-
వయసు పెరుగుతుంటే..ఎత్తు తగ్గుతుంది!
వయసు మీరిన కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. జుట్టు నెరుస్తుంది. చర్మంపై ముడతలు వస్తాయి. అంతేకాదు ఎత్తు కూడా తగ్గుతారట. 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి చాలా మందిలో ఎత్తు తగ్గడం ప్రారంభం అవుతుంది. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఎత్తు తగ్గే అవకాశం ఉంది.
-
క్యూ1లో ఎఫ్డీఐల జోరు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) 15 శాతం ఎగశాయి. వెరసి ఏప్రిల్–జూన్(క్యూ1)లో 18.62 బిలియన్ డాలర్లను తాకాయి.
Fri, Sep 05 2025 04:07 AM -
గిరిజన భాషల కోసం ఏఐ సేవలు...
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో తొలిసారిగా గిరిజన భాషల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత అనువాద యాప్ను ప్రభుత్వం ఆవిష్కరించింది.
Fri, Sep 05 2025 04:02 AM -
ఇదేంటి గురూ..
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు అభాసుపాలయింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో బోధన ప్రతిభ కంటే రాజకీయమే పాసయింది.
Fri, Sep 05 2025 04:02 AM -
పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ
సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే మహోజ్వల ఘట్టానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారుతోంది.
Fri, Sep 05 2025 03:56 AM -
విస్తృత సేవలతో ఇందిరమ్మ ఇళ్ల యాప్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులే బిల్లుల కోసం స్వయంగా ఫొటోలు అప్లోడ్ చేసే అవకాశం కల్పించినట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
Fri, Sep 05 2025 03:53 AM -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
బేస్తవారిపేట: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా హతమార్చారు.
Fri, Sep 05 2025 03:49 AM -
రైతు భూములపైన రాబందులు
ఏర్పేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం గుంటకిందపల్లిలో ఓ సామాన్య రైతు సాగు చేసుకుంటున్న పొలం దురాక్రమణకు అధికార పార్టీ అండతో ఓ వ్యక్తి ప్రయత్నించారు.
Fri, Sep 05 2025 03:46 AM -
తలారి ప్రభుత్వం..యూరియా కుతంత్రం
సాక్షి, అమరావతి: ‘వరి పంట వేయొద్దు.. వరి పంట వల్ల ఆదాయం లేదు.. ఈ పంట సాగువల్ల రైతులకేమీ మిగలదు..’ ఇటీవల కుప్పంలో సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో వరి సాగుచేస్తున్న రైతులను కలవరపెడుతున్నాయి.
Fri, Sep 05 2025 03:41 AM -
ప్రసూతి సెలవులు ‘ఇద్దరి’కే పరిమితమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలకు ప్రసూతి సెలవులు ఇద్దరు బిడ్డలకే పరిమితమా.. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Fri, Sep 05 2025 03:38 AM -
రామిరెడ్డిపై కేసు కక్షసాధింపే
సాక్షి, అమరావతి: తనపై నెల్లూరు జిల్లా జలదంకి పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసును కొట్టేయాలని కోరుతూ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Fri, Sep 05 2025 03:36 AM -
యూఏఈ పెట్టుబడులకు తెలంగాణే బెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్’గా మార్చా లని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శ
Fri, Sep 05 2025 03:33 AM -
తురకపాలెంలో కునుకు కరువు
మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ అనేది బర్ఖోల్డెరియా సూడోమల్లె అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన వ్యాధి. ఇది కలుషితమైన నేల లేదా నీటి నుంచి సంక్రమిస్తుంది.
Fri, Sep 05 2025 03:30 AM -
ఆపరేషన్.. అటవీ భూములు
సాక్షి,హైదరాబాద్: అటవీ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Fri, Sep 05 2025 03:24 AM -
ఆక్రమణల్లో 7 లక్షల ఎకరాల అటవీ భూములు!
సాక్షి, హైదరాబాద్: అనధికార లెక్కల ప్రకారం చూస్తే...ఇప్పటికే 7 లక్షల ఎకరాల అటవీభూమి ఆక్రమణలకు గురైనట్టుగా తెలుస్తోంది.
Fri, Sep 05 2025 03:20 AM -
చీర నేసేదెప్పుడు.. కట్టేదెప్పుడు?
ఇతను కందుకూరి రమేశ్. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో పవర్లూమ్స్ (మరమగ్గాల)పై ఇందిరా మహిళాశక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నాడు. పది సాంచాలపై పది గంటలపాటు పనిచేస్తే..
Fri, Sep 05 2025 03:18 AM -
టీచర్లకు మంత్రి జూపల్లి క్లాస్
సాక్షి, నాగర్కర్నూల్: ‘జిల్లాలో సుమారు 3,600 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి 800 మంది టీచర్లు కూడా రాలేదు. మీరంతా ఎప్పుడు వస్తారో..
Fri, Sep 05 2025 03:11 AM -
అడ్డదారిలో అదనపు బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా కొనసాగుతున్న ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతస్థాయి పోస్టుల్లో అదనపు బాధ్యతల అప్పగింత వివాదాస్పదమవుతోంది.
Fri, Sep 05 2025 03:10 AM -
అటు సిగపట్లు.. ఇటు లూటీకి యత్నం
మహబూబాబాద్ రూరల్ : ఒకచోట యూరియా కోసం కొందరు మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకోగా, మరోచోట కార్యాలయంపై రైతులు రాళ్ల దాడి చేశారు. ఆపై కట్టెలు కాల బెట్టి నిరసన తెలిపారు.
Fri, Sep 05 2025 03:05 AM -
ప్రకటనల్లోనూ బాద్షా!
సాక్షి, స్పెషల్ డెస్క్: టీవీలో సినిమా అయినా, సీరియల్ అయినా.. నిమిషాల వ్యవధిలో ప్రకటనలు ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. ఏదైనా ఉత్పాదన జనంలోకి సులభంగా చొచ్చుకుపోవాలంటే ప్రముఖులు ఆమోదించాల్సిందే.
Fri, Sep 05 2025 03:00 AM -
నేడు గురుపూజోత్సవం
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం గురుపూజ దినోత్సవాన్ని నిర్వహించనుంది.
Fri, Sep 05 2025 03:00 AM -
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం
సాక్షి, హైదరాబాద్: గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని గ్రామపాలనాధికారుల (జీపీవో) నియామకం ద్వా రా నిలబెట్టుకున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పా
Fri, Sep 05 2025 02:56 AM -
ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్కు దోచిపెడతారు?
కొత్తపల్లి (కరీంనగర్): గ్రానైట్ వ్యాపారులు గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి దోచిపెడుతూనే ఉన్నారని, ఇలా ఇంకెన్నాళ్లు దోచిపెడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
Fri, Sep 05 2025 02:54 AM -
2027 డిసెంబర్ 9న ఎస్ఎల్బీసీ అంకితం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం (ఎస్ఎల్బీసీ) పనులు ఒక్కరోజు కూడా ఆగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు.
Fri, Sep 05 2025 02:50 AM -
గుకేశ్ గెలుపు
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ విజయంతో ఖాతా తెరిచాడు.
Fri, Sep 05 2025 02:48 AM
-
వయసు పెరుగుతుంటే..ఎత్తు తగ్గుతుంది!
వయసు మీరిన కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. జుట్టు నెరుస్తుంది. చర్మంపై ముడతలు వస్తాయి. అంతేకాదు ఎత్తు కూడా తగ్గుతారట. 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి చాలా మందిలో ఎత్తు తగ్గడం ప్రారంభం అవుతుంది. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఎత్తు తగ్గే అవకాశం ఉంది.
Fri, Sep 05 2025 04:13 AM -
క్యూ1లో ఎఫ్డీఐల జోరు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) 15 శాతం ఎగశాయి. వెరసి ఏప్రిల్–జూన్(క్యూ1)లో 18.62 బిలియన్ డాలర్లను తాకాయి.
Fri, Sep 05 2025 04:07 AM -
గిరిజన భాషల కోసం ఏఐ సేవలు...
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో తొలిసారిగా గిరిజన భాషల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత అనువాద యాప్ను ప్రభుత్వం ఆవిష్కరించింది.
Fri, Sep 05 2025 04:02 AM -
ఇదేంటి గురూ..
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు అభాసుపాలయింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో బోధన ప్రతిభ కంటే రాజకీయమే పాసయింది.
Fri, Sep 05 2025 04:02 AM -
పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ
సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే మహోజ్వల ఘట్టానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారుతోంది.
Fri, Sep 05 2025 03:56 AM -
విస్తృత సేవలతో ఇందిరమ్మ ఇళ్ల యాప్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులే బిల్లుల కోసం స్వయంగా ఫొటోలు అప్లోడ్ చేసే అవకాశం కల్పించినట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
Fri, Sep 05 2025 03:53 AM -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
బేస్తవారిపేట: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా హతమార్చారు.
Fri, Sep 05 2025 03:49 AM -
రైతు భూములపైన రాబందులు
ఏర్పేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం గుంటకిందపల్లిలో ఓ సామాన్య రైతు సాగు చేసుకుంటున్న పొలం దురాక్రమణకు అధికార పార్టీ అండతో ఓ వ్యక్తి ప్రయత్నించారు.
Fri, Sep 05 2025 03:46 AM -
తలారి ప్రభుత్వం..యూరియా కుతంత్రం
సాక్షి, అమరావతి: ‘వరి పంట వేయొద్దు.. వరి పంట వల్ల ఆదాయం లేదు.. ఈ పంట సాగువల్ల రైతులకేమీ మిగలదు..’ ఇటీవల కుప్పంలో సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో వరి సాగుచేస్తున్న రైతులను కలవరపెడుతున్నాయి.
Fri, Sep 05 2025 03:41 AM -
ప్రసూతి సెలవులు ‘ఇద్దరి’కే పరిమితమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలకు ప్రసూతి సెలవులు ఇద్దరు బిడ్డలకే పరిమితమా.. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Fri, Sep 05 2025 03:38 AM -
రామిరెడ్డిపై కేసు కక్షసాధింపే
సాక్షి, అమరావతి: తనపై నెల్లూరు జిల్లా జలదంకి పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసును కొట్టేయాలని కోరుతూ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Fri, Sep 05 2025 03:36 AM -
యూఏఈ పెట్టుబడులకు తెలంగాణే బెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్’గా మార్చా లని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శ
Fri, Sep 05 2025 03:33 AM -
తురకపాలెంలో కునుకు కరువు
మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ అనేది బర్ఖోల్డెరియా సూడోమల్లె అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన వ్యాధి. ఇది కలుషితమైన నేల లేదా నీటి నుంచి సంక్రమిస్తుంది.
Fri, Sep 05 2025 03:30 AM -
ఆపరేషన్.. అటవీ భూములు
సాక్షి,హైదరాబాద్: అటవీ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Fri, Sep 05 2025 03:24 AM -
ఆక్రమణల్లో 7 లక్షల ఎకరాల అటవీ భూములు!
సాక్షి, హైదరాబాద్: అనధికార లెక్కల ప్రకారం చూస్తే...ఇప్పటికే 7 లక్షల ఎకరాల అటవీభూమి ఆక్రమణలకు గురైనట్టుగా తెలుస్తోంది.
Fri, Sep 05 2025 03:20 AM -
చీర నేసేదెప్పుడు.. కట్టేదెప్పుడు?
ఇతను కందుకూరి రమేశ్. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో పవర్లూమ్స్ (మరమగ్గాల)పై ఇందిరా మహిళాశక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నాడు. పది సాంచాలపై పది గంటలపాటు పనిచేస్తే..
Fri, Sep 05 2025 03:18 AM -
టీచర్లకు మంత్రి జూపల్లి క్లాస్
సాక్షి, నాగర్కర్నూల్: ‘జిల్లాలో సుమారు 3,600 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి 800 మంది టీచర్లు కూడా రాలేదు. మీరంతా ఎప్పుడు వస్తారో..
Fri, Sep 05 2025 03:11 AM -
అడ్డదారిలో అదనపు బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా కొనసాగుతున్న ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతస్థాయి పోస్టుల్లో అదనపు బాధ్యతల అప్పగింత వివాదాస్పదమవుతోంది.
Fri, Sep 05 2025 03:10 AM -
అటు సిగపట్లు.. ఇటు లూటీకి యత్నం
మహబూబాబాద్ రూరల్ : ఒకచోట యూరియా కోసం కొందరు మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకోగా, మరోచోట కార్యాలయంపై రైతులు రాళ్ల దాడి చేశారు. ఆపై కట్టెలు కాల బెట్టి నిరసన తెలిపారు.
Fri, Sep 05 2025 03:05 AM -
ప్రకటనల్లోనూ బాద్షా!
సాక్షి, స్పెషల్ డెస్క్: టీవీలో సినిమా అయినా, సీరియల్ అయినా.. నిమిషాల వ్యవధిలో ప్రకటనలు ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. ఏదైనా ఉత్పాదన జనంలోకి సులభంగా చొచ్చుకుపోవాలంటే ప్రముఖులు ఆమోదించాల్సిందే.
Fri, Sep 05 2025 03:00 AM -
నేడు గురుపూజోత్సవం
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం గురుపూజ దినోత్సవాన్ని నిర్వహించనుంది.
Fri, Sep 05 2025 03:00 AM -
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం
సాక్షి, హైదరాబాద్: గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని గ్రామపాలనాధికారుల (జీపీవో) నియామకం ద్వా రా నిలబెట్టుకున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పా
Fri, Sep 05 2025 02:56 AM -
ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్కు దోచిపెడతారు?
కొత్తపల్లి (కరీంనగర్): గ్రానైట్ వ్యాపారులు గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి దోచిపెడుతూనే ఉన్నారని, ఇలా ఇంకెన్నాళ్లు దోచిపెడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
Fri, Sep 05 2025 02:54 AM -
2027 డిసెంబర్ 9న ఎస్ఎల్బీసీ అంకితం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం (ఎస్ఎల్బీసీ) పనులు ఒక్కరోజు కూడా ఆగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు.
Fri, Sep 05 2025 02:50 AM -
గుకేశ్ గెలుపు
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ విజయంతో ఖాతా తెరిచాడు.
Fri, Sep 05 2025 02:48 AM