‘విద్యార్థులకు న్యాయం జరగాలి’ | Parliament Monsoon Session 30th July Live Updates | Sakshi
Sakshi News home page

‘విద్యార్థులకు న్యాయం జరగాలి’

Jul 30 2026 11:00 AM | Updated on Jul 30 2026 12:07 PM

Parliament Monsoon Session 30th July Live Updates

పార్లమెంట్ సమావేశాలు అప్‌డేట్స్‌.. 

రాహుల్‌కు కౌంటర్‌..

  • నిశికాంత్ దూబే వ్యాఖ్యలు
  • అమిత్ షాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను దూబే తీవ్రంగా ఖండించారు.
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరికి భయపడరు.
  • కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే అమిత్ షాకు భయపడుతున్నారు.
  • దేశాన్ని విభజించాలని కోరుకునే దేశ వ్యతిరేక శక్తులే అమిత్ షాకు భయపడుతున్నాయి.
  • ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసంతోనే అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

 

రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్‌

  • పెల్లెట్‌ గన్స్‌పై చర్చించాలని పట్టు
  • అమిత్‌ షా సభకు రావాలంటూ నినాదాలు.
  • చర్చకు అంగీకరించని ప్రభుత్వం

విద్యార్థులకు న్యాయం చేయాలి: రాహుల్‌

  • రాహుల్‌ గాంధీ కామెంట్స్‌..
  • విద్యార్థులకు న్యాయం జరగాలి.
  • విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు.
  • విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
  • సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ ఉన్నత స్థాయి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి.
  • రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి.
  • విద్యార్థుల హక్కులు, భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. 
  • ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.

 

కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం..

  • రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్
  • అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై చర్చించాలని డిమాండ్
     

పార్లమెంట్‌ వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా..

  • కాసేపట్లో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం
  • పార్లమెంటు ద్వారం వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా  
  • అయోధ్య విరాళాల చోరీ పైన దర్యాప్తు చేయాలని నినాదాలు
  • ఉభయసభల్లో చర్చకు నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
  • అయోధ్య విరాళాల చోరీపై స్వతంత్ర ఆడిటింగ్ దర్యాప్తు జరగాలని నినాదాలు
  • చందా చోర్.. అధికారం నుంచి గద్దె దిగాలని ప్రతిపక్ష నేతల నినాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement