-
మన్యంలో సికిల్ సెల్ సెగ..!
పార్వతీపురం రూరల్: గిరిజన హృదయాల్లో ప్రాణాంతక సికిల్సెల్ ఎనీమియా నిశ్శబ్దంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూ, గిరిపుత్రుల ప్రాణాలను హరిస్తోంది.
-
" />
పూరిల్లు దగ్ధం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని ఒమ్మి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లెంక కసవయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Sat, Feb 07 2026 02:04 PM -
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడి మృతి
బొబ్బిలి: చిన్న పిల్లాడిని కుక్క కరిచింది చూడండి బాబూ అంటే వాక్సిన్లు వేసిన వైద్యులు తిరగబెట్టిందని మళ్లీ వస్తే కేజీహెచ్కు తీసుకెళ్లమన్నారు.
Sat, Feb 07 2026 02:04 PM -
తీరప్రాంత భద్రత దేశ రక్షణకు కీలకం
భోగాపురం: దేశరక్షణలో తీరప్రాంత భద్రత అత్యంత కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు.
Sat, Feb 07 2026 02:04 PM -
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు
పూసపాటిరేగ: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Sat, Feb 07 2026 02:04 PM -
అక్రమ వడ్డీలపై పోలీసుల నిఘా
● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
● వడ్డీ వ్యాపారులతో పట్టణ సీఐ సమావేశం
Sat, Feb 07 2026 02:04 PM -
రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి లక్ష్యం
విజయనగరం టౌన్: రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి, సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈస్ట్కోస్ట్ రైల్వే పనిచేస్తోందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా పేర్కొన్నారు.
Sat, Feb 07 2026 02:04 PM -
బ్యాంకర్లు ఆర్థిక వృద్ధికి తోడ్పడాలి
పార్వతీపురం: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొని జిల్లా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు.
Sat, Feb 07 2026 02:04 PM -
ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాదు
ములుగు: పరిశోధన రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుడికి ప్రత్యామ్నాయం కాదని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అకడమిక్ డీన్, ప్రొఫెసర్ జి.రామిరెడ్డి పేర్కొన్నారు.
Sat, Feb 07 2026 02:01 PM -
ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగ చోరీ
ఏటూరునాగారం: మండలపరిధిలోని చిన్నబోయినపల్లి శివారులో దొంగల హల్చల్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలగొండ్ల బుచ్చిరెడ్డి అనే రైతుకు చెందిన పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగలు పగులగొట్టి అందులోని రాగి తీగను చోరీ చేశారు.
Sat, Feb 07 2026 02:01 PM -
" />
ఉపాధి అవకాశాలు కల్పించాలి
డిగ్రీ పూర్తి చేసి ఎలాంటి ఉద్యోగం లేక ఇంటి వద్దనే ఉంటున్నాం. డిగ్రీ చదివిన వారికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో కనీసం జీవితం గడిసేందుకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలా మంది గిరిజనులు అభివృద్ధిలో వెనుకపడుతున్నారు.
Sat, Feb 07 2026 02:01 PM -
రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
దోమలపెంట: టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు.
Sat, Feb 07 2026 02:01 PM -
ఎన్నికల్లో పీఓ, ఏపీఓల పాత్ర కీలకం
పాలమూరు: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛాయుతంగా నిబంధనలు ఉల్లఘించకుండా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
Sat, Feb 07 2026 02:01 PM -
" />
మొదటి విడతర్యాండమైజేషన్ పూర్తి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల కౌంటింగ్కు మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి అన్నారు.
Sat, Feb 07 2026 02:01 PM -
ప్రజల ఆశీస్సులతో కార్పొరేషన్ గెలుస్తాం
● కాంగ్రెస్ హయాంలో రేషన్కార్డుల మంజూరు
● జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదరం రాజనర్సింహ
Sat, Feb 07 2026 02:01 PM -
కాంగ్రెస్ పాపాలను ప్రజల్లో ఎండగట్టాలి
● మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్
Sat, Feb 07 2026 02:01 PM -
" />
డివిజన్ల వారీగా కాంగ్రెస్ ఇన్చార్జిల నియామకం
స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ శుక్రవారం 60 డివిజన్ల వారీగా సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఇన్చార్జిలుగా నియమించారు.
Sat, Feb 07 2026 02:01 PM -
పరిమితికి మించి..!
నిర్మల్ఖిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయపరి మితిని తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి.
Sat, Feb 07 2026 02:01 PM -
వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తలమడుగు: మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమం, యజ్ఞం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేకపూజలు, సంకీర్తనలు నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Sat, Feb 07 2026 02:01 PM -
గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఇచ్చోడ: గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ ఎకై ్సజ్ సీఐ జుల్ఫీకర్ అహ్మద్ తెలి పారు. శుక్రవారం ఇచ్చోడ సీఐ కార్యాలయంలో వి వరాలు వెల్లడించారు.
Sat, Feb 07 2026 02:01 PM -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
దహెగాం: గుడి నిర్మాణం కోసం చందాలు వసూలు చేయడానికి వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న క్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.
Sat, Feb 07 2026 02:01 PM -
కళ్లలో కారం చల్లి పుస్తెలతాడు చోరీ
జన్నారం: ఇంట్లో ని ద్రిస్తున్న వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి మెడలో ని పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని తపాలపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. ఎస్సై అనూష, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Feb 07 2026 02:01 PM -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కుభీర్: మండలంలోని రాంనాయక్ తండాకు చెందిన రాథోడ్ వనిత(35) విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనిత శుక్రవారం ఉదయం వంటపాత్రలను శుభ్రం చేయడానికి రేకులపై ఉన్న బోళ్ల సబ్బు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది.
Sat, Feb 07 2026 02:01 PM -
‘నీల్వాయి’ నీరందేనా?
వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్ట్ ఎడమ కాలువకు అనుబంధంగా నిర్మించిన 5ఆర్ కాలువ నిరుపయోగమైంది. 2005లో అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నీల్వాయి ప్రాజెక్ట్ నిర్మించారు.
Sat, Feb 07 2026 02:01 PM
-
మన్యంలో సికిల్ సెల్ సెగ..!
పార్వతీపురం రూరల్: గిరిజన హృదయాల్లో ప్రాణాంతక సికిల్సెల్ ఎనీమియా నిశ్శబ్దంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూ, గిరిపుత్రుల ప్రాణాలను హరిస్తోంది.
Sat, Feb 07 2026 02:04 PM -
" />
పూరిల్లు దగ్ధం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని ఒమ్మి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లెంక కసవయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Sat, Feb 07 2026 02:04 PM -
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడి మృతి
బొబ్బిలి: చిన్న పిల్లాడిని కుక్క కరిచింది చూడండి బాబూ అంటే వాక్సిన్లు వేసిన వైద్యులు తిరగబెట్టిందని మళ్లీ వస్తే కేజీహెచ్కు తీసుకెళ్లమన్నారు.
Sat, Feb 07 2026 02:04 PM -
తీరప్రాంత భద్రత దేశ రక్షణకు కీలకం
భోగాపురం: దేశరక్షణలో తీరప్రాంత భద్రత అత్యంత కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు.
Sat, Feb 07 2026 02:04 PM -
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు
పూసపాటిరేగ: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Sat, Feb 07 2026 02:04 PM -
అక్రమ వడ్డీలపై పోలీసుల నిఘా
● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
● వడ్డీ వ్యాపారులతో పట్టణ సీఐ సమావేశం
Sat, Feb 07 2026 02:04 PM -
రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి లక్ష్యం
విజయనగరం టౌన్: రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి, సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈస్ట్కోస్ట్ రైల్వే పనిచేస్తోందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా పేర్కొన్నారు.
Sat, Feb 07 2026 02:04 PM -
బ్యాంకర్లు ఆర్థిక వృద్ధికి తోడ్పడాలి
పార్వతీపురం: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొని జిల్లా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు.
Sat, Feb 07 2026 02:04 PM -
ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాదు
ములుగు: పరిశోధన రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుడికి ప్రత్యామ్నాయం కాదని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అకడమిక్ డీన్, ప్రొఫెసర్ జి.రామిరెడ్డి పేర్కొన్నారు.
Sat, Feb 07 2026 02:01 PM -
ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగ చోరీ
ఏటూరునాగారం: మండలపరిధిలోని చిన్నబోయినపల్లి శివారులో దొంగల హల్చల్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలగొండ్ల బుచ్చిరెడ్డి అనే రైతుకు చెందిన పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగలు పగులగొట్టి అందులోని రాగి తీగను చోరీ చేశారు.
Sat, Feb 07 2026 02:01 PM -
" />
ఉపాధి అవకాశాలు కల్పించాలి
డిగ్రీ పూర్తి చేసి ఎలాంటి ఉద్యోగం లేక ఇంటి వద్దనే ఉంటున్నాం. డిగ్రీ చదివిన వారికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో కనీసం జీవితం గడిసేందుకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలా మంది గిరిజనులు అభివృద్ధిలో వెనుకపడుతున్నారు.
Sat, Feb 07 2026 02:01 PM -
రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
దోమలపెంట: టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు.
Sat, Feb 07 2026 02:01 PM -
ఎన్నికల్లో పీఓ, ఏపీఓల పాత్ర కీలకం
పాలమూరు: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛాయుతంగా నిబంధనలు ఉల్లఘించకుండా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
Sat, Feb 07 2026 02:01 PM -
" />
మొదటి విడతర్యాండమైజేషన్ పూర్తి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల కౌంటింగ్కు మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి అన్నారు.
Sat, Feb 07 2026 02:01 PM -
ప్రజల ఆశీస్సులతో కార్పొరేషన్ గెలుస్తాం
● కాంగ్రెస్ హయాంలో రేషన్కార్డుల మంజూరు
● జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదరం రాజనర్సింహ
Sat, Feb 07 2026 02:01 PM -
కాంగ్రెస్ పాపాలను ప్రజల్లో ఎండగట్టాలి
● మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్
Sat, Feb 07 2026 02:01 PM -
" />
డివిజన్ల వారీగా కాంగ్రెస్ ఇన్చార్జిల నియామకం
స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ శుక్రవారం 60 డివిజన్ల వారీగా సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఇన్చార్జిలుగా నియమించారు.
Sat, Feb 07 2026 02:01 PM -
పరిమితికి మించి..!
నిర్మల్ఖిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయపరి మితిని తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి.
Sat, Feb 07 2026 02:01 PM -
వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తలమడుగు: మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమం, యజ్ఞం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేకపూజలు, సంకీర్తనలు నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Sat, Feb 07 2026 02:01 PM -
గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఇచ్చోడ: గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ ఎకై ్సజ్ సీఐ జుల్ఫీకర్ అహ్మద్ తెలి పారు. శుక్రవారం ఇచ్చోడ సీఐ కార్యాలయంలో వి వరాలు వెల్లడించారు.
Sat, Feb 07 2026 02:01 PM -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
దహెగాం: గుడి నిర్మాణం కోసం చందాలు వసూలు చేయడానికి వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న క్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.
Sat, Feb 07 2026 02:01 PM -
కళ్లలో కారం చల్లి పుస్తెలతాడు చోరీ
జన్నారం: ఇంట్లో ని ద్రిస్తున్న వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి మెడలో ని పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని తపాలపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. ఎస్సై అనూష, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Feb 07 2026 02:01 PM -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కుభీర్: మండలంలోని రాంనాయక్ తండాకు చెందిన రాథోడ్ వనిత(35) విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనిత శుక్రవారం ఉదయం వంటపాత్రలను శుభ్రం చేయడానికి రేకులపై ఉన్న బోళ్ల సబ్బు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది.
Sat, Feb 07 2026 02:01 PM -
‘నీల్వాయి’ నీరందేనా?
వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్ట్ ఎడమ కాలువకు అనుబంధంగా నిర్మించిన 5ఆర్ కాలువ నిరుపయోగమైంది. 2005లో అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నీల్వాయి ప్రాజెక్ట్ నిర్మించారు.
Sat, Feb 07 2026 02:01 PM -
జోగి రమేష్ను పరామర్శించిన బొత్స
జోగి రమేష్ను పరామర్శించిన బొత్స
Sat, Feb 07 2026 02:02 PM
