December 31, 2020, 05:48 IST
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్వర్క్స్ (జలాశయం), పునరావాసం, భూసేకరణ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని...
December 15, 2020, 03:17 IST
కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) డ్యామ్ సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి ఏడాది 33 శాతం, రెండో ఏడాది...
November 21, 2020, 03:15 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టులు గరిష్ట నీటి నిల్వలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు ని్రష్కమించాయి....
November 16, 2020, 03:34 IST
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీల్లో భారీగా పేరుకుపోయిన ఇసుకను వెలికితీయడం ద్వారా...
November 16, 2020, 03:00 IST
నెల్లూరు (సెంట్రల్): ‘ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి ఒక్క పైసా ఇచ్చావా చంద్రబాబూ? పునరావాసానికి డబ్బివ్వకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి?...
November 02, 2020, 02:02 IST
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు రెండవసారి సవరించిన అంచనా వ్యయానికే పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్...
August 29, 2020, 05:37 IST
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్...
August 25, 2020, 12:10 IST
సాక్షి, ఖమ్మం: నీటిపారుదల శాఖల పునర్వ్యవస్థీకరణ శరవేగంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటివరకు జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖలైన...
July 21, 2020, 01:24 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత, బాధ్యత పెరుగుతున్నదని ముఖ్యమంత్రి కె....
July 18, 2020, 04:19 IST
‘రాయలసీమ ఎత్తిపోతల’ పథకం పనుల ఐబీఎం (అంతర్గత అంచనా విలువ)ను రూ. 3,278.18 కోట్లుగా నిర్ధారిస్తూ టెండర్ ప్రతిపాదనలను రాష్ట్ర జలవనరుల శాఖ జ్యుడిషియల్...
June 30, 2020, 05:07 IST
సాక్షి, అమరావతి: పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు పనులకు చేసిన వ్యయం రూ.5,177.62 కోట్లకు సంబంధించిన వోచర్ల (బిల్లులు)పై ప్రిన్సిపల్...
May 19, 2020, 04:00 IST
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి నీటిని తరలించి తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకే...
April 30, 2020, 07:52 IST
సిమెంట్, స్టీలు కొరత లేకుండా చూడండి
April 30, 2020, 04:05 IST
స్పిల్ వే, స్పిల్ చానల్, కాఫర్ డ్యామ్లు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్), కుడి, ఎడమ అనుసంధానాలు (కనెక్టివిటీస్), కుడి కాలువ, ఎడమ...
February 23, 2020, 04:07 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకు సగటున 0.45 మీటర్ల మేర భూగర్భ జలాలను తోడేస్తున్నారు. రోజుకు సగటున 0.015 మీటర్ల చొప్పున భూగర్భ జలాలను...
February 19, 2020, 17:57 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్డీసీ)కి నాబార్డు రూ.1931 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది...