-
ఢిల్లీకి రేవంత్.. మంత్రుల శాఖలు ఫిక్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు.
-
" />
హామీ అమలు చేయాలి
అన్నమయ్య డ్యాం నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన హామీ ఏమైంది. ఏడాది పూర్తయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేటకు చంద్రబాబు వచ్చిన సందర్భంగా అన్నమయ్య జలాశయం నిర్మాణం పూర్తి చేసి, ఆయకట్టుకు నీరందిస్తామని ప్రగల్భాలు పలికారు.
Mon, Jun 09 2025 07:09 AM -
UEFA టైటిల్ గెలిచిన పోర్చుగల్.. కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన దేశానికి రెండో UEFA నేషన్స్ లీగ్ టైటిల్ను అందించాడు. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా ఆదివారం (జూన్ 8) జరిగిన ఫైనల్లో పోర్చుగల్ పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్పై 5-3 గోల్స్తో నెగ్గి టైటిల్ను కైవసం చేసుకుంది.
Mon, Jun 09 2025 07:08 AM -
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్
క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 'లెవన్' (Eleven) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ వర్షన్లో మే 16న థియేటర్స్లోకి వచ్చేసింది.
Mon, Jun 09 2025 07:07 AM -
ఏపీఈఏపీసెట్లో మెరిశారు
మదనపల్లె సిటీ: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీ)లో జిల్లాకు చెందిన విద్యార్థులు చక్కని ప్రతిభ చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించి పలువురి ప్రశసంలు పొందారు.
Mon, Jun 09 2025 07:07 AM -
తాళ్లపాకలో 9న యోగాంధ్ర కార్యక్రమం
రాయచోటి: తాళ్లపాకలోని అన్నమయ్య సన్నిధిలో ఈనెల 9న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Mon, Jun 09 2025 07:07 AM -
11న రాజంపేటలో ఢిల్లీరైలుకు హాల్టింగ్
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్లో ఈనెల 11న ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డిని ఆహ్వానించారు.
Mon, Jun 09 2025 07:07 AM -
● పరిశ్రమల ఏర్పాటు కలేనా..
రైల్వేకోడూరు కేంద్రంలో మూతపడిన అప్సాపండ్ల రసాల పరిశ్రమను తెరిపిస్తామని..రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్పట్లో చెప్పినా ఆచరణలో కనిపించడం లేదు. అంతేకాకుండా బొప్పాయి, మామిడి, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు.
Mon, Jun 09 2025 07:07 AM -
" />
● అన్నమయ్య డ్యాం ఎప్పుడు?
అధికారంలోకి రాగానే జిల్లాలోని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని చంద్రబాబు నోట ఓట్ల పర్యటనలో హామీ వచ్చింది.
Mon, Jun 09 2025 07:07 AM -
" />
● తల్లిదండ్రులపై ‘ప్రైవేట్’ భారం ● ఇష్టానుసారంగా బడి ఫీజులు ● ఈనెలలోనే యూనిఫాం, పుస్తకాలు ● తోడైన సాగు పెట్టుబడులు ● సామన్యులు విలవిల
ఆదిలాబాద్టౌన్: జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల్లో దడ పుడుతుంది. పాఠశాలలు ఇక పునఃప్రారంభం కానుండడంతో పుస్తకాలు, యూనిఫాం, ఫీజులు పేరిట వారిపై అదనపు భారం పడనుంది. మరో వైపు వర్షాకాలం సీజన్ షురూ కావడంతో రైతులు సాగుపై దృష్టి సారిస్తున్నారు.
Mon, Jun 09 2025 07:07 AM -
వివేక్ అనే నేను...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రిగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నూర్ నుంచి వరుసగా ఆయన సోదరుడు వినోద్ తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు.
Mon, Jun 09 2025 07:07 AM -
‘మధ్యాహ్న’ భోజన నిర్వాహకుల ఆకలి కేకలు
నాతవరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వండి పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు గౌరవ వేతనం అందక నానా అవస్థలు పడుతున్నారు. నిర్వాహకులతో పాటు ఆయాలు నైట్ వాచ్మెన్లలకు మార్చి నుంచి గౌరవ వేతనాలు మంజూరు కాలేదు.
Mon, Jun 09 2025 07:07 AM -
సంఘాల నిర్మాణంతో పాటు ఉద్యమాన్ని విస్తరించాలి
డాబాగార్డెన్స్: డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల రెండు సంస్థల విలీన సభ సందర్భంగా సాహిత్య సభ నిర్వహించారు.
Mon, Jun 09 2025 07:07 AM -
అంధ మహిళా క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం
ఉక్కునగరం: ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు స్టేడియంలో అంతర్ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
Mon, Jun 09 2025 07:07 AM -
రైస్ మిల్లుల తనిఖీ
చోడవరం: పీడీఎస్ బియ్యం కొనుగోలు,అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె.వి.ఎల్.ఎన్. మూర్తి హెచ్చరించారు. మండలంలో వెంకన్నపాలెం, ముద్దుర్తి గ్రామాల్లో రైస్ మిల్లులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు.
Mon, Jun 09 2025 07:07 AM -
సాగు భారం
రైతుకు గ్రామస్థాయిలో వ్యవసాయ పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో గతవైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష్యానికి దూరమవుతున్నాయి. జిల్లాకు 344 కేంద్రాలు మంజూరు కాగా వీటిలో 150 మాత్రమే వినియోగంలో ఉన్నాయి.Mon, Jun 09 2025 07:07 AM -
చెరువులో స్నానానికి దిగి మృత్యువు పాలైన ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల సంతానం కావడంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఈ ఘటనతో మండలంలోని బిల్లాపుట్టు, గం
డుంబ్రిగుడ : మండలంలోని పోతంగి పంచాయతీ బిల్లాపుట్టుకు చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్కు చెందిన కుమారులు గుంట సాయికిరణ్(14), గుంట భానుతేజ్ (14) వారం రోజుల క్రితం ఇదే మండలంలోని గుంటసీమ పంచాయతీ గంగవలస గ్రామంలోని మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లారు.
Mon, Jun 09 2025 07:07 AM -
ధాన్యం సేకరణ55,245 మెట్రిక్ టన్నులు
ఇంకా జమకాని బోనస్
Mon, Jun 09 2025 07:07 AM -
‘కరెంట్’కే కష్టాలు!
వాతావరణ ం జిల్లాలో సోమవారం ఆకాశం మేఘావృతంగా మారుతుంది. సాయంత్రం వరకు అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది.Mon, Jun 09 2025 07:07 AM -
టీటీడీ విజిలెన్స్ వైఫల్యం.. తిరుమలలో మరో అపచారం.. వీడియో
తిరుపతి: తిరుమలలోని అలిపిరి చెక్ పాయింట్కు సమీపంలోని ఏటీఎం సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Mon, Jun 09 2025 07:05 AM -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అంతరాలయంలో అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Mon, Jun 09 2025 07:05 AM -
ఆదాయం అంతంతే..
● జిల్లాలో జోరుగా జీరో దందా ● మార్కెటింగ్ శాఖ ఆదాయానికి గండి ● పటిష్ట చర్యలు చేపట్టని అధికారులుMon, Jun 09 2025 07:05 AM
-
ఢిల్లీకి రేవంత్.. మంత్రుల శాఖలు ఫిక్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు.
Mon, Jun 09 2025 07:21 AM -
" />
హామీ అమలు చేయాలి
అన్నమయ్య డ్యాం నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన హామీ ఏమైంది. ఏడాది పూర్తయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేటకు చంద్రబాబు వచ్చిన సందర్భంగా అన్నమయ్య జలాశయం నిర్మాణం పూర్తి చేసి, ఆయకట్టుకు నీరందిస్తామని ప్రగల్భాలు పలికారు.
Mon, Jun 09 2025 07:09 AM -
UEFA టైటిల్ గెలిచిన పోర్చుగల్.. కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన దేశానికి రెండో UEFA నేషన్స్ లీగ్ టైటిల్ను అందించాడు. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా ఆదివారం (జూన్ 8) జరిగిన ఫైనల్లో పోర్చుగల్ పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్పై 5-3 గోల్స్తో నెగ్గి టైటిల్ను కైవసం చేసుకుంది.
Mon, Jun 09 2025 07:08 AM -
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్
క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 'లెవన్' (Eleven) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ వర్షన్లో మే 16న థియేటర్స్లోకి వచ్చేసింది.
Mon, Jun 09 2025 07:07 AM -
ఏపీఈఏపీసెట్లో మెరిశారు
మదనపల్లె సిటీ: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీ)లో జిల్లాకు చెందిన విద్యార్థులు చక్కని ప్రతిభ చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించి పలువురి ప్రశసంలు పొందారు.
Mon, Jun 09 2025 07:07 AM -
తాళ్లపాకలో 9న యోగాంధ్ర కార్యక్రమం
రాయచోటి: తాళ్లపాకలోని అన్నమయ్య సన్నిధిలో ఈనెల 9న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Mon, Jun 09 2025 07:07 AM -
11న రాజంపేటలో ఢిల్లీరైలుకు హాల్టింగ్
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్లో ఈనెల 11న ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డిని ఆహ్వానించారు.
Mon, Jun 09 2025 07:07 AM -
● పరిశ్రమల ఏర్పాటు కలేనా..
రైల్వేకోడూరు కేంద్రంలో మూతపడిన అప్సాపండ్ల రసాల పరిశ్రమను తెరిపిస్తామని..రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్పట్లో చెప్పినా ఆచరణలో కనిపించడం లేదు. అంతేకాకుండా బొప్పాయి, మామిడి, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు.
Mon, Jun 09 2025 07:07 AM -
" />
● అన్నమయ్య డ్యాం ఎప్పుడు?
అధికారంలోకి రాగానే జిల్లాలోని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని చంద్రబాబు నోట ఓట్ల పర్యటనలో హామీ వచ్చింది.
Mon, Jun 09 2025 07:07 AM -
" />
● తల్లిదండ్రులపై ‘ప్రైవేట్’ భారం ● ఇష్టానుసారంగా బడి ఫీజులు ● ఈనెలలోనే యూనిఫాం, పుస్తకాలు ● తోడైన సాగు పెట్టుబడులు ● సామన్యులు విలవిల
ఆదిలాబాద్టౌన్: జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల్లో దడ పుడుతుంది. పాఠశాలలు ఇక పునఃప్రారంభం కానుండడంతో పుస్తకాలు, యూనిఫాం, ఫీజులు పేరిట వారిపై అదనపు భారం పడనుంది. మరో వైపు వర్షాకాలం సీజన్ షురూ కావడంతో రైతులు సాగుపై దృష్టి సారిస్తున్నారు.
Mon, Jun 09 2025 07:07 AM -
వివేక్ అనే నేను...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రిగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నూర్ నుంచి వరుసగా ఆయన సోదరుడు వినోద్ తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు.
Mon, Jun 09 2025 07:07 AM -
‘మధ్యాహ్న’ భోజన నిర్వాహకుల ఆకలి కేకలు
నాతవరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వండి పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు గౌరవ వేతనం అందక నానా అవస్థలు పడుతున్నారు. నిర్వాహకులతో పాటు ఆయాలు నైట్ వాచ్మెన్లలకు మార్చి నుంచి గౌరవ వేతనాలు మంజూరు కాలేదు.
Mon, Jun 09 2025 07:07 AM -
సంఘాల నిర్మాణంతో పాటు ఉద్యమాన్ని విస్తరించాలి
డాబాగార్డెన్స్: డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల రెండు సంస్థల విలీన సభ సందర్భంగా సాహిత్య సభ నిర్వహించారు.
Mon, Jun 09 2025 07:07 AM -
అంధ మహిళా క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం
ఉక్కునగరం: ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు స్టేడియంలో అంతర్ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
Mon, Jun 09 2025 07:07 AM -
రైస్ మిల్లుల తనిఖీ
చోడవరం: పీడీఎస్ బియ్యం కొనుగోలు,అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె.వి.ఎల్.ఎన్. మూర్తి హెచ్చరించారు. మండలంలో వెంకన్నపాలెం, ముద్దుర్తి గ్రామాల్లో రైస్ మిల్లులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు.
Mon, Jun 09 2025 07:07 AM -
సాగు భారం
రైతుకు గ్రామస్థాయిలో వ్యవసాయ పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో గతవైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష్యానికి దూరమవుతున్నాయి. జిల్లాకు 344 కేంద్రాలు మంజూరు కాగా వీటిలో 150 మాత్రమే వినియోగంలో ఉన్నాయి.Mon, Jun 09 2025 07:07 AM -
చెరువులో స్నానానికి దిగి మృత్యువు పాలైన ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల సంతానం కావడంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఈ ఘటనతో మండలంలోని బిల్లాపుట్టు, గం
డుంబ్రిగుడ : మండలంలోని పోతంగి పంచాయతీ బిల్లాపుట్టుకు చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్కు చెందిన కుమారులు గుంట సాయికిరణ్(14), గుంట భానుతేజ్ (14) వారం రోజుల క్రితం ఇదే మండలంలోని గుంటసీమ పంచాయతీ గంగవలస గ్రామంలోని మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లారు.
Mon, Jun 09 2025 07:07 AM -
ధాన్యం సేకరణ55,245 మెట్రిక్ టన్నులు
ఇంకా జమకాని బోనస్
Mon, Jun 09 2025 07:07 AM -
‘కరెంట్’కే కష్టాలు!
వాతావరణ ం జిల్లాలో సోమవారం ఆకాశం మేఘావృతంగా మారుతుంది. సాయంత్రం వరకు అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది.Mon, Jun 09 2025 07:07 AM -
టీటీడీ విజిలెన్స్ వైఫల్యం.. తిరుమలలో మరో అపచారం.. వీడియో
తిరుపతి: తిరుమలలోని అలిపిరి చెక్ పాయింట్కు సమీపంలోని ఏటీఎం సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Mon, Jun 09 2025 07:05 AM -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అంతరాలయంలో అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Mon, Jun 09 2025 07:05 AM -
ఆదాయం అంతంతే..
● జిల్లాలో జోరుగా జీరో దందా ● మార్కెటింగ్ శాఖ ఆదాయానికి గండి ● పటిష్ట చర్యలు చేపట్టని అధికారులుMon, Jun 09 2025 07:05 AM -
ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో ఆగని అఘాయిత్యాల పర్వం... బాలికలు, మహిళలపై అత్యాచారాలతో భయానక పరిస్థితులు
Mon, Jun 09 2025 07:19 AM -
మిస్ యూనివర్స్ 2025 పోటీలకు మన తెలుగు తేజాలు (ఫొటోలు)
Mon, Jun 09 2025 07:18 AM -
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు జీవం తీస్తున్న కూటమి నేతలు
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు జీవం తీస్తున్న కూటమి నేతలు
Mon, Jun 09 2025 07:14 AM