-
నేస్తం మానేశారు
సాక్షి, అమలాపురం: చేనేత పరిశ్రమకు చంద్ర గ్రహణం పట్టింది.. ఒకవైపు ముడి సరుకు ధరలు పెరగడం.. మరోవైపు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందకపోవడం.. ఇంకోవైపు చేనేత సంఘాలకు బకాయిలు విడుదల కాకపోవడం.. ఇలా చెప్పుకొంటూ పోతే కారణాలు ఏమైనా నేతన్నకు రోజు గడవడం కష్టంగా మారింది.
-
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..
రాయవరం: విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు.
Thu, Aug 07 2025 07:32 AM -
ఈ–క్రాప్ జాబితాలో కోకోను చేర్చాలి
అంబాజీపేట: కొబ్బరిలో అంతర పంటగా సాగు చేస్తున్న కోకోను ప్రభుత్వం ఈ– క్రాప్ జాబితాలో చేర్చాలని ఏపీ కోకో రైతుల సంఘ అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, కార్యదర్శి కె.శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Thu, Aug 07 2025 07:32 AM -
పోరాట యోధుడు మాజీ మంత్రి జక్కంపూడి
అమలాపురం టౌన్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు.
Thu, Aug 07 2025 07:32 AM -
వైఎస్సార్ సీపీ యువజన విభాగ జోన్–2 అధ్యక్షుడిగా కారుమూరి
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ను నియమించారు.
Thu, Aug 07 2025 07:32 AM -
వైద్యం.. పూజ్యం
అన్నవరం: నిత్యం మంత్రోచ్ఛారణలతో మార్మోగిన సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల మూగబోయింది. ఇక్కడి విద్యార్థులు అనారోగ్యం బారిన పడడం, దేవస్థానం వైద్యశాలలో వైద్యుడు లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది.. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన మధ్య పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది..
Thu, Aug 07 2025 07:32 AM -
వివాహేతర సంబంధం కొనసాగించలేదని కాల్పులు
నిందితుడి అరెస్ట్
Thu, Aug 07 2025 07:32 AM -
పిఠాపురంలో లారీ చోరీ
పిఠాపురం: ఆయిల్ లోడు లారీ మాయమైన సంఘటన పిఠాపురంలో మంగళవారం రాత్రి కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆ లారీ తుని సమీపంలో దొరికినప్పటికీ లారీలో ఉండాల్సిన సుమారు రూ.30 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు మాయమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, లారీ యజమాని కథనం ప్రకారం..
Thu, Aug 07 2025 07:32 AM -
ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దంటూ వేధింపులు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి రావద్దంటూ వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామలను వెంటనే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని హూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చైర్ పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్
Thu, Aug 07 2025 07:32 AM -
‘రాష్ట్రీయ బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం
రాయవరం: కేంద్ర ప్రభుత్వం ఏటా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ పేరుతో అసాధారణ ప్రతిభ కనబర్చిన బాల బాలికలకు అవార్డులను అందజేస్తోంది. బాలల్లో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను ఇస్తోంది.
Thu, Aug 07 2025 07:32 AM -
హోరాహోరీగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 15వ జాతీయ స్థాయి జూనియర్ హాకీ పోటీలు మూడో రోజు బుధవారం హోరాహోరీగా జరిగాయి.
Thu, Aug 07 2025 07:32 AM -
కాలువలో చెత్త పోసేందుకు వెళ్లి..
గల్లంతైన బాలిక మృతిThu, Aug 07 2025 07:32 AM -
కువైట్లో పొన్నమండ వాసి మృతి
● రెండు నెలల తర్వాత
స్వగ్రామానికి మృతదేహం
● జూన్ 1న ఆ దేశంలో
ఏసీ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం
Thu, Aug 07 2025 07:32 AM -
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 8, 10 తేదీల్లో రెండు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. చర్లపల్లి – కాకినాడ టౌన్ (07031) ఈ నెల 8వ తేదీ శుక్రవారం బయలు దేరుతుందన్నారు.
Thu, Aug 07 2025 07:32 AM -
నిషేధిత భూములకు నో రిజిస్ట్రేషన్
● ఆ భూముల జాబితా నవీకరించాలి ● రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్శాఖలు సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్ పమేలా సత్పతిసాక్షిప్రతినిధి, కరీంనగర్:
Thu, Aug 07 2025 07:32 AM -
పేదల ఇళ్లు తొలగించొద్దు
● కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్Thu, Aug 07 2025 07:32 AM -
గ్రామానికి కీడు సోకిందని..
ఇల్లందకుంట:జిల్లాలోని ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామానికి కీడుసోకిందని గ్రామస్తులంతా బుధవారం కీడు నివారణ వంటలకు వెళ్లారు. గ్రామంలో ఐదునెలలుగా వివిధ కారణాలతో చనిపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఒకరు మృతిచెంది పక్షం రోజులు కాకముందే మరొకరు చనిపోతున్నారని అన్నారు.
Thu, Aug 07 2025 07:32 AM -
మొక్కమొక్కకూ ఎరువు
కూరగాయలు సాగుచేస్తున్న రైతులు తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారంరోజులుగా మారుతున్న వాతావరణంతో పంటలపై ప్రభావం పడుతోందని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురియకపోవడంతో మొక్కలు ఎదగడం లేదని చెబుతున్నారు.
Thu, Aug 07 2025 07:32 AM -
ఎస్ఐ తల నరికి చంపేశారు!
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను ఓ ముఠా నరికి చంపేసింది. 100కు వచ్చిన కాల్ మేరకు విచారణకు వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ దారుణ హత్య సమాచారం పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది.
Thu, Aug 07 2025 07:30 AM -
● రేపటి నుంచి సద్గురు 354వ ఆరాధన మహోత్సవాలు ● 14వ తేదీ వరకు ఉత్సవాలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మంత్రాలయం: వేదభూమి ప్రదాత.. భవనమోహనుడు సద్గురు రాఘవేంద్రస్వామి. మధ్వమత సార్వభౌముడిగా జగద్విఖ్యాతి గడించి భక్తకోటి వేల్పువుగా వర్ధిల్లుతున్నారు. సద్గురు సశరీరంగా చింతామణి సదృశ్యులైన శ్రీరాఘవేంద్రుల 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Thu, Aug 07 2025 07:30 AM -
ఆదోనిలో రెండిళ్లలో చోరీ
● తులం బంగారం, 4.5 కేజీల వెండి, రూ.8 వేలు నగదు అపహరణThu, Aug 07 2025 07:30 AM -
రాఖీకి ఆర్టీసీ సిద్ధం
● పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ● రాఖీ బుకింగ్ కోసం స్పెషల్ కౌంటర్లుముందస్తు రిజర్వేషన్ ఇలా..
Thu, Aug 07 2025 07:28 AM -
జయశంకర్ ఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
Thu, Aug 07 2025 07:28 AM -
హైదరాబాద్కు తరలిన మధ్యాహ్న భోజన కార్మికులు
మద్నూర్(జుక్కల్): తమ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ మద్నూర్, డోంగ్లీ మండలాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి తరలివెళ్లారు. ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నేత సురేష్ గొండ మాట్లాడుతూ..
Thu, Aug 07 2025 07:28 AM -
త్యాగశీలి ప్రొఫెసర్ జయశంకర్
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్Thu, Aug 07 2025 07:28 AM
-
నేస్తం మానేశారు
సాక్షి, అమలాపురం: చేనేత పరిశ్రమకు చంద్ర గ్రహణం పట్టింది.. ఒకవైపు ముడి సరుకు ధరలు పెరగడం.. మరోవైపు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందకపోవడం.. ఇంకోవైపు చేనేత సంఘాలకు బకాయిలు విడుదల కాకపోవడం.. ఇలా చెప్పుకొంటూ పోతే కారణాలు ఏమైనా నేతన్నకు రోజు గడవడం కష్టంగా మారింది.
Thu, Aug 07 2025 07:32 AM -
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..
రాయవరం: విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు.
Thu, Aug 07 2025 07:32 AM -
ఈ–క్రాప్ జాబితాలో కోకోను చేర్చాలి
అంబాజీపేట: కొబ్బరిలో అంతర పంటగా సాగు చేస్తున్న కోకోను ప్రభుత్వం ఈ– క్రాప్ జాబితాలో చేర్చాలని ఏపీ కోకో రైతుల సంఘ అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, కార్యదర్శి కె.శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Thu, Aug 07 2025 07:32 AM -
పోరాట యోధుడు మాజీ మంత్రి జక్కంపూడి
అమలాపురం టౌన్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు.
Thu, Aug 07 2025 07:32 AM -
వైఎస్సార్ సీపీ యువజన విభాగ జోన్–2 అధ్యక్షుడిగా కారుమూరి
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ను నియమించారు.
Thu, Aug 07 2025 07:32 AM -
వైద్యం.. పూజ్యం
అన్నవరం: నిత్యం మంత్రోచ్ఛారణలతో మార్మోగిన సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల మూగబోయింది. ఇక్కడి విద్యార్థులు అనారోగ్యం బారిన పడడం, దేవస్థానం వైద్యశాలలో వైద్యుడు లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది.. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన మధ్య పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది..
Thu, Aug 07 2025 07:32 AM -
వివాహేతర సంబంధం కొనసాగించలేదని కాల్పులు
నిందితుడి అరెస్ట్
Thu, Aug 07 2025 07:32 AM -
పిఠాపురంలో లారీ చోరీ
పిఠాపురం: ఆయిల్ లోడు లారీ మాయమైన సంఘటన పిఠాపురంలో మంగళవారం రాత్రి కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆ లారీ తుని సమీపంలో దొరికినప్పటికీ లారీలో ఉండాల్సిన సుమారు రూ.30 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు మాయమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, లారీ యజమాని కథనం ప్రకారం..
Thu, Aug 07 2025 07:32 AM -
ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దంటూ వేధింపులు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి రావద్దంటూ వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామలను వెంటనే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని హూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చైర్ పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్
Thu, Aug 07 2025 07:32 AM -
‘రాష్ట్రీయ బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం
రాయవరం: కేంద్ర ప్రభుత్వం ఏటా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ పేరుతో అసాధారణ ప్రతిభ కనబర్చిన బాల బాలికలకు అవార్డులను అందజేస్తోంది. బాలల్లో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను ఇస్తోంది.
Thu, Aug 07 2025 07:32 AM -
హోరాహోరీగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 15వ జాతీయ స్థాయి జూనియర్ హాకీ పోటీలు మూడో రోజు బుధవారం హోరాహోరీగా జరిగాయి.
Thu, Aug 07 2025 07:32 AM -
కాలువలో చెత్త పోసేందుకు వెళ్లి..
గల్లంతైన బాలిక మృతిThu, Aug 07 2025 07:32 AM -
కువైట్లో పొన్నమండ వాసి మృతి
● రెండు నెలల తర్వాత
స్వగ్రామానికి మృతదేహం
● జూన్ 1న ఆ దేశంలో
ఏసీ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం
Thu, Aug 07 2025 07:32 AM -
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 8, 10 తేదీల్లో రెండు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. చర్లపల్లి – కాకినాడ టౌన్ (07031) ఈ నెల 8వ తేదీ శుక్రవారం బయలు దేరుతుందన్నారు.
Thu, Aug 07 2025 07:32 AM -
నిషేధిత భూములకు నో రిజిస్ట్రేషన్
● ఆ భూముల జాబితా నవీకరించాలి ● రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్శాఖలు సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్ పమేలా సత్పతిసాక్షిప్రతినిధి, కరీంనగర్:
Thu, Aug 07 2025 07:32 AM -
పేదల ఇళ్లు తొలగించొద్దు
● కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్Thu, Aug 07 2025 07:32 AM -
గ్రామానికి కీడు సోకిందని..
ఇల్లందకుంట:జిల్లాలోని ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామానికి కీడుసోకిందని గ్రామస్తులంతా బుధవారం కీడు నివారణ వంటలకు వెళ్లారు. గ్రామంలో ఐదునెలలుగా వివిధ కారణాలతో చనిపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఒకరు మృతిచెంది పక్షం రోజులు కాకముందే మరొకరు చనిపోతున్నారని అన్నారు.
Thu, Aug 07 2025 07:32 AM -
మొక్కమొక్కకూ ఎరువు
కూరగాయలు సాగుచేస్తున్న రైతులు తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారంరోజులుగా మారుతున్న వాతావరణంతో పంటలపై ప్రభావం పడుతోందని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురియకపోవడంతో మొక్కలు ఎదగడం లేదని చెబుతున్నారు.
Thu, Aug 07 2025 07:32 AM -
ఎస్ఐ తల నరికి చంపేశారు!
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను ఓ ముఠా నరికి చంపేసింది. 100కు వచ్చిన కాల్ మేరకు విచారణకు వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ దారుణ హత్య సమాచారం పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది.
Thu, Aug 07 2025 07:30 AM -
● రేపటి నుంచి సద్గురు 354వ ఆరాధన మహోత్సవాలు ● 14వ తేదీ వరకు ఉత్సవాలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మంత్రాలయం: వేదభూమి ప్రదాత.. భవనమోహనుడు సద్గురు రాఘవేంద్రస్వామి. మధ్వమత సార్వభౌముడిగా జగద్విఖ్యాతి గడించి భక్తకోటి వేల్పువుగా వర్ధిల్లుతున్నారు. సద్గురు సశరీరంగా చింతామణి సదృశ్యులైన శ్రీరాఘవేంద్రుల 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Thu, Aug 07 2025 07:30 AM -
ఆదోనిలో రెండిళ్లలో చోరీ
● తులం బంగారం, 4.5 కేజీల వెండి, రూ.8 వేలు నగదు అపహరణThu, Aug 07 2025 07:30 AM -
రాఖీకి ఆర్టీసీ సిద్ధం
● పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ● రాఖీ బుకింగ్ కోసం స్పెషల్ కౌంటర్లుముందస్తు రిజర్వేషన్ ఇలా..
Thu, Aug 07 2025 07:28 AM -
జయశంకర్ ఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
Thu, Aug 07 2025 07:28 AM -
హైదరాబాద్కు తరలిన మధ్యాహ్న భోజన కార్మికులు
మద్నూర్(జుక్కల్): తమ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ మద్నూర్, డోంగ్లీ మండలాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి తరలివెళ్లారు. ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నేత సురేష్ గొండ మాట్లాడుతూ..
Thu, Aug 07 2025 07:28 AM -
త్యాగశీలి ప్రొఫెసర్ జయశంకర్
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్Thu, Aug 07 2025 07:28 AM