08-04-2021
Apr 08, 2021, 09:09 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా గ్రేటర్లో మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఒకవైపు పాజిటివ్ కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతుండగా...మరో వైపు కోవిడ్...
08-04-2021
Apr 08, 2021, 08:11 IST
సాక్షి, అబిడ్స్(హైదరాబాద్): రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్కు కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు వ్యాపారస్తులకు కరోనా రావడం, మార్కెట్లో విపరీతమైన...
08-04-2021
Apr 08, 2021, 06:23 IST
చెన్నై: ఐపీఎల్ను కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్రౌండర్ డానియెల్ సామ్స్ పాజిటివ్గా...
08-04-2021
Apr 08, 2021, 06:13 IST
సాక్షి, న్యూఢిల్లీ: కారులో ఒక్కరే ప్రయాణిస్తున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. వాహనం బహిరంగ ప్రదేశాల...
08-04-2021
Apr 08, 2021, 04:38 IST
సాక్షి, అమరావతి: ‘కరోనా బారినపడి కోలుకున్న తరువాత కూడా వివిధ అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంది. కాబట్టి కరోనా...
08-04-2021
Apr 08, 2021, 04:20 IST
కరోనా మహమ్మారి మళ్లీ మరోసారి మనందరినీ విపరీతంగా భయపెడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ దాకా...
08-04-2021
Apr 08, 2021, 03:16 IST
ముంబై: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యతోపాటుటీకాల కొరత పెరిగిపోతోందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ టోపే ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో...
08-04-2021
Apr 08, 2021, 02:41 IST
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే...
08-04-2021
Apr 08, 2021, 02:04 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విస్ఫోటనం దడ పుట్టిస్తోంది. మూడు రోజుల తేడాలో మరోసారి రికార్డు స్థాయిలో లక్షకి పైగా కేసులు...
08-04-2021
Apr 08, 2021, 01:43 IST
సాక్షి, హైదరాబాద్: సీరియస్ కరోనా రోగులకే ఆసుపత్రుల్లో పడకలు కేటాయించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సాధారణ లక్షణాలతో కరోనా...
07-04-2021
Apr 07, 2021, 20:04 IST
మా దేశంలో ఒక్కటంటే ఒక్క కరోనా కేసు రాలేదు. పరీక్షలు 23 వేలకు పైగా చేయగా అందరికీ నెగటివ్
07-04-2021
Apr 07, 2021, 19:30 IST
రోజులు గడిచేకొద్దీ వ్యాక్సిన్ వేసుకోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
07-04-2021
Apr 07, 2021, 19:15 IST
అగర్తాల: కరోనా వైరస్ బారిన మరో ముఖ్యమంత్రి పడ్డారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్కు తాజాగా కరోనా వైరస్...
07-04-2021
Apr 07, 2021, 17:38 IST
దేశ రాజధాని ఢిల్లీలో విధించిన నైట్ కర్ఫ్యూ సమయంలో సామాన్య ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించరు.
07-04-2021
Apr 07, 2021, 17:32 IST
ఛత్తీస్గడ్లో మళ్లీ లాక్డౌన్ విధించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
07-04-2021
Apr 07, 2021, 13:57 IST
కన్నడనాట రెండోదఫా కోవిడ్ పంజా విసురుతోంది. రోజూ డిశ్చార్జిల కంటే యాక్టివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది.
07-04-2021
Apr 07, 2021, 13:38 IST
దొడ్డబళ్లాపురం: ఇంట్లో వారికి కరోనా సోకినందున కచ్చితంగా కోవిడ్ నియమాలను పాటించాలని ప్రభుత్వాలు, కోర్టులు ఆదేశించినా రాజకీయ నాయకులే పెడచెవిన...
07-04-2021
Apr 07, 2021, 08:09 IST
సాక్షి, ముంబై: ముందుకు నిశ్చయించుకున్న ప్రకారం పెళ్లిలు నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీసుస్టేషన్ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని బీఎంసీ అదనపు...
07-04-2021
Apr 07, 2021, 08:04 IST
ఐదు రూపాయల భోజనం ఆదుకుంటోంది. కానీ అడ్డా కూలీలు ఉన్న అన్నిచోట్లా భోజన కేంద్రాలు లేవు.
07-04-2021
Apr 07, 2021, 04:44 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభణ నేపథ్యంలో మరో మూడు నెలల పాటు గడ్డు రోజులే ఉంటాయని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. గతేడాది...
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి