక్టర్లు
Sat, Mar 07 2026 08:20 AM -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు
నేలకొండపల్లి: ఇంటర్ పరీక్షలు రాసి రెండు బైక్లపై వస్తున్న విద్యార్థులు కారును ఢీకొట్టడమే కాక పరస్పరం ఢీకొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నేలకొండపల్లి మండలం అనంతనగర్– నేలకొండపల్లి మధ్య శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.
Sat, Mar 07 2026 08:20 AM -
సాగులో సాంకేతిక పరిజ్ఞానంతో లాభాలు
మధిర: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే సాగులో మంచి ఫలితాలు వస్తాయని మధిర ఏడీఏ విజయచంద్ర తెలిపారు. ఈ విషయంలో ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
Sat, Mar 07 2026 08:20 AM -
జెడ్పీ మాజీ చైర్పర్సన్కు పలువురి నివాళి
టేకులపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గోనెల విజయలక్ష్మి అంత్యక్రియలను ఆమె స్వగ్రా మం టేకులపల్లి మండలం తెలుగూరులో శుక్రవారం నిర్వహించారు. గుండెపోటు తో గురువారం ఆమె మృతి చెందగా మృతదేహాన్ని స్వ గ్రామానికి తీసుకొచ్చారు.
Sat, Mar 07 2026 08:20 AM -
‘ప్రగతి ప్రణాళిక’
అమలులో ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలుపుదాంSat, Mar 07 2026 08:20 AM -
మొదటి రోజే రసాభాస!
కామారెడ్డి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం మొదటిరోజే రసాభాసగా ముగిసింది. అధికారుల తీరుపై బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు.
Sat, Mar 07 2026 08:20 AM -
" />
మక్కల పైసలు విడుదల
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలలో మక్కలు విక్రయించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. మక్కలు అమ్మిన రైతులు డబ్బులు రాకపోవడంతో పడుతున్న ఇబ్బందులపై ఇటీవల ‘సాక్షి’లో ‘మక్కల పైసలు రాలే’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
Sat, Mar 07 2026 08:20 AM -
పన్ను వసూళ్ల లక్ష్యం చేరేనా?
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు సగం కూడా వసూలు చేయలేదు.
Sat, Mar 07 2026 08:20 AM -
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ఘనంగా మహిళా దినోత్సవం
Sat, Mar 07 2026 08:20 AM -
నిప్పుతో అడవులకు ముప్పు
నిజాంసాగర్: వేసవిలో అడవుల రక్షణ కోసం అటవీ శాఖ సన్నద్ధం కాకపోవడంతో నిప్పుతో ముప్పు ఎదురవుతోంది. ఎండాకాలం కావడంతో ఆకులు రాలిపోయాయి. వాటిని కాల్చడం కోసం కొందరు నిప్పు పెడుతుండడంతో ఆ ప్రాంతమంతా కాలిపోతోంది.
Sat, Mar 07 2026 08:20 AM -
డివైడర్ను ఢీకొన్న వ్యాన్
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
Sat, Mar 07 2026 08:19 AM -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పెదపూడి: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎస్.తులసిరామ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 2016లో రామేశ్వరంలో ఒక మూగ వ్యక్తి అనారోగ్యం, ఆకలితో ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందిన కె.రామలింగేశ్వరరావు చేరదీశారు.
Sat, Mar 07 2026 08:19 AM -
సేంద్రియం వైపు ‘సాగు’దాం..!
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు కెరమెరి మండలం దనోరా గ్రామానికి చెందిన కేంద్రె బాలాజీ. 2015 నుంచి పదెకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. కంది, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న, అనుములతోపాటు కూరగాయలైన టమాట, చిక్కుడు, అలసంద, వంకాయ పండిస్తున్నారు.
Sat, Mar 07 2026 08:19 AM -
" />
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం
ఆసిఫాబాద్: కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం అత్యంత అవసరమని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మలత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం నీటికాసుల(గ్లాకోమా) వ్యాధిపై అవగాహన కల్పించారు.
Sat, Mar 07 2026 08:19 AM -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
కై లాస్నగర్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అ మలులో వేగం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
Sat, Mar 07 2026 08:19 AM -
పరిశుభ్రత అందరి బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్: పరిశుభ్రత అందరి బాధ్యత అని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి చెత్తను సేకరించారు.
Sat, Mar 07 2026 08:19 AM -
తాగేందుకు ‘భగీరథ’ నీళ్లు మేలు
రెబ్బెన: చేతిపంపుల నీటి కంటే తాగేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు ఎంతో మేలని మిషన్ భగీరథ ఎస్ఈ రవీందర్ అన్నా రు. మండలంలోని రాంపూర్ పంచాయతీని శుక్రవారం సందర్శించారు. మిషన్ భగీరథ నీటితో పాటు బోర్వెల్స్ ద్వారా వచ్చే నీటిని పరీక్షించారు.
Sat, Mar 07 2026 08:19 AM -
" />
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా అన్నారు.
Sat, Mar 07 2026 08:19 AM -
ప్రజాపాలనతో భవిష్యత్
సాక్షి ప్రతినిఽధి, ఖమ్మం: ప్రజలకు మేలైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ పేరిట చేపడుతున్న 99రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Sat, Mar 07 2026 08:19 AM
