December 11, 2019, 16:18 IST
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే అక్షరాల నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించడం అన్నది దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని, అటువంటి మహాత్తరమైన...
December 11, 2019, 15:13 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్...
December 02, 2019, 16:12 IST
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ వ్యవస్థ ద్వారా సమాజంలో పెనుమార్పులు...
November 23, 2019, 07:50 IST
అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి కోల్పోకుండా ఉండేందుకు ఇతర పథకాలకు గడువు పెంచినట్లే ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం దరఖాస్తు గడువునూ రాష్ట్ర ప్రభుత్వం మరో...
November 23, 2019, 04:22 IST
సాక్షి, అమరావతి: అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి కోల్పోకుండా ఉండేందుకు ఇతర పథకాలకు గడువు పెంచినట్లే ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం దరఖాస్తు గడువునూ...
November 20, 2019, 16:53 IST
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు బలమైన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల శాఖలతో ముఖ్యమంత్రి వైఎస్...
November 19, 2019, 04:36 IST
చోడవరం: గ్రామ సచివాలయ వ్యవస్థపై విదేశీ ప్రతినిధుల అధ్యయన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. గ్రామీణ ప్రజల అభివృద్ధి, అవసరాలు తీర్చడంలో రాష్ట్ర, కేంద్ర...
November 10, 2019, 04:23 IST
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విధాన పరమైన నిర్ణయం రివర్స్ టెండరింగ్ వల్ల ప్రజాధనం భారీగా ఆదా అవుతోంది. గ్రామ, వార్డు...
November 08, 2019, 14:12 IST
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
November 08, 2019, 11:45 IST
సాక్షి, చీపురుపల్లి: గ్రామస్వరాజ్య స్థాపనలో సచివాలయాలే కీలకం. ప్రజలకు చేరువగా పాలకులుండాలనీ... వారి సమస్యలు నేరుగా పరిష్కరించే ఓ చక్కని వేదిక కావాలనీ...
November 04, 2019, 04:01 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్...
October 29, 2019, 08:07 IST
తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారంలో ఉందనుకున్నారో? లేకుంటే అధికారం కోల్పోయామని తట్టుకోలేకపోయారో? ఏమో తెలియదు గానీ తెలుగు తమ్ముళ్లు కణేకల్లు మండలం...
October 27, 2019, 09:50 IST
ఎంటెక్, బీటెక్ చదివినవారికి దక్కని అవకాశం ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు దక్కింది. పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో వృత్తి విద్యా...
October 22, 2019, 09:07 IST
సాక్షి, అద్దంకి: గత ప్రభుత్వాలు కాగిత రహిత పాలన ఈ–పంచాయతీ అంటూ ప్రచారం చేసుకున్నా అమలుకు నోచుకోలేదు. ప్రచార ఆర్భాటం కోసం వ్యయం చేసిన కోట్లు వృథా...
October 21, 2019, 08:45 IST
సాక్షి, విజయనగరం రూరల్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయాల వ్యవస్థను...
October 16, 2019, 09:08 IST
సాక్షి, కర్నూలు(అర్బన్) : గ్రామ సచివాలయ వ్యవస్థను శరవేగంగా అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అదే వేగంతో గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు...
October 14, 2019, 14:46 IST
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి....
October 10, 2019, 16:14 IST
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ సచివాలయంపై ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటంపై గుర్తు తెలియని వ్యక్తులు బురదజల్లడం...
October 08, 2019, 04:26 IST
సాక్షి, అమరావతి: ‘సచివాలయ’ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రాతపరీక్షల్లో కనీస అర్హత (క్వాలిఫై) మార్కులను తగ్గించారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన...
October 05, 2019, 10:21 IST
సాక్షి, ఒంగోలు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి సంబంధించి జిల్లాలో భర్తీ కాని ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో ఛాన్స్ లభించింది....
October 04, 2019, 08:50 IST
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల్లోనే లక్షా 26వేల ఉద్యోగాలు భర్తీ చేసి చరిత్ర సృష్టించారని...
October 03, 2019, 14:21 IST
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ పలు పేద కుటుంబాల్లో వెలుగులు...
October 03, 2019, 13:11 IST
గ్రామ స్వరాజ్యం!
October 03, 2019, 08:13 IST
గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
October 03, 2019, 08:05 IST
గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన పిల్లి సుభాష్
October 03, 2019, 08:05 IST
గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన చెవిరెడ్ది
October 03, 2019, 07:51 IST
జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
October 03, 2019, 04:52 IST
కరప నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్తో చదివిస్తే.. జగనన్న ఉద్యోగమిచ్చారని కొత్తగా సచివాలయ ఉద్యోగాల్లోకి వచ్చిన...
October 03, 2019, 04:34 IST
‘‘నాకో కల ఉంది.. పేదల ముఖంలో సంతోషం చూడాలని. నాకో కల ఉంది.. రైతులందరూ సుఖ సంతోషాలతో గడపాలని. నాకో కల ఉంది.. లంచాలు, అవినీతి లేని సమాజాన్ని తేవాలని....
October 03, 2019, 04:13 IST
కరప నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశామని...
October 02, 2019, 19:19 IST
విశాఖపట్నం : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకం చేపట్టినట్టు మంత్రి బొత్ససత్యనారాయణ...
October 02, 2019, 19:14 IST
సాక్షి, వైఎస్సార్ జిల్లా : గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షా 27 వేల శాశ్వత ఉద్యోగాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారని కడప ఎంపీ వైఎస్ అవినాష్...
October 02, 2019, 18:06 IST
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి
October 02, 2019, 17:00 IST
October 02, 2019, 16:29 IST
కరప గ్రామ సచివాలయ ఉద్యోగులతో సీఎం వైఎస్ జగన్
October 02, 2019, 15:48 IST
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 151 స్థానాల్లోనే గాకుండా.. టీడీపీ గెలిచిన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి...
October 02, 2019, 13:43 IST
కౌలు రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ...
October 02, 2019, 13:25 IST
తండ్రి విద్యనందిస్తే...తనయుడు ఉద్యోగం అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అలాంటి ఉద్యోగదాత...
October 02, 2019, 13:24 IST
గ్రామ సచివాలయాల ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్...
October 02, 2019, 13:09 IST
సాక్షి, కాకినాడ: కౌలు రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు....
October 02, 2019, 13:07 IST
సాక్షి, కాకినాడ: ‘తండ్రి విద్యనందిస్తే...తనయుడు ఉద్యోగం అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అలాంటి...
October 02, 2019, 12:55 IST
సాక్షి, తూర్పు గోదావరి: గ్రామ సచివాలయాల ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...