హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ విప్లను నియమించింది. శాసనసభ విప్లుగా యెన్నం శ్రీనివాస్రెడ్డి, విజయ రమణారావు, వేముల వీరేశంను తెలంగాణ సర్కారు నియమించింది. అలాగే, శాసన మండలి విప్లుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

యెన్నం శ్రీనివాస్రెడ్డి

వేముల వీరేశం


