April 30, 2022, 02:39 IST
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీపై ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చేపట్టిన నియామకాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకే వెయి టేజీ...
April 12, 2022, 15:04 IST
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...
March 06, 2022, 03:49 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరుల ఆరోగ్యవంతమైన జీవనానికి ముందడుగు పడింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పరిశీలించి ఆ వివరాలను...
February 22, 2022, 01:05 IST
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య పరికరాల మరమ్మతుల్లో జాప్యాన్ని నివారించేందుకు వైద్యారోగ్యశాఖ కొత్త విధానం తీసుకొచ్చింది....
February 15, 2022, 05:34 IST
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వైద్యుల బదిలీల సమయం ఇది కాదని, కనీసం ఆరు నెలలు బదిలీలు అపాలని ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన...
February 02, 2022, 04:54 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థల కోసం అన్నట్లుగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బడ్జెట్లో...
February 02, 2022, 04:08 IST
సాక్షి, హైదరాబాద్: టీనేజర్లకు వ్యాక్సినేషన్లో హన్మకొండ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో 15–17 ఏళ్లవారికి వ్యాక్సిన్ల పంపిణీ 100 శాతం...
January 26, 2022, 01:45 IST
కోవిడ్ వాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోసు పంపిణీ 100 శాతం పూర్తయింది.
January 08, 2022, 04:22 IST
కరోనా మూడోవేవ్ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
January 05, 2022, 04:42 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆ శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు....
January 05, 2022, 04:29 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ కరోనా దండయాత్ర ప్రారంభమైంది. ఒక్కరోజు తేడాలోనే రెట్టింపునకు మించి కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది....
January 04, 2022, 02:21 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయమై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. అదే...
January 02, 2022, 21:17 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ రూపం లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత వారం రోజుల్లో...
December 29, 2021, 00:23 IST
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఎందుకు అన్నారో గాని ఈ కాలంలో ఆ మాట పదేపదే వల్లె వేసుకోవాల్సి వస్తోంది. గుడి కన్నా ఇల్లు పదిలం అని కూడా...
December 23, 2021, 13:47 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఇదే...
December 22, 2021, 04:54 IST
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యుడికి కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ సోకింది. సూడాన్ దేశం నుంచి వచ్చిన ఓ...
December 15, 2021, 04:34 IST
తెలంగాణలో ఈ ఏడాది డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా నమోదు కావడం గమనార్హం.
December 11, 2021, 04:23 IST
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలకు ఇలా వ్యాక్సిన్ వేసుకోకున్నా వేసుకున్నట్టుగా ఎస్సెమ్మెస్లు వస్తున్నాయి.
December 10, 2021, 04:06 IST
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.
December 08, 2021, 04:22 IST
లక్డీకాపూల్ (హైదరాబాద్) : నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలను అందించేందుకు నిమ్స్ ఆస్పత్రిలో మరిన్ని మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని...
December 07, 2021, 02:46 IST
సాక్షి, హైదరాబాద్: టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలో హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ...
December 07, 2021, 01:59 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ మరణాలు ఏటా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో తెలంగాణలో ఏకంగా 76,234 మంది కేన్సర్తో మరణించారని కేంద్ర ఆరోగ్య,...
December 01, 2021, 03:28 IST
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా...
November 30, 2021, 04:32 IST
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్, టెన్త్...
November 30, 2021, 04:22 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రం లో కరోనా...
November 21, 2021, 03:50 IST
సాక్షి, అమరావతి: వరద బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో...
November 15, 2021, 01:48 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీలకు భవనాలను వేగంగా నిర్మించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు...
November 13, 2021, 16:01 IST
న్యూఢిల్లీ: ఆరోగ్య విభాగం 19 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య మౌలిక వసతులు...
November 09, 2021, 02:21 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం కొత్తగా 1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ...
October 10, 2021, 03:59 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని హెచ్ఐవీ బాధితులందరికీ హెపటైటిస్ వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా...
October 05, 2021, 03:46 IST
సాక్షి, అమరావతి: పుట్టిన ప్రతి చిన్నారికీ ఆధార్ నమోదు తప్పనిసరిగా చేయాలని, ఆస్పత్రిలో తల్లి డిశ్చార్జ్ అయ్యేలోగా ఇవన్నీ పూర్తి కావాలని వైద్యారోగ్య...
October 04, 2021, 05:14 IST
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్లో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు కోవిడ్ ఉన్నా చిన్నారులకు ఇచ్చే టీకాల విషయంలో...
October 03, 2021, 04:23 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ డోస్ల సంఖ్య 90 కోట్ల మైలురాయిని దాటింది. కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు...
September 14, 2021, 04:17 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్య పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఏడాది నుంచి 7 వైద్య కళాశాలలు అందుబాటులోకి రానుండగా, ఆ...
September 07, 2021, 04:48 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజుల్లోనే (ఆగస్టు 23 నుంచి 29 వరకు) డెంగీ జ్వరాలు...
August 21, 2021, 02:18 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి కరోనా టీకాలు వేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే మొబైల్ వ్యాన్లతో పల్లెలు, బస్తీలకు...
August 20, 2021, 01:39 IST
సాక్షి, హైదరాబాద్: పాఠశాలకు వెళ్లే చిన్న వయసు విద్యార్థులు పొగాకు వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 13 నుంచి 15 ఏళ్ల విద్యార్థులు కూడా పొగాకు...
August 13, 2021, 08:49 IST
రాష్ట్రవ్యాప్తంగా కొందరు వైద్యులు అనేక ఏళ్లుగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారు. వీరందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖలోని...
August 11, 2021, 04:03 IST
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు పనులను గాలికొదిలేశారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 4...
August 08, 2021, 04:53 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వెంటనే పోస్టులన్నింటినీ భర్తీ...
July 25, 2021, 02:03 IST
ఇంజాపూర్కు చెందిన సుమతి (38) కూడా 21వ తేదీన టెస్టు చేయించుకున్నట్టు నమోదు చేశారు. ఆమెకు ఈ విషయమే తెలియదు. తన పేరు, తన భర్త ఫోన్ నంబర్ (8247323492)...
July 17, 2021, 02:56 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతున్నప్పటికీ 150 గ్రామాల్లో మాత్రం వైరస్ విజృంభిస్తోందని, ఏడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో...