January 12, 2021, 12:10 IST
సాక్షి, ముంబై : దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార...
January 12, 2021, 09:38 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నగరాల పేర్ల మార్పు అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న మహావికాస్ ఆఘాడిలో కూడా పేర్ల మార్పు అంశం...
January 09, 2021, 10:55 IST
సాక్షి, ముంబై: జనవరి చివర లేదా ఫిబ్రవరిలో మొదటి వారంలో జరగనున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూహరచన...
January 06, 2021, 13:54 IST
సాక్షి, ముంబై: వచ్చే సంవత్సరం జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం శివసేన సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా గుజరాతీ ఓటర్లను ఆకట్టుకునేందుకు...
January 04, 2021, 15:31 IST
సాక్షి ముంబై : ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్గా మార్చాలన్న అంశం దుమారం రేకెత్తిస్తుండగా మరోవైపు అహ్మద్నగర్ పేరును కూడా మార్చాలనే డిమాండ్ తెరపైకి...
January 04, 2021, 14:52 IST
సాక్షి, ముంబై : శివసేనలో ఇటీవలే ప్రవేశించిన బాలీవుడ్ నటి ఊర్మిళా మాతోండ్కర్ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్ కోసం ముంబైలో రూ. 3.75 కోట్లు విలువజేసే...
January 01, 2021, 16:33 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్రంలోని మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఔరంగాబాద్ పేరు మార్చాలని అధికార శివసేన చేసిన ప్రతిపాదనను...
December 29, 2020, 13:55 IST
సాక్షి, ముంబై : మొన్నటి వరకు శివసేన, బీజేపీల మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఇప్పుడు ఏకంగా బ్యానర్లు ప్రదర్శించుకునే వరకు దారితీసింది. శివసేన ఎంపీ సంజయ్...
December 25, 2020, 08:09 IST
థానే: అహ్మదాబాద్– ముంబై మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శివసేన ఝలక్ ఇచ్చింది. రైల్వే లైను నిర్మాణానికి జిల్లాలో కావాల్సిన భూమిని...
December 24, 2020, 20:48 IST
ముంబై: కాంగ్రెస్ పార్టీతో తనకెన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని శివసేన నాయకురాలు ఊర్మిళ మటోంద్కర్ అన్నారు. పార్టీని వీడినంత మాత్రాన...
December 07, 2020, 03:43 IST
న్యూఢిల్లీ/ముంబై: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో రైతు సంఘాలు ప్రకటించిన రేపటి ‘భారత్ బంద్’కు అన్ని వర్గాల నుంచి మద్దతు...
December 02, 2020, 04:53 IST
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, రంగీలా భామ ఊర్మిళ మాటోండ్కర్ (46) మంగళవారం శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో పార్టీ...
November 30, 2020, 07:21 IST
ముంబై: మహారాష్ట్రలో శివసేన పార్టీ గ్లామర్ తళుకులు అద్దుకుంటోంది. బాలీవుడ్ నటి, రంగీలా భామ ఊర్మిళ మటోండ్కర్ శివసేన గూటికి చేరనున్నారు. మంగళవారం...
November 12, 2020, 19:23 IST
సాక్షి, ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా ఆఘాడీ ప్రభుత్వం ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత...
November 11, 2020, 17:34 IST
నితీష్ కుమార్ మరోసారి సీఎం అయితే ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని శివసేన పేర్కొంది.
November 08, 2020, 11:19 IST
సాక్షి, సెంట్రల్డెస్క్: భారతీయ జనతా పార్టీ నాయకులు అన్వయ్ కుటుంబంపై అభాండాలు మోపి, అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని శివసేన ఆరోపించింది....
November 02, 2020, 09:57 IST
సాక్షి, ముంబై : చట్టసభలోకి అడుగుపెట్టాలనుకుంటున్న రంగీలా ఫేమ్ ఊర్మిళా మటోండ్కర్ ఆశలు అడియాశలు అయ్యేలానే కనిపిస్తున్నాయి. అధికార శివసేన నుంచి...
October 31, 2020, 08:13 IST
సాక్షి, ముంబై : బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ త్వరలో చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు.
October 26, 2020, 09:32 IST
నల్ల టోపీ పెట్టుకున్న ఆ వ్యక్తి, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ దసరా ప్రసంగాన్ని ఒకసారి వినండి. హిందుత్వ అంటే కేవలం ఆలయాల్లో పూజలు చేయడం మాత్రమే కాదు...
October 18, 2020, 05:22 IST
ముంబై: ముంబై నుంచి బాలీవుడ్ని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శివసేన ఆరోపించింది. అయితే అదంత సులభంగా జరిగే పనికాదని పార్టీ పత్రిక...
October 14, 2020, 04:29 IST
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ బి.ఎస్.కోషియారీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రార్థన స్థలాల పునః ప్రారంభంపై ఇరువురి మధ్య మాటా...
October 05, 2020, 17:04 IST
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణంలో హత్య కోణాన్ని తోసిపుచ్చుతూ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వెల్లడించిన...
September 30, 2020, 16:58 IST
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ భేటీ నేపథ్యంలో బీజేపీ, శివసేన మళ్లీ జట్టు...
September 29, 2020, 08:59 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాతమిత్రపక్షం శివసేనను తిరిగి...
September 15, 2020, 04:01 IST
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, అధికార శివసేన పార్టీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఈసారి మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకును విమర్శించారు. మూవీ మాఫియా,...
September 14, 2020, 05:41 IST
ముంబై: అధికార శివసేనను, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను తీవ్రంగా విమర్శిస్తున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్...
September 13, 2020, 14:30 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్ర సర్కార్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మధ్య రాజుకున్న రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. గత వారం రోజులుగా సాగుతున్న...
September 11, 2020, 14:14 IST
ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కి, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర...
September 11, 2020, 10:29 IST
ఇంత ధైర్యం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? వెనకుండి ఆమెను నడిపిస్తున్నది ఎవరు?
September 10, 2020, 17:28 IST
సాక్షి, ముంబై : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న ఎపిసోడ్ ఓ యుద్ధాన్నే తలపిస్తోంది. ఓ వైపు దేశంలో కరోనా వైరస్...
September 08, 2020, 03:06 IST
న్యూఢిల్లీ: సినీనటి కంగనా రనౌత్కు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీలో ఉన్నవాళ్లకు దాదాపు పదిమంది...
September 07, 2020, 03:47 IST
ముంబై: ముంబై, మహారాష్ట్రలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్ ముందుగా క్షమాపణ చెపితే, తాను క్షమాపణ చెప్పే విషయం ఆలోచిస్తానని శివసేనకు...
September 04, 2020, 17:44 IST
సాక్షి, ముంబై : ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చుతూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మాటల యుద్ధం...
August 30, 2020, 16:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నాయకత్వంపై సాగుతున్న చర్చలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జోక్యం చేసుకున్నారు. పార్టీ నాయకత్వాన్ని...
August 27, 2020, 19:41 IST
ముంబై : పార్టీకి పూర్తికాల అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ సోనియా గాంధీకి 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై శివసేన స్పందించింది...
August 19, 2020, 14:47 IST
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సుప్రీంకోర్టు బుధవారం సీబీఐ విచారణకు ఆదేశించిన అనంతరం శివసేన ఎంపీ సంజయ్...
August 16, 2020, 15:09 IST
మహంత్ నృత్య గోపాల్ దాస్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ హోం క్వారంటైన్లోకి వెళ్తారా?
August 04, 2020, 15:45 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో శివసేన కీలక వ్యాఖ్యలు...
August 02, 2020, 14:16 IST
ప్రజల సహనానికి ఒక పరిమితి ఉంది. వారు కేవలం ఆశ, హామీల మీద మనుగడ సాగించలేరు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఘటనే ఇందుకు నిదర్శనం.
August 02, 2020, 13:39 IST
సాక్షి, ముంబై : దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముందడుగు పడింది. ఆగస్ట్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయ...
July 29, 2020, 17:59 IST
పూణే: మహారాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో శివసేన వైదొలిగితే తిరిగి శివసేనతో పొత్తు...
July 29, 2020, 10:50 IST
ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటోందని శివసేన ఆరోపించింది. ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్...