-
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం
రామన్నపేట: వైద్యాధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు.
-
పవర్లూమ్ కార్మికులకు త్రిఫ్టు పథకాన్ని కొనసాగించాలి
రాజాపేట : పవర్లూమ్ కార్మికులకు త్రిప్టు పథకాన్ని కొనసాగించాలని కోరుతూ రాజా పేట మండలంలోని రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘం నాయకులు గురువారం హైదరాబాద్లో చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్కు వినతిపత్రం అందజేశారు.
Fri, Feb 06 2026 08:41 AM -
రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
నల్లబెల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజాప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
Fri, Feb 06 2026 08:39 AM -
‘పుర’పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సీనియర్ నాయకులను ఇన్చార్జ్ లుగా నియమించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్..
Fri, Feb 06 2026 08:39 AM -
21.44 కిలోల గంజాయి స్వాధీనం
ఖానాపురం: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. ఖానాపురంల పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
Fri, Feb 06 2026 08:39 AM -
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
Fri, Feb 06 2026 08:39 AM -
సేవలను ఆన్లైన్లో నమోదు చేయాలి
గీసుకొండ: ప్రజలకు అందించే వైద్య సేవలను ఆన్లైన్లో తప్పకుండా నమోదుచేయాలని వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు వైద్యాధికారులకు సూచించారు. నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పీహెచ్సీలు, పల్లె దవాఖాన వైద్యాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Fri, Feb 06 2026 08:39 AM -
ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
● జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు
Fri, Feb 06 2026 08:39 AM -
ఇళ్లు కోల్పోతున్న వారిని ఆదుకునేందుకు సిద్ధం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
Fri, Feb 06 2026 08:39 AM -
బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి
హన్మకొండ: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు సబ్ ప్లాన్ ప్రకటించాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్ డిమాండ్ చేశారు.
Fri, Feb 06 2026 08:39 AM -
లక్ష్యం.. సామర్థ్యం
మూడో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు కసరత్తుFri, Feb 06 2026 08:39 AM -
రేపు కేయూలో మెగా జాబ్ మేళా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కేయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చిర్రరాజు తెలిపారు.
Fri, Feb 06 2026 08:39 AM -
‘పుర’పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్:
Fri, Feb 06 2026 08:39 AM -
సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
హన్మకొండ: దేశ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ జాఫర్ ఇస్లాం అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Fri, Feb 06 2026 08:39 AM -
రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి
వరంగల్ లీగల్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టుకు చెందిన యువ న్యాయవాది స్వప్న హత్యకు గురవడం బాధాకరమని, పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరే స్వప్న హత్యకు ప్రధాన కారణమని వరంగల్, హనుమకొండ ఉభయ జిల్లా న్యాయవాదులు ఆ రోపించారు.
Fri, Feb 06 2026 08:39 AM -
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
Fri, Feb 06 2026 08:39 AM -
15న ఆధ్యాత్మిక సమ్మేళనం
ఇండస్ ఫౌండేషన్ చైర్మన్
ఏనుగుల రాకేశ్ రెడ్డి
Fri, Feb 06 2026 08:39 AM -
నేటి నుంచి పోల్ చిట్టీల పంపిణీ
మున్సిపాలిటీలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకంFri, Feb 06 2026 08:39 AM -
9, 10 తేదీల్లో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు
భువనగిరి: ఈ నెల 9,10 తేదీల్లో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Feb 06 2026 08:39 AM -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుండాల: పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ మోత్కూరు సెక్షన్ ఆఫీసర్ కె.ఎల్లేష్ సూచించారు.
Fri, Feb 06 2026 08:39 AM -
వరి సాగు 80 శాతం
యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు 80 శాతం మేర వరిసాగు పూర్తయ్యింది. మరో 15 రోజుల్లో వరి నాట్లు పూర్తి కానున్నాయి.
వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
Fri, Feb 06 2026 08:39 AM -
జననేతకు నీరాజనం
జన తరంగం ఎగసింది.. అభిమాన నేతను చూసి మురిసింది.. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది.. అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.. ‘సీఎం.. సీఎం.. జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెల్లువలా వచ్చిన జనకెరటం జననేతకు నీరాజనాలు అర్పించింది..Fri, Feb 06 2026 08:38 AM -
" />
మూడు బార్ల కేటాయింపు
భీమవరం: జిల్లాలో మద్యం బార్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి. నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలో 8 బార్లు ఏర్పాటుకు గురువారం లాటరీ నిర్వహించగా మూడు బార్లకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. కలెక్టరేట్లో కలెక్టర్ సీహెచ్ నాగరాణి లాటరీ ద్వారా బార్లను కేటాయించారు.
Fri, Feb 06 2026 08:38 AM -
టీడీపీ అరాచకాలకు భయపడం
మాజీ మంత్రుల కుటుంబాలకు జిల్లా నేతల పరామర్శFri, Feb 06 2026 08:38 AM -
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత
ఇరగవరం: రేలంగికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దిరిశిపో రాజేష్ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
Fri, Feb 06 2026 08:38 AM
-
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం
రామన్నపేట: వైద్యాధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు.
Fri, Feb 06 2026 08:41 AM -
పవర్లూమ్ కార్మికులకు త్రిఫ్టు పథకాన్ని కొనసాగించాలి
రాజాపేట : పవర్లూమ్ కార్మికులకు త్రిప్టు పథకాన్ని కొనసాగించాలని కోరుతూ రాజా పేట మండలంలోని రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘం నాయకులు గురువారం హైదరాబాద్లో చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్కు వినతిపత్రం అందజేశారు.
Fri, Feb 06 2026 08:41 AM -
రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
నల్లబెల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజాప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
Fri, Feb 06 2026 08:39 AM -
‘పుర’పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సీనియర్ నాయకులను ఇన్చార్జ్ లుగా నియమించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్..
Fri, Feb 06 2026 08:39 AM -
21.44 కిలోల గంజాయి స్వాధీనం
ఖానాపురం: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. ఖానాపురంల పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
Fri, Feb 06 2026 08:39 AM -
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
Fri, Feb 06 2026 08:39 AM -
సేవలను ఆన్లైన్లో నమోదు చేయాలి
గీసుకొండ: ప్రజలకు అందించే వైద్య సేవలను ఆన్లైన్లో తప్పకుండా నమోదుచేయాలని వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు వైద్యాధికారులకు సూచించారు. నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పీహెచ్సీలు, పల్లె దవాఖాన వైద్యాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Fri, Feb 06 2026 08:39 AM -
ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
● జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు
Fri, Feb 06 2026 08:39 AM -
ఇళ్లు కోల్పోతున్న వారిని ఆదుకునేందుకు సిద్ధం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
Fri, Feb 06 2026 08:39 AM -
బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి
హన్మకొండ: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు సబ్ ప్లాన్ ప్రకటించాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్ డిమాండ్ చేశారు.
Fri, Feb 06 2026 08:39 AM -
లక్ష్యం.. సామర్థ్యం
మూడో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు కసరత్తుFri, Feb 06 2026 08:39 AM -
రేపు కేయూలో మెగా జాబ్ మేళా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కేయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చిర్రరాజు తెలిపారు.
Fri, Feb 06 2026 08:39 AM -
‘పుర’పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్:
Fri, Feb 06 2026 08:39 AM -
సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
హన్మకొండ: దేశ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ జాఫర్ ఇస్లాం అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Fri, Feb 06 2026 08:39 AM -
రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి
వరంగల్ లీగల్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టుకు చెందిన యువ న్యాయవాది స్వప్న హత్యకు గురవడం బాధాకరమని, పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరే స్వప్న హత్యకు ప్రధాన కారణమని వరంగల్, హనుమకొండ ఉభయ జిల్లా న్యాయవాదులు ఆ రోపించారు.
Fri, Feb 06 2026 08:39 AM -
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
Fri, Feb 06 2026 08:39 AM -
15న ఆధ్యాత్మిక సమ్మేళనం
ఇండస్ ఫౌండేషన్ చైర్మన్
ఏనుగుల రాకేశ్ రెడ్డి
Fri, Feb 06 2026 08:39 AM -
నేటి నుంచి పోల్ చిట్టీల పంపిణీ
మున్సిపాలిటీలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకంFri, Feb 06 2026 08:39 AM -
9, 10 తేదీల్లో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు
భువనగిరి: ఈ నెల 9,10 తేదీల్లో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Feb 06 2026 08:39 AM -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుండాల: పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ మోత్కూరు సెక్షన్ ఆఫీసర్ కె.ఎల్లేష్ సూచించారు.
Fri, Feb 06 2026 08:39 AM -
వరి సాగు 80 శాతం
యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు 80 శాతం మేర వరిసాగు పూర్తయ్యింది. మరో 15 రోజుల్లో వరి నాట్లు పూర్తి కానున్నాయి.
వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
Fri, Feb 06 2026 08:39 AM -
జననేతకు నీరాజనం
జన తరంగం ఎగసింది.. అభిమాన నేతను చూసి మురిసింది.. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది.. అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.. ‘సీఎం.. సీఎం.. జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెల్లువలా వచ్చిన జనకెరటం జననేతకు నీరాజనాలు అర్పించింది..Fri, Feb 06 2026 08:38 AM -
" />
మూడు బార్ల కేటాయింపు
భీమవరం: జిల్లాలో మద్యం బార్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి. నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలో 8 బార్లు ఏర్పాటుకు గురువారం లాటరీ నిర్వహించగా మూడు బార్లకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. కలెక్టరేట్లో కలెక్టర్ సీహెచ్ నాగరాణి లాటరీ ద్వారా బార్లను కేటాయించారు.
Fri, Feb 06 2026 08:38 AM -
టీడీపీ అరాచకాలకు భయపడం
మాజీ మంత్రుల కుటుంబాలకు జిల్లా నేతల పరామర్శFri, Feb 06 2026 08:38 AM -
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత
ఇరగవరం: రేలంగికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దిరిశిపో రాజేష్ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
Fri, Feb 06 2026 08:38 AM
