January 02, 2021, 10:55 IST
కాకినాడ క్రైం: రంగరాయ వైద్య కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్లోని బీరువా నుంచి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.20 లక్షల డబ్బు మాయమైంది. ఆలస్యంగా...
December 15, 2020, 10:20 IST
సాక్షి, కాకినాడ క్రైం: కాకినాడ పల్లంరాజు నగర్లో సోమవారం తెల్లవారుజామున ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాకినాడ మూడో పట్టణ పోలీసుల...
December 06, 2020, 10:15 IST
సాక్షి, కాకినాడ సిటీ: స్థానిక ముత్తా నగర్లో గత నెల 24వ తేదీ రాత్రి ఐదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి అదే ప్రాంతానికి చెందిన తాడి ప్రభు...
December 03, 2020, 08:22 IST
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
December 02, 2020, 09:15 IST
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఔషధ తయారీ రంగ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ మరో ప్లాంటును నెలకొల్పుతోంది.
November 28, 2020, 16:18 IST
సాక్షి, కాకినాడ: నగరంలోని గోళీలపేటలో లైంగిక దాడికి గురైన బాలికను మహిళా, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి...
November 15, 2020, 20:34 IST
సాక్షి, కాకినాడ: రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీ పంట రుణాలు ఇస్తున్నామని,...
November 15, 2020, 17:51 IST
రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: కన్నబాబు
November 03, 2020, 17:38 IST
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా పాలన చేస్తున్నారని జిల్లా ఇంచార్జి మంత్రి...
October 15, 2020, 15:33 IST
సాక్షి, కాకినాడ : భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని సీఎం జగన్ చెప్పారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు...
October 14, 2020, 18:06 IST
సాక్షి, తూర్పు గోదావరి: గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాకినాడలోని చీడిగ వద్ద బిక్కవోలు డ్రైయినేజ్కు ఎనిమిది గండ్లు...
October 07, 2020, 11:02 IST
సాక్షి, కాకినాడ: తన కుమార్తెపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ ఆత్మహత్యకు యత్నించిన రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన...
September 29, 2020, 10:09 IST
సాక్షి, కాకినాడ: ధనిక, పేద, కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉచిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది....
September 22, 2020, 13:48 IST
కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
September 22, 2020, 10:51 IST
కాకినాడ రూరల్: తమ వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు ఇస్తే రూ.90 లక్షలకు రూ.కోటి ఇస్తామని నమ్మబలికి ఛీటింగ్కు ప్రయత్నించిన ముఠాను బాధితుడి...
September 12, 2020, 20:19 IST
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతకు కరోనా పాజిటివ్గా తేలింది. శుక్రవారం నుంచి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కాకినాడ...
August 31, 2020, 16:36 IST
సాక్షి, అమరావతి : సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి...
August 28, 2020, 15:48 IST
సాక్షి, కాకినాడ : డీసీసీబీ మాజీ ఛైర్మన్, ప్రత్తిపాడు టీడీపీ నేత వరుపుల రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత టీడీపీ పాలనలో తూర్పుగోదావరి జిల్లా...
August 26, 2020, 14:22 IST
సాక్షి, కాకినాడ : తనకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో.. ఇంట్లో తల్లికి, పసి పిల్లలకు తన వలన ఇబ్బంది కలగకూడదని భావించి.. ఒక రాత్రంతా కారులోనే ఉండిపోయిన...
August 24, 2020, 05:18 IST
అమెరికాలో జరిగే క్లినికల్ ట్రయల్స్కు సాఫ్ట్వేర్ అందించిన ‘ప్రైమ్సాఫ్ట్’
August 20, 2020, 16:29 IST
ఆంధ్రప్రదేశ్కు స్వచ్చ సర్వేక్షణ ర్యాంకులు
August 09, 2020, 16:08 IST
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సొంత అల్లుడినే కిరాతకంగా నరికి చంపాడో మామ. అనంతరం తలను సంచిలో...
July 31, 2020, 21:40 IST
సాక్షి, తూర్పు గోదావరి : కాకినాడ పట్టణానికి సమీపంలో ఉన్న హంసవరంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలు వారి పాలిట శాపంగా మారాయి....
July 19, 2020, 09:51 IST
తూర్పు గోదావరిలో నేడు కర్ఫ్యూ అమలు
July 18, 2020, 14:46 IST
సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా) : కరోనా కేసులు అధికవుతున్న నేపథ్యంలో 24 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అమలుకు కలెక్టర్ మురళీధర్...
July 02, 2020, 14:16 IST
సాక్షి, కాకినాడ: గత టీడీపీ పాలనలో 108, 104 వాహనాలను నిద్రావస్థలో పెట్టారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. గురువారం ఆయన...
June 24, 2020, 14:55 IST
ఇప్పటికే కేబినెట్ తీర్మానం కూడా అయిపోయింది. త్వరలోనే ఈ పథకం ప్రారంభించే తేది ఖరారు అవుతుంది.
June 10, 2020, 18:30 IST
చంద్రబాబు తీరుపై మండిపడ్డ కన్నబాబు
June 10, 2020, 18:20 IST
సాక్షి, కాకినాడ: రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు లేదని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సహజ...
May 26, 2020, 15:39 IST
సాక్షి, తూర్పుగోదావరి: గిరిజన ప్రాంతాల్లో మరణాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆయన మంగళవారం...
May 26, 2020, 12:01 IST
సాక్షి, కాకినాడ: దేశంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం వైఎస్ జగన్ కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల వల్లే మనం క్షేమంగా ఉంటున్నామని కాకినాడ ఎంపీ వంగా...
May 23, 2020, 15:43 IST
సాక్షి, కాకినాడ: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని.. ప్రజాప్రతినిధులుగా...
May 23, 2020, 14:20 IST
సాక్షి, కాకినాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా మే 30వ తేదీన 10,641 రైతు భరోసా కేంద్రాలను...
May 17, 2020, 04:06 IST
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి తెలుగుదేశం పార్టీ మోకాలడ్డుతోంది. వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేసిన...
May 16, 2020, 13:04 IST
చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడం దౌర్బాగ్యం
May 16, 2020, 12:19 IST
సాక్షి, కాకినాడ : చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రంలో పుట్టడం దౌర్బాగ్యమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు. బాబు పర్యావరణాన్ని...
May 15, 2020, 12:46 IST
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. దుమ్ములపేట ప్రాంతంలోని హౌసింగ్ సైట్...
May 04, 2020, 17:24 IST
సైంధవ కుట్ర
May 03, 2020, 19:23 IST
సాక్షి, కాకినాడ : రెడ్ జోన్లలో ఎలాంటి మినహాయింపు ఇచ్చేది లేదని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు గ్రీన్, ఆరెంజ్...
May 03, 2020, 19:14 IST
స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనాకు చికిత్స
April 30, 2020, 10:56 IST
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ బ్యాంక్పేటలో రెడ్జోన్ ఎత్తివేస్తూ.. నేటి నుంచి ఆరంజ్జోన్గా కొనసాగుతుందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరర్...
April 15, 2020, 08:20 IST
జర్నలిస్టుల సేవలు అభినందనీయం