-
ఉద్రిక్తతల వేళ.. ఇరాన్ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు
న్యూఢిల్లీ: ఇరాన్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అక్కడ చిక్కుకుపోయిన 110 మంది భారతీయ విద్యార్థుల తొలి బృందం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
Thu, Jun 19 2025 08:04 AM -
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ప్రస్తుత జమానాలో క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు. ఇదో పెద్ద వ్యాపారం. ఇందులో ఆయా దేశ క్రికెట్ బోర్డులు లెక్కలేనంతగా సంపాదిస్తున్నాయి. స్పాన్సర్లు, ప్రసార ఒప్పందాలు, ఇతరత్రా మార్గాల ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నాయి. గత దశాబ్దకాలంలో ఈ ధోరణి మరింత పెరిగింది.
Thu, Jun 19 2025 07:58 AM -
బీచ్లో గల్లంతై ఆటోడ్రైవర్ మృతి
కోనేరుసెంటర్: మంగినపూడిబీచ్లో గల్లంతై ఓ ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటనపై బందరు రూరల్ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుడ్లవల్లేరు మండలం పేజేండ్ర గ్రామానికి చెందిన షేక్ జిలాని (30) ఆటో నడుపుతుంటాడు.
Thu, Jun 19 2025 07:58 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కప్తానుపాలెం(మోపిదేవి): మండల పరిధిలోని పెదప్రోలు శివారు కప్తానుపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కిలపర్తి దినేష్(24) అక్కడికక్కడే మృతి చెందాడు.
Thu, Jun 19 2025 07:58 AM -
నీటిపై ఆసనం.. ఆరోగ్యదాయకం
నాగాయలంక: యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని స్థానిక శ్రీపాద క్షేత్రం వద్ద కృష్ణానదిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన జలయోగా విజయవంతంగా ముగిసింది.
Thu, Jun 19 2025 07:58 AM -
వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మేలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీThu, Jun 19 2025 07:58 AM -
కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టండి
ఏఐఎస్ఎఫ్ నిరసనThu, Jun 19 2025 07:58 AM -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
‘తల్లికి వందనం’ నగదు విషయంలో భార్యభర్తల మధ్య గొడవThu, Jun 19 2025 07:58 AM -
రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యం
కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్Thu, Jun 19 2025 07:58 AM -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
సదాశివపేటరూరల్(సంగారెడ్డి): ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వెల్టూర్, నందికంది గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.
Thu, Jun 19 2025 07:58 AM -
మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుThu, Jun 19 2025 07:58 AM -
నిబంధనలు ఇవీ..
● 15 ఏళ్లు నిండిన వాహనాలను రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లోఉండాలి.
● విద్యాసంస్థ పేరు, ఫోన్ నంబర్, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందుభాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి.
Thu, Jun 19 2025 07:58 AM -
" />
ప్రతి దరఖాస్తు ఆన్లైన్ చేయాలి
మనోహరాబాద్(తూప్రాన్): భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని దండుపల్లిలో చేపట్టిన రెవెన్యూ సదస్సును సందర్శించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
Thu, Jun 19 2025 07:58 AM -
ఇక డుమ్మాలకు చెక్
సాక్షి, సిద్దిపేట: జిల్లా ప్రజా పరిషత్లు, మండల పరిషత్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ హాజరును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Thu, Jun 19 2025 07:58 AM -
జిల్లాలో 30 వేలకు పైగా దరఖాస్తులు
జగదేవ్పూర్(గజ్వేల్)/మర్కూక్(గజ్వేల్): భూ భారతి సదస్సుల ద్వారా ఇప్పటి వరకు 30,630 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ వెల్లడించారు. జగదేవ్పూర్లో బుధవారం నిర్వహించిన భూభారతి సదస్సును హాజరై దరఖాస్తులను స్వీకరించారు.
Thu, Jun 19 2025 07:58 AM -
కలెక్టర్ను కలిసిన సీపీ అనురాధ
సిద్దిపేటరూరల్: నూతన కలెక్టర్ కె.హైమావతిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డా.అనురాధ బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను బహూకరించారు. శాంతిభద్రతలకు సంబంధించి కొద్దిసేపు చర్చించారు.
Thu, Jun 19 2025 07:58 AM -
సహ ఉద్యోగులే తోడేళ్లై.. చంద్రగిరిలో అరాచకం
చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాళెం సచివాలయంలో వెల్ఫేర్ ఆసిస్టెంట్ గుణశేఖర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత ఉద్యోగినిపై సహోద్యోగులే తోడేళ్లై వేధించారు.
Thu, Jun 19 2025 07:56 AM -
లెక్కదాటితే వేటు పక్కా..!
● విచ్చలవిడిగా యూరియా వాడితే చీడపీడలు ● కృత్రిమ కొరత సృష్టించొద్దు ● అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం ● వ్యవసాయ అధికారులు హెచ్చరికThu, Jun 19 2025 07:56 AM -
నాణ్యత శూన్యం!
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025సన్నబియ్యం..8లోu
Thu, Jun 19 2025 07:56 AM -
గంజాయి.. జంగ్
వికారాబాద్: జిల్లా కేంద్రంలో గంజాయి లొల్లి దుమారం రేపుతోంది. పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్న వైద్యుడి కారులో గంజాయి ప్యాకెట్ లభ్యమైందని పోలీసులు పేర్కొంటున్నారు.
Thu, Jun 19 2025 07:56 AM -
" />
రేణుక ఎల్లమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు
తాండూరు రూరల్: మండల పరిధి కొత్లాపూర్ శివారులో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో మే మొదటి వారం నుంచి జూన్ 13న ఏరువాక పౌర్ణమి వరకు జాతర కొనసాగింది. బుధవారం ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కించారు.
Thu, Jun 19 2025 07:56 AM -
పంద్రాగస్టులోగా పరిష్కారం చూపండి
కొడంగల్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు దరఖాస్తులు చేసుకున్న సమస్యలకు పంద్రాగస్టులోగా పరిష్కారం చూపాలని తాండూరు సబ్–కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులతో భూ భారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు.
Thu, Jun 19 2025 07:56 AM -
ఆర్థిక బాధ్యతలు మోయలేం
దోమ: నిధుల లేమి, ఆర్థిక వనరులు లేని పంచాయతీల నిర్వహణ బాధ్యతలను తాము మోయలేమని పంచాయతీ కార్యదర్శులు తేల్చిచెబుతున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని 36 జీపీలకు సంబంధించిన సెక్రటరీలు.. బుధవారం పంచాయతీ కార్యాలయాలు, ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓ గ్యామాకు అందజేశారు.
Thu, Jun 19 2025 07:56 AM -
కుదురుమల్ల నుంచే కాంగ్రెస్ పతనం
దుద్యాల్: కుదురుమల్ల నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు.
Thu, Jun 19 2025 07:56 AM
-
నీ పోలీస్ వ్యవస్థ ఏమైందో చూసావా.. అది వైఎస్ జగన్ అంటే..
నీ పోలీస్ వ్యవస్థ ఏమైందో చూసావా.. అది వైఎస్ జగన్ అంటే..
Thu, Jun 19 2025 08:06 AM -
ఉద్రిక్తతల వేళ.. ఇరాన్ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు
న్యూఢిల్లీ: ఇరాన్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అక్కడ చిక్కుకుపోయిన 110 మంది భారతీయ విద్యార్థుల తొలి బృందం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
Thu, Jun 19 2025 08:04 AM -
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ప్రస్తుత జమానాలో క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు. ఇదో పెద్ద వ్యాపారం. ఇందులో ఆయా దేశ క్రికెట్ బోర్డులు లెక్కలేనంతగా సంపాదిస్తున్నాయి. స్పాన్సర్లు, ప్రసార ఒప్పందాలు, ఇతరత్రా మార్గాల ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నాయి. గత దశాబ్దకాలంలో ఈ ధోరణి మరింత పెరిగింది.
Thu, Jun 19 2025 07:58 AM -
బీచ్లో గల్లంతై ఆటోడ్రైవర్ మృతి
కోనేరుసెంటర్: మంగినపూడిబీచ్లో గల్లంతై ఓ ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటనపై బందరు రూరల్ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుడ్లవల్లేరు మండలం పేజేండ్ర గ్రామానికి చెందిన షేక్ జిలాని (30) ఆటో నడుపుతుంటాడు.
Thu, Jun 19 2025 07:58 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కప్తానుపాలెం(మోపిదేవి): మండల పరిధిలోని పెదప్రోలు శివారు కప్తానుపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కిలపర్తి దినేష్(24) అక్కడికక్కడే మృతి చెందాడు.
Thu, Jun 19 2025 07:58 AM -
నీటిపై ఆసనం.. ఆరోగ్యదాయకం
నాగాయలంక: యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని స్థానిక శ్రీపాద క్షేత్రం వద్ద కృష్ణానదిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన జలయోగా విజయవంతంగా ముగిసింది.
Thu, Jun 19 2025 07:58 AM -
వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మేలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీThu, Jun 19 2025 07:58 AM -
కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టండి
ఏఐఎస్ఎఫ్ నిరసనThu, Jun 19 2025 07:58 AM -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
‘తల్లికి వందనం’ నగదు విషయంలో భార్యభర్తల మధ్య గొడవThu, Jun 19 2025 07:58 AM -
రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యం
కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్Thu, Jun 19 2025 07:58 AM -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
సదాశివపేటరూరల్(సంగారెడ్డి): ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వెల్టూర్, నందికంది గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.
Thu, Jun 19 2025 07:58 AM -
మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుThu, Jun 19 2025 07:58 AM -
నిబంధనలు ఇవీ..
● 15 ఏళ్లు నిండిన వాహనాలను రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లోఉండాలి.
● విద్యాసంస్థ పేరు, ఫోన్ నంబర్, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందుభాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి.
Thu, Jun 19 2025 07:58 AM -
" />
ప్రతి దరఖాస్తు ఆన్లైన్ చేయాలి
మనోహరాబాద్(తూప్రాన్): భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని దండుపల్లిలో చేపట్టిన రెవెన్యూ సదస్సును సందర్శించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
Thu, Jun 19 2025 07:58 AM -
ఇక డుమ్మాలకు చెక్
సాక్షి, సిద్దిపేట: జిల్లా ప్రజా పరిషత్లు, మండల పరిషత్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ హాజరును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Thu, Jun 19 2025 07:58 AM -
జిల్లాలో 30 వేలకు పైగా దరఖాస్తులు
జగదేవ్పూర్(గజ్వేల్)/మర్కూక్(గజ్వేల్): భూ భారతి సదస్సుల ద్వారా ఇప్పటి వరకు 30,630 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ వెల్లడించారు. జగదేవ్పూర్లో బుధవారం నిర్వహించిన భూభారతి సదస్సును హాజరై దరఖాస్తులను స్వీకరించారు.
Thu, Jun 19 2025 07:58 AM -
కలెక్టర్ను కలిసిన సీపీ అనురాధ
సిద్దిపేటరూరల్: నూతన కలెక్టర్ కె.హైమావతిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డా.అనురాధ బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను బహూకరించారు. శాంతిభద్రతలకు సంబంధించి కొద్దిసేపు చర్చించారు.
Thu, Jun 19 2025 07:58 AM -
సహ ఉద్యోగులే తోడేళ్లై.. చంద్రగిరిలో అరాచకం
చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాళెం సచివాలయంలో వెల్ఫేర్ ఆసిస్టెంట్ గుణశేఖర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత ఉద్యోగినిపై సహోద్యోగులే తోడేళ్లై వేధించారు.
Thu, Jun 19 2025 07:56 AM -
లెక్కదాటితే వేటు పక్కా..!
● విచ్చలవిడిగా యూరియా వాడితే చీడపీడలు ● కృత్రిమ కొరత సృష్టించొద్దు ● అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం ● వ్యవసాయ అధికారులు హెచ్చరికThu, Jun 19 2025 07:56 AM -
నాణ్యత శూన్యం!
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025సన్నబియ్యం..8లోu
Thu, Jun 19 2025 07:56 AM -
గంజాయి.. జంగ్
వికారాబాద్: జిల్లా కేంద్రంలో గంజాయి లొల్లి దుమారం రేపుతోంది. పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్న వైద్యుడి కారులో గంజాయి ప్యాకెట్ లభ్యమైందని పోలీసులు పేర్కొంటున్నారు.
Thu, Jun 19 2025 07:56 AM -
" />
రేణుక ఎల్లమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు
తాండూరు రూరల్: మండల పరిధి కొత్లాపూర్ శివారులో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో మే మొదటి వారం నుంచి జూన్ 13న ఏరువాక పౌర్ణమి వరకు జాతర కొనసాగింది. బుధవారం ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కించారు.
Thu, Jun 19 2025 07:56 AM -
పంద్రాగస్టులోగా పరిష్కారం చూపండి
కొడంగల్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు దరఖాస్తులు చేసుకున్న సమస్యలకు పంద్రాగస్టులోగా పరిష్కారం చూపాలని తాండూరు సబ్–కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులతో భూ భారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు.
Thu, Jun 19 2025 07:56 AM -
ఆర్థిక బాధ్యతలు మోయలేం
దోమ: నిధుల లేమి, ఆర్థిక వనరులు లేని పంచాయతీల నిర్వహణ బాధ్యతలను తాము మోయలేమని పంచాయతీ కార్యదర్శులు తేల్చిచెబుతున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని 36 జీపీలకు సంబంధించిన సెక్రటరీలు.. బుధవారం పంచాయతీ కార్యాలయాలు, ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓ గ్యామాకు అందజేశారు.
Thu, Jun 19 2025 07:56 AM -
కుదురుమల్ల నుంచే కాంగ్రెస్ పతనం
దుద్యాల్: కుదురుమల్ల నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు.
Thu, Jun 19 2025 07:56 AM