January 20, 2021, 08:10 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ‘అంత్రిక్ సురక్ష సేవ పతకం–2020’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది....
January 20, 2021, 03:51 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ఆలయ ఘటనల పట్ల ఏ మాత్రం అలక్ష్యం వహించవద్దని, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాటిని ఛేదించి మత సామరస్యాన్ని...
January 18, 2021, 16:23 IST
అనంతపురం: ఆలయాలపై దాడుల కేసులకు సంబంధించి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్పై సోమువీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...
January 16, 2021, 03:43 IST
పథకం ప్రకారం ఆలయాల్లో వారే ఘటనలకు పాల్పడ్డారు. ఆ విషయం గురించి తొలుత వారికే తెలుసు కాబట్టి వారే మీడియాకు లీకులిచ్చారు. తప్పుడు ప్రచారం చేయించారు....
January 15, 2021, 19:51 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం కీలక విషయాలు వెల్లడించారు. గత కొంత...
January 14, 2021, 04:26 IST
సాక్షి, అమరావతి: దేవాలయాలపై సామాజిక, ప్రచార మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు...
January 13, 2021, 03:23 IST
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రానికి కోవిడ్ టీకా వచ్చేసింది. గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్ టీకా బాక్సులు చేరుకున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్కు...
January 07, 2021, 12:37 IST
January 07, 2021, 04:20 IST
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మహిళల భద్రత తమ బాధ్యతని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ‘దిశ’తో మహిళలకు సత్వర న్యాయం జరుగుతోందని చెప్పారు....
January 06, 2021, 03:25 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలు పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఇవి...
January 05, 2021, 05:29 IST
సాక్షి, అమరావతి: మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖలో వృత్తిపరమైన నైపుణ్యం పెంచుకుంటామని పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్...
January 04, 2021, 06:00 IST
సాక్షి, అమరావతి: శాంతిభద్రతల నిర్వహణలోనూ, సాంకేతికంగానూ జాతీయస్థాయిలో రోల్ మోడల్గా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరాక్రమ ప్రదర్శనకు వేళయింది....
January 04, 2021, 04:48 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆలయాల వ్యవహారంపై పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే మతపరమైన సంస్థలు, ఆలయాల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, జియో...
January 03, 2021, 05:46 IST
సాక్షి, అమరావతి: ► విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి గత నెల 30న సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తారనగా దానికి ఒక్కరోజు ముందే రామతీర్థం ఘటన వెలుగులోకి...
January 03, 2021, 04:44 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ సోమవారం ప్రారంభం కానుంది. తిరుపతి ఎమ్మార్ పల్లి ఏఆర్ గ్రౌండ్లో జరిగే...
January 02, 2021, 04:12 IST
సాక్షి, అమరావతి: ఏ నేరానికి ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి.. ఒకే తరహా నేరాల్లో పాత నేరస్తుల ప్రమేయం ఏమైనా ఉందా.. ఏ నేరస్తుడు ఎక్కడున్నాడు.. నేరాల...
January 01, 2021, 05:07 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మరింత పటిష్టమవుతోందని, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సమర్థవంతంగా పనిచేసే పరికరాలను అందిపుచ్చుకుంటోందని...
December 31, 2020, 15:32 IST
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిబద్దతతో పనిచేస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం...
December 24, 2020, 04:12 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రం ప్రశాంతతకు నిలయంగా మారింది. పోలీసు శాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది...
December 24, 2020, 04:05 IST
సాక్షి, అమరావతి: మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎదురైన అనేక కొత్త సవాళ్లను అధిగమించి ప్రజలకు సమర్థమైన సేవలు అందించామని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్...
December 23, 2020, 15:12 IST
సాక్షి, అమరావతి: 2020లో పోలీసులు ఎన్నో ఛాలెంజ్లు ఎదుర్కొన్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్య పరిరక్షణకు...
December 23, 2020, 04:10 IST
సాక్షి, అమరావతి: సమర్థవంతమైన సేవలందిస్తున్న ఏపీ పోలీస్ అనేక విషయాల్లో దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీఎస్...
December 22, 2020, 21:59 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై పోలీస్శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. యాప్ల ద్వారా...
December 22, 2020, 14:25 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డీజీపీ గౌతం సవాంగ్ మంగళవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. పలు అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన...
December 21, 2020, 15:57 IST
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్బంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల...
December 21, 2020, 13:09 IST
December 16, 2020, 04:48 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు, అద్భుతమైన పనితీరులోనూ సత్తా చాటుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది....
December 07, 2020, 05:10 IST
సాక్షి, అమరావతి: హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. 58వ హోం గార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా...
November 22, 2020, 03:25 IST
సాక్షి, అమరావతి: మతపరమైన అంశాలను వివాదం చేసి అలజడులు సృష్టించే ప్రయత్నాలకు చెక్ పెట్టడంలో ఏపీ పోలీసులు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు....
November 18, 2020, 03:48 IST
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో గ్యాంగ్వార్ పేరిట పలు టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియోల్లోని ఘటనలు గత ఏడాది నవంబర్, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో...
November 09, 2020, 18:53 IST
సాక్షి, విజయవాడ: అన్ని వర్గాలను రక్షించేందుకు ఏపీ పోలీసు శాఖ పని చేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. కేసుల విచారణలో బాధితుల పట్ల...
November 09, 2020, 05:07 IST
సాక్షి, అమరావతి: ఐపీఎస్ అధికారి డీజీపీ గౌతమ్ సవాంగ్ తనకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని యునైటెడ్ నేషన్స్(యూఎన్) ఉత్తమ మహిళా పోలీస్ అవార్డుకు...
October 31, 2020, 03:49 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న...
October 29, 2020, 03:53 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డు సాధించింది. అత్యుత్తమ ప్రతిభతో ‘స్కోచ్’ అవార్డుల్లో సగానికిపైగా కైవసం...
October 29, 2020, 03:36 IST
సాక్షి, అమరావతి/రాప్తాడు (అనంతపురం జిల్లా): హైదరాబాద్కు చెందిన దంత వైద్యుడిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలిస్తుండగా అనంతపురం పోలీసులు భగ్నం చేశారు...
October 24, 2020, 08:50 IST
లోకకంటకుడైన దుర్గమాసురుడిని అష్టమి తిథినాడు వధించి ఇంద్రకీలాద్రిపై స్వయంగా అమ్మవారు ఆవిర్భవించారు.
October 22, 2020, 03:59 IST
సాక్షి, అమరావతి: మంగళగిరి ప్రాంతానికి చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు వాట్సాప్...
October 22, 2020, 03:28 IST
మన ప్రభుత్వంలో శాంతి భద్రతలు అనేది టాప్మోస్ట్ ప్రయారిటీ. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. హింసకు కారకులైన వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దు....
October 15, 2020, 04:32 IST
ఒంగోలు సబర్బన్: ‘రాష్ట్రంలో శాంతి, భద్రతలు భేషుగ్గా ఉన్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. పోలీసుల మీద ఆరోపణలు వచ్చినా...
October 08, 2020, 04:35 IST
సాక్షి, అమరావతి: మతసామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్లో కొందరు ఆకతాయిలు సామాజిక మాధ్యమాల ద్వారా మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు విఘాతం...
October 07, 2020, 04:45 IST
సాక్షి, అమరావతి: వాస్తవాలు నిర్ధారించుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉన్నాయని ఏపీ పోలీస్...
October 01, 2020, 14:20 IST
సాక్షి, విజయవాడ: జువైనల్ జస్టిస్ చట్టం అమలుపై డీజీపీ కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. జ్యూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ...