-
" />
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
అయిజ: గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిబంధనల మేరకు పనిచేయాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సెర్ప్ డైరెక్టర్ గోపాల్రావు హెచ్చరించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
-
ప్రీ ప్రైమరీలో లక్ష్యం మేరకు విద్యార్థుల చేరిక
గద్వాల న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిందని, ఇందులో లక్ష్యం మేరకు విద్యార్థులు చేరేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
సీపీఎస్తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం
గద్వాల న్యూటౌన్: సీపీఎస్ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో జిల్లాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న జనజాగరణ యాత్రలో అన్నిశాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగార్జునగౌడ్ అన్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
" />
జననాల్లో మహబూబ్నగర్ టాప్..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సీఆర్ఎస్–24 నివేదిక ప్రకారం మొత్తంగా 86,288 జననాలు, 19,605 మరణాలు, 198 శిశు మరణాలు, 369 మృత శిశు (నిర్జీవ పుట్టుక) జననాలు నమోదయ్యాయి.
Fri, Jul 17 2026 01:22 AM -
మత్తు రహిత సమాజ స్థాపనకు కృషి
అలంపూర్: మత్తు పదార్థాల రహిత సమాజ స్థానపకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ అధికారి సునంద అన్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
అరుదైన ప్రాంతం గుర్రంగడ్డ
గద్వాల క్రైం: నడిగడ్డలో దివిసీమగా పేరుగాంచిన గుర్రంగడ్డ ప్రాంతం ఎంతో అరుదైనదని డిప్యూటీ కలెక్టర్లు నన్నూరి మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్ అన్నారు. గురువారం వారు గద్వాల మండలంలోని గుర్రంగడ్డ గ్రామాన్ని సందర్శించారు.
Fri, Jul 17 2026 01:22 AM -
హత్య కేసులో కొత్త ట్విస్టు
●
విచారణ చేపడుతాం..
Fri, Jul 17 2026 01:22 AM -
గుర్తింపు దడ!
బంగ్లాదేశ్లోని కుల్నా ప్రాంతం నుంచి 2009లో ఓ కుటుంబం చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్– 1 గ్రామానికి వచ్చి స్థిరపడింది. తల్లిదండ్రులు పెద్దకుమారుడు, కోడలు, చిన్న కుమారుడితో గ్రామానికి చేరుకున్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
అంకుసాపూర్లో ‘సర్’ పూర్తి
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని అంకుసాపూర్ పంచాయతీ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే విజయవంతంగా ముగిసింది. ఇక్కడ మొత్తం 750 మంది ఓటర్లు ఉండగా, 719 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. మరో 31 మందిని వివరాలు సేకరించలేని కేటగిరీగా గుర్తించారు.
Fri, Jul 17 2026 01:22 AM -
" />
విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెంచాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆలోచన శక్తి, పరిశోధన, శాసీ్త్రయ వైకరి ని పెంచాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ అన్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
బారెగూడకు అరుదైన గుర్తింపు
కాగజ్నగర్టౌన్: మండలంలోని బారెగూడ పంచాయతీకి అరుదైన గుర్తింపు దక్కింది. ఇంటింటికీ నల్లాలతో వందశాతం తాగునీటి ని సరఫరా చేసినందుకు హర్ ఘర్ జల్ ధ్రు వీకరణ పత్రాన్ని మిషన్ భగీరథ ఇన్ట్రా డీఈ రాజేశ్, ఏఈ సాయికృష్ణ గురువారం సర్పంచ్ కోట వేణుకు అందజేశారు.
Fri, Jul 17 2026 01:22 AM -
భద్రత ప్రశ్నార్థకం..!
కాగజ్నగర్టౌన్: సిబ్బంది తప్పిదాలో.. అధికారు ల పర్యవేక్షణ లోపామో గాని జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు గాడి తప్పుతున్నాయి. వరుస ఘటనలు చోటుచేసుకుంటుండంతో తల్లిదండ్రులు విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
నకిలీ నోట్ల కలకలం!
కౌటాల: జిల్లాలో మరోసారి నకిలీ నోట్ల వ్యవహా రం కలకలం రేపుతోంది. కాగజ్నగర్కు చెందిన ఓ వ్యాపారికి రూ.500 ఫేక్ నోటు రావడం ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు వ్యాపారి కౌటాల మండలంలోని పలు దుకాణాలకు సరుకులు సరఫ రా చేస్తారు.
Fri, Jul 17 2026 01:22 AM -
ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలి
ఆసిఫాబాద్: రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయం, వాతావరణ మార్పులు, విద్యారంగ అభివృద్ధి, ప్రజా రక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Fri, Jul 17 2026 01:22 AM -
ఏళ్ల నిరీక్షణకు తెర
పెంచికల్పేట్: బొక్కవాగు ప్రాజెక్టు రైతుల ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ప్రాజెక్టు గేటుకు నూతన షెటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
తక్కువ నీటి అవసరమున్న పంటలు వేయాలి
సిర్పూర్(టి): ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తక్కువ నీటి అవసరమున్న పంటలు సాగు చేయాలని డీఏవో వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం రైతులు, ఏఈవోలతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అత్యవసర కాంటిజెన్సీ ప్రణాళికను రైతులకు వివరించారు.
Fri, Jul 17 2026 01:22 AM -
హోంగార్డు మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్
జైపూర్: మండలంలోని ఇందారం ఫ్లైవోవర్ వద్ద ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై భూమేష్ తెలిపారు.
Fri, Jul 17 2026 01:22 AM -
ఆరా తీసి..అప్పగించి..
దండేపల్లి: లక్సెట్టిపేటకు చెందిన బాలిక దండేపల్లి పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. రోజు స్నేహితులతో కలిసి వచ్చే ఆమె గురువారం ఒంటరిగా వచ్చింది.
Fri, Jul 17 2026 01:22 AM -
న్యాయం చేయాలని మృతదేహంతో నిరసన
సిర్పూర్(టి): మండలంలోని హీరాపూర్కు చెందిన రైతు టేకం పెంటు (26) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విధితమే.
Fri, Jul 17 2026 01:22 AM -
ఆకలితోనే చదువులు
లక్ష్మణచాంద: ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థుల మాదిరి ప్రభుత్వ జూని యర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది.
Fri, Jul 17 2026 01:22 AM -
ప్రభుత్వ బడుల్లో క్రీడామెరికలు
ఖానాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
" />
అనారోగ్య సమస్యతో మహిళ ఆత్మహత్య
దండేపల్లి: అనారోగ్య సమస్యలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్ధన్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన ముడిమడుగుల లక్ష్మి (50) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇటీవల వ్యాధి తీవ్రత పెరిగింది.
Fri, Jul 17 2026 01:22 AM -
మళ్లీ రాజుకున్న పోడు వివాదం
వేమనపల్లి: చామనపల్లి శివారులో వివాదస్పద భూమిలో మళ్లీ అలజడి రేగింది. తమకు జీవనాధారమైన భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారని గ్రామానికి చెందిన నూకల తిరుపతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Jul 17 2026 01:22 AM -
కొడుకును సాకుతూ.. ‘సాగు’తూ..
వీల్చైర్లో కుమారుడిని చూసుకుంటూ పని చేస్తున్న రేవతి
Fri, Jul 17 2026 01:22 AM -
నకిలీ టీపౌడర్ ప్యాకెట్లు పట్టివేత
మందమర్రిరూరల్: పట్టణంలోని జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాలీ ఆటోలో 50 వంద గ్రాముల నకిలీ జెమినీ టీపౌడర్ ప్యాకెట్లు లభించాయి. పోలీసులు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Fri, Jul 17 2026 01:22 AM
-
" />
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
అయిజ: గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిబంధనల మేరకు పనిచేయాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సెర్ప్ డైరెక్టర్ గోపాల్రావు హెచ్చరించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Fri, Jul 17 2026 01:22 AM -
ప్రీ ప్రైమరీలో లక్ష్యం మేరకు విద్యార్థుల చేరిక
గద్వాల న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిందని, ఇందులో లక్ష్యం మేరకు విద్యార్థులు చేరేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
సీపీఎస్తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం
గద్వాల న్యూటౌన్: సీపీఎస్ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో జిల్లాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న జనజాగరణ యాత్రలో అన్నిశాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగార్జునగౌడ్ అన్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
" />
జననాల్లో మహబూబ్నగర్ టాప్..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సీఆర్ఎస్–24 నివేదిక ప్రకారం మొత్తంగా 86,288 జననాలు, 19,605 మరణాలు, 198 శిశు మరణాలు, 369 మృత శిశు (నిర్జీవ పుట్టుక) జననాలు నమోదయ్యాయి.
Fri, Jul 17 2026 01:22 AM -
మత్తు రహిత సమాజ స్థాపనకు కృషి
అలంపూర్: మత్తు పదార్థాల రహిత సమాజ స్థానపకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ అధికారి సునంద అన్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
అరుదైన ప్రాంతం గుర్రంగడ్డ
గద్వాల క్రైం: నడిగడ్డలో దివిసీమగా పేరుగాంచిన గుర్రంగడ్డ ప్రాంతం ఎంతో అరుదైనదని డిప్యూటీ కలెక్టర్లు నన్నూరి మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్ అన్నారు. గురువారం వారు గద్వాల మండలంలోని గుర్రంగడ్డ గ్రామాన్ని సందర్శించారు.
Fri, Jul 17 2026 01:22 AM -
హత్య కేసులో కొత్త ట్విస్టు
●
విచారణ చేపడుతాం..
Fri, Jul 17 2026 01:22 AM -
గుర్తింపు దడ!
బంగ్లాదేశ్లోని కుల్నా ప్రాంతం నుంచి 2009లో ఓ కుటుంబం చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్– 1 గ్రామానికి వచ్చి స్థిరపడింది. తల్లిదండ్రులు పెద్దకుమారుడు, కోడలు, చిన్న కుమారుడితో గ్రామానికి చేరుకున్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
అంకుసాపూర్లో ‘సర్’ పూర్తి
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని అంకుసాపూర్ పంచాయతీ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే విజయవంతంగా ముగిసింది. ఇక్కడ మొత్తం 750 మంది ఓటర్లు ఉండగా, 719 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. మరో 31 మందిని వివరాలు సేకరించలేని కేటగిరీగా గుర్తించారు.
Fri, Jul 17 2026 01:22 AM -
" />
విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెంచాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆలోచన శక్తి, పరిశోధన, శాసీ్త్రయ వైకరి ని పెంచాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ అన్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
బారెగూడకు అరుదైన గుర్తింపు
కాగజ్నగర్టౌన్: మండలంలోని బారెగూడ పంచాయతీకి అరుదైన గుర్తింపు దక్కింది. ఇంటింటికీ నల్లాలతో వందశాతం తాగునీటి ని సరఫరా చేసినందుకు హర్ ఘర్ జల్ ధ్రు వీకరణ పత్రాన్ని మిషన్ భగీరథ ఇన్ట్రా డీఈ రాజేశ్, ఏఈ సాయికృష్ణ గురువారం సర్పంచ్ కోట వేణుకు అందజేశారు.
Fri, Jul 17 2026 01:22 AM -
భద్రత ప్రశ్నార్థకం..!
కాగజ్నగర్టౌన్: సిబ్బంది తప్పిదాలో.. అధికారు ల పర్యవేక్షణ లోపామో గాని జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు గాడి తప్పుతున్నాయి. వరుస ఘటనలు చోటుచేసుకుంటుండంతో తల్లిదండ్రులు విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
నకిలీ నోట్ల కలకలం!
కౌటాల: జిల్లాలో మరోసారి నకిలీ నోట్ల వ్యవహా రం కలకలం రేపుతోంది. కాగజ్నగర్కు చెందిన ఓ వ్యాపారికి రూ.500 ఫేక్ నోటు రావడం ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు వ్యాపారి కౌటాల మండలంలోని పలు దుకాణాలకు సరుకులు సరఫ రా చేస్తారు.
Fri, Jul 17 2026 01:22 AM -
ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలి
ఆసిఫాబాద్: రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయం, వాతావరణ మార్పులు, విద్యారంగ అభివృద్ధి, ప్రజా రక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Fri, Jul 17 2026 01:22 AM -
ఏళ్ల నిరీక్షణకు తెర
పెంచికల్పేట్: బొక్కవాగు ప్రాజెక్టు రైతుల ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ప్రాజెక్టు గేటుకు నూతన షెటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
తక్కువ నీటి అవసరమున్న పంటలు వేయాలి
సిర్పూర్(టి): ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తక్కువ నీటి అవసరమున్న పంటలు సాగు చేయాలని డీఏవో వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం రైతులు, ఏఈవోలతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అత్యవసర కాంటిజెన్సీ ప్రణాళికను రైతులకు వివరించారు.
Fri, Jul 17 2026 01:22 AM -
హోంగార్డు మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్
జైపూర్: మండలంలోని ఇందారం ఫ్లైవోవర్ వద్ద ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై భూమేష్ తెలిపారు.
Fri, Jul 17 2026 01:22 AM -
ఆరా తీసి..అప్పగించి..
దండేపల్లి: లక్సెట్టిపేటకు చెందిన బాలిక దండేపల్లి పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. రోజు స్నేహితులతో కలిసి వచ్చే ఆమె గురువారం ఒంటరిగా వచ్చింది.
Fri, Jul 17 2026 01:22 AM -
న్యాయం చేయాలని మృతదేహంతో నిరసన
సిర్పూర్(టి): మండలంలోని హీరాపూర్కు చెందిన రైతు టేకం పెంటు (26) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విధితమే.
Fri, Jul 17 2026 01:22 AM -
ఆకలితోనే చదువులు
లక్ష్మణచాంద: ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థుల మాదిరి ప్రభుత్వ జూని యర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది.
Fri, Jul 17 2026 01:22 AM -
ప్రభుత్వ బడుల్లో క్రీడామెరికలు
ఖానాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు.
Fri, Jul 17 2026 01:22 AM -
" />
అనారోగ్య సమస్యతో మహిళ ఆత్మహత్య
దండేపల్లి: అనారోగ్య సమస్యలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్ధన్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన ముడిమడుగుల లక్ష్మి (50) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇటీవల వ్యాధి తీవ్రత పెరిగింది.
Fri, Jul 17 2026 01:22 AM -
మళ్లీ రాజుకున్న పోడు వివాదం
వేమనపల్లి: చామనపల్లి శివారులో వివాదస్పద భూమిలో మళ్లీ అలజడి రేగింది. తమకు జీవనాధారమైన భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారని గ్రామానికి చెందిన నూకల తిరుపతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Jul 17 2026 01:22 AM -
కొడుకును సాకుతూ.. ‘సాగు’తూ..
వీల్చైర్లో కుమారుడిని చూసుకుంటూ పని చేస్తున్న రేవతి
Fri, Jul 17 2026 01:22 AM -
నకిలీ టీపౌడర్ ప్యాకెట్లు పట్టివేత
మందమర్రిరూరల్: పట్టణంలోని జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాలీ ఆటోలో 50 వంద గ్రాముల నకిలీ జెమినీ టీపౌడర్ ప్యాకెట్లు లభించాయి. పోలీసులు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Fri, Jul 17 2026 01:22 AM
