TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Devotees rush reduced at Tirumala | Sakshi
Sakshi News home page

TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Mar 6 2024 8:31 AM | Updated on Mar 6 2024 8:31 AM

Devotees rush reduced at Tirumala - Sakshi

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో  4 పార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న (మంగళవారం) 64,552   మంది స్వామివారిని దర్శించుకోగా 19,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.91 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement