-
వామ్మో.. ఘాట్ రహదారి
తాడిపత్రి టౌన్: నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆలూరు కోన రంగనాథ స్వామి క్షేత్రానికి వెళ్లే ఘాట్ రహదారి ప్రమాదకరంగా మారింది. ఘాట్ రోడ్డుకు ఉన్న రక్షణ గోడ కొన్ని చోట్ల దెబ్బతినగా.. మరి కొన్ని చోట పూర్తిగా నేలవాలింది.
Sun, Dec 14 2025 12:29 PM -
టెక్నా'లేజీ'.. అతివినియోగంతో తగ్గుతున్న జ్ఞాపకశక్తి
టెక్నాలజీ.. కాస్త టెక్నా‘లేజీ’ అవుతోంది.. పాశ్చాత్య నాగరికతకనుగుణంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. వయో భేదంలేదు అసలేలేదు.. అరచేతిలో స్వర్గం..
Sun, Dec 14 2025 12:20 PM -
ప్రజలకు కావాల్సింది.. ఫ్యూచర్ గ్రామాలు
మిర్యాలగూడ అర్బన్ : ప్రజలకు కావాల్సింది ఫ్యూచర్ సిటీలు కాదని.. ఫ్యూచర్ గ్రామాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Dec 14 2025 12:19 PM -
" />
రాత్రి 8 గంటల వరకు పూర్తి కానున్న కౌంటింగ్
ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య పది కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. పది మండలా పరిధిలో 3,28,016 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,60,821 మంది పురుషులు, 1,67,166 మంది మహిళలు, 29 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
Sun, Dec 14 2025 12:19 PM -
నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు
పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో (జేఎస్వీ) 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74.71 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు.
Sun, Dec 14 2025 12:19 PM -
బొట్టుగూడ స్కూల్కు.. కార్పొరేట్ హంగులు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ నడిబొడ్డున బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ హంగులతో సిద్ధమైంది. 70 సంవత్సరాలుగా సొంత భవనం లేని ఈ పాఠశాలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో అత్యాధునికంగా నిర్మాణం చేపట్టారు. ఈనెల 20వ తేదీన..
Sun, Dec 14 2025 12:19 PM -
పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
మాడుగులపల్లి : రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను తనిఖీ చేసి మాట్లాడారు.
Sun, Dec 14 2025 12:19 PM -
అభివృద్ధికే పట్టం కట్టారు
నల్లగొండ : గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుందన్నారు.
Sun, Dec 14 2025 12:19 PM -
రెండో విడత పోలింగ్కు పటిష్ట భద్రత
మిర్యాలగూడ టౌన్ : రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం దామరచర్ల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు అక్కడి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
Sun, Dec 14 2025 12:19 PM -
ఫ బరువు..బాధ్యత
ఆర్టీసీ కాదు.. ఎన్నికల బస్సు
Sun, Dec 14 2025 12:19 PM -
అన్నపై తమ్ముడి విజయం
బొమ్మలరామారం : మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీ పడగా అన్నపై తమ్ముడు విజయం సాధించాడు.
Sun, Dec 14 2025 12:19 PM -
మీ ఓటు చెల్లదు
ముద్ర సరిగా వేయకుంటే..ఫ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వందల సంఖ్యలో చెల్లని ఓట్లు ఫ ఓటర్లకు అవగాహన లేకనే ఇబ్బందులుSun, Dec 14 2025 12:19 PM -
గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి
భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న మహిళ శనివారం గుండెపోటుతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Dec 14 2025 12:19 PM -
రోడ్డు ప్రమాదంలో బీఎస్ సీడ్స్ అధినేత దుర్మరణం
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్ సీడ్స్ అధినేత బొమ్మిడి నర్సిరెడ్డి(67) మృతిచెందారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Dec 14 2025 12:19 PM -
యాదగిరి ఆలయంపై డ్రోన్ ఎగరేసిన వ్యక్తి అరెస్ట్
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై నో ఫ్లయింగ్ జోన్లో శనివారం ఓ వ్యక్తి డ్రోన్ ఎగురవేశాడు. ఎస్పీఎఫ్ పోలీసులు గుర్తించి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Dec 14 2025 12:19 PM -
నేడు మలివిడత పోరు
నిర్మల్: జిల్లాలోని ఏడు మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Sun, Dec 14 2025 12:19 PM -
ఎన్నికల నిర్వహణలో తప్పులు దొర్లొద్దు
నిర్మల్చైన్గేట్/లక్ష్మణచాంద: రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.
Sun, Dec 14 2025 12:19 PM -
" />
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1,552 మంది విద్యార్థులకు, 1278 మంది(82.3%) హాజరయ్యారు. 274 మంది గైర్హాజరయ్యారు.
Sun, Dec 14 2025 12:19 PM -
హాస్టల్ విద్యార్థులను వైద్యులు ప్రతి నెలా పరీక్షించాలి
● డీఆర్ఓ ఓబులేసు
Sun, Dec 14 2025 12:19 PM -
ఆక్రమణలు అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
స్థానికులతో మాట్లాడుతున్న ఆర్డీఓ, ఒంగోలు అర్బన్ తహసీల్దార్
గుడిసెలు వేసుకునేందుకు స్థలం వద్దకు చేరిన జనాలు
Sun, Dec 14 2025 12:19 PM -
" />
పది కిలోల అడవి పంది మాంసం స్వాధీనం
మార్కాపురం: పెద్దారవీడు మండలం సానికవరం సమీపంలో అడవి పంది మాంసాన్ని అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి పది కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఆర్ఓ నాగరాజు గౌడ్ తెలిపారు.
Sun, Dec 14 2025 12:19 PM -
దసరా సూపర్ హిట్ కాంబో.. స్పెషల్ వీడియో రిలీజ్
దసరా బ్లాక్బస్టర్ హిట్ తర్వాత నాని మరోసారి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో జతకట్టారు. వీరిద్దరి కాంబో వస్తోన్న మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సూపర్ హిట్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Sun, Dec 14 2025 12:15 PM -
చెస్లో ఒంగోలు విద్యార్థిని సత్తా
ఒంగోలు సబర్బన్: స్థానిక పీవీఆర్ బాలికల హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని గుంటక ఆముక్త జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో సత్తా చాటింది. తన తొలి ఓపెన్ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్ల్యూఐఎం) నార్మ్ సాధించింది.
Sun, Dec 14 2025 12:15 PM -
సీపీఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్యతో డీఎస్పీ వాగ్వాదం
● జాతీయ రహదారిపై బైఠాయించిన మహిళలు
Sun, Dec 14 2025 12:15 PM
-
అమరావతిపై అనుమానాలు అడిగితే వణుకుతున్నారు..!
అమరావతిపై అనుమానాలు అడిగితే వణుకుతున్నారు..!
Sun, Dec 14 2025 12:38 PM -
వామ్మో.. ఘాట్ రహదారి
తాడిపత్రి టౌన్: నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆలూరు కోన రంగనాథ స్వామి క్షేత్రానికి వెళ్లే ఘాట్ రహదారి ప్రమాదకరంగా మారింది. ఘాట్ రోడ్డుకు ఉన్న రక్షణ గోడ కొన్ని చోట్ల దెబ్బతినగా.. మరి కొన్ని చోట పూర్తిగా నేలవాలింది.
Sun, Dec 14 2025 12:29 PM -
టెక్నా'లేజీ'.. అతివినియోగంతో తగ్గుతున్న జ్ఞాపకశక్తి
టెక్నాలజీ.. కాస్త టెక్నా‘లేజీ’ అవుతోంది.. పాశ్చాత్య నాగరికతకనుగుణంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. వయో భేదంలేదు అసలేలేదు.. అరచేతిలో స్వర్గం..
Sun, Dec 14 2025 12:20 PM -
ప్రజలకు కావాల్సింది.. ఫ్యూచర్ గ్రామాలు
మిర్యాలగూడ అర్బన్ : ప్రజలకు కావాల్సింది ఫ్యూచర్ సిటీలు కాదని.. ఫ్యూచర్ గ్రామాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Dec 14 2025 12:19 PM -
" />
రాత్రి 8 గంటల వరకు పూర్తి కానున్న కౌంటింగ్
ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య పది కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. పది మండలా పరిధిలో 3,28,016 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,60,821 మంది పురుషులు, 1,67,166 మంది మహిళలు, 29 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
Sun, Dec 14 2025 12:19 PM -
నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు
పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో (జేఎస్వీ) 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74.71 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు.
Sun, Dec 14 2025 12:19 PM -
బొట్టుగూడ స్కూల్కు.. కార్పొరేట్ హంగులు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ నడిబొడ్డున బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ హంగులతో సిద్ధమైంది. 70 సంవత్సరాలుగా సొంత భవనం లేని ఈ పాఠశాలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో అత్యాధునికంగా నిర్మాణం చేపట్టారు. ఈనెల 20వ తేదీన..
Sun, Dec 14 2025 12:19 PM -
పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
మాడుగులపల్లి : రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను తనిఖీ చేసి మాట్లాడారు.
Sun, Dec 14 2025 12:19 PM -
అభివృద్ధికే పట్టం కట్టారు
నల్లగొండ : గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుందన్నారు.
Sun, Dec 14 2025 12:19 PM -
రెండో విడత పోలింగ్కు పటిష్ట భద్రత
మిర్యాలగూడ టౌన్ : రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం దామరచర్ల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు అక్కడి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
Sun, Dec 14 2025 12:19 PM -
ఫ బరువు..బాధ్యత
ఆర్టీసీ కాదు.. ఎన్నికల బస్సు
Sun, Dec 14 2025 12:19 PM -
అన్నపై తమ్ముడి విజయం
బొమ్మలరామారం : మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీ పడగా అన్నపై తమ్ముడు విజయం సాధించాడు.
Sun, Dec 14 2025 12:19 PM -
మీ ఓటు చెల్లదు
ముద్ర సరిగా వేయకుంటే..ఫ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వందల సంఖ్యలో చెల్లని ఓట్లు ఫ ఓటర్లకు అవగాహన లేకనే ఇబ్బందులుSun, Dec 14 2025 12:19 PM -
గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి
భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న మహిళ శనివారం గుండెపోటుతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Dec 14 2025 12:19 PM -
రోడ్డు ప్రమాదంలో బీఎస్ సీడ్స్ అధినేత దుర్మరణం
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్ సీడ్స్ అధినేత బొమ్మిడి నర్సిరెడ్డి(67) మృతిచెందారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Dec 14 2025 12:19 PM -
యాదగిరి ఆలయంపై డ్రోన్ ఎగరేసిన వ్యక్తి అరెస్ట్
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై నో ఫ్లయింగ్ జోన్లో శనివారం ఓ వ్యక్తి డ్రోన్ ఎగురవేశాడు. ఎస్పీఎఫ్ పోలీసులు గుర్తించి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Dec 14 2025 12:19 PM -
నేడు మలివిడత పోరు
నిర్మల్: జిల్లాలోని ఏడు మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Sun, Dec 14 2025 12:19 PM -
ఎన్నికల నిర్వహణలో తప్పులు దొర్లొద్దు
నిర్మల్చైన్గేట్/లక్ష్మణచాంద: రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.
Sun, Dec 14 2025 12:19 PM -
" />
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1,552 మంది విద్యార్థులకు, 1278 మంది(82.3%) హాజరయ్యారు. 274 మంది గైర్హాజరయ్యారు.
Sun, Dec 14 2025 12:19 PM -
హాస్టల్ విద్యార్థులను వైద్యులు ప్రతి నెలా పరీక్షించాలి
● డీఆర్ఓ ఓబులేసు
Sun, Dec 14 2025 12:19 PM -
ఆక్రమణలు అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
స్థానికులతో మాట్లాడుతున్న ఆర్డీఓ, ఒంగోలు అర్బన్ తహసీల్దార్
గుడిసెలు వేసుకునేందుకు స్థలం వద్దకు చేరిన జనాలు
Sun, Dec 14 2025 12:19 PM -
" />
పది కిలోల అడవి పంది మాంసం స్వాధీనం
మార్కాపురం: పెద్దారవీడు మండలం సానికవరం సమీపంలో అడవి పంది మాంసాన్ని అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి పది కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఆర్ఓ నాగరాజు గౌడ్ తెలిపారు.
Sun, Dec 14 2025 12:19 PM -
దసరా సూపర్ హిట్ కాంబో.. స్పెషల్ వీడియో రిలీజ్
దసరా బ్లాక్బస్టర్ హిట్ తర్వాత నాని మరోసారి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో జతకట్టారు. వీరిద్దరి కాంబో వస్తోన్న మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సూపర్ హిట్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Sun, Dec 14 2025 12:15 PM -
చెస్లో ఒంగోలు విద్యార్థిని సత్తా
ఒంగోలు సబర్బన్: స్థానిక పీవీఆర్ బాలికల హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని గుంటక ఆముక్త జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో సత్తా చాటింది. తన తొలి ఓపెన్ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్ల్యూఐఎం) నార్మ్ సాధించింది.
Sun, Dec 14 2025 12:15 PM -
సీపీఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్యతో డీఎస్పీ వాగ్వాదం
● జాతీయ రహదారిపై బైఠాయించిన మహిళలు
Sun, Dec 14 2025 12:15 PM
